Tag: shivasakthinews

స్పేస్‌ఎక్స్‌ ‘స్టార్‌షిప్‌’ ప్రయోగం చివరి క్షణంలో నిలిపివేత

అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ ప్రయోగం చివరి దశలో నిలిచిపోయింది. నింగిలోకి ఎగరడానికి కేవలం కొన్ని క్షణాల ...

Read moreDetails

లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మెరుగైన వైద్యం.. దిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స కోసం ...

Read moreDetails

భారత ప్రైవేటు రాకెట్‌ ‘విక్రమ్‌-1’ ప్రయోగానికి సన్నద్ధం

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి మరో కీలక మైలురాయి ఏర్పడనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ప్రైవేటు ఆర్బిటాల్‌ క్లాస్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-1’ ప్రయోగానికి ...

Read moreDetails

ఉచిత పథకాల హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచిత పథకాల’ హామీల అంశం మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా అనుచిత ...

Read moreDetails

ఐదుగురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్‌.. జులై 24 వరకు పోలీసు కస్టడీకి అప్పగింత

ఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్‌ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు సంబంధించిన టెర్రర్‌ మాడ్యూల్‌ను ఛేదించినట్లు ...

Read moreDetails

అమెరికా వీసా నిబంధనల మార్పులపై భారత్‌ స్పందన

విదేశీ విద్యార్థులు, సందర్శకులు అమెరికాలో గడిపే కాల పరిమితిని తగ్గించేలా వీసా నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు వచ్చిన వార్తలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. కొత్త ...

Read moreDetails

తెలంగాణలో నెయ్యి కల్తీ కలకలం.. 850 కిలోల నెయ్యి సీజ్‌

తెలంగాణ రాష్ట్రంలో నెయ్యి కల్తీపై ఆహార భద్రత అధికారులు కొరడా ఝళిపించారు. నెయ్యిలో పామాయిల్‌, వనస్పతి, ఇతర కొవ్వు పదార్థాలు కలుపుతున్నారనే సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ...

Read moreDetails

ఎండిన కృష్ణమ్మ.. రాళ్లు, రప్పలతో దర్శనమిస్తున్న నది

గత ఏడాది భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహించిన కృష్ణానది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. నిత్యం వరద ఉద్ధృతితో గలగల పారే కృష్ణమ్మ నేడు రాళ్లు, ఇసుక ...

Read moreDetails

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు అందించేందుకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త ...

Read moreDetails

ఏపీ వక్ఫ్‌బోర్డు రికార్డుల సమస్యకు తెర.. తెలంగాణ నుంచి కీలక పత్రాల అప్పగింత

రాష్ట్ర విభజన తర్వాత సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు రికార్డుల బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఏపీకి సంబంధించిన కీలక రికార్డులను తెలంగాణ వక్ఫ్‌బోర్డు ...

Read moreDetails

మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉంది

తీవ్ర జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నం.1లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు ...

Read moreDetails

జనసేన ఎంపీలకు పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలో లేవనెత్తాల్సిన అంశాలపై జనసేన పార్టీ ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మార్గనిర్దేశం చేయనున్నారు. ...

Read moreDetails

ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ వైస్‌ ఛైర్మన్‌గా చిక్కాల మెహర్‌ రమేష్‌ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్‌, నాటకరంగ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగుతున్న చిక్కాల మెహర్‌ రమేష్‌ను రాష్ట్ర ప్రభుత్వం వైస్‌ ఛైర్మన్‌గా నియమించింది. ...

Read moreDetails

నీట్‌ అభ్యర్థుల కోసం డిజి లాకర్‌ వ్యవస్థ.. ర్యాంక్‌ కార్డుల భద్రతకు ఎన్‌టీఏ చర్యలు

జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభ్యర్థుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ అభ్యర్థులు తమ ర్యాంక్‌ కార్డులను సురక్షితంగా ...

Read moreDetails

ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ లెక్చరర్ల ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ లెక్చరర్లు (ఆర్థిక శాస్త్రం) పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను ఏపీపీఎస్సీ ...

