Tag: IndiaTech

కోల్‌కతాలో టీసీఎస్‌ జెమినై ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ప్రారంభం

దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) గూగుల్‌ క్లౌడ్‌ సహకారంతో కోల్‌కతాలో ఏఐ ఆధారిత జెమినై ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. కృత్రిమ ...

Read moreDetails

అమెరికా, యూరప్‌ మార్కెట్ల నుంచి వన్‌ప్లస్‌ వైదొలగనున్నట్లు సమాచారం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ తన అంతర్జాతీయ వ్యూహంలో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. అమెరికా, యూరప్‌ మార్కెట్లలో కార్యకలాపాలను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నట్లు జర్మనీకి ...

Read moreDetails

బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ లాంచ్‌.. రూ.1.34 లక్షలకు అందుబాటులో సేవలు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కొత్త శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ మొబైల్‌ నెట్‌వర్క్‌లు పనిచేయని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్‌ సదుపాయం కల్పించేందుకు ...

Read moreDetails

ఆప్టికల్‌ ఫైబర్‌ విస్తరణకు హెచ్‌ఎఫ్‌సీఎల్‌ రూ.950 కోట్ల పెట్టుబడి

టెలికాం పరికరాల తయారీ రంగంలో కీలక సంస్థగా ఉన్న హెచ్‌ఎఫ్‌సీఎల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే రెండేళ్లలో ...

Read moreDetails

1.14 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న హెచ్‌సీఎల్ టెక్

ఐరోపా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్చూన్ గ్లోబల్-50 జాబితాలోని ఓ ప్రముఖ కంపెనీ నుంచి 1.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,500 కోట్ల) భారీ ప్రాజెక్ట్‌ను పొందినట్లు ...

Read moreDetails

మూడు చైనా యాప్‌లను యాప్ స్టోర్, ప్లేస్టోర్ నుంచి తొలగించిన కేంద్రం

స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇ-రిక్షాలను రిమోట్‌గా షట్‌డౌన్ చేస్తున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ-రిక్షా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) లోపాలను ఉపయోగించి వాహనాలను ...

Read moreDetails

ఫైర్-బోల్ట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ.. రూ.10–15 వేల ధరలో ఫోన్లు విడుదలకు సిద్ధం

స్మార్ట్‌వాచ్‌లు, వేరియబుల్స్ తయారీకి పేరుగాంచిన భారత కంపెనీ ఫైర్-బోల్ట్ (Fire-Boltt) ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. రూ.10 వేల నుంచి రూ.15 వేల ధర పరిధిలో బడ్జెట్ ...

Read moreDetails

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

మెసేజింగ్ యాప్ వాట్సప్ అధిపతిగా భారతీయ టెక్నాలజీ దిగ్గజం కునాల్ షా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. దీర్ఘకాలంగా ఈ పదవిలో ఉన్న విల్ కాథ్‌కార్డ్ స్థానంలో మెటా ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో తొలి క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం.. టెక్ రంగంలో కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతిక రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను మేధా టవర్స్‌లో ...

Read moreDetails

‘కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌’లో రూ.7,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్న సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌

కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (CPP Investments) దేశీయ డేటా కేంద్రాల సంస్థ ‘కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌’లో భారీ పెట్టుబడులు ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా ...

Read moreDetails

స్టార్‌లింక్‌ తరహా వ్యవస్థలను మనమూ ఏర్పాటు చేయొచ్చు

అమెరికా సంస్థ స్టార్‌లింక్ తరహాలోనే దేశీయంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సామర్థ్యం భారతదేశానికి పూర్తిగా ఉందని శాట్‌కామ్ ఇండియా అధ్యక్షుడు, అనంత్ టెక్నాలజీస్ ...

Read moreDetails

విప్రో క్లాడ్ ఆధారిత ‘అప్లైడ్ AI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ప్రారంభం

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో కీలక అడుగులు వేస్తూ ఐటీ సేవల దిగ్గజ సంస్థ విప్రో తన కొత్త ‘అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను మంగళవారం ...

Read moreDetails

మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మెటా కోసం భారతదేశంలో నిర్మించనున్న తొలి ‘బిల్ట్‌ టూ సూట్‌’ డేటా కేంద్రం ప్రాజెక్టులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కీలక భాగస్వామిగా మారింది. వినియోగదారుల ...

