Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

ప్రియుడి నంబర్‌ బ్లాక్‌ చేసిందని ప్రియురాలి హత్య

వెంగళరావు నగర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఉప్పు సునీత అనే మహిళను ఆమెతో సహజీవనం చేస్తున్న మహేంద్ర కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపినట్లు...

Read moreDetails

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. తాడిపత్రిలో పోలీసుల తనిఖీలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమంగా తరలిస్తున్న భారీగా గోవా మద్యం పోలీసులకు పట్టుబడింది. గోవా నుంచి తాడిపత్రికి మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టారు....

Read moreDetails

షీలానగర్‌లో కలకలం.. మట్టిలో మూడు మృతదేహాలు

వార్తా కథనం విశాఖ నగరంలోని షీలానగర్‌లో మూడు మృతదేహాలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. షీలానగర్‌-గాజువాక మార్గంలోని షీలానగర్‌ జంక్షన్‌ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్‌-సబ్బవరం పోర్టు...

Read moreDetails

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. శిథిలావస్థలో ఉన్న ప్రహరీ గోడ కూలడంతో పదో తరగతి విద్యార్థి అరుణ...

Read moreDetails

వర్క్‌షాప్‌లో ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి ఉద్యోగి మృతి

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ఆర్టీసీ ఉద్యోగి బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర...

Read moreDetails

దృష్టి మళ్లించి చోరీలు.. నిందితుల నుంచి రూ.7.40 లక్షల నగదు స్వాధీనం

హైదరాబాద్‌లో అమాయకుల దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను చోరీ చేస్తున్న ముఠాను లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న...

Read moreDetails

రిటైర్మెంట్‌ వేళ విషాదం.. రోకలిబండతో భర్తపై దాడి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్‌ డబ్బులు, ఆస్తి విషయంలో జరిగిన వివాదం చివరకు భర్త హత్యకు దారితీసింది. హనుమాన్‌ నగర్‌లో ఓ...

Read moreDetails

అంజనం వేయించారన్న విషయం తెలిసి.. చోరీ సొమ్మును వదిలేసిన దుండగులు

నరసరావుపేటలో జరిగిన ఓ చోరీ ఘటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చేతబడి చేస్తారన్న భయంతో దుండగులు తాము దొంగిలించిన బంగారం, నగదును తిరిగి బాధితులకే అప్పగించినట్లు సమాచారం....

Read moreDetails

ఆడుకుంటుండగా విరిగిపడిన వేప కొమ్మ.. చిన్నారి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాల మైదానంలో విద్యార్థులు ఆడుకుంటుండగా వేప చెట్టు కొమ్మ అకస్మాత్తుగా విరిగి వారిపై పడింది. ఈ ప్రమాదంలో...

Read moreDetails

షాకులు, కర్రతో దాడి.. భర్తను చంపి దొంగలపై నింద

దక్షిణ దిల్లీలోని సంగమ్‌ విహార్‌ ప్రాంతంలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసి.. ఆ నేరాన్ని...

Read moreDetails

నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు.. అబిడ్స్‌లో కలకలం

హైదరాబాద్‌ అబిడ్స్‌లో బుధవారం మధ్యాహ్నం కారు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి కుటుంబ సభ్యుల...

Read moreDetails

ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో వేధింపులు.. ఉయ్యూరులో నిందితుడి అరెస్ట్‌

కృష్ణా జిల్లా ఉయ్యూరులో మహిళను సోషల్‌ మీడియా ద్వారా వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు స్థానికంగా బ్యూటీషియన్‌గా పనిచేస్తూ, తన సేవలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా...

Read moreDetails

గంజాయి తరలిస్తున్న ఐదుగురు మహిళలు అరెస్ట్‌.. 60 కేజీల సరుకు స్వాధీనం

సామర్లకోట రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ప్రయాణికులపై నిఘా పెట్టి తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సుమారు 60 కేజీల గంజాయిని...

Read moreDetails

ప్రేమించిన యువకుడికి మరో పెళ్లి.. బెంగళూరులో యువతి ఆత్మహత్య

ఎనిమిదేళ్లుగా ప్రేమించిన యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది....

Read moreDetails

ఇన్‌స్టాలో మొదలైన ప్రేమ.. తల్లీకూతుళ్ల ప్రాణాలు తీసిన వివాదం

సోషల్‌ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఆపై రహస్య వివాహానికి దారితీసింది. చివరకు అదే సంబంధం తల్లీకూతుళ్ల హత్యకు కారణమైంది. తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా...

Read moreDetails

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ బలవన్మరణం.. ఎల్బీనగర్‌లో విషాదం

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ జె. సాయి కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి...