Read moreDetails

పొగాకు రైతులకు మెరుగైన ధరలు అందేలా చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులను ఆదేశించారు. కొనుగోలు సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చి పొగాకుకు ...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా

తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆమె అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు ...

Read moreDetails

గుంటూరు మహిళపై దాడి ఘటన.. హోం మంత్రి అనిత ఆగ్రహం

గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ...

Read moreDetails

ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు బోల్తా.. పెను ప్రమాదం తప్పింది

కొండపి నుంచి మద్దులూరు మీదుగా ఒంగోలు వైపు వస్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు కొండపి–మద్దులూరు ప్రధాన రహదారిలోని ద్వారకా సీఫుడ్‌ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ...

Read moreDetails

రోదసిలోకి భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్‌.. ఐఎస్‌ఎస్‌కు ప్రయాణం

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అనిల్‌ మేనన్‌ అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించారు. మంగళవారం రష్యా వ్యోమనౌక సోయుజ్‌ ఎంఎస్‌-29లో ఆయన మరో ఇద్దరు రష్యన్‌ వ్యోమగాములతో ...

Read moreDetails

హర్మూజ్‌ జలసంధి వివాదం.. ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా నేవీ బ్లాకేడ్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశ కీలక ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని (నేవల్‌ ...

Read moreDetails

పాస్‌పోర్టు విదేశీ ప్రయాణ పత్రమే.. పౌరసత్వ గుర్తింపు కాదు: కేంద్రం స్పష్టత

పాస్‌పోర్టు ఉద్దేశ్యం, దాని చట్టపరమైన ప్రాముఖ్యతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశ పౌరుల విదేశీ ప్రయాణాలను క్రమబద్ధీకరించేందుకు జారీ చేసే అధికారిక పత్రమే పాస్‌పోర్టు ...

Read moreDetails

జర్మనీ వైపు భారతీయ విద్యార్థుల పరుగులు.. దరఖాస్తుల్లో 370% పెరుగుదల

విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జర్మనీకి ఆదరణ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి ...

Read moreDetails

పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందుపై నిషేధానికి కేంద్రం నిర్ణయం

అత్యంత విషపూరితమైన పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనుషుల ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రసాయన ...

Read moreDetails

ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపుపై పంజాబ్‌ సర్కార్‌ కఠిన నిర్ణయం

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపును నియంత్రించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ఫీజు ...

Read moreDetails

కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మీనాక్షితో కొండా సురేఖ భేటీ.. శాఖ వివాదంపై చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఈ భేటీలో ...

Read moreDetails

తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేశ్‌ నియామకం

తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి సంబంధించిన కీలక సంస్థ అయిన తెలుగు అకాడమీకి కొత్త డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేశ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపం.. 17న వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపంలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అమృత్‌ భారత్‌ పథకం కింద ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...

Read moreDetails

హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం.. లక్ష మంది భక్తుల రాక అంచనా

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16న (గురువారం) జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు లక్ష మంది ...

Read moreDetails

క్యాన్సర్‌ రోగులకు అండగా ‘బంధుకేర్‌’.. మాతృభాషలో వైద్య సమాచారం

క్యాన్సర్‌ అనే మహమ్మారిపై పోరాడుతున్న రోగులకు సరైన సమయంలో సరైన సమాచారం, మానసిక ధైర్యం ఎంతో అవసరం. వైద్య చికిత్సలపై అవగాహన లేకపోవడం, సందేహాలకు సమాధానాలు దొరకకపోవడం ...

Read moreDetails

ప్రపంచ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ బోర్డులో గుంటూరు డాక్టర్‌ పి.విజయకు చోటు

గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్‌ పి. విజయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. లలితా పీవీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో న్యూరోసైన్సెస్‌ విభాగాధిపతిగా, ...

Read moreDetails

అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ సాంకేతిక సహకారం

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ అనుభవం, ...

Read moreDetails

దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఏపీ బెవరేజ్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ, ...

Read moreDetails

16 నుంచి పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌.. 24న సీట్ల కేటాయింపు

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే జరిగిన విడతల్లో సీట్లు పొందలేని అభ్యర్థులు, ...

