Tag: AP politics

మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి

ఏపీలో వైకాపా హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా టెండర్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా నేత, మాజీ ...

Read moreDetails

ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: నారా లోకేశ్‌

ఇటీవల మృతిచెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కుటుంబాన్ని మంత్రి నారా లోకేశ్‌ పరామర్శించారు. ఏలూరులోని నాని భౌతికకాయం వద్ద నివాళులర్పించిన ఆయన.. కుటుంబ సభ్యులను ...

Read moreDetails

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రీ లేఔట్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఒక దశలో గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు జరగడంతో ...

Read moreDetails

చంద్రబాబుకు దత్తాత్రేయ ఆహ్వానం.. ‘అలయ్‌-బలయ్‌’కు రావాలని పిలుపు

ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 22న నిర్వహించనున్న ‘అలయ్‌-బలయ్‌’ కార్యక్రమానికి ముఖ్య ...

Read moreDetails

జగన్‌ సర్కారు ఇచ్చిన అవార్డులు కూడా నకిలీవేనా?: రాంగోపాల్‌రెడ్డి

క్రీడాకోటా కింద ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన క్రీడాకారులను నకిలీలుగా చిత్రీకరించడం సరికాదని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అన్నారు. కష్టపడి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ...

Read moreDetails

ప్రతీకారం నా లక్ష్యం కాదు.. ప్రజల సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు

ప్రజలు ఆర్థికంగా బలపడటంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కక్షపూరిత రాజకీయాలపై ఆసక్తి లేదని, ...

Read moreDetails

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

చంద్రబాబు అరెస్టు ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ నాటి పరిణామాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ...

Read moreDetails

నియోజకవర్గానికి రూ.కోటి.. చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ...

Read moreDetails

పిఠాపురంలో మహిళలకు పవన్‌ కల్యాణ్‌ శ్రావణ కానుక

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గ మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తరఫున వరుసగా మూడో ఏడాది శ్రావణ కానుక అందింది. ఇందులో భాగంగా 10 ...

Read moreDetails

పవన్‌ ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతోనే: చిరంజీవి

వన్‌ కల్యాణ్‌ ప్రజలకు మేలు చేయాలనే తపనతో ప్రతి అడుగు వేస్తారని అగ్రహీరో చిరంజీవి అన్నారు. చిన్నప్పటి నుంచే ఆయనలో ప్రజలకు సేవ చేయాలనే బాధ్యతాయుతమైన ఆలోచనను ...

Read moreDetails

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టడం చూశా: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నేతల మధ్య గతంలో చోటుచేసుకున్న ఓ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి కాలర్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి పట్టుకుని ...

Read moreDetails

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపా నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశవిదేశాల నుంచి ఆంధ్రులు స్వస్థలాలకు వచ్చి ఓట్లు వేయడం వల్లే కూటమి ప్రభుత్వం ...

Read moreDetails

వెలిగొండ పూర్తి చేయకుండా పైలాన్‌తో జగన్‌ డ్రామాలు: మాగుంట

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదని ఒంగోలు ఎంపీ ...

Read moreDetails

చంద్రబాబు రుణం ఎప్పటికీ తీర్చుకోలేం: పూల సుబ్బయ్య కుమార్తె

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పూల సుబ్బయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక గౌరవం కల్పించారు. ప్రాజెక్టు కోసం పూల సుబ్బయ్య చేసిన విశేష కృషిని ...

Read moreDetails

స్థానిక ఎన్నికలకు సిద్ధం.. జగన్‌ పిటిషన్‌పై చంద్రబాబు ఫైర్‌

స్థానిక ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు ...

Read moreDetails

వెలిగొండ నిర్వాసితులకు రూ.169 కోట్ల అదనపు పరిహారం

వెలిగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశాలు చేసే వరకు ...

Read moreDetails

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా అవసరాలకు అనుగుణంగా ఉండేలా భవన రూపకల్పన ...

Read moreDetails

జోగి రమేశ్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబంపై ఆయన కోడలు మేఘన తీవ్ర ఆరోపణలు చేశారు. కుటుంబ కలహాలు, తనను ఇబ్బందులకు గురిచేసిన తీరు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ...

Read moreDetails

ఆయుర్వేద చికిత్స కోసం నేడు కేరళకు పవన్‌కల్యాణ్‌

శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కేరళకు వెళ్లనున్నారు. కుడి భుజంలోని రొటేటర్‌ కఫ్‌ గాయానికి ఇటీవల ముంబయిలో శస్త్రచికిత్స చేయించుకున్న ...

Read moreDetails

స్థానిక ఎన్నికల్లో జనసేనకు కొత్త వ్యూహం

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. గత శాసనసభ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా 21 ...

Read moreDetails

ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్లు, ఛైర్మన్లకు ప్రజాబలం

మేయర్, పురపాలక ఛైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికైన వారికి ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ...

Read moreDetails

మండలిలో గంటన్నర పాటు వైకాపా హంగామా

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మండలిలో రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు గంటన్నర పాటు సభలో వైకాపా ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు ...

Read moreDetails

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లతోనే సముచిత ప్రాధాన్యం: మంత్రి సవిత

రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీలకు మరింత సాధికారత, అభ్యున్నతి సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ...

