Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

వాట్సాప్ చాట్‌తో బయటపడిన మర్డర్ ప్లాన్.. పోలీసులను ఆశ్రయించిన భర్త

భర్తను హత్య చేసేందుకు భార్య తన ప్రియుడితో కలిసి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుట్ర వాట్సాప్ చాట్‌లతో వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ...

Read moreDetails

చేయూత’లో కొత్త పింఛన్లకు మార్గం సుగమం.. మార్గదర్శకాలు విడుదల

అర్హులైన వారికి సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తోంది. తాజా మార్గదర్శకాల ప్రకారం అర్హుల...

Read moreDetails

తండ్రి దారుణానికి నాలుగేళ్ల చిన్నారి బలికావాల్సి వచ్చింది.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నాలుగేళ్ల కుమారుడిపై అమానుషంగా దాడి చేయడం...

Read moreDetails

18 రకాల సేవలు ఒకే వేదికపై.. తెలంగాణలో డయల్‌ 112 అందుబాటులోకి

తెలంగాణ ప్రజలకు అత్యవసర సమయాల్లో వేగంగా సహాయం అందించేందుకు ‘డయల్‌ 112’ సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఈ...

Read moreDetails

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించిన ఘటన కలకలం రేపుతోంది. మొత్తం ఎనిమిది ప్రైవేట్ కళాశాలలు హైడ్రా కమిషనర్‌తో పాటు ఇతర...

Read moreDetails

రోడ్డుపైనే దారుణం.. కొబ్బరి బొండాల కత్తితో వ్యక్తి హత్య

హైదరాబాద్‌లో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమేర్‌ (35) అనే వ్యక్తిపై సుమన్‌...

Read moreDetails

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి వాకిటి శ్రీహరి

మత్స్యకారుల సంక్షేమం, చేపల పెంపకం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో నిర్వహించిన సమావేశంలో...

Read moreDetails

ఆధార్ అడిగినందుకు గొడవ.. హోటల్ ఉద్యోగిపై నలుగురి దాడి

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి ఓ హోటల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రూమ్‌ బుకింగ్‌ కోసం వచ్చిన నలుగురు వ్యక్తులను హోటల్‌ సిబ్బంది ఐడీ ప్రూఫ్‌...

Read moreDetails

కామారెడ్డిలో భారీ వర్షాల ప్రభావం.. పొంగిపొర్లుతున్న వాగులు

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్ద చెరువు పూర్తిగా నిండిపోవడంతో అలుగు పారుతోంది. పాల్వంచ వాగుతో పాటు బీబీపేట మండలంలోని ఎడ్లకట్ట వాగు,...

Read moreDetails

భారీ వర్షాలతో పోచారం ప్రాజెక్టుకు వరద పోటు

మెదక్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా...

Read moreDetails

కల్తీ మసాలాలపై హెచ్‌-ఫాస్ట్‌ దాడులు.. 13 సంస్థల్లో సోదాలు

సైబరాబాద్‌ పరిధిలో కల్తీ మసాలా దినుసుల తయారీ, విక్రయాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో హెచ్‌-ఫాస్ట్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ మసాలా...

Read moreDetails

ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరో బలం: కేటీఆర్‌

హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జాద్‌ ఇంజనీరింగ్‌, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) సంయుక్తంగా...

Read moreDetails

గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

హైదరాబాద్‌: నగరంలోని గాజులరామారం ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. దిల్‌ సంస్థకు కేటాయించిన భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. సర్వే...

Read moreDetails

తెలంగాణలో వర్షాలు.. ఎల్లో హెచ్చరిక

హైదరాబాద్‌: క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న గంటల్లో మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

Read moreDetails

చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.2 కోట్లు వసూలు చేసి దంపతుల పరార్‌

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చిట్టీల వ్యాపారం పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. బీఎస్‌ఆర్‌ కాలనీలో శిరీష,...