Read moreDetails

భారత్‌లో డేటా సెంటర్ మార్కెట్‌లో హైదరాబాద్ రెండో స్థానం

హైదరాబాద్‌ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. ఐటీ రంగానికే పరిమితం కాకుండా ఇప్పుడు మౌలిక సదుపాయాల కేంద్రంగానూ నగరం ...

Read moreDetails

దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ పబ్లిక్ వైఫై.. పీఎం వాణి ద్వారా భారీ డిజిటల్ విస్తరణకు కేంద్రం యోచన

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పబ్లిక్‌ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పీఎం వాణి (Prime Minister WiFi Access Network Interface) పథకం విస్తరణపై కేంద్రం దృష్టి సారించింది. ...

Read moreDetails

రూ.200కే జియో కొత్త OTT పాస్.. 15 యాప్స్‌, 1000+ ఛానల్స్‌ సూపర్ ఆఫర్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా రూ.200 ధరతో OTT పాస్‌ను విడుదల చేసింది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్‌లో 15 ప్రీమియం ఓటీటీ ...

Read moreDetails

బ్లూజే ఏరోస్పేస్‌ నుంచి స్వదేశీ ‘వాంటిస్’ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత జెన్‌2 ఎయిర్‌క్రాఫ్ట్‌

హైదరాబాద్‌కు చెందిన డీప్‌టెక్ స్టార్టప్ బ్లూజే ఏరోస్పేస్ సరికొత్త ‘జెన్‌2’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. నాలుగేళ్ల పరిశోధనతో అభివృద్ధి చేసిన ‘వాంటిస్’ ప్లాట్‌ఫామ్‌పై ఈ వాణిజ్య స్థాయి ...

Read moreDetails

రూ.16,999కే ఓక్టర్ కొత్త ఏసీ విడుదల

దిల్లీకి చెందిన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఓక్టర్ కొత్తగా 0.5 టన్, 3 స్టార్ రేటింగ్ కలిగిన స్టూడియో ఏసీ 5000-2026 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2025 ...

Read moreDetails

ఎంట్రీ లెవల్‌లో మోటో G37 సిరీస్‌ లాంచ్‌.. రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) తన G సిరీస్‌లో రెండు కొత్త ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. Moto G37 ...

Read moreDetails

ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ లాంచ్‌.. భారత్‌లో కొత్త ప్రీమియం ఫోన్లు విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన కొత్త ఫైండ్‌ X9 సిరీస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో Oppo Find X9s, Oppo ...

Read moreDetails

మరోసారి పెరిగిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రెడ్‌మీ (Redmi) మరోసారి తన ఫోన్‌ ధరలను పెంచింది. మెమొరీ చిప్‌ల కొరతతో పాటు విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ...

Read moreDetails

రియల్‌మీ 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంపు.. రూ.1000 నుంచి రూ.3000 వరకు సవరణ

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ తన 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచింది. మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.1000 నుంచి ...

Read moreDetails

రియల్‌మీ 16 సిరీస్ ధరలు పెంపు.. రూ.1000 నుంచి రూ.3000 వరకు సవరింపు

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ తన 16 సిరీస్ ధరలను పెంచింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ...

Read moreDetails

భారత్‌లో ChatGPT Images 2.0 హవా.. ఏఐ ఇమేజ్ జనరేషన్‌కు పెరుగుతున్న ఆదరణ

ఓపెన్‌ఏఐకి చెందిన కొత్త ఇమేజ్ జనరేషన్ టూల్ చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 (ChatGPT Images 2.0) భారతీయ వినియోగదారులలో భారీ క్రేజ్ సంపాదిస్తోంది. ఈ టూల్ ద్వారా ...

Read moreDetails

కార్లు కూడా ఇక మాట్లాడుకుంటాయి.. ప్రమాదాలను తగ్గించే కొత్త టెక్ V2X

వాహనాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే నిజం కాబోతోంది. వెహికిల్ టు ఎవ్రీథింగ్ (V2X) టెక్నాలజీతో కార్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సెన్సర్లు ...

