Tag: BreakingNews

గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో కీలక మార్పులు.. పిరోజ్‌షా గోద్రేజ్‌కు గ్రూప్ బాధ్యతలు

గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (Godrej Industries Group)లో నాయకత్వ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 14 నుంచి గ్రూప్ ఛైర్‌పర్సన్ బాధ్యతలను పిరోజ్‌షా గోద్రేజ్ స్వీకరించనున్నారు.ప్రస్తుతం ఛైర్‌పర్సన్‌గా ఉన్న ...

Read moreDetails

విదేశీ పాఠశాలల్లో బోధించాలా? ఎమ్మెస్సీ బీఎడ్ అభ్యర్థుల కోసం స్పెషల్ గైడెన్స్!

ఎమ్మెస్సీ, బీఎడ్‌ పూర్తి చేసిన వంశీధర్ వంటి అభ్యర్థులకు విదేశాల్లో ఉపాధ్యాయులుగా స్థిరపడేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అయితే, కేవలం డిగ్రీలు ఉండటమే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు ...

Read moreDetails

మెటాలో సంచలనం.. జుకర్‌బర్గ్ AI అవతార్‌పై భారీ ప్రయోగాలు

మెటా కొత్తగా మరో సీఈఓను తీసుకురాబోతోందన్న వార్తలు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ప్రస్తుత సీఈఓ Mark Zuckerbergకు పోటీగా సంస్థలో కొత్త నాయకత్వ మార్పు ...

Read moreDetails

క్యాండిడేట్స్ చెస్‌లో ఉత్కంఠ.. టైటిల్ రేస్‌లో వైశాలి కీలక దశలో పోరు

క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ Vaishali Rameshbabu కీలక దశకు చేరుకుంది. మహిళల విభాగంలో 11వ రౌండ్ వరకు ఆధిక్యంలో కొనసాగిన ఆమె, తర్వాతి రౌండ్‌లో ...

Read moreDetails

ప్రపంచ టెన్నిస్‌లో మళ్లీ అగ్రస్థానంలో జానిక్ సినర్ సంచలనం

ఇటలీ స్టార్ టెన్నిస్ ఆటగాడు Jannik Sinner మళ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. మాంటే కార్లో మాస్టర్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ Carlos Alcarazను ...

Read moreDetails

ICC షాకింగ్ అప్‌డేట్.. మహిళల ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ భారీగా పెంపు

మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టు ఈసారి భారీ ప్రైజ్‌మనీ దక్కించుకోనుంది. ఇంగ్లాండ్ వేదికగా జులై 12న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి సంబంధించిన నగదు బహుమతి ...

Read moreDetails

భారత క్రికెట్‌లో కొత్త చరిత్రకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ

యువ సంచలనం Vaibhav Suryavanshi త్వరలోనే భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం రాయబోతున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం అతనికి ఉన్నట్లు ...

Read moreDetails

బుమ్రా ఫామ్‌పై ఆందోళన.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్ లేక నిరాశ

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన Jasprit Bumrah ఈసారి ఐపీఎల్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం ...

Read moreDetails

ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం.. SRH యువ బౌలర్లపై పూర్తి నమ్మకం

ఉప్పల్‌ మైదానంలో అజేయంగా వచ్చిన రాజస్థాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓటమి రుచి చూపించింది. సొంత ప్రేక్షకుల ముందు యువ బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్‌ను ...

Read moreDetails

వినాశకాలే విపరీత బుద్ధి: కొడుకు చేసిన పనికి.. తండ్రి ఉన్మాదం, ముగ్గురిపై కత్తికాటు!

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఒక చిన్నపాటి అనుమానం పెను విషాదానికి దారితీసింది. జీడిగింజలు దొంగిలించారనే కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడి చేయగా, ...

Read moreDetails

పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించిన యువ పేసర్.. తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు

ఐపీఎల్‌లో కొత్త సంచలనం వెలుగులోకి వచ్చాడు. బ్యాటర్ కాదు, తన పేస్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన యువ బౌలర్ ప్రఫుల్ హింగే అందరి దృష్టిని ఆకర్షించాడు.తన ...

