Tag: Telangana

భక్తులకే సెల్‌ఫోన్‌ నిషేధమా?

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సెల్‌ఫోన్ల నిషేధ నిబంధనపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలోకి చరవాణులను ...

Read moreDetails

పన్ను మినహాయింపుతో ఈవీల జోరు

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రాబోయే కాలంలో ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ...

Read moreDetails

వానల కోసం రైతన్న ఎదురుచూపులు

వానాకాలం సీజన్‌లో సగం రోజులు గడిచిపోయినా తెలంగాణలో పంటల సాగు ఇంకా పూర్తికాలేదు. వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురుస్తున్న వానల ప్రభావంతో ముఖ్యంగా వరి నాట్లు వెనుకబడ్డాయి. ...

Read moreDetails

శ్రీశైలం, సాగర్‌కు ఇంకా 195 టీఎంసీలు అవసరం

ఆయకట్టు రైతులు పెట్టుకున్న ఆగస్టు ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఈ నెల ఆరంభంలో కనిపించిన ప్రవాహ ఉత్సాహం మూడో వారం నాటికి తగ్గుముఖం ...

Read moreDetails

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి మీడియా ...

Read moreDetails

యాదగిరి క్షేత్రానికి కొత్త స్వాగత తోరణం

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికేలా రాయగిరి వద్ద కొత్త స్వాగత తోరణం నిర్మించనున్నారు. ఈ మేరకు ఆలయ పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు ...

Read moreDetails

రిటైర్మెంట్‌ వేళ విషాదం.. రోకలిబండతో భర్తపై దాడి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్‌ డబ్బులు, ఆస్తి విషయంలో జరిగిన వివాదం చివరకు భర్త హత్యకు దారితీసింది. హనుమాన్‌ నగర్‌లో ఓ ...

Read moreDetails

1,000 పడకల డా.ఎంసీఆర్‌ టిమ్స్‌ నేటి నుంచే అందుబాటులోకి

హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సేవలకు మరో పెద్ద కేంద్రం అందుబాటులోకి రానుంది. ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా.ఎంసీఆర్‌ టిమ్స్‌) ...

Read moreDetails

జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఆవిష్కరణ.. పాల్గొన్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. భాగ్యనగరంలోని నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను ...

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ...

Read moreDetails

నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సర్పంచ్ ప్రశంస

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం మేడిగడ్డ తండాలో పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించిన నూతన ఇంటిని శుక్రవారం ప్రారంభించారు. సర్పంచ్ ధర్మి లస్కర్ ...

Read moreDetails

శ్రావణ శుక్రవారం వేళ మహాలక్ష్మి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి

శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు ...

Read moreDetails

భువనగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు.. వేదిక, పరేడ్‌ మైదానం పరిశీలన

భువనగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15న భువనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను స్థానిక ...

Read moreDetails

రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో జైన ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ లీకేజీతో భారీగా నీరు వృథాగా పోతోంది. పైప్‌లైన్‌ నుంచి నీరు ఉవ్వెత్తున ఎగసిపడుతూ సమీపంలోని పంట ...

Read moreDetails

రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం

గట్టుప్పల్‌: నల్గొండ జిల్లా గట్టుప్పల్‌ మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయంలో శివునికి జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుతూ ...

Read moreDetails

బోనాల వేళ ఆకట్టుకున్న చిన్నారి.. స్కేటింగ్‌తో ఆలయానికి

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బుర్ధపేట కాలనీకి చెందిన 9 ఏళ్ల తన్విక బోనాల పండగ సందర్భంగా తన భక్తితో పాటు స్కేటింగ్‌ నైపుణ్యాన్ని చాటుకుని అందరినీ ...

Read moreDetails

రైతుల భూములకు ప్రత్యేక గుర్తింపు.. రాష్ట్రంలో భూధార్‌ వ్యవస్థ

తెలంగాణలో భూముల రికార్డులను మరింత పారదర్శకంగా, భద్రంగా నిర్వహించేందుకు ‘భూధార్‌’ విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనుషులకు ఆధార్‌ కార్డు ద్వారా ప్రత్యేక గుర్తింపు ...

Read moreDetails

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్ష.. వరుణ యాగంలో పాల్గొన్న సీఎం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమం నాగార్జునసాగర్‌లో ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా ...

Read moreDetails

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో రూ.500 బాకీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. డబ్బు ఇవ్వడం లేదని అడిగిన వ్యక్తిపై దాడి జరగగా, ఆ ఘటనతో ...

Read moreDetails

నాగార్జునసాగర్‌లో ఘనంగా వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లో వరుణయాగం నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్‌విహార్‌ ...

Read moreDetails

పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం ...

Read moreDetails

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజోలి గ్రామానికి చెందిన నేతన్న సూర్య గోపాల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ...

Read moreDetails

నోటీసు బోర్డు నుంచి వెబ్‌సైట్‌ వరకు.. స్కూళ్లలో ఫీజుల వివరాలు తప్పనిసరి

తెలంగాణలోని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజుల విషయంలో పారదర్శకత ఉండేలా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫీజు వివరాలను ...

Read moreDetails

కరీంనగర్‌లో భక్తి వైభవం.. బోనాలతో అమ్మవారి సేవ

ఆషాఢ మాసం సందర్భంగా కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈవెంట్‌ ఆర్గనైజర్లు, గాయనీ గాయకులు, జానపద కళాకారులు కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో ...