Read moreDetails

తెలంగాణలో కార్యకలాపాల విస్తరణకు ఉబర్‌ ఆసక్తి

హైదరాబాద్‌లో ఉబర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్‌ ఇదేనని, ...

Read moreDetails

లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో Gen 2 లాంచ్ – 3.5K డిస్‌ప్లేతో కొత్త ట్యాబ్ మార్కెట్లోకి

ప్రముఖ టెక్ కంపెనీ లెనోవో భారత మార్కెట్లో కొత్త ట్యాబ్‌ను విడుదల చేసింది. “Lenovo Idea Tab Pro Gen 2” పేరుతో వచ్చిన ఈ ట్యాబ్ ...

Read moreDetails

ఏఐ డేటా సెంటర్ల అవసరాలకు గాన్ టెక్నాలజీ

Cyient Semiconductors భారత సెమీకండక్టర్ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ Navitas Semiconductor సహకారంతో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ...

Read moreDetails

టెలికం రంగంలో కొత్త వ్యూహం అమలు చేస్తున్న జియో, ఎయిర్‌టెల్

దేశంలోని ప్రముఖ టెలికం సంస్థలు రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ కొత్తగా “ప్రీమియం ప్లాన్లు” ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు అనుమతి కోసం టెలికం నియంత్రణ సంస్థ ...

Read moreDetails

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై గుడ్‌న్యూస్.. ధరలు భారీగా తగ్గింపు

శాంసంగ్ తీసుకొచ్చిన ఈ పరిమితకాల ఆఫర్‌తో మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లలో భారీ జోష్ కనిపిస్తోంది. కొత్త మోడళ్లకు కూడా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. ...

Read moreDetails

పోకో నుంచి రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్

పోకో కొత్తగా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో మంచి స్పందన పొందుతున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో అధిక ఫీచర్లు అందించడం వల్ల యువతలో ఈ ఫోన్లపై ...

Read moreDetails

ఇళ్లలో మొబైల్ సిగ్నల్ సమస్యపై ట్రాయ్ ఆందోళన

ట్రాయ్ పేర్కొన్న సమస్యలు కేవలం సిగ్నల్ అందకపోవడానికే పరిమితం కావడం లేదు. నగరాల్లో పెరుగుతున్న హైరైజ్ భవనాలు, గ్లాస్-కాంక్రీట్ నిర్మాణాలు కూడా మొబైల్ సిగ్నల్ బలహీనతకు కారణమవుతున్నాయని ...

Read moreDetails

క్లాడ్ మిథోస్ కారణంగా సైబర్ భద్రతపై తీవ్ర ఆందోళన

క్లాడ్ మిథోస్ అనే అధునాతన ఏఐ టూల్ కారణంగా ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలు సైబర్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ టూల్‌లో ఉన్న అత్యాధునిక కోడింగ్, హ్యాకింగ్ సామర్థ్యాలు ...

Read moreDetails

గేమర్స్‌కు బంపర్ ఆఫర్… ₹459 జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

జియో కొత్తగా తీసుకొచ్చిన ₹459 యూత్ & గేమింగ్ ప్లాన్ మార్కెట్‌లో మరోసారి పోటీని పెంచుతోంది. ముఖ్యంగా డిజిటల్ వినియోగం పెరుగుతున్న యువతను దృష్టిలో పెట్టుకుని ఈ ...

Read moreDetails

వాట్సప్‌లో కొత్త ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్‌లో కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఇకపై యూజర్లు యాప్‌లోనే మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జి చేసుకునే అవకాశం పొందనున్నారు. ఈ సదుపాయాన్ని పేయూతో ...

Read moreDetails

ఏఐ సేవలతో కంపెనీకి లాభాల వృద్ధి

ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.4,488 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో ...

Read moreDetails

ఉబర్–ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. కొత్త రివార్డ్ ఆఫర్

ప్రయాణ సేవల సంస్థ ఉబర్ మరియు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా వినియోగదారులు తమ ఉబర్ మరియు ఫ్లిప్‌కార్ట్ ఖాతాలను ...

Read moreDetails

రూ. 12 వేలకే 5G స్మార్ట్‌ఫోన్: బడ్జెట్ ధరలో రెడ్‌మీ సరికొత్త సంచలనం!