Read moreDetails

సికింద్రాబాద్‌ బోనాల్లో రంగం.. భక్తులకు స్వర్ణలత భవిష్యవాణి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రంగం భవిష్యవాణితో ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మాతంగి స్వర్ణలత రంగం నిర్వహించి భవిష్యవాణి వినిపించారు. ఈ...

Read moreDetails

హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని నల్లచెరువు హైడ్రా చేపట్టిన చర్యలతో కొత్త రూపును సంతరించుకుంటోంది. కబ్జాలను తొలగించి చెరువు విస్తీర్ణాన్ని పరిరక్షించడంతో పాటు సుమారు రూ.20 కోట్లతో పలు అభివృద్ధి...

Read moreDetails

పన్నుల వసూళ్లలో తెలంగాణ దూకుడు.. చరిత్రలోనే అత్యధిక ఆదాయం

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పన్నుల వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. జులై నెలలో జీఎస్టీ, వ్యాట్‌, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ ద్వారా కలిపి రూ.7,865 కోట్ల...

Read moreDetails

7 వేలకుపైగా పోలీస్‌ పోస్టులు.. దరఖాస్తు ప్రక్రియకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తు తేదీలను ఖరారు చేసింది. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు ఆన్‌లైన్‌లో...

Read moreDetails

మూసివేత అంచు నుంచి మోడల్‌ స్కూల్‌గా.. అంగడికిష్టాపూర్‌ బడి సక్సెస్‌ స్టోరీ

సరైన మార్పులు, వినూత్న బోధనా పద్ధతులు అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా నిలవగలవని సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం అంగడికిష్టాపూర్‌ పాఠశాల...

Read moreDetails

ఈపీఎఫ్‌వో సాఫ్ట్‌వేర్‌ మార్పులతో పింఛన్ల చెల్లింపులకు ఆలస్యం

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నుంచి ప్రతి నెలా అందే పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడింది. సాధారణంగా నెల 27న బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన జులై...

Read moreDetails

పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్ర.. కన్నీటిపర్యంతమైన హరీశ్‌రావు

వరంగల్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా.....

Read moreDetails

ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందికి ఊరట.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వద్ద గోదావరి వరద ఉద్ధృతితో ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. శుక్రవారం ఉదయం వీరంతా వీరాపురం...

Read moreDetails

ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌.. రూ.1.70 లక్షలు మాయం

సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మితే భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని తాజా సైబర్‌ మోసాలు హెచ్చరిస్తున్నాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌, షేర్‌చాట్‌ వంటి...

Read moreDetails

గోదావరి వరద ఉద్ధృతి.. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం...

Read moreDetails

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ-కేవైసీకి మరో నెల గడువు

రేషన్‌ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. రేషన్‌ కార్డులకు సంబంధించిన ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ-కేవైసీ పూర్తి...

Read moreDetails

ఆదిలాబాద్‌ జిల్లాలో కుండపోత.. పొంగుతున్న నదులు, వాగులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు మత్తడి పారుతున్నాయి. ఆదిలాబాద్‌తో పాటు ఇంద్రవెల్లి,...

Read moreDetails

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యకు శ్రీకారం.. రూ.40 కోట్లతో ల్యాబ్‌లు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు భవిష్యత్‌ సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు ఏఐ కోడింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రాలు లేదా సమీప...

Read moreDetails

మెదక్‌లో వాన బీభత్సం.. ఉధృతంగా ప్రవహిస్తున్న దూప్‌సింగ్‌ తండా వాగు

మెదక్‌ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, ఆనకట్టలు ఉప్పొంగుతున్నాయి. హవేలీఘనపూర్‌ మండలంలోని దూప్‌సింగ్‌ తండా వాగు వరద ఉధృతితో ప్రవహిస్తుండటంతో...

Read moreDetails

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు...

Read moreDetails

పిల్లలు అర్ధాకలితో బడికి వెళ్లకూడదు.. అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

పిల్లలు అర్ధాకలితో పాఠశాలలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో అల్పాహార పథకాన్ని ప్రారంభించామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన ఆయన మార్కెట్‌ యార్డులో...