Read moreDetails

ఏసర్, ఇంటెల్‌తో కలిసి శ్రీ చైతన్య ‘నీట్‌ రెడీ ల్యాప్‌టాప్‌’ ఆవిష్కరణ

వైద్య విద్యా ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ (NEET) 2027 సంవత్సరం నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించే అవకాశాల నేపథ్యంలో విద్యార్థులను ముందుగానే ...

Read moreDetails

డిగ్రీ కళాశాలల అధ్యాపక పోస్టుల ఫలితాలు విడుదల.. మూడు సబ్జెక్టుల్లో ఎంపిక జాబితా

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ...

Read moreDetails

దాల్మియా భారత్‌ సిమెంట్‌ విస్తరణకు నేడు లోకేశ్‌ శంకుస్థాపన

వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండలంలోని దాల్మియా భారత్‌ సిమెంట్‌ పరిశ్రమ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ...

Read moreDetails

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. రాజకీయాల్లో ఓ శకం ముగింపు

మాజీ మంత్రి, వైకాపా నేత, కాపు ఉద్యమ ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ...

Read moreDetails

ఓయో మాతృసంస్థ ప్రిజమ్ ఐపీఓ.. రూ.6,650 కోట్లు సమీకరణకు సెబీకి సవరించిన పత్రాలు

ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థ ఓయో (OYO) మాతృసంస్థ ప్రిజమ్ (Prism) తన తొలి పబ్లిక్ ఆఫర్ (IPO) కోసం కీలక ముందడుగు వేసింది. రూ.6,650 కోట్ల ...

Read moreDetails

బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి.. ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘బీమా సుగమ్’ ప్లాట్‌ఫామ్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్ అజయ్ ...

Read moreDetails

ఫైర్-బోల్ట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ.. రూ.10–15 వేల ధరలో ఫోన్లు విడుదలకు సిద్ధం

స్మార్ట్‌వాచ్‌లు, వేరియబుల్స్ తయారీకి పేరుగాంచిన భారత కంపెనీ ఫైర్-బోల్ట్ (Fire-Boltt) ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. రూ.10 వేల నుంచి రూ.15 వేల ధర పరిధిలో బడ్జెట్ ...

Read moreDetails

వన్‌ప్లస్ ‘ఎన్6’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. 8000mAh భారీ బ్యాటరీతో ఆకర్షణ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ‘ఎన్’ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌గా OnePlus N6 ను విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ...

Read moreDetails

వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్ అవసరం లేకుండా చాట్ అవకాశం

టెక్ సంస్థ మెటా వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారుల ప్రైవసీని మరింత బలోపేతం చేయడానికి యూజర్‌నేమ్ (WhatsApp Username) అనే కొత్త ...

Read moreDetails

సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఆబ్డీన్‌లో సైనిక ప్రవేశంపై ఘర్షణ

ఇజ్రాయెల్ సైనికులు సిరియాలోని ఆబ్డీన్ పట్టణంలోకి చొచ్చుకెళ్లడం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందించి సైనికుల రాకను వ్యతిరేకించారు. వారిని వెనక్కి పంపేందుకు ...

Read moreDetails

లాహోర్‌లో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు కూలి 14 మంది చిన్నారులు మృతి

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో దాదాపు 14 మంది ...

Read moreDetails

ఇరాన్‌పై మళ్లీ దాడికి సిద్ధం.. నెతన్యాహు కీలక హెచ్చరికలు

పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం ఇరాన్‌తో అమెరికా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ అణు కార్యక్రమంపై కఠిన ...

Read moreDetails

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు.. ప్రతీకార చర్యగా వెల్లడి

పాకిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు చేసినట్లు సమాచారం. బలోచిస్థాన్‌లోని పిషిన్ జిల్లా సరనాన్ వద్ద ఉన్న ఐసిస్ జాయింట్ సెంటర్‌తో పాటు ఇతర ప్రాంతాలను ...

Read moreDetails

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ బాధ్యతలు స్వీకరణ

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సైన్యానికి ఆయన 31వ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. 40 ఏళ్లకు పైగా సాయుధ బలగాల్లో ...

Read moreDetails
Page 8 of 41 1 7 8 9 41

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News