చైనా టెక్ దిగ్గజం షియోమీ భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ధమాకాను తీసుకొచ్చింది. Redmi A7 Pro 5G పేరుతో విడుదలైన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్, కేవలం ...

Read moreDetails

డేటా కేంద్రాల్లోకి భారీ పెట్టుబడులు.. రూ.5 లక్షల కోట్లు

దేశంలో డేటా కేంద్రాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఈ రంగంలోకి సుమారు 54 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5 లక్షల కోట్లు) ...

Read moreDetails

టాలెంట్‌కి వేదిక..ఇండియా ఇన్నోవేట్స్‌లో మెరిసిన యువ ప్రతిభ!!

దేశ భవిష్యత్తును మార్చే సామర్థ్యం ఉన్న యువ ఆవిష్కరణలు రాజధాని New Delhiలో జరిగిన India Innovates 2026 సదస్సులో మరింత స్పష్టంగా కనిపించాయి. Bharat Mandapam ...

Read moreDetails

Oppo కే14 5జీ: బడ్జెట్ ఫోన్‌లో అధునాతన ఫీచర్స్

ఒప్పో ఇప్పుడు బడ్జెట్‌ ఫోన్ల శ్రేణిని విస్తరించి, కొత్త కే14 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, కలర్‌ఓఎస్ 16 (ఆండ్రాయిడ్ 16 ఆధారిత)తో పనిచేస్తుంది. ఫీచర్లలో 6.67 అంగుళాల ...

Read moreDetails

ఆన్‌లైన్ మోసాలకు బ్రేక్… ట్రూకాలర్ కొత్త ఫీచర్

డిజిటల్ అరెస్ట్‌లు, అధికారుల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో Truecaller సంస్థ వినూత్న పరిష్కారాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో ‘ఫ్యామిలీ ప్రొటెక్షన్’ అనే కొత్త డిజిటల్ భద్రతా సదుపాయాన్ని ...

Read moreDetails

స్పామ్ మెసేజ్‌ల వేధింపులకు ఇక ఫుల్‌స్టాప్: ‘ట్రాయ్ (TRAI) డీఎన్‌డీ’ యాప్‌తో మీ మొబైల్ సురక్షితం.

టెలికాం రంగ నియంత్రణ సంస్థ TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) మొబైల్ వినియోగదారుల భద్రత మరియు సౌకర్యం కోసం అద్భుతమైన యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ...

Read moreDetails

ఏఐ సమిట్‌లో మహాభారత పాత్రలకు జీవం

ఢిల్లీ ఏఐ సమిట్‌లో ప్రదర్శించిన కృష్ణార్జునుల డిజిటల్ రూపాలు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హోలోగ్రామ్ సాంకేతికతతో రూపొందించిన ఈ రూపాలు కేవలం విజువల్ ప్రదర్శన మాత్రమే కాకుండా, ...

Read moreDetails

ఇండియా–ఏఐ సమ్మిట్‌లో ఏపీకి ఏడు కీలక ఒప్పందాలు

ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఏపీకి క్వాంటం–ఏఐ దిశగా భారీ అడుగులు ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read moreDetails

AI మనపై కాదు… మన చేతుల్లోనే నియంత్రణ ఉండాలి: ప్రధాని నరేంద్ర మోదీ

Narendra Modi మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు (AI) మనిషిని శాసించకూడదని, దానిపై నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ...

Read moreDetails

భారత్‌ ఏఐ విజన్‌కు గూగుల్ మద్దతు – సుందర్ పిచాయ్ స్పష్టీకరణ

భారత ఏఐ ప్రయాణంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రపంచ స్థాయి సాంకేతిక మార్పులో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఐ సాంకేతికత కేవలం పరిశ్రమల అభివృద్ధికే ...

Read moreDetails

ఏఐ సమిట్‌లో గందరగోళం.. కేంద్రమంత్రి క్షమాపణలు

భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా AI ఇంపాక్ట్ సమిట్ 2026 తొలి రోజే భారీ రద్దీ కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ, విదేశాల నుంచి వేలాదిమంది హాజరుకావడంతో ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News