Tag: Students

బీటెక్‌తో పీజీకి కొత్త దారులు.. ఏ కోర్సులు ఎంచుకోవచ్చు?

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి కొంతకాలం గడిచినా.. ఇప్పుడు ఎంఏ చేయాలనుకుంటే సాధారణంగా అవకాశాలు ఉంటాయి. బీటెక్‌ కూడా బ్యాచిలర్‌ డిగ్రీ కావడంతో.. కేవలం నిర్దిష్ట ...

Read moreDetails

అనుభవం కోసం ఎదురుచూడొద్దు.. మైక్రో-ఇంటర్న్‌షిప్పులు ఎంచుకోండి

‘మీకు అనుభవం ఉందా?’.. ఉద్యోగ ఇంటర్వ్యూల్లో తరచూ వినిపించే ప్రశ్న ఇది. అయితే అనుభవం సంపాదించాలంటే ముందుగా అవకాశం కావాలి. సాధారణంగా ఇంటర్న్‌షిప్పులు ఆరు నెలల నుంచి ...

Read moreDetails

విద్యార్థులను తరగతి గదికే పరిమితం చేయొద్దు: మోదీ

విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు క్రీడలు, సృజనాత్మకత, నైతిక విలువలు, నూతన సాంకేతికతపై అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ...

Read moreDetails

మత్తు కోసం ట్రెమడాల్‌.. యువతకు అడ్డగోలు విక్రయాలు!

వైద్యుల సూచనల మేరకు మాత్రమే వినియోగించాల్సిన ట్రెమడాల్‌ ఇంజెక్షన్లు మత్తు పదార్థాలుగా మారుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొందరు యువత, విద్యార్థులు వీటిని మత్తు కోసం వినియోగిస్తున్నట్లు ...

Read moreDetails

ఉద్యోగం కోసం చివరి ఏడాది వరకు ఆగొద్దు.. కాలేజీ నుంచే సన్నద్ధం అవ్వండి

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ లక్ష్యమా? కాలేజీ నుంచే ఇలా సిద్ధమవ్వండి : చదువు పూర్తయ్యేలోపే మంచి సంస్థలో ఉద్యోగం సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు. అయితే ప్రస్తుత పోటీ ...

Read moreDetails

2027 సెప్టెంబరుకు ఏపీలో 100% అక్షరాస్యత లక్ష్యం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన ...

Read moreDetails

హాస్టళ్లలో వసతులను తల్లిదండ్రులకు వివరించండి: సీఎం చంద్రబాబు

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న వసతులు, సౌకర్యాలపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ...

Read moreDetails

దేశవ్యాప్తంగా 10 వేల మందికి పీజీ స్కాలర్‌షిప్పులు.. దరఖాస్తులు త్వరలో

ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొందరు విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ఉపకారవేతనాలను ...

Read moreDetails

మత్తు మాయలో విద్యార్థులు.. ‘ఫ్రెండ్‌’తోనే తొలి అడుగు!

స్నేహం పేరుతో మొదలైన పరిచయం.. సరదా పేరుతో తీసుకున్న తొలి మోతాదు.. ఆ తర్వాత అదే వ్యసనంగా మారుతోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన ...

Read moreDetails

న్యాయవ్యవస్థలో కొత్త ఆలోచనలకు చోటు.. జస్టిస్‌ భూయాన్‌ సూచనలివే

న్యాయశాస్త్రంలో విశేష పాండిత్యం ఉన్న నిపుణులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తే అత్యున్నత న్యాయస్థానంలో మరింత వైవిధ్యం, విభిన్న దృక్కోణాలు చోటుచేసుకుంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ...

Read moreDetails

సివిల్స్‌ లక్ష్యమైతే.. ఇంటర్‌ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలి?

ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదువుతూనే సివిల్‌ సర్వీసెస్‌ను కెరియర్‌ లక్ష్యంగా ఎంచుకోవడం మంచి నిర్ణయం. అయితే సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో పాటు డిగ్రీ కోర్సును కూడా ఆచితూచి ఎంపిక ...

Read moreDetails

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుంటున్న మాదకద్రవ్యాల వ్యాపారం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తుండటంతో ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామ మహిళలు వినూత్నంగా స్పందించారు. తమ పిల్లలు ...

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై భాజపా పోరాటాన్ని ఉధృతం చేసింది. ‘ఫీజు బకాయి–భాజపా లడాయి’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొని ...

Read moreDetails

చంద్రంపాలెం స్కూల్‌ పేరు చెబితే.. వర్షమే గుర్తొస్తుంది: లోకేశ్‌

భీమిలి నియోజకవర్గం పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ...

