Tag: Telangana

వేల అడుగులు ఒక్కటై.. హైదరాబాద్‌లో పరుగుల పండగ

హైదరాబాద్‌ నగరం ఆదివారం పరుగుల పండగను తలపించింది. దేశంలోనే రెండో అతిపెద్ద మారథాన్‌గా గుర్తింపు పొందిన ఎన్‌ఎండీసీ మారథాన్‌ 15వ ఎడిషన్‌కు రికార్డుస్థాయిలో స్పందన లభించింది. ఈసారి ...

Read moreDetails

గొర్రెలకు మేతగా మారిన వరిపైరు

వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. కాల్వలకు సకాలంలో నీరు వస్తుందని ఆశించిన అన్నదాతలకు వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ...

Read moreDetails

చెరువులు వెలవెల.. పంటలకు నీటి కరువు

చెరువులు నిండితేనే గ్రామీణ ప్రాంతాల్లో సాగు కళకళలాడుతుంది. పంటలకు నీరందించడంతోపాటు పశువులు, పక్షులకు నీటి వనరుగా, భూగర్భ జలాల పెంపునకు చెరువులు కీలకంగా ఉంటాయి. అలాంటి చెరువులే ...

Read moreDetails

హైదరాబాద్‌ మెట్రో ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఆన్‌లైన్‌ సేవల్లో శనివారం ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో ...

Read moreDetails

చీరపై తెలుగు అక్షరాల అందం.. బాసర అమ్మవారికి అంకితం

తెలుగు భాషపై ఉన్న అభిమానాన్ని ఓ నేతన్న తన కళతో చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు నల్ల జగదీశ్‌ చేనేత ...

Read moreDetails

రాష్ట్ర సుభిక్షం కోసం భీమేశ్వరుడిని వేడుకున్న మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు ...

Read moreDetails

పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా

హైదరాబాద్‌ నగర పరిధిలో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్యూర్‌ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో ...

Read moreDetails

శిథిల పాఠశాలకు కొత్త రూపు.. రూ.30 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభం

విద్యా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని ...

Read moreDetails

కీసరగుట్టకు బాలీవుడ్‌ నటి కాజోల్‌ కుమార్తె.. ప్రత్యేక పూజలు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామివారిని బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగన్‌, కాజోల్‌ దంపతుల కుమార్తె న్యాస దేవగన్‌ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి ...

Read moreDetails

మీరాలం చెరువు.. హైదరాబాద్‌ కొత్త టూరిస్టు స్పాట్‌

హైదరాబాద్‌లోని చారిత్రక మీరాలం చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువుపై నిర్మిస్తున్న 2.6 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్‌ సస్పెన్షన్‌ ...

Read moreDetails

ఏపీలో విఫలమైన విధానం.. తెలంగాణలో ఎందుకు అమలు?

తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్స్‌ వర్సిటీలో విలీనం చేయడంపై భారాస శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్‌ల ...

Read moreDetails

మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో యువకుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. సుమారు 30-40 మంది యువకులు పరస్పరం గొడవకు దిగినట్లు సమాచారం. ఈ ...

Read moreDetails

అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

అమెరికాలో స్థిరపడి ఉన్నత చదువులు కొనసాగించాలన్న ఓ తెలుగు యువకుడి కలలు రోడ్డు ప్రమాదంతో విషాదాంతమయ్యాయి. ఫ్లోరిడాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన 31 ...

Read moreDetails

తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం

తెలంగాణ క్రీడారంగ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ(కేఎన్‌ఎస్‌యూ)తో ‘యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ...

Read moreDetails

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కరశాస్త్రి కుటుంబం కైలాస మానసరోవర్‌ యాత్రకు వెళ్లి నేపాల్‌ వరదల కారణంగా చైనాలోని డార్చింగ్‌ ప్రాంతంలో చిక్కుకుంది. భారీ వరదలకు రహదారులు, ...

Read moreDetails

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ ...

Read moreDetails

మైనింగ్ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఏడీ జయరాజు నివాసాలు, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ...

Read moreDetails

మీరాలం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను ...

Read moreDetails

ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో 22ఏ నిషేధిత భూముల ...

Read moreDetails

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

నిర్మల్‌ వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇద్దరు ఉద్యోగులను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. స్టేట్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ కొప్పెల గోదావరి, ...

Read moreDetails

తల్లిదండ్రుల హత్య కేసులో బెయిల్‌పై వచ్చిన నర్సు ఆత్మహత్య

ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదన్న ఆగ్రహంతో వారిని హత్య చేసిన యువతి.. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులను హత్య చేశానన్న ...

Read moreDetails

‘టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి

టాక్సిక్‌’ విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్‌ ప్రధాన పాత్రలో గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 26న ప్రేక్షకుల ...

Read moreDetails

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంపై మళ్లీ నాన్చివేత

ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం పనుల విషయంలో జాప్యం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు టెండర్ల గడువును పొడిగించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ).. తాజాగా మరోసారి బిడ్ల ...

Read moreDetails

22ఏపై విపక్షాల ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి పొంగులేటి

22ఏ నిషేధిత జాబితాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు న్యాయబద్ధమైన ...

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై భాజపా పోరాటాన్ని ఉధృతం చేసింది. ‘ఫీజు బకాయి–భాజపా లడాయి’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొని ...

Read moreDetails

మూసారాంబాగ్‌ వంతెన సిద్ధం.. ఈ నెలాఖరున ప్రారంభం

హైదరాబాద్‌లో మూసారాంబాగ్‌-అంబర్‌పేట మార్గంలో మూసీ నదిపై నిర్మిస్తున్న నూతన వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. సుమారు రూ.52 కోట్ల వ్యయంతో 220 మీటర్ల పొడవున చేపట్టిన ఈ ...