Read moreDetails

జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

మేడ్చల్‌ జిల్లాలోని జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు బ్రేక్‌ సమస్యను పరిశీలిస్తున్న సమయంలో వాహనం ముందుకు కదలడంతో ఓ మెకానిక్‌ ప్రాణాలు...

Read moreDetails

బ్యాంకు లాకర్‌లో దాచిన నగలు మాయం.. మేనేజర్‌, సిబ్బందిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్యాంకు లాకర్‌లో దాచిన సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఏళ్ల తర్వాత లాకర్‌ను తెరిచిన...

Read moreDetails

కోర్టులనే మోసం చేసిన నకిలీ లాయర్లు.. 105 మంది జాబితా వెలుగులోకి

చట్టాన్ని పరిరక్షించాల్సిన న్యాయవాద వృత్తిలోనే నకిలీ ధ్రువపత్రాలతో కొందరు చలామణి అవుతున్న వ్యవహారం ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలతో ఉత్తర్‌ప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ చేపట్టిన...

Read moreDetails

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమజంటకు తీవ్ర విషాదం

రాజమహేంద్రవరంలోని కాతేరు సమీప గామన్‌ వంతెన వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ ప్రేమజంటకు సంబంధించిన విషాద ఘటన కలకలం రేపింది. వంతెన సమీపంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో...

Read moreDetails

భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో దివ్యాంగ దంపతుల విషాదాంతం కలకలం రేపింది. భార్యను హతమార్చిన అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర...

Read moreDetails

ఆటోను ఢీకొన్న కారు.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌ అఫ్రీద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....

Read moreDetails

ఏటీఎంలో నగదు కొట్టేయాలని చూశాడు.. పోలీసులకు చిక్కాడు

కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఏటీఎంలో అర్ధరాత్రి చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని ఒంటరిపల్లి గ్రామానికి చెందిన శశికుమార్‌ ఆదివారం అర్ధరాత్రి...

Read moreDetails

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో రూ.500 బాకీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. డబ్బు ఇవ్వడం లేదని అడిగిన వ్యక్తిపై దాడి జరగగా, ఆ ఘటనతో...

Read moreDetails

అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న మహిళ

వరకట్న వేధింపులు, భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి...

Read moreDetails

విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం ఆశ్రమ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణంలో విద్యుదాఘాతానికి గురై 8వ తరగతి విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) మృతి...

Read moreDetails

పోర్చుగల్‌ ఉద్యోగం పేరుతో మోసం.. మహిళ నుంచి రూ.11 లక్షలు వసూలు

విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నాగ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల మహిళను పోర్చుగల్‌కు పంపిన ఓ ఉద్యోగ కన్సల్టెన్సీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. క్యాషియర్‌గా ఉద్యోగం,...

Read moreDetails

ప్రియురాలిపై కక్షతో కిరాతకం.. కత్తితో పొడిచి హత్య

పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో యువకుడు ఆమెపై కక్ష...

Read moreDetails

రీల్స్‌ చూస్తూ కాలం గడుపుతోందని.. భార్యను హతమార్చిన భర్త

బెంగళూరులో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. రీల్స్‌ చూస్తూ ఇంటి పనులు, వంటపై శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపిస్తూ...

Read moreDetails

తుపాకీతో బెదిరించి న్యాయవాది దంపతుల్ని బంధించి.. రూ.3.15 కోట్ల దోపిడీ

హరియాణాలోని కురుక్షేత్రలో ఓ సీనియర్ న్యాయవాది ఇంట్లో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఇంట్లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు తుపాకీతో న్యాయవాది భార్యను బెదిరించి...

Read moreDetails

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు...

Read moreDetails

ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవబోయాడు.. ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

కౌలాలంపూర్‌ నుంచి కొచ్చికి వస్తున్న బాటిక్‌ ఎయిర్‌ విమానంలో ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువవుతున్న సమయంలో 34...

Read moreDetails

సీటు విషయంలో వివాదం.. మహిళపై వ్యక్తి దాడి, బెదిరింపులు

ముంబై లోకల్‌ ట్రైన్‌లో సీటు విషయంలో జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. వడాలా ప్రాంతంలో జరిగినట్లు భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌...

Read moreDetails

60 తులాల వెండి వస్తువులు మాయం.. అనకాపల్లిలో దొంగల బీభత్సం

అనకాపల్లి జిల్లా గవరపాలెంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. విజ్ఞాన సమితి సమీపంలోని ఇంట్లో పెంటకోట సత్యవతి కుటుంబసభ్యులతో కలిసి మేడపై నిద్రించారు. ఇదే అదనుగా...

