Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

వంద తులాల బంగారం కొట్టేశారు.. కొత్త తాళాలు వేసి వెళ్లిన దొంగ

కడప నగరంలోని విజయదుర్గాదేవి కాలనీలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. బహుళ అంతస్తుల భవనంలోని ఓ ఫ్లాట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి తాళాలు పగులగొట్టి ప్రవేశించి, బీరువాలో ఉన్న...

Read moreDetails

ప్రియుడితో కలిసి భర్త హత్య.. రెండేళ్లుగా ఆస్ట్రేలియా కథ చెప్పిన భార్య

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండేళ్లుగా మిస్టరీగా ఉన్న ఓ వ్యక్తి అదృశ్యం కేసు సంచలన మలుపు తిరిగింది. స్థానికుడు జిగ్నేశ్‌ మావడియాను అతని భార్య పృథ్వి అలియాస్‌ భూమిబెన్‌...

Read moreDetails

పెళ్లి విషయమై గొడవ.. బాలిక మృతి.. ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహాన్ని తరలించిన నిందితుడు

విశాఖపట్నంలో ఓ బాలికను హతమార్చి, ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి ఒడిశాలోని రాయగడ సమీపంలో పడేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో విశాఖకు చెందిన...

Read moreDetails

హాస్టల్‌లో విషాదం.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఇంటర్‌ విద్యార్థిని

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని కేజీబీవీ టైప్‌-4 వసతిగృహంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని వసతిగృహంలో...

Read moreDetails

సీఎం చంద్రబాబును కలచివేసిన ఘటన.. శివాని కేసులో లోతైన విచారణ

చదువులో ప్రతిభ కనబరిచి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకున్న ముర్రం శివాని ఆకస్మికంగా బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. మంచి భవిష్యత్తు కనిపిస్తున్న సమయంలో ఆమె...

Read moreDetails

బిహార్‌లో దారుణ ఘటన.. భోజనం ఆలస్యమైందని వదినను హత్య

బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న కోపంతో ఓ వ్యక్తి తన వదినపై దాడి చేసి హత్య...

Read moreDetails

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పుర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన పుల్లగురం దీపక్‌రెడ్డి (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం కళాశాల ఆవరణలోని స్టాఫ్‌...

Read moreDetails

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎంట్రీ.. హైదరాబాద్‌లోనూ సోదాలు

బ్యాంకాక్‌ నుంచి బెంగళూరుకు భారీగా హైడ్రోపోనిక్‌ గంజాయి దిగుమతి చేసిన కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్‌లోని...

Read moreDetails

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన దీపారెడ్డి.. ఆమనగల్లు మండలం...

Read moreDetails

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి, మరొకరు గల్లంతు

నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలంలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన ముగ్గురు నీట మునిగి మృతి చెందగా.. మరో వ్యక్తి...

Read moreDetails

పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉన్న నకిలీ పెట్టుబడి యాప్‌ను నమ్మి ఓ ఉద్యోగి రూ.7.95 లక్షలు నష్టపోయిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై బాధితుడి ఫిర్యాదు మేరకు...

Read moreDetails

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సెంగమలపట్టి ప్రాంతంలో వ్యవసాయ భూమిలో షెడ్‌ ఏర్పాటు...

Read moreDetails

కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న యువకుడు.. చివరికి దారుణ హత్య

నిర్మల్‌ జిల్లాలో వెలుగుచూసిన యువకుడి హత్య కేసు సంచలనంగా మారింది. కుటుంబ సంబంధాల హద్దులను దాటి ఏర్పడిన అనైతిక బంధం చివరకు దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసులు...

Read moreDetails

పార్శిల్‌ పేరుతో సైబర్‌ మోసం.. రూ.22 చెల్లిస్తే ఖాతా ఖాళీ!

పార్శిల్‌ డెలివరీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇండియా పోస్ట్‌ పేరుతో మొబైల్‌ ఫోన్లకు నకిలీ మెసేజ్‌లు పంపి.. చిన్న మొత్తంలో డబ్బు...

Read moreDetails

అర్ధరాత్రి వృద్ధ దంపతుల ఇంట్లోకి దుండగులు.. రూ.25 లక్షల నగదు, భారీగా బంగారం దోపిడీ

కరీంనగర్‌ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి దుండగులు వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. తుపాకులు, కత్తులతో బెదిరించి వృద్ధ దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలను కాళ్లు,...

Read moreDetails

బ్యాటరీ ఛార్జర్‌తో ఆడుకుంటూ.. 13 ఏళ్ల బాలుడి మృతి

కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బ్యాటరీ ఛార్జర్‌తో ఆడుకుంటున్న 13 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గూడెం గ్రామానికి చెందిన నికాడి...

Read moreDetails

చీరలు కొనలేదని భర్తను కుక్కర్‌ మూతతో కొట్టి చంపింది

మహారాష్ట్రలోని ఠాణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కోసం చీరలు కొనలేదన్న కోపంతో ఓ మహిళ భర్తను కుక్కర్‌ మూతతో కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య...

Read moreDetails

హనీమూన్‌ హత్య కేసు.. సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌ రఘువంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మంజూరైన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది....

Read moreDetails

పెళ్లి నుంచి తిరిగొస్తుండగా విషాదం.. చెరువులోకి కారు దూసుకెళ్లి ఐదుగురి మృతి

ఒడిశాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేంకానాల్‌ జిల్లా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మహిషాపుటా వద్ద గురువారం తెల్లవారుజామున ఓ పెళ్లి...