Read moreDetails

వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు...

Read moreDetails

పని ప్రదేశాలకు దగ్గర్లోనే ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

పేదలకు ఇళ్లు కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జనావాసాలకు, పని ప్రదేశాలకు దూరంగా ఇళ్లను...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీక్‌పై నిరసన.. తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం, దిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌...

Read moreDetails

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో...

Read moreDetails

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారు.. 16 నియోజకవర్గాల్లో ‘ఇందిరమ్మ టవర్స్‌’

గత భారాస ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను...

Read moreDetails

పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంపై హైకోర్టు ఆగ్రహం..

జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది....

Read moreDetails

తగ్గుతున్న గ్రామీణ కుటుంబాల ఆదాయాలు.. ప్రైవేటు అప్పులపై పెరుగుతున్న ఆధారం

దేశంలో గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి క్రమంగా మందగిస్తోందని నాబార్డు తాజా సర్వే వెల్లడించింది. ఆదాయాలు తగ్గడంతో గ్రామీణ కుటుంబాలు ప్రైవేటు అప్పులపై ఆధారపడుతున్న ధోరణి పెరుగుతోందని...

Read moreDetails

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు ఎన్నెన్నో!

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శౌచాలయాల కొరత విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని పాఠశాలల్లో అవసరమైనన్ని శౌచాలయాలు లేకపోగా, మరికొన్ని చోట్ల ఉన్నవాటికి సరైన నిర్వహణ...

Read moreDetails

తెలంగాణలో నెయ్యి కల్తీ కలకలం.. 850 కిలోల నెయ్యి సీజ్‌

తెలంగాణ రాష్ట్రంలో నెయ్యి కల్తీపై ఆహార భద్రత అధికారులు కొరడా ఝళిపించారు. నెయ్యిలో పామాయిల్‌, వనస్పతి, ఇతర కొవ్వు పదార్థాలు కలుపుతున్నారనే సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు...

Read moreDetails

ఎండిన కృష్ణమ్మ.. రాళ్లు, రప్పలతో దర్శనమిస్తున్న నది

గత ఏడాది భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహించిన కృష్ణానది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. నిత్యం వరద ఉద్ధృతితో గలగల పారే కృష్ణమ్మ నేడు రాళ్లు, ఇసుక...

Read moreDetails

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు అందించేందుకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త...

Read moreDetails

ఏపీ వక్ఫ్‌బోర్డు రికార్డుల సమస్యకు తెర.. తెలంగాణ నుంచి కీలక పత్రాల అప్పగింత

రాష్ట్ర విభజన తర్వాత సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు రికార్డుల బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఏపీకి సంబంధించిన కీలక రికార్డులను తెలంగాణ వక్ఫ్‌బోర్డు...

Read moreDetails

మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉంది

తీవ్ర జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నం.1లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు...

Read moreDetails

తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం.. నేడు ఈహెచ్‌ఎస్‌కు శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన **ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)**ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించనుంది. సచివాలయంలో...

Read moreDetails

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై సంపత్‌కుమార్ ఆరోపణలు.. రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ విమర్శ

భారాస ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. ఓటరు జాబితాలో అక్రమాలపై ప్రవీణ్‌కుమార్ చేసిన...

Read moreDetails

తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్

తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

Read moreDetails

కృష్ణా జలాల్లో తెలంగాణకు 588 టీఎంసీలు కావాలి.. సీఎం రేవంత్‌కు నిరంజన్‌రెడ్డి డిమాండ్

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. కృష్ణా జలాల్లో...

Read moreDetails

మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి.. పీసీసీ చీఫ్‌కు జేఏసీ వినతి

పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది....

Read moreDetails

యూకో బ్యాంకు మోసం కేసులో సీబీఐ రంగంలోకి.. హైదరాబాద్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం పొంది తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా బుధవారం నాలుగు రాష్ట్రాల్లో...

Read moreDetails
Page 4 of 24 1 3 4 5 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News