Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

పచ్చని చెట్ల నీడన.. అక్షరాల వేట

ఈ పఠన సంస్కృతికి ప్రధానంగా యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, ఉద్యోగులు, పుస్తక ప్రియులు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని...

Read moreDetails

గచ్చిబౌలిలో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్‌ సరఫరా నెట్‌వర్క్‌ గుట్టురట్టయింది. ఈ కేసులో ముగ్గురు ప్రధాన డ్రగ్స్‌ సరఫరాదారులను అరెస్టు...

Read moreDetails

నాలాలపై నిర్లక్ష్యం.. ముంపుతో ప్రజలకు పాట్లు

నాలాల నిర్మాణం, మరమ్మతులు, పూడికతీత, వ్యర్థాల తొలగింపునకు ఏటా భారీగా నిధులు ఖర్చవుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తిస్థాయిలో చేపట్టకుండా పైపైనే నిర్వహిస్తున్నారనే...

Read moreDetails

మహిళా సంఘాలకు బస్సు.. ఆదాయానికి బాట

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి.. వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహిళా సమాఖ్య సంఘాలకు బస్సులను సమకూర్చి...

Read moreDetails

విద్యార్థినులపై అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడి తీరుపై విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అధ్యాపకుడు భాస్కర్‌ కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ...

Read moreDetails

నీటి కొరతకు అనుగుణంగా పంటల ప్రణాళిక

జిల్లాలో నీటి వనరుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పంటల సాగులో మార్పులు తీసుకురావాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. చెరువులు, భూగర్భ జలాల లభ్యత తగ్గుతున్నందున...

Read moreDetails

చేయూతకు చేయి తడపాల్సిందేనా?

దాదాపు నాలుగేళ్ల తర్వాత కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో పేదలు, వృద్ధులు, అర్హత ఉన్న కుటుంబాలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు....

Read moreDetails

భక్తులకే సెల్‌ఫోన్‌ నిషేధమా?

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సెల్‌ఫోన్ల నిషేధ నిబంధనపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలోకి చరవాణులను...

Read moreDetails

ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య.. హంతకులు పదో తరగతి విద్యార్థులే!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె...

Read moreDetails

భారాసకు రాజీనామా చేయలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

దానం నాగేందర్‌ పార్టీ మార్పుపై కొనసాగుతున్న వివాదం ఫొటోలు, మీడియా కథనాల ఆధారంగా అనర్హత నిర్ణయంపై అభ్యంతరం కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం, పార్టీ సభ్యత్వం తీసుకోవడం మధ్య...

Read moreDetails

పన్ను మినహాయింపుతో ఈవీల జోరు

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రాబోయే కాలంలో ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌...

Read moreDetails

వానల కోసం రైతన్న ఎదురుచూపులు

వానాకాలం సీజన్‌లో సగం రోజులు గడిచిపోయినా తెలంగాణలో పంటల సాగు ఇంకా పూర్తికాలేదు. వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురుస్తున్న వానల ప్రభావంతో ముఖ్యంగా వరి నాట్లు వెనుకబడ్డాయి....

Read moreDetails

హరీశ్‌రావు హౌస్‌ అరెస్ట్‌.. కోకాపేటలో ఉద్రిక్తత

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించేందుకు బయలుదేరిన ఆయనను అనుమతి లేదంటూ బుధవారం ఉదయం కోకాపేటలోని...

Read moreDetails

శ్రీశైలం, సాగర్‌కు ఇంకా 195 టీఎంసీలు అవసరం

ఆయకట్టు రైతులు పెట్టుకున్న ఆగస్టు ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఈ నెల ఆరంభంలో కనిపించిన ప్రవాహ ఉత్సాహం మూడో వారం నాటికి తగ్గుముఖం...

Read moreDetails

రైస్‌ మిల్లర్ల పైరవీలకు చెక్‌.. కఠిన చర్యలకు సర్కారు సిద్ధం

రైస్‌ మిల్లుల్లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. వాటిని నిలిపివేయించేందుకు మిల్లర్లు, కొందరు సంఘం ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్లు సమాచారం....