Read moreDetails

ఐదేళ్లూ మేయర్‌.. ఛైర్మనే!

పట్టణ స్థానిక సంస్థల్లో నాయకత్వానికి స్థిరత్వం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం ...

Read moreDetails

రాజకీయాల్లోకి మళ్లీ విజయసాయిరెడ్డి.. కొత్త పార్టీకి సన్నాహాలు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక రాజకీయ ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ప్రజా పక్షంగా నిలుస్తూ.. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు, వారి ...

Read moreDetails

బీసీలకు 34% రిజర్వేషన్లు.. చరిత్రాత్మక నిర్ణయం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ...

Read moreDetails

చేనేత కళాకారులకు మోదీ అభినందనలు.. ఏపీ కార్యక్రమాలపై ప్రశంసలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ప్రాంతానికి చెందిన చేనేత కార్మికులు ...

Read moreDetails

మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు ...

Read moreDetails

2029లో టీడీపీ విజయమే లక్ష్యం.. జర్మనీలో ఎన్ఆర్ఐ నేతల సంకల్పం

2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని జర్మనీలోని ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ...

Read moreDetails

అసభ్యకర పోస్టుల వెనుక ‘సజ్జల’ తనయుడు? గుడివాడ పోలీసుల విచారణలో ఏం తేలింది?

సజ్జల భార్గవ్‌రెడ్డి పోలీసు విచారణ ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా ...

Read moreDetails

ఏపీలో 38 లోక్‌సభ సీట్లు..అమరావతికి ప్రత్యేక ఎంపీ! కొత్త మ్యాప్ చూశారా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం పెరుగుదల సూత్రం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరగనున్నాయి. పద్ధతి: జనాభా నియంత్రణ పాటించిన ...

Read moreDetails

ప్రధాని మోదీతో లోకేశ్‌, కూటమి ఎంపీల ముఖ్య భేటీ – అమరావతి చట్టబద్ధత పై కృతజ్ఞతలు!

మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని కూటమి ఎంపీల బృందం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ...

Read moreDetails

అమరావతి అంటే అడ్రస్.. చంద్రబాబు అంటే భరోసా: మాస్ డైరెక్టర్ బోయపాటి పవర్ ఫుల్ కామెంట్స్!

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడులో ఉన్న కిట్స్ (KITS) ఇంజినీరింగ్ కళాశాల వేడుకలు 'యువ 2కె26' మాస్ గర్జనతో మారుమోగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ...

Read moreDetails

వైజాగ్‌ను రాజధానిగా విశాఖ ప్రజలే తిరస్కరించారు: ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (జనసేన) లోక్‌సభలో అమరావతి బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్య వ్యాఖ్యలు వైకాపా ప్రకటించిన విశాఖపట్నం రాజధాని ...

Read moreDetails

ప్రజల నమ్మకాన్ని ఎవరూ చెరిపేయలేరు.. అమరావతికి చట్టబద్ధమైన భరోసా!

రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (భాజపా) శ్రద్ధగల వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం, అమరావతికి చట్టబద్ధతను రాజకీయ కారణాలతో కాకుండా నైతిక, రాజ్యాంగ కారణాల వల్ల కోరుతున్నట్లు ...

Read moreDetails

అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక అడుగు.. నేడు పార్లమెంటులో బిల్లు!

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ ...

Read moreDetails

విశాఖ ఉక్కుపై కేంద్రం, రాష్ట్రం దృష్టి లేకపోవడంపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు!!

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిశ్చల చర్యలను ఘాటుగా ప్రశ్నించారు. ప్రైవేట్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను స్వాగతిస్తూనే, ...

Read moreDetails

పిల్లల పెంపకానికి ప్రభుత్వం అండ.. కొత్త పథకాలు సిద్ధం..అసెంబ్లీలో సీఎం ప్రకటన..!!

రాష్ట్రంలో జనాభా సమతుల్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా విడుదల చేస్తూ పలు ...

Read moreDetails

సీఎం ప్రత్యేక సీఎస్‌గా విజయానంద్ కొత్త బాధ్యతలు

సీఎం ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ బాధ్యతలు స్వీకరించడం రాష్ట్ర పరిపాలనలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఫిబ్రవరి 28న ముఖ్య కార్యదర్శి పదవి ...

Read moreDetails

రాజధాని పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం

రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేలపాడు ప్రాంతంలో గెజిటెడ్ అధికారులు, గ్రూప్-డి సిబ్బందికి నిర్మిస్తున్న ...

Read moreDetails

నారా లోకేశ్ (Nara Lokesh) : నా ఖర్చుతోనే మ్యాచ్ చూశా

మంత్రి నారా లోకేశ్ కొలంబోలో జరిగిన భారత్–పాక్ మ్యాచ్‌కు వ్యక్తిగత ఖర్చుతోనే హాజరయ్యానని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు వినియోగించలేదని ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఆరోపణలను ఖండించారు. ...

Read moreDetails

దిల్లీలో చంద్రబాబు కీలక సమావేశం.. పోలవరం పురోగతిపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ...

Read moreDetails

AI యుగంలో విజాగ్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పాలనలో AI, Google వంటి ఆధునిక సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి అని సీఎం Chandrababu Naidu స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News