Read moreDetails

పల్నాడులో కలకలం.. ప్రేమించిన యువతినే హతమార్చిన విద్యార్థి

పల్నాడు జిల్లాలో ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. గుంటూరులోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న బాల సైదులు.. అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు...

Read moreDetails

మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం

ఉత్తర్‌ప్రదేశ్‌లో మూఢనమ్మకాలు మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన కుటుంబ సభ్యులు, చికిత్స పేరుతో ఓ బాబా వద్దకు తీసుకెళ్లడం...

Read moreDetails

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

సిద్దిపేటలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం మరో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై భారీ అప్పులు చేసిన ఓ యువ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ చివరకు...

Read moreDetails

రూ.45 లక్షల అప్పు.. వేధింపులతో తీవ్ర మనస్తాపం.. యువకుడి మృతి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనం ఓ యువకుడి జీవితాన్ని విషాదంగా మార్చింది. బెట్టింగ్‌లో భారీగా నష్టపోయి అప్పుల పాలైన యువకుడు.. అప్పులు తీర్చినప్పటికీ నిర్వాహకుల వేధింపులు కొనసాగడంతో తీవ్ర...

Read moreDetails

హైటెక్‌సిటీలో కాల్‌సెంటర్‌ పేరుతో భారీ మోసం.. 8 నెలల తర్వాత పట్టాభి అరెస్ట్‌

హైదరాబాద్‌లో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ.100 కోట్ల మేర సైబర్‌ మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు దేవరపల్లి పట్టాభిని...

Read moreDetails

వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల వెనుక సూత్రధారి ఇతడేనా?

రూ.వెయ్యి కోట్లకు పైగా జరిగినట్లు భావిస్తున్న సైబర్‌ మోసాల కేసుల్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం....

Read moreDetails

భార్య విడాకులు కోరిందని భర్త బలవన్మరణం.. వీడియో తీసిన కుమారుడు

గురుగ్రామ్‌: భార్య విడాకులు కోరడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో విషాదం నింపింది. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. తండ్రి...

Read moreDetails

అస్సాంలో బాలిక దారుణ హత్య

హైలాఖాండీ: అస్సాంలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. హైలాఖాండీ జిల్లాలోని ఓ ప్రాంతంలో బాలిక మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లో...

Read moreDetails

మధ్యప్రదేశ్‌లో దారుణం.. నవజాత శిశువును పూడ్చిన కుటుంబ సభ్యులు

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన శిశు హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అవివాహిత కుమార్తెకు పుట్టిన బిడ్డ విషయం బయటకు వస్తుందనే భయంతో కుటుంబ...

Read moreDetails

స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నదిని చూసేందుకు వెళ్లి.. జమ్మలమడుగు యువతి మృతి

అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడి వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్‌ సాయినాథ్‌రెడ్డి కుమార్తె సాయి చేతనరెడ్డి (20) మృతిచెందారు. ఆమె ఐఐటీ గువాహటిలో బీటెక్‌...

Read moreDetails

మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి

మహారాష్ట్రలోని ఠాణె జిల్లా భివండీలో నాలుగంతస్తుల భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాలాజీనగర్‌ ప్రాంతంలో గురువారం రాత్రి 11:20 గంటల సమయంలో కోహినూర్‌ బిల్డింగ్‌లోని...

Read moreDetails

కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో మనీలాండరింగ్‌ కోణం.. ఈడీ సోదాలు

కోయంబత్తూరులో 2022లో జరిగిన ఆత్మాహుతి దాడి కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నై, కోయంబత్తూరు, ముంబయి,...

Read moreDetails

స్నేహితుడికి అండగా వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

స్నేహితుడికి సహాయం చేసేందుకు బైక్‌పై వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మం–బోనకల్లు రహదారిపై చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయికి చెందిన...

Read moreDetails

కక్షతో గంజాయి కేసు బనాయించబోయి.. చివరకు పోలీసే కటకటాల్లోకి!

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పాత కక్షలతో ప్రత్యర్థిని గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌ చివరకు తానే పోలీసులకు చిక్కాడు. చిగురుమామిడి మండలం...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. 17వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ఝార్ఖండ్‌కు చెందిన 25 ఏళ్ల సుజీత్‌...

Read moreDetails

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో ఫోన్‌ మిస్టరీ.. వీడియోలున్నాయన్న ఆరోపణలతో మరింత ఉత్కంఠ

మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను వేధించినట్లు నమోదైన కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌ ఆచూకీ పోలీసులకు చిక్కకపోవడం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ప్రస్తుతం చంచల్‌గూడ...

Read moreDetails
Page 3 of 18 1 2 3 4 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News