Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం: భార్యను కత్తితో హత్య చేసిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనపై పోలీసులు కేసు...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం..!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా మరోసారి మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ...

Read moreDetails

నిద్రలో డ్రైవర్ తప్పిదం: రోడ్డుపై ఘోర ప్రమాదం

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహన డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో మినీ ట్రక్ ఎదురుగా...

Read moreDetails

ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం: పీజీ విద్యార్థి మృతి

ఉస్మానియా ఆసుపత్రి వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. పీజీ ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సీనియర్ల ర్యాగింగ్ కారణమని కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆందోళన చోటుచేసుకుంది.పోలీసులు,...

Read moreDetails

కడప హైవేపై కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ నుంచి కడపకు అతివేగంగా కారు నడిపిన ఓ యువకుడు మార్గమధ్యంలో బీభత్సం సృష్టించాడు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో వాహనాలను ఢీకొట్టిన ఈ...

Read moreDetails

విధి నిర్వహణలో విషాదం:ఏఎస్సై మృతి వెనుక దాగి ఉన్న అసలు కోణమేంటి?

సంగారెడ్డి జిల్లా మనూరులో విషాదం చోటుచేసుకుంది. తన విధుల్లో భాగంగా రోడ్డుపై వేచి ఉన్న ఒక ఏఎస్సై, సొంత శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం...

Read moreDetails

దిల్లీలో అర్ధరాత్రి దారుణం: అది అగ్నిప్రమాదమా? లేక సజీవ దహన కుట్రనా?

దేశ రాజధాని దిల్లీలో గుండెలని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒక చిన్న తాళం చెవి దొరక్కపోవడం, ప్రాణాలు కాపాడుకునే మార్గం కనిపించకపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు...

Read moreDetails

మండిపోతున్న భానుడు: వడదెబ్బతో ఇద్దరు రైతుల దుర్మరణం!

తెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలను బలిగొంటోంది. బుధవారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఘటనల వివరాలు: మహబూబాబాద్ జిల్లా:...

Read moreDetails

కాకినాడ పోర్టులో రేషన్ షాక్: రూ. 2.54 కోట్ల పేదల బియ్యం సీజ్!

కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పౌరసరఫరాల శాఖ అధికారులు భారీ బ్రేక్ వేశారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్...

Read moreDetails

ఇంట్లోనే ‘బాంబుల’ నిల్వ: వెంకన్న నిర్లక్ష్యానికి నలుగురు బలి.. 25 మందికి గాయాలు!

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఆపదలో ఉన్న ఇరుగుపొరుగు వారిని కాపాడదామని వెళ్లిన ప్రాణాలు, పేలుడు ధాటికి గాలిలో కలిసిపోయాయి....

Read moreDetails

దంపతుల గొడవ ఆపబోతే మధ్యవర్తిపై ప్రాణాంతక దాడి!

భార్యాభర్తల మధ్య గొడవను సద్దుమణిగించడానికి వెళ్లిన ఓ మధ్యవర్తిపై ప్రాణాంతక దాడి జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లా జుక్కల్‌లో కలకలం రేపింది. అయితే, ఈ కేసులో నిందితుడిని...

Read moreDetails

మంత్రాలయం వెళ్తుండగా మృత్యుఘోష: లారీ-బొలెరో ఢీకొని ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులను మృత్యువు...

Read moreDetails

హైదరాబాద్ బేగంపేటలో రోడ్డు మధ్యలో కారులో మంటలు

హైదరాబాద్‌లోని Begumpet ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరంగల్ నుంచి Manikonda వైపు వెళ్తున్న కారు బేగంపేటలోని లైఫ్ స్టైల్ భవనం సమీపానికి...

Read moreDetails

విధి నిర్వహణలో ఉన్న ఏఎస్సై గోవింద్ నాయక్ మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన పోలీసు వాహనం ఢీకొనడంతో ఒక ఏఎస్సై దుర్మరణం చెందారు. ఈ ఘటన మనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట...

Read moreDetails

మెదక్ జిల్లాలో యువ రైతు ఆత్మహత్య కలకలం

మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. Masayipet మండలం Chetla Thimmayipalliలో కౌలుకు తీసుకున్న పొలం ఎండిపోవడంతో మనస్తాపానికి గురైన యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల...

Read moreDetails

భరత్ యాదవ్ సహా 10 మంది అరెస్టు చేసిన పోలీసులు

పులివెందులపోలీసులు కీలక గంజాయి ముఠాను అరెస్టు చేశారు. విచ్చలవిడిగా గంజాయి సరఫరా చేస్తున్న భరత్ యాదవ్ సహా మొత్తం పది మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ...

Read moreDetails

వినాశకాలే విపరీత బుద్ధి: కొడుకు చేసిన పనికి.. తండ్రి ఉన్మాదం, ముగ్గురిపై కత్తికాటు!

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఒక చిన్నపాటి అనుమానం పెను విషాదానికి దారితీసింది. జీడిగింజలు దొంగిలించారనే కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడి చేయగా,...

