Tag: TTD

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమ సంప్రదాయాలను అనుసరించి ...

Read moreDetails

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తిరుమలలోనే కాకుండా తిరుపతి నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచే భక్తులకు ...

Read moreDetails

గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌లో కీలక అడుగు పడింది. ఉప్సీ ప్రాంతంలో భారత్‌ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. ...

Read moreDetails

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ...

Read moreDetails

తిరుపతిలో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీకి బ్రేక్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపివేశారు. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో భక్తులకు అందించే టోకెన్లను నేడు జారీ చేయబోమని టీటీడీ ...

Read moreDetails

రాష్ట్రంలో 5వేల ఆలయాల నిర్మాణం వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఐదు వేల ఆలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను త్వరితగతిన ...

Read moreDetails

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ...

Read moreDetails

తమన్‌ కోసం శ్రీవారిని వేడుకున్నా.. తిరుమలలో డ్రమ్స్‌ శివమణి

ప్రముఖ డ్రమ్స్‌ కళాకారుడు శివమణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తన తల్లితో కలిసి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం ...

Read moreDetails

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ...

Read moreDetails

తిరుమలలో పవిత్రోత్సవాల సందడి.. వైదిక కార్యక్రమాలతో ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని ...

Read moreDetails

తిరుమల అన్నప్రసాదానికి భక్తి విరాళం.. రూ.10 లక్షలు

శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించే పవిత్ర సేవకు హైదరాబాద్‌కు చెందిన బండి సత్యనారాయణ తన వంతు సహకారం అందించారు. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల ...

Read moreDetails

తిరుమల కొండల్లో ఇక రోబో డాగ్‌ పహారా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి ...

Read moreDetails

టోకెన్లు లేకున్నా సర్వదర్శనం.. తితిదే ప్రయోగాత్మక విధానం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తితిదే కీలక సమాచారం వెల్లడించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద బుధవారం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని ...

Read moreDetails

మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు తితిదే వెల్లడించింది. ఈ ఉత్సవాలకు ఆగస్టు 22న అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు. ఆలయంలో ...

Read moreDetails

తితిదేకు రూ.2 కోట్ల భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్‌ సంస్థ శ్రీవారి సేవా కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల విరాళాన్ని ...

Read moreDetails

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించేందుకు తితిదీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల ...

Read moreDetails

శ్రీవారి ఖాతాలకు కొత్త రూపు.. తితిదే అకౌంటింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. శ్రీవారి ఖాతాలను మరింత పారదర్శకంగా, పటిష్ఠంగా, ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ...

Read moreDetails

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, భక్తులు కృష్ణతేజ గెస్ట్‌హౌస్‌ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల ...

Read moreDetails

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు అందుకుంటున్న హనుమంతుడి చిన్న విగ్రహం చోరీకి గురైంది. గోవిందమాల ధరించి ఆలయం వద్దకు ...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా

తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆమె అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు ...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 ...

Read moreDetails

టీటీడీ ట్రస్టులకు ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. బుధవారం నుంచి దాతల ప్రివిలేజెస్‌ (ప్రత్యేక సదుపాయాలు) విధానంలో మార్పులు ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం.. స్వామివారి సర్వదర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ...

Read moreDetails

అక్టోబర్ శ్రీవారి సేవల టికెట్లు: జూలై 18న ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభం

తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) షెడ్యూల్‌ను ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు ...

Read moreDetails

బ్రహ్మోత్సవ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలపై కీలక నిర్ణయాలు

ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విస్తృత ఏర్పాట్లు ...

Read moreDetails

తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా కె.కన్నబాబు ప్రమాణం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా దేవాదాయశాఖ కార్యదర్శి కె.కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 ...

Read moreDetails

116 ఏళ్ల నవనీతమ్మకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన తితిదే

116 ఏళ్ల వయసులోనూ అచంచలమైన భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక గౌరవం కల్పించింది. తితిదే ఛైర్మన్ బీ ఆర్ ...

Read moreDetails

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ...

Read moreDetails

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. భక్తితో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...

Read moreDetails

తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ రూ.కోటి విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ విరాళం అందించింది. సంస్థ ...

Read moreDetails

తితిదే ట్రస్టులకు రూ.1.20 కోట్ల భారీ విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు ప్రముఖ సంస్థలు భారీగా విరాళాలు అందజేశాయి. భక్తులు, దాతల సహకారంతో తితిదే చేపడుతున్న ...

Read moreDetails

టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటించిన అనంత్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో ...

Read moreDetails

తిరుమలలో మూడు రోజుల జ్యేష్ఠాభిషేక వేడుకలు ప్రారంభం

శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శుక్రవారం శాస్త్రోక్తంగా వైభవంగా ప్రారంభమైంది. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రం ముగిసే విధంగా ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు ఈ పవిత్ర వేడుకను తిరుమల ...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమలలో వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి భక్తులకు సుమారు 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆలయ పరిసరాల్లో భక్తుల ...

Read moreDetails

శ్రీవాణి నిధులతో 5 వేల ఆలయాల నిర్మాణం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

తితిదే ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో దాదాపు 5 వేల భజన మందిరాలు/ఆలయాల నిర్మాణం చేపట్టనున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గ్రామాల్లో హిందూ ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 10 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం వైకుంఠం ...

Read moreDetails

తితిదే ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం – అన్నే శ్రీనివాసరావు

తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం అందింది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అన్నే శ్రీనివాసరావు రూ.కోటి ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సర్వదర్శనానికి సుమారు 14 గంటల సమయం ...

Read moreDetails

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ టీటీడీ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ (Tirumala Devotee) టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులకు సర్వదర్శనంలో సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వర్గాలు తెలిపాయి. సోమవారం సాయంత్రం 4 గంటల ...

Read moreDetails

అలిపిరి టోల్‌గేట్‌లో అత్యాధునిక స్కానర్ల ఏర్పాటు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక చర్యలు చేపట్టింది. అలిపిరి టోల్‌గేట్‌ ...

Read moreDetails

SV అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షల విరాళం… ప్రాణదాన ట్రస్టుకు మరో రూ.10 లక్షలు అందజేత

తిరుమలలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.20 లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన దాతలు సంజయ్ బాబు రూ.10 లక్షలు, హోమిపెట్స్ అధినేత హర్షవర్ధన్ బాబు ...

Read moreDetails

తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 10 గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోందని సమాచారం. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం వైకుంఠం ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల నిరీక్షణ!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, సర్వదర్శనం కోసం ...

Read moreDetails

మేలో శ్రీవారి దర్శనానికి రికార్డు స్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి మే నెలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ కనిపించింది. మొత్తం 25,46,168 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ...

Read moreDetails

పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఆధ్యాత్మిక వైభవం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గరుడసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామి గరుత్మంతుడిపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ వేలాది ...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల ...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 16 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం తిరుమలలో ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News