Read moreDetails

‘ఫేక్‌’ వర్సిటీల వలలో పడొద్దు.. చేరే ముందు ఈ విషయాలు చెక్‌ చేయండి!

ఇంటర్మీడియట్‌ లేదా డిప్లొమా తర్వాత ఉన్నత విద్య వైపు అడుగులు వేసే విద్యార్థులకు సరైన యూనివర్సిటీని ఎంచుకోవడం ఎంతో కీలకం. మంచి పేరు, ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ ...

Read moreDetails

పచ్చని చెట్ల నీడన.. అక్షరాల వేట

ఈ పఠన సంస్కృతికి ప్రధానంగా యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, ఉద్యోగులు, పుస్తక ప్రియులు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని ...

Read moreDetails

పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గ్రంథాలయాల్లో డిజిటల్‌ సేవలు

విజ్ఞానం, వివేకం, వికాసంతోపాటు ఉత్తమ భవిష్యత్తుకు పుస్తకాలు పునాది. అయితే మారుతున్న కాలంతో పాటు పుస్తక పఠనం క్రమంగా తగ్గిపోతోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో చిన్నారుల నుంచి ...

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ...

Read moreDetails

మిడ్‌డే మీల్‌ మెనూలో చికెన్‌ బిర్యానీ.. తమిళనాడులో కొత్త ప్రతిపాదన

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మార్పు తీసుకురావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వారానికి ఒకసారి విద్యార్థులకు చికెన్‌ బిర్యానీ అందించే ...

Read moreDetails

పిల్లలే భవిష్యత్తు ఆస్తి.. భారం కాదు: సీఎం చంద్రబాబు

పిల్లలే భవిష్యత్తు ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పిల్లలు పుడితే భారం కాదని, వారిని ఆదాయంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రంపచోడవరంలో నిర్వహించిన ...

Read moreDetails

పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు: ప్రధాని మోదీ

పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్‌ లీక్‌ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ ...

Read moreDetails

సీబీఎస్‌ఈలో కొత్త నిబంధన.. పదో తరగతిలో మూడో భాష ఇంటర్నల్‌ పరీక్ష తప్పనిసరి

సీబీఎస్‌ఈ (కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు) విద్యార్థులకు కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు మూడో భాష ...

Read moreDetails

ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపుపై పంజాబ్‌ సర్కార్‌ కఠిన నిర్ణయం

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపును నియంత్రించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ఫీజు ...

Read moreDetails

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్మీడియట్‌ విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను విద్యార్థుల సౌకర్యార్థం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ...

Read moreDetails

ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మార్పు.. సీఎస్‌ఈ తర్వాత మెకానికల్, ఈఈఈ, సివిల్‌కు క్రేజ్

ఐటీ రంగంలో నియామకాలు మందగించడం, కొన్ని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు లేఅఫ్‌లు ప్రకటించడం వంటి పరిణామాలు ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోర్సు ఎంపికపై ప్రభావం చూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ...

Read moreDetails

ఎల్‌ఐజీ గృహ పథకానికి లోగో రూపొందించండి.. రూ.లక్ష గెలుచుకోండి

‘క్యూర్‌’ పరిధిలో అమలు చేయనున్న అల్ప ఆదాయ వర్గాల (ఎల్‌ఐజీ) గృహ నిర్మాణ పథకానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా లోగో రూపకల్పన పోటీని నిర్వహిస్తున్నట్లు హౌసింగ్‌ బోర్డు ...

Read moreDetails

జేఈఈ, నీట్ ప్రవేశాల్లో బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ ప్రతిపాదన

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు కీలకమైన జేఈఈ, నీట్-యూజీ పరీక్షల విధానంలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. ఈ పరీక్షల్లో బోర్డు పరీక్షలకు 50 ...

Read moreDetails

ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణపై ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఫస్టియర్‌లో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేకంగా దృష్టి ...

Read moreDetails

దిల్లీలో నిరసనలు ఉద్ధృతం.. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభం

పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ...

Read moreDetails

త్రిభాషా విధానంపై విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది

త్రిభాషా విధానంపై లక్షలాది మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది. ఇప్పటికే రెండు విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న 7 నుంచి 9వ తరగతి విద్యార్థులు అదే భాషల ...

Read moreDetails

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసింది. రాజ్యాంగాన్ని పరిచయం చేసే అధ్యాయం నుంచి రాజ్యాంగ పీఠికను తొలగించడం, ...

Read moreDetails

కోటాలో ‘ఛాత్రోంకీ గూంజ్’ మహార్యాలీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం రాజస్థాన్‌లోని కోటాలో నిర్వహించిన “ఛాత్రోంకీ గూంజ్” (విద్యార్థుల ప్రతిధ్వని) మహార్యాలీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్, జేఈఈ వంటి పోటీ ...