Read moreDetails

గేమ్ ఆడితే గాలం వేస్తారు.. వీడియో గేమ్స్ ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్! షాకింగ్ నిజాలు!!

ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచం ఇప్పుడు కేవలం వినోదానికే కాదు, ప్రమాదకరమైన ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసే వేదికగా కూడా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ (CI Cell)...

Read moreDetails

పరీక్ష పోతే ప్రాణం తీసుకోవాలా? ఫలితాల ఒత్తిడిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు విద్యార్థులు!

ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు విద్యార్థులు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఈ...

Read moreDetails

ఆడపడుచు గడప కడిగే వేడుకలో విషాదం: రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు చిన్నారి దుర్మరణం!

వికారాబాద్ జిల్లాలో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తమ్ముడి పెళ్లి వేడుకల్లో భాగంగా పుట్టింటికి వచ్చిన ఓ అక్క.. కడపటి ప్రయాణం చేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయింది....

Read moreDetails

కాకినాడలో ఘోరం: ఆస్పత్రికి వెళ్తుండగా.. మురుగు కాలువలో పడి తల్లీతనయుల మృతి!

కాకినాడ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం తల్లీకొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. మురుగు కాలువలో పడి,...

Read moreDetails

కన్నపేగుపై కసాయి బుద్ధి: నిద్రిస్తున్న తల్లిని బతికుండగానే తగలబెట్టిన కుమారుడు!

ఒంగోలు నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని బతికుండగానే ఇంట్లో పెట్టి నిప్పు అంటించి ఓ కుమారుడు హతమార్చిన ఉదంతం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఘటన...

Read moreDetails

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆర్‌ఎంపీ హత్య.. అద్దంకిలో కలకలం

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆర్‌ఎంపీ వైద్యుడి దారుణ హత్య ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో వైద్యం కోసం వచ్చినట్లు నటించిన దుండగులు ఆయనను కళ్లలో కారం...

Read moreDetails

ఇంటర్‌ ఫలితాల్లో పాస్‌ అయినా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. ఖమ్మం జిల్లాలో విషాదం

ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్ ఫెయిల్ అవుతానన్న భయంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి, తాజాగా విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత...

Read moreDetails

వీడీసీ జరిమానాతో మనస్తాపం.. యువకుడు ఆత్మహత్య

నిర్మల్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామాభివృద్ధి సంఘం (VDC) విధించిన జరిమానాతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి మరణించాడు.మామడ మండలం తాండ్ర...

Read moreDetails

దిగుబడి లేక తీవ్ర నష్టం.. కౌలురైతు ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన Adapa Narasimha...

Read moreDetails

ఈత నేర్చుకునే ప్రయత్నం విషాదంగా మారింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఈత నేర్చుకోవడానికి వాగులోకి దిగిన ఐదుగురు చిన్నారుల్లో ముగ్గురు జలసమాధి అయ్యారు.పెదబయలు మండలం సీకరి పంచాయతీ పన్నెడ...

Read moreDetails

తల్లి చేతిలోనే పిల్లల హత్య.. ఒడిశాలో హృదయ విదారక ఘటన

ఒడిశాలోని ఝార్సుగుడ జిల్లా తంగరపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్యకు యత్నించింది. రాయగడ...

Read moreDetails

21 కేసుల్లో నిందితుడు.. కేరళ దొంగను పట్టుకున్న తిరుపతి పోలీసులు

కేరళ నుంచి తప్పించుకుని పేరు మార్చుకొని దాదాపు 8 సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో నివాసముంటూ ఒంటరి మహిళలను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర దొంగను...

Read moreDetails

ప్రేమ విఫలం కక్షగా మారింది… యువకుడి దారుణ చర్య కలకలం

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విఫలమైందన్న కక్షతో ఓ యువకుడు అమానుష చర్యకు పాల్పడిన ఘటన...

Read moreDetails

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు… పేషెంట్, డ్రైవర్ మృతి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంబులెన్స్‌ను వెనుక...

Read moreDetails

గుడివాడ యువకుడు హరియాణాలో దారుణ హత్య… కుటుంబంలో విషాదం

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువకుడు హరియాణా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.గుడివాడ బేతవోలు...

Read moreDetails

న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ అనుమానాస్పద మృతి… హత్యగా అనుమానం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలో ఒంగోలుకు చెందిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం,...

Read moreDetails

కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం… నిందితుడిపై పోలీసులు కాల్పులు

కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన దారుణ ఘటనలో ప్రేమోన్మాది వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. బాలికను హత్య చేసిన కేసులో అరెస్టయిన వెంకటేశ్‌ను శనివారం తెల్లవారుజామున ఒక...

Read moreDetails

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం

మహారాష్ట్రలోని పుణెకు చెందిన 75 ఏళ్ల వైద్యుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి భారీగా డబ్బులు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ పేరుతో...

Read moreDetails

అల్లూరి జిల్లాలో విషాదం…జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి

అల్లూరి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అనంతగిరి మండలం మూలగుమ్మి ప్రాంతంలో సెల్ఫీలు దిగుతూ నలుగురు బాలికలు జలపాతంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలికలు అక్కడికక్కడే...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి సీజ్: రూ.14 కోట్ల డ్రగ్స్ పట్టివేత!

