Tag: BreakingNews

21 కేసుల్లో నిందితుడు.. కేరళ దొంగను పట్టుకున్న తిరుపతి పోలీసులు

కేరళ నుంచి తప్పించుకుని పేరు మార్చుకొని దాదాపు 8 సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో నివాసముంటూ ఒంటరి మహిళలను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర దొంగను ...

Read moreDetails

హర్మూజ్‌ వద్ద ఉద్రిక్తతలు.. అమెరికా–ఇరాన్‌ మధ్య సముద్ర ఘర్షణ హెచ్చరికలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుంచి బయలుదేరే అన్ని దేశాల వాణిజ్య నౌకలను Strait of Hormuz వద్ద అడ్డుకుంటామని ...

Read moreDetails

ఇరాన్ దాడుల్లో అమెరికా విమానాలకు భారీ నష్టం..

ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికాకు చెందిన పలు సైనిక విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం వెలువడుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఈ ...

Read moreDetails

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా–ఇరాన్‌ చర్చలు విఫలం

పశ్చిమాసియాలో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. అమెరికా–ఇరాన్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత శాంతి దిశగా జరుగుతున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ...

Read moreDetails

క్యాబినెట్ తర్వాత గుడ్‌బై.. బిహార్ సీఎం నీతీశ్ కుమార్ కీలక నిర్ణయం

బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే దశకు చేరుకుంది.ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంగళవారం జరగనున్న ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లకు భారీ షాక్…సెన్సెక్స్‌ 1600 పాయింట్ల పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య సంధి చర్చలు విఫలమవడం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ...

Read moreDetails

అమీన్పూర్‌లో హైడ్రా డెమాలిషన్ చర్యలు

అమీన్పూర్ ప్రాంతంలో హైడ్రా చేపట్టిన డెమాలిషన్ చర్యలు కలకలం రేపాయి. అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడంతో పలువురు కుటుంబాలు చిన్నపిల్లలతో సహా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రత్యేకంగా శిశువులతో ...

Read moreDetails

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత తేలికైన బైక్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఆ భారీ శబ్దం, బరువైన బాడీ గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు ఆ అంచనాలను తలకిందులు చేస్తూ సంస్థ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ అవతార్ ...

Read moreDetails

బడ్జెట్ ధరలో ‘ప్రో’ రేంజ్ ఫీచర్లు.. త్వరలో రాబోతున్న CMF Phone 3 Pro వివరాలివే!

నథింగ్ సబ్-బ్రాండ్ CMF నుంచి సరికొత్త 'ప్రో' మోడల్ CMF Phone 3 Pro త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. వినూత్న డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్లతో రాబోతున్న ఈ ...

Read moreDetails

ప్రేమ విఫలం కక్షగా మారింది… యువకుడి దారుణ చర్య కలకలం

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విఫలమైందన్న కక్షతో ఓ యువకుడు అమానుష చర్యకు పాల్పడిన ఘటన ...

Read moreDetails

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు… పేషెంట్, డ్రైవర్ మృతి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంబులెన్స్‌ను వెనుక ...

Read moreDetails

గుడివాడ యువకుడు హరియాణాలో దారుణ హత్య… కుటుంబంలో విషాదం

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువకుడు హరియాణా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.గుడివాడ బేతవోలు ...

Read moreDetails

న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ అనుమానాస్పద మృతి… హత్యగా అనుమానం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలో ఒంగోలుకు చెందిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం, ...

Read moreDetails

కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం… నిందితుడిపై పోలీసులు కాల్పులు

కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన దారుణ ఘటనలో ప్రేమోన్మాది వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. బాలికను హత్య చేసిన కేసులో అరెస్టయిన వెంకటేశ్‌ను శనివారం తెల్లవారుజామున ఒక ...

Read moreDetails

పెళ్లి ఏర్పాట్లలో బయటకు వెళ్లిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి గ్రామంలో పెళ్లి వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆనందంగా జరగాల్సిన వివాహం ఒక్కసారిగా విషాదంగా మారింది. రెండ్రోజుల్లో కుమారుడి ...

Read moreDetails

నమ్మకం లేదు.. కానీ చర్చలకు సిద్ధం! యూఎస్‌పై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా - ఇరాన్ దేశాల మధ్య జరగాల్సిన చారిత్రాత్మక శాంతి చర్చలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ చర్చల ప్రక్రియలో పాల్గొనేందుకు ఇరాన్ ...