Read moreDetails

ఎస్వీయూ స్నాతకోత్సవం ఘనంగా – 2,713 మందికి పట్టాలు ప్రదానం

యువతే నవభారత నిర్మాణానికి మూలస్తంభమని గవర్నర్ S. Abdul Nazeer అన్నారు. యువత కేవలం ఉద్యోగార్థులు మాత్రమే కాకుండా భవిష్యత్ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, పాలకులు అవుతారని ...

Read moreDetails

ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్‌పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌ను వాయిదా వేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ...

Read moreDetails

నేను బాధ్యత తీసుకుంటున్నా: సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్‌

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ...

Read moreDetails

ఏపీ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల

Andhra Pradesh లో నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలను మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 19,741 ...

Read moreDetails

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌పై ఎన్‌టీఏ కీలక వ్యాఖ్యలు

National Testing Agency నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం తమ వ్యవస్థ ద్వారా లీక్‌ కాలేదని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం ...

Read moreDetails

జాతీయ స్థాయి సంస్థల్లో ఫిజియోథెరపీ కోర్సులకు నోటిఫికేషన్

ఆరోగ్య సమస్యలు, వైకల్యాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి కోర్సులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ...

Read moreDetails

ఎస్‌బీఐలో 7150 అప్రెంటిస్ పోస్టులు.. డిగ్రీతో భారీ అవకాశం

State Bank of India దేశవ్యాప్తంగా 7150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న యువతకు ఇది మంచి ...

Read moreDetails

బంగారు పాఠశాల

ఒక చిన్న గ్రామంలో “బంగారు పాఠశాల” అనే పేరు వినగానే అందరికీ ఆసక్తి కలిగేది. ఆ పేరు ఎందుకు వచ్చిందో ఎవరికీ స్పష్టంగా తెలియకపోయినా, ఆ పాఠశాలలో ...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీకేజీపై కేంద్ర ప్రభుత్వంపై భారాసవి ఆగ్రహం

నీట్‌ (యూజీ) పరీక్ష రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (భారాసవి) నాయకులు హైదరాబాద్‌లోని గవర్నర్‌ కార్యాలయం లోక్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. ...

Read moreDetails

జులైలో సీపీగెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహణ

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సీపీగెట్‌-2026కు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 7 సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్‌, కొత్తగూడెం ...

Read moreDetails

వనపర్తిలో నూతన గ్రంథాలయ భవనం ప్రారంభం

చదువుతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రతి ఇంటిని ఒక చిన్న గ్రంథాలయంగా తీర్చిదిద్దాలని ఆయన ...

Read moreDetails

‘నీట్‌’కు ఆన్‌లైన్‌ పరీక్షే శాశ్వత పరిష్కారం: నిపుణులు

నీట్‌ పరీక్షల్లో తరచూ ప్రశ్నపత్రాల లీక్‌లు జరుగుతుండటంతో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ మళ్లీ బలంగా వినిపిస్తోంది. జేఈఈ మెయిన్‌ తరహాలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ...

Read moreDetails

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్‌-2026 పరీక్ష

తెలంగాణ వ్యాప్తంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) బుధవారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన ...

Read moreDetails

నీట్ యూజీ-2026 రద్దు.. రాష్ట్రంలో 71 వేల మందికి పైగా విద్యార్థులకు షాక్

నీట్ యూజీ-2026 పరీక్ష రద్దు నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులకు తీవ్ర నిరాశ కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 73,024 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 71,304 ...

Read moreDetails

ప్రశ్నాపత్రం లీక్‌తో నీట్‌ పరీక్ష రద్దుపై తీవ్ర విమర్శలు

K. T. Rama Rao నీట్‌ పరీక్ష రద్దు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు చేయడం కేంద్రానికి ...

Read moreDetails

2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు షురూ

Telangana State Board of Intermediate Education రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌ ప్రవేశాలను నేటి నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ...

Read moreDetails

నీట్‌ యూజీ-2026 పరీక్ష రద్దు.. ఎన్‌టీఏ కీలక నిర్ణయం

National Testing Agency దేశవ్యాప్తంగా నిర్వహించిన NEET UG 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్‌లో ప్రశ్నాపత్రం లీకైనట్లు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.విద్యార్థుల ...

Read moreDetails

విద్యకు బడ్జెట్‌లో 15% నిధులు కేటాయిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

విద్యకే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని తెలంగాణ ముఖ్యమంత్రి Anumula Revanth Reddy స్పష్టం చేశారు. రాబోయే కాలంలో రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులను విద్యాశాఖకు ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News