రాశి ఫలాలు – మీనం
June 23, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 23, 2026
సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ల దొంగలు సోమవారం అర్ధరాత్రి భారీ చోరీకి పాల్పడ్డారు. సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం, భీంనగర్ కాలనీలోని మనీషా ...
Read moreDetailsసంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ చిత్రంపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్రాజు ...
Read moreDetailsవరంగల్ జిల్లా నర్సంపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును మంగళవారం ఆర్డీవో ...
Read moreDetailsపిడుగుపాట్లతో విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాజాం మండలం గెడ్డవలస సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళలు వర్షం, ఈదురుగాలుల ...
Read moreDetailsమార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలోని లైనింగ్ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ...
Read moreDetailsభారత స్టాక్ మార్కెట్లు మంగళవారం మరోసారి ఒత్తిడిలో పడ్డాయి. ప్రామాణిక ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లలో జాగ్రత్త వాతావరణం కనిపించింది. ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి ...
Read moreDetailsఅటవీప్రాంతాల్లో వన్యప్రాణులను లక్ష్యంగా చేసుకుని వేటాడుతున్న ముఠా గుట్టు రట్టుకావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 ఎయిర్ గన్స్, ...
Read moreDetailsశ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏటీఎం దొంగతనం ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పార్థసారథి నగర్లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న బ్యాంకు ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని ...
Read moreDetailsచిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులపై అధికారులు ఆధునిక శాస్త్రీయ అధ్యయనాలకు శ్రీకారం చుట్టారు. ఏనుగుల సంరక్షణ, పరిరక్షణతో పాటు ...
Read moreDetailsజమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లా జైనాపోరా సీఆర్పీఎఫ్ క్యాంప్లో విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సురీందర్ సింగ్ ఆకస్మిక మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం ...
Read moreDetailsఆకాశంలో విమానం ఎగురుతుంటే చూసి ఆశ్చర్యపోయే చిన్నారులు ఎందరో ఉన్నారు. ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కలలు కనే విద్యార్థుల ఆశను నెరవేర్చేందుకు ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే ...
Read moreDetailsకరీంనగర్లోని నగల దుకాణంలో ఈ నెల 3న జరిగిన కిలోన్నర బంగారం దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే లభించిన ప్రాథమిక ఆధారాల ...
Read moreDetailsగ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు రావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ...
Read moreDetailsఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పిసినారి. డబ్బు ఖర్చు చేయడం అంటే అతనికి భయం. ఇంట్లో చిన్న అవసరం వచ్చినా కూడా ...
Read moreDetailsఅనంతపురం జిల్లా ఉరవకొండ మండలం సమీపంలోని పెన్నహోబిళం ప్రాంతంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ...
Read moreDetailsఒకప్పుడు ఒక పచ్చని అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో ఒక మంచిది, నమ్మకమైన ఆవు ఉండేది. అది ప్రతిరోజూ అడవికి వెళ్లి పచ్చిక తిని సాయంత్రానికి తన ...
Read moreDetailsఒక అడవిలో పెద్ద సరస్సు ఉండేది. ఆ సరస్సులో రెండు తాబేళ్లు ఎంతో సంతోషంగా జీవించేవి. అవి చాలా తెలివైనవి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవి. ఒక రోజు ...
Read moreDetailsపల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలోని పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో బయటపడిన విగ్రహాల ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆలయ పునర్నిర్మాణ పనుల ...
Read moreDetailsభారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...
Read moreDetailsరాష్ట్రంలో వ్యవసాయం, ముఖ్యంగా ఉద్యానరంగాన్ని మరింత బలోపేతం చేయాలనే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నారా. చంద్రబాబు నాయుడు నాబార్డు మద్దతు అత్యంత కీలకమని ...
Read moreDetailsఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రవి అనే కొడుకు ఉండేవాడు. రవి చాలా అల్లరి, బాధ్యత లేని బాలుడు. ఇంటి పనులు, చదువు ...
Read moreDetailsయూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది ప్రధానంగా శరీరంలో ప్యూరిన్లు విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ...
Read moreDetailsఇటీవలి కాలంలో విటమిన్ D లోపం చాలా సాధారణ సమస్యగా మారుతోంది. సూర్యరశ్మికి వెళ్లినా కూడా కొందరిలో ఈ లోపం కనిపించడం గమనార్హం. దీనికి కారణాలు కేవలం ...
Read moreDetailsఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా అల్లరి, సరదాగా ఉండేవాడు. గ్రామం దగ్గర పెద్ద అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలో పులులు ...
Read moreDetailsపశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఇరాన్–అమెరికా మధ్య జరిగిన తాజా పరిణామాలు, యూఏఈపై జరిగిన దాడులు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. ...
Read moreDetailsఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటుంది. ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ, దీర్ఘకాలంగా ఇదే కొనసాగితే శరీర ఉష్ణోగ్రత ...