Read moreDetails

ఈల వేణుగానమైతే.. అది హనుమంతుడికి నైవేద్యమైంది! హాజీపుర్ సంతోష్ అద్భుత విన్యాసం

బీహార్‌లోని వైశాలీ జిల్లా హాజీపుర్‌లో ఒక చిన్న హనుమాన్ ఆలయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి కారణం అక్కడ వినిపించే "ఈలపాట హనుమాన్ చాలీసా". ఎలక్ట్రికల్ ...

Read moreDetails

మహిళా కోటా కంటే సీట్ల పెంపే అసలు లక్ష్యమా? కాంగ్రెస్ లేవనెత్తుతున్న కీలక ప్రశ్నలు

మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దిల్లీలో జరిగిన ఈ ...

Read moreDetails

మొక్కల జీవక్రియలో అద్భుత ప్రక్రియ మొక్కలు వదిలే ‘ఆవిరి’: బాష్పోత్సేకం అంటే ఏమిటి?

మొక్కలు తమ మనుగడ కోసం భూమి నుండి నీటిని, ఖనిజ లవణాలను గ్రహిస్తాయి. అయితే, పీల్చుకున్న నీరంతా మొక్క వినియోగించుకోదు. కేవలం 1% కంటే తక్కువ నీటిని ...

Read moreDetails

విజయ్ ‘జననాయగన్‌’పై పైరసీ పంజా: విడుదలకు ముందే 5 నిమిషాల సీన్ లీక్!

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్‌ రాకముందే ఈ చిత్రానికి సంబంధించిన సుమారు ...

Read moreDetails

గల్ఫ్ దేశాల్లో ఇరాన్ డ్రోన్లను కూల్చిన ఉక్రెయిన్ సైన్యం: అధికారికంగా ప్రకటించిన జెలెన్‌స్కీ!

ఇరాన్ నిర్వహించిన ప్రతీకార దాడుల్లో ఉపయోగించిన షాహెద్ డ్రోన్లను తమ సైన్యం విజయవంతంగా కూల్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలను ...

Read moreDetails

ఒకే ఆధార్ నంబర్‌తో హాల్ టికెట్లు సృష్టించిన కాలేజీ యాజమాన్యం

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమైన పలువురు విద్యార్థులు మోసపోయిన విషయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సమాచారం ప్రకారం, ...

Read moreDetails

తృణమూల్ ప్రభుత్వంపై ప్రధాని తీవ్ర విమర్శలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పూర్వ మేదినీపుర్ జిల్లా హల్దియాలో ...

Read moreDetails

రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపిన హైకోర్టు జడ్జి

నోట్ల కట్టల వ్యవహారంలో చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ...

Read moreDetails

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపు నిర్ణయం వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించనుంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ...

Read moreDetails

హైదరాబాద్ నగరంలో డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో రౌడీషీటర్ల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత కఠిన చర్యలకు దిగుతున్నారు. నేరాలకు డ్రగ్స్ వినియోగం ఒక ప్రధాన కారణంగా గుర్తించిన పోలీసులు, రౌడీషీటర్లపై ...

Read moreDetails

ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 931 పాయింట్లు డౌన్

అంతర్జాతీయ పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై స్పష్టత లేకపోవడం మదుపర్లలో ఆందోళన ...

Read moreDetails

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 విమాన సర్వీస్ ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 సంస్థ కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సేవలను వర్చువల్‌గా ప్రారంభించారు.ఉడాన్ పథకం ...

Read moreDetails

అల్లూరి జిల్లాలో విషాదం…జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి

అల్లూరి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అనంతగిరి మండలం మూలగుమ్మి ప్రాంతంలో సెల్ఫీలు దిగుతూ నలుగురు బాలికలు జలపాతంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలికలు అక్కడికక్కడే ...

Read moreDetails

30 సెకన్ల నుంచి 90 సెకన్ల అన్‌స్కిప్పబుల్ యాడ్స్!

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ స్మార్ట్ టీవీ వినియోగదారులకు కొత్త మార్పును తీసుకురానుంది. ఇప్పటివరకు గరిష్టంగా 30 సెకన్ల వరకు మాత్రమే ఉన్న అన్‌స్కిప్పబుల్ ...

Read moreDetails

931 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్!

దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా-ఇరాన్ ...

Read moreDetails

రీసర్వే 2.0 షురూ: 2027 మార్చి నాటికి కోటి 12 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసర్వే 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ...

Read moreDetails

సింహం మాస్క్‌తో కిరాణా షాపులో దొంగతనం

అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో జరిగిన ఈ వెరైటీ దొంగతనం స్థానికంగా సంచలనం సృష్టించింది. సాధారణంగా దొంగలు ముఖం కప్పుకుని వస్తారు కానీ, సింహం మాస్క్ ...