Read moreDetails

గేమ్ ఆడితే గాలం వేస్తారు.. వీడియో గేమ్స్ ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్! షాకింగ్ నిజాలు!!

ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచం ఇప్పుడు కేవలం వినోదానికే కాదు, ప్రమాదకరమైన ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసే వేదికగా కూడా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ (CI Cell) ...

Read moreDetails

పరీక్ష పోతే ప్రాణం తీసుకోవాలా? ఫలితాల ఒత్తిడిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు విద్యార్థులు!

ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు విద్యార్థులు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఈ ...

Read moreDetails

ఆడపడుచు గడప కడిగే వేడుకలో విషాదం: రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు చిన్నారి దుర్మరణం!

వికారాబాద్ జిల్లాలో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తమ్ముడి పెళ్లి వేడుకల్లో భాగంగా పుట్టింటికి వచ్చిన ఓ అక్క.. కడపటి ప్రయాణం చేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయింది. ...

Read moreDetails

కాకినాడలో ఘోరం: ఆస్పత్రికి వెళ్తుండగా.. మురుగు కాలువలో పడి తల్లీతనయుల మృతి!

కాకినాడ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం తల్లీకొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. మురుగు కాలువలో పడి, ...

Read moreDetails

కన్నపేగుపై కసాయి బుద్ధి: నిద్రిస్తున్న తల్లిని బతికుండగానే తగలబెట్టిన కుమారుడు!

ఒంగోలు నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని బతికుండగానే ఇంట్లో పెట్టి నిప్పు అంటించి ఓ కుమారుడు హతమార్చిన ఉదంతం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఘటన ...

Read moreDetails

యుద్ధం వద్దు.. శాంతి ముద్దు! పశ్చిమాసియాపై చైనా-పాక్ ‘బిగ్ డీల్’..అండగా ఉంటామన్న డ్రాగన్!

పశ్చిమాసియాలో శాంతి స్థాపనే ధ్యేయంగా దౌత్య ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఒకవైపు చైనా మద్దతు, మరోవైపు సౌదీ అరేబియా ఆర్థిక భరోసాతో పాకిస్థాన్ తన రాయబార చొరవను మరింత ...

Read moreDetails

దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి.. సీఎం రేవంత్‌రెడ్డి ఘన నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ Duddilla Sripada Rao 27వ వర్ధంతి సందర్భంగా Revanth Reddy ఆయనకు ఘన నివాళులు అర్పించారు.జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శ్రీపాదరావు ...

Read moreDetails

లండన్ వేదికగా భారత్-ఫ్రాన్స్ ‘వ్యూహాత్మక’ గేమ్ ప్లాన్.. రక్షణ,అణు రంగాల్లో బిగ్ డీల్స్!

లండన్ వేదికగా భారత్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరు దేశాల సీనియర్ ...

Read moreDetails

రంగంలోకి దిగిన రష్యా: అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి సై..!!

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రపంచ దేశాల దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రష్యా ఒక వ్యూహాత్మక ప్రతిపాదనతో ముందుకు రావడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ...

Read moreDetails

ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలు నిలిచిపోయాయి.. వినియోగంలో నిర్లక్ష్యం

ఆహార కల్తీల నియంత్రణకు కేంద్రం ఆధునిక వనరులు అందించినా, రాష్ట్రంలో వాటి వినియోగం లేక నిర్లక్ష్యం కొనసాగుతోంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails

హర్మూజ్ సెగ: చమురు బావుల దగ్గర యుద్ధం..పెట్రో మంటల్లో ప్రపంచం!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కమ్మేస్తున్నాయి. చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి, ఉత్పత్తిలో భారీ కోత కారణంగా ...