Read moreDetails

పిల్లల ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఇంట్లో చిన్నారి చేసే ప్రతి అల్లరి, ప్రతి ముద్దు నవ్వు తల్లిదండ్రులకు ఓ మధుర జ్ఞాపకమే. ఆ జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకోవడం సహజం. అయితే...

Read moreDetails

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే.. 1000 మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్‌: నగరంలో కీలకమైన కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్‌-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ చేపడుతున్న 7 ఫ్లైఓవర్లు,...

Read moreDetails

హుస్సేన్‌సాగర్‌కు మహర్దశ.. సరికొత్త రూపంలో లేక్‌ఫ్రంట్‌

హైదరాబాద్‌: నగరానికి మణిహారంగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌ పరిసరాలకు కొత్త రూపు తీసుకురావాలని హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భావిస్తోంది. సరస్సును కేవలం సుందరీకరణకే పరిమితం చేయకుండా.....

Read moreDetails

హుస్సేన్‌సాగర్‌కు మహర్దశ.. సరికొత్త రూపంలో లేక్‌ఫ్రంట్‌

హైదరాబాద్‌ మహానగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌ పరిసరాలను సమగ్రంగా అభివృద్ధి చేసి పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు నగరానికి తాగునీటిని...

Read moreDetails

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి మీడియా...

Read moreDetails

మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ తారలు.. ఆదిలాబాద్‌లో సందడి

ఆదిలాబాద్‌, కలెక్టరేట్/సాంస్కృతికం: ఆదిలాబాద్‌ పట్టణంలో సినీ తారలు ఐశ్వర్య రాజేష్‌, హెబ్బాపటేల్‌ సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ మాల్‌ ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు....

Read moreDetails

చిన్నారి ప్రాణాలు కాపాడిన కమిషనర్‌.. తల్లిదండ్రుల కోరికతో ‘జస్విక శ్రీ’గా నామకరణం

ప్రాణాలు కాపాడేందుకు సహకరించిన కమిషనర్‌ చేతుల మీదుగానే చిన్నారికి నామకరణం చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆసక్తికర ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన కాంపాటి...

Read moreDetails

1,000 పడకల డా.ఎంసీఆర్‌ టిమ్స్‌ నేటి నుంచే అందుబాటులోకి

హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సేవలకు మరో పెద్ద కేంద్రం అందుబాటులోకి రానుంది. ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా.ఎంసీఆర్‌ టిమ్స్‌)...

Read moreDetails

జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఆవిష్కరణ.. పాల్గొన్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. భాగ్యనగరంలోని నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను...

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు...

Read moreDetails

నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సర్పంచ్ ప్రశంస

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం మేడిగడ్డ తండాలో పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించిన నూతన ఇంటిని శుక్రవారం ప్రారంభించారు. సర్పంచ్ ధర్మి లస్కర్...

Read moreDetails

భువనగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు.. వేదిక, పరేడ్‌ మైదానం పరిశీలన

భువనగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15న భువనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను స్థానిక...

Read moreDetails

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా...

Read moreDetails

రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో జైన ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ లీకేజీతో భారీగా నీరు వృథాగా పోతోంది. పైప్‌లైన్‌ నుంచి నీరు ఉవ్వెత్తున ఎగసిపడుతూ సమీపంలోని పంట...

Read moreDetails

రేషన్‌ కార్డుల భద్రతకు పెద్దపీట.. తొమ్మిది రకాల రక్షణ ఫీచర్లతో కొత్త కార్డులు

రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీ నుంచి లబ్ధిదారులకు కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. నకిలీ రేషన్‌...

Read moreDetails

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల అమలు కోసం 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన 8...

Read moreDetails

ఎగువ నుంచి భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు

జూరాల జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1.50 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు...

Read moreDetails

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం.. గర్భిణీ మృతి

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తొలి కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన నిండు గర్భిణీ చికిత్స పొందుతూ మృతి చెందింది. బుధవారం ఉదయం ఈ...

Read moreDetails

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి రానుంది. పార్కు చుట్టూ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌...

Read moreDetails

మెట్రో ఫేజ్‌-2పై సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్ పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్‌-2లో భాగంగా చేపట్టనున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు...