Read moreDetails

పాతబస్తీలో ‘మాయా గ్యాంగ్’ అరాచకం: యువకుడిపై విచక్షణారహితంగా దాడి!

హైదరాబాద్ నగరంలో మాయా గ్యాంగ్ అరాచకాలు మరొకసారి వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీ ప్రాంతంలోని సంతోష్ నగర్ పరిధిలోని జవహర్ కాలనీలో బాసిత్ అనే యువకుడిపై సోహైల్, సౌద్ ...

Read moreDetails

హైదరాబాద్‌లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు.. స్థానికుల్లో భయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. డిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డినగర్‌లో సాల్వెంట్స్ డ్రమ్స్ నిల్వ గోదాంలో మంటలు చెలరేగాయి.రసాయన ద్రావకాలు ఉన్న డ్రమ్స్ ...

Read moreDetails

భారాస నేతలపై పొంగులేటి ఫైర్ – ఆరోపణలకు ఘాటైన కౌంటర్

భారాస నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. నిజాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, తమ ప్రభుత్వంపై అసత్య ...

Read moreDetails

వడ్డీ రేట్లు యథాతథం… ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక విధాన నిర్ణయం తీసుకుని, రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయించడానికి ఇది ...

Read moreDetails

అదానీకి బిగ్ రిలీఫ్: ఎస్‌ఈసీ కేసుపై కీలక మలుపు!

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో కొంత ఊరట లభించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ...

Read moreDetails

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం రూ.79,459 కోట్లకు పెంపు

రాజస్థాన్‌లో నిర్మాణంలో ఉన్న చమురు శుద్ధి ప్రాజెక్టు (రిఫైనరీ) వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మొదటగా రూ.43,129 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ...

Read moreDetails

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు

బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్‌బీఎఫ్‌సీల (NBFCs) కోసం కొత్త ...

Read moreDetails

నిఫ్టీ , సెన్సెక్స్ 700 పాయింట్ల డౌన్..

ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోంది. సీజ్‌ఫైర్ ప్రకటించినప్పటికీ, భూభాగంలో ఉద్రిక్తతలు ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గడం మార్కెట్లకు ప్రధాన ప్రోత్సాహకంగా ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన ...

Read moreDetails

ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్ తస్మాత్ జాగ్రత్త! : మూడు రోజుల కుళ్ళిన బిర్యానీ

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పేరుతో కుళ్ళిపోయిన బిర్యానీ విక్రయాలు చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్లలో తయారు చేసిన బిర్యానీని మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో ...

Read moreDetails

పల్నాడులో దారుణం: రైతు కష్టార్జితం కాజేసిన దొంగ!

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జొన్నలగడ్డ బైపాస్ వద్ద ఓ రైతు వద్ద నుంచి గుర్తుతెలియని వ్యక్తి రూ.5 లక్షలు దొంగలించిన ఘటన కలకలం రేపింది. ...

Read moreDetails

కేబీఆర్ పార్క్ వన్‌వే ప్రయోగం ఫ్లాప్? వాహనదారులకు నరకయాతన!

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే అమలు నిర్ణయం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ముఖ్యంగా విరించి ఆసుపత్రి నుండి కమాండ్ ...

Read moreDetails

145 ఏళ్ల చరిత్ర కలిగిన చిరాన్ ఫోర్ట్ క్లబ్ కూల్చివేత

హైదరాబాద్‌లోని బేగంపేట్ ప్రాంతంలో 145 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన చిరాన్ ఫోర్ట్ క్లబ్ కూల్చివేతపై తీవ్ర వివాదం నెలకొంది. గ్రేడ్–II వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ...

Read moreDetails

హైకోర్టులో ఆగిన తీర్పు – కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై తదుపరి విచారణ ఎప్పుడు?

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో కీలక దశకు చేరుకుంది. ...

Read moreDetails

పంటల మార్పిడి జరగకపోతే ప్రమాదమే! తెలంగాణ రైతులకు వ్యవసాయ వర్సిటీ హెచ్చరిక

తెలంగాణ వ్యవసాయ రంగంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు రికార్డు స్థాయి ధాన్యం దిగుబడితో గోదాములు నిండుతుంటే, మరోవైపు నిత్యం మనం వాడుకునే పప్పులు, నూనెలు, కూరగాయల ...

Read moreDetails
Page 27 of 43 1 26 27 28 43

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News