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు ₹14 కోట్ల విలువైన గంజాయిని కస్టమ్స్ మరియు భద్రతా...

Read moreDetails

జాగ్రత్త మగువల్లారా! ఆన్ లైన్ స్నేహితులు కాదు.. వాళ్లు ‘ఆన్ లైన్ దోపిడీదారులు’!

బెంగళూరు నగరంలో ఒంటరిగా ఉంటున్న ఒక సంపన్న మహిళను సామాజిక మాధ్యమాల వేదికగా బురిడీ కొట్టించిన ఇద్దరు కేటుగాళ్ల ఉదంతం కలకలం రేపుతోంది. స్నేహం పేరుతో దగ్గరై,...

Read moreDetails

జాగ్రత్తగా వెళ్లండి డ్రైవర్ గారూ! అతివేగంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?

ఖమ్మం జిల్లా నాయుడుపేట సమీపంలో పదో తరగతి విద్యార్థులు ప్రయాణిస్తున్న పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదృష్టవశాత్తూ పెను...

Read moreDetails

కాశీబుగ్గలో హైటెక్ దొంగతనం..వ్యాపారికి సంకెళ్లు వేసి మరీ దోచుకెళ్లిన ఎనిమిది మంది ముఠా!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలో సినిమా ఫక్కీలో జరిగిన ఈ భారీ దోపిడీ స్థానికంగా పెను కలకలం రేపింది. ఖాకీల వేషధారణలో వచ్చి, వ్యాపారికే బేడీలు వేసి...

Read moreDetails

శిక్షణా సంస్థల్లో భద్రత ఎక్కడ? పైలట్ విద్యార్థినిపై అదే సంస్థ ఉద్యోగి దారుణం!

హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పైలట్ శిక్షణ పొందుతున్న ఒక యువతిపై అదే సంస్థలో...

Read moreDetails

సిద్ధారెడ్డి భార్య కవితపై చాకుతో దాడి, ఆసుపత్రిలో మృతి

జహీరాబాద్‌ అర్బన్‌, జహీరాబాద్‌లో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌ పరిచయం కారణంగా కూతురు ప్రేమలో పడిన కవిత (29), భర్త సిద్ధారెడ్డి (35)ని వదిలేసి వెళ్లిపోయింది. చివరికి...

Read moreDetails

తూర్పుగోదావరి: కారు కాలువలో దూసుకుపోగా దంపతులు మృతి

ముగ్గురి నిమిషాల దూరంలో గమ్యస్థానానికి చేరతామని భావించిన ఒక దంపతుల ప్రయాణం, తుది విషాదంలో ముగిసింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయి జలసమాధి అయ్యింది.ఈ...

Read moreDetails

పాత కక్షల కారణంగా న్యాయవాది కుటుంబంపై దాడి, ఒకరు మృతి

అన్నమయ్య జిల్లా, కె.వి.పల్లి మండలం, వడ్డిపల్లిలో ఒక న్యాయవాది ఘోర దాడికి గురయ్యాడు. స్థానికుల ప్రకారం, న్యాయవాది ఎల్లయ్య కుటుంబంపై బంధువుల నుంచి ఆగ్రహం ఉన్నపుడు ఈ...

Read moreDetails

రంగారెడ్డి: బెదిరిస్తున్న మిత్రుడిని స్నేహితులే కత్తులతో హత్య

రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తెలిపిన ప్రకారం, జల్‌పల్లి షాహిన్‌నగర్‌లోని వాది-ఎ-సాలిహీన్‌ బస్తీలో ఉండే మొహ్మద్‌ సలీం కుమారుడు మొహ్మద్‌ నసీర్‌ (22) ఎలక్ట్రీషియన్‌. నిత్యం...

Read moreDetails

కొణిజర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లిదండ్రులు మృతి, కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో

కుమారుడి భవిష్యత్తు కోసం కోటి ఆశలతో బయలుదేరిన దంపతుల ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్‌ వీర్రాజు (46) మరియు వీరశైలజ (38), కుమారుడు యశ్వంత్‌ (16)...

Read moreDetails

కరెంట్ షాక్‌తో కాలిపోయిన బస్సు: డ్రైవర్ స్మార్ట్ మూవ్‌తో తప్పిన ప్రాణనష్టం!

వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలంలో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. వీరన్నగట్టుపల్లె సమీపంలో ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన 'పల్లెవెలుగు' బస్సు ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగలడంతో...

Read moreDetails

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు: బావ, బావమరుదుల విషాదాంతం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి భాజాల మోత మోగాల్సిన ఇంట్లో చావు...

Read moreDetails

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం: పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు..భార్యాభర్తలూ బుక్కే!

హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పేరుతో నిర్వహించిన మత్తు పార్టీపై పోలీసులు...

Read moreDetails

ఆట కాస్తా వేటయ్యింది: పాత కక్షలతో యువకుడి హత్య.. విశాఖ ఆరిలోవలో కలకలం!

విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది....

Read moreDetails
Page 10 of 18 1 9 10 11 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News