Read moreDetails

18 రకాల సేవలు ఒకే వేదికపై.. తెలంగాణలో డయల్‌ 112 అందుబాటులోకి

తెలంగాణ ప్రజలకు అత్యవసర సమయాల్లో వేగంగా సహాయం అందించేందుకు ‘డయల్‌ 112’ సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఈ ...

Read moreDetails

భారీ వర్షాలతో పోచారం ప్రాజెక్టుకు వరద పోటు

మెదక్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా ...

Read moreDetails

హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని నల్లచెరువు హైడ్రా చేపట్టిన చర్యలతో కొత్త రూపును సంతరించుకుంటోంది. కబ్జాలను తొలగించి చెరువు విస్తీర్ణాన్ని పరిరక్షించడంతో పాటు సుమారు రూ.20 కోట్లతో పలు అభివృద్ధి ...

Read moreDetails

పన్నుల వసూళ్లలో తెలంగాణ దూకుడు.. చరిత్రలోనే అత్యధిక ఆదాయం

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పన్నుల వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. జులై నెలలో జీఎస్టీ, వ్యాట్‌, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ ద్వారా కలిపి రూ.7,865 కోట్ల ...

Read moreDetails

విక్రమ్‌-1 విజయగాథలో సిరిసిల్ల సోదరుల సత్తా

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరుగుతున్న వేళ.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముగ్గురు యువ ఇంజినీర్లు కీలక పాత్ర పోషించడం విశేషంగా నిలిచింది. ...

Read moreDetails

ఈపీఎఫ్‌వో సాఫ్ట్‌వేర్‌ మార్పులతో పింఛన్ల చెల్లింపులకు ఆలస్యం

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నుంచి ప్రతి నెలా అందే పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడింది. సాధారణంగా నెల 27న బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన జులై ...

Read moreDetails

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన దీపారెడ్డి.. ఆమనగల్లు మండలం ...

Read moreDetails

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ...

Read moreDetails

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి, మరొకరు గల్లంతు

నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలంలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన ముగ్గురు నీట మునిగి మృతి చెందగా.. మరో వ్యక్తి ...

Read moreDetails

పిల్లలు అర్ధాకలితో బడికి వెళ్లకూడదు.. అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

పిల్లలు అర్ధాకలితో పాఠశాలలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో అల్పాహార పథకాన్ని ప్రారంభించామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన ఆయన మార్కెట్‌ యార్డులో ...

Read moreDetails

వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ...

Read moreDetails

బాలకృష్ణకు శస్త్రచికిత్స.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం చంద్రబాబు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఇటీవల ...

Read moreDetails

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శంకరపట్నం మండలంలోని పలు దేవాలయాల్లో శనివారం భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని ...

Read moreDetails

పని ప్రదేశాలకు దగ్గర్లోనే ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

పేదలకు ఇళ్లు కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జనావాసాలకు, పని ప్రదేశాలకు దూరంగా ఇళ్లను ...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీక్‌పై నిరసన.. తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం, దిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ ...

Read moreDetails

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారు.. 16 నియోజకవర్గాల్లో ‘ఇందిరమ్మ టవర్స్‌’

గత భారాస ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను ...

Read moreDetails

సీఎంఈఆర్‌ఐలో 27 టెక్నీషియన్‌ పోస్టులు.. 10వ తరగతి, ఐటీఐతో దరఖాస్తు

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఈఆర్‌ఐ)లో 27 టెక్నీషియన్‌-1 (గ్రూప్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్న ...

Read moreDetails

తెలంగాణలో నెయ్యి కల్తీ కలకలం.. 850 కిలోల నెయ్యి సీజ్‌

తెలంగాణ రాష్ట్రంలో నెయ్యి కల్తీపై ఆహార భద్రత అధికారులు కొరడా ఝళిపించారు. నెయ్యిలో పామాయిల్‌, వనస్పతి, ఇతర కొవ్వు పదార్థాలు కలుపుతున్నారనే సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ...

Read moreDetails

ఎండిన కృష్ణమ్మ.. రాళ్లు, రప్పలతో దర్శనమిస్తున్న నది

గత ఏడాది భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహించిన కృష్ణానది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. నిత్యం వరద ఉద్ధృతితో గలగల పారే కృష్ణమ్మ నేడు రాళ్లు, ఇసుక ...

Read moreDetails

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు అందించేందుకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త ...

Read moreDetails

ఏపీ వక్ఫ్‌బోర్డు రికార్డుల సమస్యకు తెర.. తెలంగాణ నుంచి కీలక పత్రాల అప్పగింత

రాష్ట్ర విభజన తర్వాత సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు రికార్డుల బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఏపీకి సంబంధించిన కీలక రికార్డులను తెలంగాణ వక్ఫ్‌బోర్డు ...

Read moreDetails

యూకో బ్యాంకు మోసం కేసులో సీబీఐ రంగంలోకి.. హైదరాబాద్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం పొంది తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా బుధవారం నాలుగు రాష్ట్రాల్లో ...

Read moreDetails

తెలంగాణలో కొత్తగా 5 లక్షల టన్నుల గోదాములు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తి

తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో వచ్చే రెండేళ్లలో అదనంగా ఐదు లక్షల ...

Read moreDetails

ఆషాఢ బోనాలకు ఘన ఏర్పాట్లు.. భక్తులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు హైదరాబాద్‌ జంట నగరాలు ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ...

Read moreDetails

పోలవరం-బనకచర్ల పిటిషన్‌లో కీలక పరిణామం.. ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పిటిషన్‌పై ప్రాథమిక ...

Read moreDetails

మెదక్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు

మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మనోహరాబాద్‌లో మంగళవారం ...

Read moreDetails
Page 3 of 15 1 2 3 4 15

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News