Read moreDetails

పాకిస్థాన్ వేదికగా అగ్రరాజ్యాల పవర్ పాలిటిక్స్: అణు మథనంలో తేలని తేడాలు..ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి శాంతి చర్చలు ఆసక్తికర మలుపు తిరిగాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ ...

Read moreDetails

డ్రాగన్ వార్నింగ్: “మా మధ్యలోకి రావద్దు”..అమెరికాకు చైనా స్ట్రాంగ్ కౌంటర్!

అగ్రరాజ్యం అమెరికాకు చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్‌తో తమకు ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తలదూర్చవద్దని డ్రాగన్ దేశం స్పష్టం చేసింది. హర్మూజ్ ...

Read moreDetails

రూ.180 కోట్ల ప్రాజెక్టుతో విశాఖలో వాతావరణ పరిశోధన కేంద్రం ఏర్పాటు

తూర్పు తీర ప్రాంతాల్లో పెరుగుతున్న తుపాన్లు, వాతావరణ మార్పుల ప్రభావాలను లోతుగా అధ్యయనం చేసేందుకు విశాఖలో కీలక అడుగు పడింది. Andhra University ప్రాంగణంలో ఆధునిక వాతావరణ ...

Read moreDetails

రైతులకు బ్యాడ్ న్యూస్:ఈసారి దేశంలో తక్కువ వర్షాలే.. ‘ఎల్‌నినో’ సెగ తప్పదా?

భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం, ఈ ఏడాది దేశంలో వర్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా 'ఎల్‌నినో' (El ...

Read moreDetails

ఐ-ప్యాక్‌కు బిగ్ షాక్! 10 రోజుల ఈడీ కస్టడీకి డైరెక్టర్ వినేష్ చండేల్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన 'ఐ-ప్యాక్' (I-PAC) సంస్థకు భారీ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, ...

Read moreDetails

మోదీ ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన సోనియా.. డీలిమిటేషన్ వెనుక అసలు రహస్యం ఇదేనా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని అభివర్ణిస్తూ, రాజకీయ ...

Read moreDetails

తాడిగడపలో అధికారిపై వైకాపా నేత దురుసు ప్రవర్తన.. ఉద్రిక్తత

కృష్ణా జిల్లాలోని Tadigadapa పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలువ గట్లపై ఆక్రమణలను తొలగించి బాధితులకు పునరావాసం కల్పించే కార్యక్రమం మధ్యలో రాజకీయ వివాదం చోటుచేసుకుంది.Kanuru సర్కిల్‌లో ...

Read moreDetails

బెంగాల్ బరిలో అమిత్ షా గర్జన: “దీదీకి టాటా.. బైబై చెప్పే టైం వచ్చేసింది!”

బీర్‌భుమ్ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ, మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికేందుకు బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీకి ...

Read moreDetails

అమరావతి చట్టానికి ఆమోదం.. రాష్ట్రపతికి లోకేశ్ కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా Droupadi Murmu కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లాది ప్రజల ఆకాంక్షగా నిలిచిన అమరావతి చట్టం తన హయాంలో రూపుదిద్దుకోవడం ...

Read moreDetails

మోదీ గ్యారంటీ అంటే ఇదే! 2029 నుంచి చట్టసభల్లో మహిళలదే రాజ్యం!

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం 21వ శతాబ్దపు అతిపెద్ద సామాజిక మార్పుగా అభివర్ణించబడింది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ ...

Read moreDetails

వేసవి రద్దీకి సిద్ధమవుతున్న తిరుమల.. కీలక నిర్ణయాల దిశగా టీటీడీ

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగనున్నందున Tirumala నిర్వహణ బాధ్యతలు చూస్తున్న Tirumala Tirupati Devasthanams ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మే ...

Read moreDetails

వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

యూకే ప్రభుత్వం శాశ్వత నివాసం (Permanent Residency) పొందే వలసదారుల కోసం నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. హోంశాఖ మంత్రి షబానా మహమూద్ ఈ మార్పులపై ...