Read moreDetails

షేక్‌పేట్‌-రాయదుర్గం మార్గంలో ఊడిపడిన పైప్‌

హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌పై వర్షపు నీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ పైప్‌ ఒక్కసారిగా ఊడిపడి రోడ్డుపై పడింది. షేక్‌పేట్‌ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే...

Read moreDetails

రైతుల భూములకు ప్రత్యేక గుర్తింపు.. రాష్ట్రంలో భూధార్‌ వ్యవస్థ

తెలంగాణలో భూముల రికార్డులను మరింత పారదర్శకంగా, భద్రంగా నిర్వహించేందుకు ‘భూధార్‌’ విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనుషులకు ఆధార్‌ కార్డు ద్వారా ప్రత్యేక గుర్తింపు...

Read moreDetails

ఇంటి ముందు నిలిపిన కారుకు నిప్పు.. హయత్‌నగర్‌లో కలకలం

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇంటి ముందు పార్క్‌ చేసిన కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైన ఘటన కలకలం రేపింది. శంకర్‌నగర్‌లో మాధవ రెడ్డి అనే...

Read moreDetails

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్ష.. వరుణ యాగంలో పాల్గొన్న సీఎం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమం నాగార్జునసాగర్‌లో ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా...

Read moreDetails

నాగార్జునసాగర్‌లో ఘనంగా వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లో వరుణయాగం నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్‌విహార్‌...

Read moreDetails

పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం...

Read moreDetails

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా.. ఏడుగురు అరెస్టు

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఈగల్‌ ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. మియాపూర్‌, సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన రెండు కేసుల్లో మొత్తం ఏడుగురిని...

Read moreDetails

బోనాల కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌.. ఇప్పుడు భయపెడుతోంది!

బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి కూడలి వద్ద ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌ ప్రమాదకరంగా మారింది. ఈదురుగాలుల కారణంగా హోర్డింగ్‌ ఒకవైపునకు ఒరిగిపోవడంతో ఎప్పుడు కూలుతుందోనని...

Read moreDetails

బంజారాహిల్స్‌లో భవనం సెల్లార్‌లో మంటలు.. 11 మంది సురక్షితం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 10లో ఓ భవనం సెల్లార్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్‌లో నిర్వహిస్తున్న వైన్‌షాప్‌ గోదాములో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. సమాచారం...

Read moreDetails

హసన్‌పర్తి సమీపంలో రైళ్లకు బ్రేక్‌.. విద్యుత్‌ వైర్లు తెగిపడటమే కారణం

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై విద్యుత్‌ వైర్లు తెగిపడటంతో కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే...

Read moreDetails

హైడ్రా ఉద్యోగాల కోసం యువత బారులు.. పోలీసుల అప్రమత్తత

హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు యువత భారీగా తరలిరావడంతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం పరిసరాల్లో రద్దీ నెలకొంది. ఎల్బీనగర్‌ పరిధిలోని స్టేడియం వద్దకు...

Read moreDetails

ఆస్తి కోసం అత్తను హతమార్చిన అల్లుడు

సత్తుపల్లి మండలం తుమ్మూరులో ఆస్తి వివాదం హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామానికి చెందిన వెదుళ్ల వెంకట నరసమ్మ (60) మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు...

Read moreDetails

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజోలి గ్రామానికి చెందిన నేతన్న సూర్య గోపాల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,...

Read moreDetails

నోటీసు బోర్డు నుంచి వెబ్‌సైట్‌ వరకు.. స్కూళ్లలో ఫీజుల వివరాలు తప్పనిసరి

తెలంగాణలోని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజుల విషయంలో పారదర్శకత ఉండేలా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫీజు వివరాలను...

Read moreDetails

కస్టమర్ల ముసుగులో కిలాడీ ముఠా.. నగల షాపులో చోరీ

వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ఓ నగల దుకాణంలో ఐదుగురు మహిళలు చోరీకి పాల్పడ్డారు. బురఖాలు ధరించి కస్టమర్ల మాదిరిగా షాపులోకి వచ్చిన వారు పలు రకాల బంగారు...

Read moreDetails
Page 3 of 24 1 2 3 4 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News