Tag: APNews

పల్నాడు జిల్లాలో విషాదం.. మంటల్లో రైతు సజీవ దహనం

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురవాయపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొక్కజొన్న పంట కోత అనంతరం పొలంలో ఉన్న వ్యర్థాలను దహనం చేయడానికి వెళ్లిన రైతు వి. ...

Read moreDetails

ఒంగోలులో దారుణం.. మహిళా ఉద్యోగిని హత్య కలకలం

ఒంగోలులో నీటిపారుదల శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న బొల్లేటిపల్లి ఆదిలక్ష్మి (35) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం నుంచి ఆమె అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు ...

Read moreDetails

మూడో దశ ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, ...

Read moreDetails

కొత్త టోయింగ్‌ పాలసీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం

రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్‌ చేయడం, బ్రేక్‌డౌన్‌ అయిన వాహనాలను రోజుల తరబడి వదిలేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ...

Read moreDetails

ప్రధాని పిలుపుతో కాన్వాయ్‌లు కుదించిన చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ...

Read moreDetails

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

ప్రకాశం జిల్లా పొదిలి-మార్కాపురం రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గోగినేనివారిపాలెంకు చెందిన ఐదుగురు స్నేహితులు ...

Read moreDetails

సెలవుల్లో బాల్యవివాహాలు.. 18 ఏళ్లకే తల్లులవుతున్న బాలికలు

అన్నమయ్య జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజ్ గర్భధారణలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో బాలికలు ప్రేమ పేరుతో మోసపోవడం, గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు జరగడం వంటి ...

Read moreDetails

అమరావతిలో రీజినల్ పోస్టాఫీస్ నిర్మాణానికి త్వరలో శ్రీకారం

అమరావతిలో రీజినల్ పోస్టాఫీస్ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన అంచనా వ్యయం భారీగా పెరగడంతో ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం పంపినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ...

Read moreDetails

ఇండియానా స్టేట్ అటార్నీగా సాయిశ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలుగు యువకుడు సాయిశ్రీనివాస్‌రెడ్డి అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఇండియానా స్టేట్ అటార్నీగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆనందాన్ని నింపింది. ఈ ...

Read moreDetails

రాయలసీమను టెక్నాలజీ, ఏరోస్పేస్ హబ్‌గా మారుస్తాం

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేవలం అమరావతిపైనే కాదు, విశాఖపట్నాన్ని కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ...

Read moreDetails

హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజన గ్రామానికి కొత్త పాఠశాల భవనం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన గ్రామమైన పెదపాడులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేరడంతో గ్రామస్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. గతేడాది ఏప్రిల్ 7న అరకు ...

Read moreDetails

ప్రపంచస్థాయి MICE గమ్యస్థానంగా ఏపీ: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి MICE (Meetings, Incentives, Conferences, Exhibitions) గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో విధానంలో ...

Read moreDetails

2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల

మంత్రి Nimmala Ramanaidu తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి Narendra Modi చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ...

Read moreDetails

ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ ఇక 24 గంటల్లో పూర్తి

Andhra Pradesh ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాలకు కేవలం 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ...

Read moreDetails

మృత్యువులోనూ వీడని స్నేహం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Kunavaram మండలంలోని అభిచర్ల సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ...

Read moreDetails

అమలాపురంలో కొత్త కోర్టుల ప్రారంభం..

కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే న్యాయవ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిపాలన న్యాయమూర్తి Justice Battu Devanand సూచించారు. అమలాపురంలో ...

Read moreDetails

1960 నుంచి నేటి వరకు మోగుతున్న ఒంగోలు సైరన్‌

ఒంగోలులో కాలం మారినా ఒక ప్రత్యేక సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. నగర ప్రజలకు సమయాన్ని తెలియజేయడానికి 1960లో ఏర్పాటు చేసిన పాత సైరన్‌ నేటికీ రోజుకు ఐదుసార్లు ...