Read moreDetails

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆర్‌ఎంపీ హత్య.. అద్దంకిలో కలకలం

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆర్‌ఎంపీ వైద్యుడి దారుణ హత్య ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో వైద్యం కోసం వచ్చినట్లు నటించిన దుండగులు ఆయనను కళ్లలో కారం ...

Read moreDetails

ఇంటర్‌ ఫలితాల్లో పాస్‌ అయినా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. ఖమ్మం జిల్లాలో విషాదం

ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్ ఫెయిల్ అవుతానన్న భయంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి, తాజాగా విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత ...

Read moreDetails

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ గట్టి హెచ్చరికలు

హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz)పై అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలను అడ్డుకోవడం “సముద్ర దోపిడీ”తో ...

Read moreDetails

ఢిల్లీ వేదికగా ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’

దిల్లీలో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం ...

Read moreDetails

అప్పన్న స్వామి చందనోత్సవం 2026.. తొలి విడత గంధ సమర్పణకు సన్నాహాలు

నిత్యం చందనంలో కొలువైన సింహాద్రినాథుడి నిజరూప దర్శనం అనంతరం తొలి విడత సమర్పణకు అవసరమైన సుగంధభరిత శ్రీగంధాన్ని సిద్ధం చేసే ప్రక్రియకు ఆలయ వైదికులు శ్రీకారం చుట్టనున్నారు.చైత్ర ...

Read moreDetails

సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభం..

విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 20న జరగనున్న చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి సమర్పించేందుకు అవసరమైన శ్రీగంధం సేకరణ కార్యక్రమానికి ...

Read moreDetails

డిగ్రీ ప్రవేశాలకు గ్రీన్ సిగ్నల్.. DOST 2026 షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌లో తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (DOST) నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి ఈ నోటిఫికేషన్‌ను ...

Read moreDetails

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఏప్రిల్ 15 నుంచి

హైదరాబాద్‌లో తెలంగాణ టెట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పరీక్షకు సంబంధించిన ముఖ్య తేదీలను ప్రకటించారు.తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) కోసం ...

Read moreDetails

తిరుమల దేవస్థానానికి కోట్ల విరాళం.. వర్మ స్టీల్స్ నుంచి సేవా సహాయం

తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు ఓ సంస్థ భారీ విరాళం అందించింది. హైదరాబాద్‌కు చెందిన Varma Steels Private Limited సంస్థ ప్రతినిధులు సోమవారం తితిదేకు ...

Read moreDetails

శ్రీవారి సేవా టికెట్ల కోసం ఆన్‌లైన్ డిప్ షెడ్యూల్ విడుదల

భక్తుల సౌకర్యార్థం 2026 జులై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్‌లో పేర్ల నమోదు ఏప్రిల్ 18 ఉదయం 10 గంటలకు తితిదే ...

Read moreDetails

వీడీసీ జరిమానాతో మనస్తాపం.. యువకుడు ఆత్మహత్య

నిర్మల్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామాభివృద్ధి సంఘం (VDC) విధించిన జరిమానాతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి మరణించాడు.మామడ మండలం తాండ్ర ...

Read moreDetails

దిగుబడి లేక తీవ్ర నష్టం.. కౌలురైతు ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన Adapa Narasimha ...

Read moreDetails

ఈత నేర్చుకునే ప్రయత్నం విషాదంగా మారింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఈత నేర్చుకోవడానికి వాగులోకి దిగిన ఐదుగురు చిన్నారుల్లో ముగ్గురు జలసమాధి అయ్యారు.పెదబయలు మండలం సీకరి పంచాయతీ పన్నెడ ...

Read moreDetails

తల్లి చేతిలోనే పిల్లల హత్య.. ఒడిశాలో హృదయ విదారక ఘటన

ఒడిశాలోని ఝార్సుగుడ జిల్లా తంగరపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్యకు యత్నించింది. రాయగడ ...

Read moreDetails
Page 26 of 43 1 25 26 27 43

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News