Read moreDetailsనౌకలో వైరస్ వ్యాప్తి చెందడంతో పరిస్థితులు రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతున్నాయి. ప్రయాణికుల్లో పలువురు జ్వరం, వాంతులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. నౌకలో ఉన్న వైద్య సిబ్బంది ...
Read moreDetailsమహీంద్రా థార్ దేశీయ మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఆఫ్రోడ్ వాహనాలను ఇష్టపడే వారికి థార్ నడపడం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారింది. రోడ్డుపై వెళుతుంటే ...
Read moreDetailsపాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలపై లోతైన పరిశోధనాత్మక కథనాలు వెలుగులోకి ...
Read moreDetailsశ్రీవారి సేవలో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు విశేష దాతృత్వాన్ని చూపించారు. ఆయన మొత్తం రూ.1,00,10,116 విరాళంగా సమర్పించారు. సోమవారం ...
Read moreDetailsహైదరాబాద్లో మరో అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి ...
Read moreDetailsఈ పరిస్థితులు కేవలం అసౌకర్యమే కాదు… రోగుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా, ...
Read moreDetailsయూఏఈలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ చేసిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ...
Read moreDetailsతిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వేసవి సెలవుల నేపథ్యంలో పెరిగిన భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ఒకప్పుడు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో గంటల ...
Read moreDetailsపిక్క గాయం కారణంగా మహేంద్ర సింగ్ ధోని ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే అతడు ...
Read moreDetailsపశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఓ సాధారణ మహిళ విజయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భాజపా తరఫున పోటీ చేసిన కలితా మాఝీ ఔస్గ్రామ్ నియోజకవర్గంలో ...
Read moreDetailsభారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...
Read moreDetailsఇంగ్లాండ్ వేదికగా జూన్లో మహిళల టీ20 ప్రపంచ కప్ మొదలుకానుంది. ఇప్పటికే టీమ్ఇండియాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇటీవలే వన్డే ప్రపంచ కప్ను గెలిచిన భారత్ ...
Read moreDetailsరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కీలక సమయంలో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ వెళ్లాడు. తన వేలికి గాయం కావడంతో గత మూడు ...
Read moreDetailsమహేంద్రసింగ్ ధోని ఆటను ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఆశపడుతున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచూ ఆడని ధోని మరో పోరుకు ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ...
Read moreDetailsప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా గత ఐదు మ్యాచ్ల్లో బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకుంటున్న ...
Read moreDetailsఒకరోజు అడవికి రాజైన సింహం నిద్రపోతుంటే, ఒక చిన్న ఎలుక వచ్చి దాని మీద ఆడుకోవడం మొదలుపెట్టింది. సింహానికి నిద్ర మెలకువ వచ్చి కోపంతో ఎలుకను పట్టుకుంది. ...
Read moreDetailsవేసవి కాలంలో శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని, చలవను అందించడంలో సపోటా అద్భుతంగా పనిచేస్తుంది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు సపోటా తినడం వల్ల కలిగే ప్రధాన ...
Read moreDetailsచెరకులోని ప్రత్యేకమైన ప్రొటీన్లను వాడి బ్రెజిల్ శాస్త్రవేత్తలు కృత్రిమ లాలాజలాన్ని తయారుచేస్తున్నారు. నోట్లోని లాలాజలాన్ని కృత్రిమంగా తయారుచేయడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే... మన ...
Read moreDetailsద్రాక్ష, యాపిల్ వంటివి తింటున్నప్పుడు వాటిమీదున్న పురుగు మందులు తొలగిపోవాలని ఉప్పూ, బేకింగ్సోడా వంటివి వేసి శుభ్రం చేస్తాం. ఏం చేసినా, ఆ రసాయనాలని పూర్తిగా తొలగించడం ...
Read moreDetailsఆర్మీలో చేరాలనుకున్నా నేను జంషెడ్పూర్లో పుట్టా. నాన్న టాటా స్టీల్లో ఉద్యోగి, అమ్మ బ్యాంక్ మేనేజర్. కొల్హాపూర్లో ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఎన్సీసీ కేడెట్గా చాలా చురుగ్గా ఉండేవాడిని. ...
Read moreDetailsఆలయం అంటే ఎత్తయిన ప్రాకారాల మధ్య కనిపించే గర్భగుడిలో కొలువైన భగవంతుని విగ్రహాన్ని ఊహించుకుంటాం. కానీ, తమిళనాడు పుదుకోట్టయ్ జిల్లా, చెట్టినాడు ప్రాంతంలోని తిరుప్పెరుందురై గ్రామంలో ఉండే ...
Read moreDetailsహారతి ఇవ్వడం అంటే కాంతి ద్వారా భగవంతుడిని ధ్యానించడం. హారతి ఇస్తున్నప్పుడు వచ్చే వెలుగు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనసులోని చెడు ఆలోచనల్ని తొలగించి, ఆధ్యాత్మిక ...
Read moreDetailsఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్రం హోం శాఖ ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net