Read moreDetails

పాలనలో స్పీడ్ ఆఫ్ డెలివరీపై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో మెరుగైన పాలన అందించేందుకు కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్‌, ఈ-ఆఫీస్‌, డేటా లేక్‌ అంశాలపై ...

Read moreDetails

ఏపీని ఏరోస్పేస్‌, డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులకు ఈ నెలలోనే శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2028 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో అపారమైన ...

Read moreDetails

ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడం ...

Read moreDetails

పిఠాపురం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వర్మను తప్పించిన టీడీపీ అధిష్ఠానం

పిఠాపురం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అంతర్గత విభేదాల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అక్కడ పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం ...

Read moreDetails

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి అంచనాలు మరింత వేగం పొందాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ...

Read moreDetails

స్వచ్ఛరథాలపై నాని వీడియో.. పవన్ కల్యాణ్ ధన్యవాదాలు

 గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని గుర్తుచేసుకున్నారు. ...

Read moreDetails

తమ్ముడి పెళ్లి రోజే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో మిర్తివలస గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, సతీశ్ మేడపైకి వెళ్లి ...

Read moreDetails

ఏపీలో ఇంధన కొరత ‘నో స్టాక్’ బోర్డులతో వాహనదారుల ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత సమస్య రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా సరిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం జిల్లా ...

Read moreDetails

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష… తక్షణ చర్యలకు ఆదేశాలు

రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూసివేయబడుతున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు, రైతులు ...

Read moreDetails

అర్ధరాత్రి బార్‌ల వద్ద ఫొటోలు తప్పనిసరి కాదు

రాష్ట్రంలో బార్‌లు అర్ధరాత్రి 12 గంటలకు మూసేశారో లేదో నిర్ధారించేందుకు కానిస్టేబుళ్లు స్వయంగా వెళ్లి ఫొటోలు తీసి ‘ఎక్సైజ్‌ ఐ’ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన నిబంధనను ఎక్సైజ్‌ ...

Read moreDetails

పిఠాపురంలో ప్రొటోకాల్ వివాదం.. కూటమి నేతల మధ్య ఘర్షణ

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పాడా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

Read moreDetails

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టోల్ వసూళ్లు ప్రారంభం

ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై టోల్ వసూళ్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వైరా సమీపంలోని సోమవరం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన టోల్ ...

Read moreDetails

ధాన్యంతో సీఎం చంద్రబాబు చిత్ర రూపం – తూర్పుగోదావరిలో ఆకర్షణ

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పుట్టినరోజు సందర్భంగా రైతులు, యువత వినూత్న రీతిలో అభిమానాన్ని వ్యక్తం చేశారు. కడియం జడ్పీ ఉన్నత ...

Read moreDetails

రైల్వే భూముల ఆక్రమణల తొలగింపు – గుంటూరులో ఉద్రిక్తత

గుంటూరు నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు దూకుడుగా చర్యలు చేపట్టడంతో మోతీలాల్‌నగర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వేకు చెందిన భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు ...

Read moreDetails

అంబటి రాంబాబుపై కేసు – అనుమతి లేకుండా దీక్షపై పోలీసుల చర్య

వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన నివాసంపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా, దాడి చేసిన ...

Read moreDetails

నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ.

పట్టణంలోని నూకాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కళకళలాడింది. అమ్మవారిని దర్శించుకోవడానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణాన్ని నింపేశారు. ఉదయం ...

Read moreDetails

సింహాచలం చందనోత్సవం: నిజరూప దర్శనానికి భక్తుల వెల్లువ

సింహాచలం అప్పన్న స్వామి నిజరూపాన్ని వర్ణించే ప్రసిద్ధ శ్లోకం “కుందాబ సుందర తనుః…” భక్తుల్లో ప్రత్యేక భక్తి భావాన్ని రేకెత్తిస్తోంది. కుంద పుష్పంలాంటి శుభ్రమైన కాంతి, చంద్రబింబాన్ని ...