Read moreDetails

ఈవీల ఛార్జింగ్‌లో తెలంగాణ జోరు.. ఏడాదిలో 111.26 మిలియన్‌ యూనిట్ల వినియోగం

విద్యుత్‌ వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ వాటి ఛార్జింగ్‌కు అవసరమయ్యే విద్యుత్‌ డిమాండ్‌ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈవీల ఛార్జింగ్‌ కోసం విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలో ...

Read moreDetails

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై రేవంత్‌ ఫైర్‌

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మద్దతుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాలు, యువత భవిష్యత్తు కోసం ...

Read moreDetails

కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ కీలక భేటీ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్‌బాబు, ...

Read moreDetails

ప్రేమ పెళ్లికి అడ్డొచ్చారని తల్లిదండ్రుల హత్య.. చివరకు అదే మత్తు ఇంజెక్షన్‌తో యువతి ఆత్మహత్య

కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదన్న కారణంతో వారిని మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన యువతి.. తాజాగా అదే తరహాలో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ...

Read moreDetails

ఎల్‌పీజీ సరఫరా మరింత పటిష్ఠం.. 1,800 కి.మీ. పైప్‌లైన్‌కు ఆమోదం

దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.7 వేల కోట్ల వ్యయంతో దాదాపు 1,800 కిలోమీటర్ల ...

Read moreDetails

అనుమతి ఒకటి.. అంతస్తులు ఎన్నో!

సిరిసిల్లలో జీ+1 వరకు అనుమతి ఉన్న ప్రాంతంలో జీ+2 నిర్మాణం చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ, చర్యలు తీసుకోకుండా ఉండేందుకు యజమాని ...

Read moreDetails

మేడిగడ్డ ఏడో బ్లాక్‌లోనే కాంక్రీటు లోపాలు

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ నిర్మాణంలో కాంక్రీటు నాణ్యతపై లోపాలు ఉన్నట్లు కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నిర్వహించిన పరీక్షల్లో తేలింది. 16 నుంచి ...

Read moreDetails

తెలంగాణ యువతకు విదేశీ ‘బ్లూకాలర్‌’ కొలువులు

అత్యుత్తమ నైపుణ్యం, కనీస విద్యార్హతలు ఉంటే చాలు.. తెలంగాణ యువతకు విదేశాల్లో బ్లూకాలర్‌ ఉద్యోగాల అవకాశాలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. మానవ వనరుల కొరత ...

Read moreDetails

ఆదిలాబాద్‌లో ఐటీ వెలుగులు.. రూ.58 కోట్లతో ఐటీ టవర్‌ సిద్ధం

అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌ ఇక ఐటీ రంగంలోనూ తనదైన ముద్ర వేయనుంది. పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని రూ.58 కోట్ల వ్యయంతో నిర్మించిన ...

Read moreDetails

రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఖాజాగూడలోని స్టాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ...

Read moreDetails

తెలంగాణ విద్యాభివృద్ధికి ఆక్స్‌ఫర్డ్‌ సహకారం కోరిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విద్య, పరిశోధన అవకాశాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ...

Read moreDetails

తెలుగు నేల నుంచి ముగ్గురు గురువులకు జాతీయ గౌరవం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు ఉపాధ్యాయులు ఎంపికై అరుదైన ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ...

Read moreDetails

అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా అరెస్ట్‌.. 498 కేసుల్లో నిందితులు

బిహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదుగురు నిందితులపై దేశవ్యాప్తంగా 498 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోనే వారి ...

Read moreDetails

మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై స్థిరాస్తి వ్యాపారి చేసిన ఫిర్యాదు హైదరాబాద్‌లో కలకలం రేపింది. తనను కార్యాలయానికి పిలిపించి సుమంత్‌తో పాటు మరికొందరు దాడికి ...

Read moreDetails

అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఆ రూ.4 కోట్లపై ఆరా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ ...

Read moreDetails

రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు.. డిక్కీలో మహిళ మృతదేహం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలో ఓ కారు రెండ్రోజులుగా ఒకే చోట పార్క్ ...

Read moreDetails

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర విదేశాంగశాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న ...

Read moreDetails

శ్రావణ శోభతో కళకళలాడిన తెలుగు రాష్ట్రాలు.. వరలక్ష్మీ వ్రతానికి వెల్లువెత్తిన భక్తులు

శ్రావణ మాసం చివరి శుక్రవారం, వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలు జిల్లాల్లోని ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా మారాయి. ...

Read moreDetails

ఏసీబీ వలలో ఆర్డీవో కార్యాలయ అధికారి.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో అడ్మిన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ...

Read moreDetails

శివరాంపల్లిలో రూ.27 కోట్లతో మెగా ప్యాకేజింగ్‌ ప్లాంట్‌

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో వంటనూనెల ఉత్పత్తి, ప్యాకేజింగ్‌ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ...

Read moreDetails

ప్రాజెక్టుల కింద 7.01 లక్షల ఎకరాలకు సాగునీరు

రాష్ట్రంలో 2026-27 వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో అందుబాటులో ...

Read moreDetails

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిర్మాతలకు ఆదేశాలు

సినిమా టికెట్‌ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (TGFDC)కు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ‘అఖండ ...

Read moreDetails

నాలాలపై నిర్లక్ష్యం.. ముంపుతో ప్రజలకు పాట్లు

నాలాల నిర్మాణం, మరమ్మతులు, పూడికతీత, వ్యర్థాల తొలగింపునకు ఏటా భారీగా నిధులు ఖర్చవుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తిస్థాయిలో చేపట్టకుండా పైపైనే నిర్వహిస్తున్నారనే ...

Read moreDetails
Page 2 of 15 1 2 3 15

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News