Read moreDetails

సింహాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి: ఘనంగా చందనోత్సవం

సింహాద్రి అప్పన్నస్వామి వార్షిక చందనోత్సవం వైభవంగా కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తూ ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, గోవా ...

Read moreDetails

రాజధాని రైతులకు భారీ ఊరట: కౌలు ₹40వేలకు పెంపు

రాజధాని రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఊరట కల్పించారు. ఇప్పటివరకు ఎకరానికి సంవత్సరానికి ₹30,000గా ఉన్న కౌలును ₹40,000కు పెంచేందుకు ...

Read moreDetails

రాష్ట్ర భవిష్యత్తుపై జగన్ పాత్రపై చంద్రబాబు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మాట్లాడుతూ వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాజకీయాల్లో కొనసాగితే రాష్ట్రానికి నష్టం ...

Read moreDetails

స్కానింగ్ కోసం 400 కి.మీ ప్రయాణం.. ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి

కుమురంభీం జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ ప్రాంతాల్లో గర్భిణులు వైద్య సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కానింగ్ కోసం, గర్భధారణ సేవల ...

Read moreDetails

కాళేశ్వరం నిర్వాసితుల కేసు.. హైకోర్టులో కీలక విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించింది. హైకోర్టు ధిక్కరణ పిటిషన్ ...

Read moreDetails

తనపై దుష్ప్రచారం జరుగుతోందని గాయని మంగ్లీ ఆవేదన

గాయని మంగ్లీ (సత్యవతి ముదావత్) తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేని వివాదాల్లో తన పేరును లాగడం వల్ల ...

Read moreDetails

తెలంగాణ సర్వే దేశానికే మోడల్.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను ...

Read moreDetails

మహిళల హక్కులను రాజకీయాల కోసం వాడుతున్నారు: కవిత

మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పట్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయంగా మహిళల హక్కులను ...

Read moreDetails

గదులు, దర్శనాల పేరుతో మోసాలు.. తితిదే కఠిన చర్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దర్శనాలు, గదుల పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తితిదే విజిలెన్స్, పోలీసులు ...

Read moreDetails

హర్షవర్దన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరుకు చెందిన దివ్యాంగ విద్యార్థి హర్షవర్దన్ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. పుట్టుకతోనే చూపు కోల్పోయిన ఆయన, తన పట్టుదలతో ఇటీవల కర్ణాటక ...

Read moreDetails

ఆదాయపన్ను ఎగవేతకు ఇక చోటు లేదు.. సురేష్ బత్తిని స్పష్టీకరణ

ఆదాయపన్ను ఎగవేతకు ఇకపై అవకాశమే లేదని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని స్పష్టం చేశారు. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా పన్ను తప్పించుకోవడం సాధ్యం ...

Read moreDetails

చంద్రబాబుకు తితిదే ప్రత్యేక ఆహ్వానం

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును తితిదే ప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు. తితిదే ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వై. ...

Read moreDetails

సాగునీటి ప్రాజెక్టులకు పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో తారకరామ, మహేంద్రతనయ, తోటపల్లి బ్యారేజ్‌, మద్దువలస, జంఝావతి, హిరమండలం లిఫ్ట్‌ పనులను త్వరితగతిన పూర్తి ...

Read moreDetails

లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు.. టీడీపీలో కీలక మార్పులు

తెలుగుదేశం పార్టీ తన జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణాన్ని సమగ్రంగా పునర్‌వ్యవస్థీకరించింది. నారా లోకేశ్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ భవిష్యత్ ...

Read moreDetails

ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలు నిలిచిపోయాయి.. వినియోగంలో నిర్లక్ష్యం

ఆహార కల్తీల నియంత్రణకు కేంద్రం ఆధునిక వనరులు అందించినా, రాష్ట్రంలో వాటి వినియోగం లేక నిర్లక్ష్యం కొనసాగుతోంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails
Page 4 of 7 1 3 4 5 7

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News