Read moreDetails

మద్యం మత్తులో దారుణం.. నిద్రిస్తున్న కుమారుడిని హతమార్చిన తండ్రి

మద్యం మత్తు కన్న మమకారాన్ని చిదిమేసిన విషాద ఘటన మచిలీపట్నం ఉత్తర మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బోట్లవానిపాలెంలో చోటుచేసుకుంది. కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సిన...

Read moreDetails

బావిలో దూకిన తల్లి, కుమార్తె మృతి.. చెట్టుకొమ్మ పట్టుకుని బాలుడి ప్రాణాపాయం నుంచి బయటపడటం

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన...

Read moreDetails

నాగర్‌కర్నూల్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అభం.. శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మృతి చెందడం గ్రామంలో...

Read moreDetails

ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు బోల్తా.. పెను ప్రమాదం తప్పింది

కొండపి నుంచి మద్దులూరు మీదుగా ఒంగోలు వైపు వస్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు కొండపి–మద్దులూరు ప్రధాన రహదారిలోని ద్వారకా సీఫుడ్‌ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న...

Read moreDetails

పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. మనస్తాపంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పాటు మరో యువతితో వివాహానికి సిద్ధమవడంతో మనస్తాపానికి గురై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతదేహానికైనా తాళికట్టి న్యాయం చేయాలంటూ...

Read moreDetails

ఆస్తి కోసం కన్నతండ్రిని కాల్చిచంపిన కుమారుడు.. గాజియాబాద్‌లో దారుణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లా మోదీనగర్‌లో ఆస్తి వివాదం విషాదానికి దారితీసింది. రూ.150 కోట్ల విలువైన ఆస్తి కోసం ఓ కుమారుడు తన కన్నతండ్రిని పిస్టల్‌తో కాల్చి చంపిన...

Read moreDetails

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడిపై కత్తి దాడి.. ‘ఇండియన్‌వే కదా’ అంటూ దుండగుడి దాడి

అమెరికాలోని యుటా రాష్ట్రంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడిపై జరిగిన కత్తి దాడి కలకలం రేపింది. టోలీచౌకికి చెందిన సోహైల్‌ ఉద్దీన్‌ (38)పై ఓ ఆగంతకుడు దాడి...

Read moreDetails

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నీటిపారుదల శాఖ ఇద్దరు ఇంజినీర్లు

ఆదిలాబాద్‌ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు చేపట్టిన దాడిలో ఇద్దరు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పట్టుబడ్డారు. ప్రభుత్వ విధుల్లో ఉండి లంచం డిమాండ్‌ చేసిన...

Read moreDetails

లిఫ్ట్‌ రాకుండానే తెరుచుకున్న తలుపులు.. రెండో అంతస్తు నుంచి పడి వ్యాపారి మృతి

శ్రీకాకుళం నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త కట్టా వెంకటేశ్వరరావు (66) మృతి చెందారు. లిఫ్ట్‌...

Read moreDetails

అత్తింట్లో అల్లుడు ఆత్మహత్య.. భార్య కుటుంబంపై వేధింపుల ఆరోపణలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అత్తింట్లో ఉంటున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, అతని కుటుంబ సభ్యులు భార్య కుటుంబంపై...

Read moreDetails

మెదక్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు

మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మనోహరాబాద్‌లో మంగళవారం...

Read moreDetails

మనవరాలికి కారు నేర్పిన ఎస్సై.. సస్పెండ్ చేసిన డీజీపీ

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రద్దీగా ఉండే రహదారిపై ఆరున్నరేళ్ల చిన్నారికి కారు డ్రైవింగ్‌ నేర్పిస్తున్న ఎస్సై వ్యవహారంపై స్థానికులు...

Read moreDetails

మోదీకి ప్రాణహాని బెదిరింపుల వీడియో.. కేరళలో కేసు నమోదు

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాణహాని కలిగిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్టు చేసిన ఘటన కేరళలో కలకలం రేపింది. ఈ వ్యవహారంపై మలప్పురం సైబర్‌ పోలీసులు కేసు...

Read moreDetails

సీలేరు నదిలో విషాదం.. యువకుడు మృతి, ఆరుగురికి తప్పిన ప్రమాదం

పోలవరం జిల్లాలోని ధారాలమ్మ పిక్నిక్‌ స్పాట్‌ వద్ద చోటుచేసుకున్న సీలేరు నది ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. సరదాగా పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన ఏడుగురు యువకులు ఊహించని...

Read moreDetails

చెట్టును ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకులు మృతి

తూర్పుగోదావరి జిల్లా నరసాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు....

Read moreDetails

చార్మినార్‌ ఏసీపీ భార్య హేమలత ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా?

చార్మినార్‌ ఏసీపీ చంద్రశేఖర్‌ భార్య హేమలత ఆత్మహత్య ఘటన సికింద్రాబాద్‌లో విషాదాన్ని నింపింది. నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న...

Read moreDetails

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

తమిళనాడులో సంచలనం సృష్టించిన శ్రీకాంత్‌ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడి వల్ల తనకు ప్రమాదం ఉందని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో తండ్రే కన్న...

Read moreDetails

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

సికింద్రాబాద్‌లో భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. బోగస్‌ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ITC) లావాదేవీలకు పాల్పడుతున్న ముఠాను సెంట్రల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు గుర్తించి చర్యలు...

Read moreDetails

శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

తల్లి, ఇద్దరు కుమార్తెలు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మర్రివలసలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల...

Read moreDetails

గురుగ్రామ్‌లో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకున్న పోలీస్‌ ఎన్‌కౌంటర్‌ కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్‌ దీపక్‌ నందల్‌ ముఠాకు చెందిన నలుగురు సభ్యులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందగా, ముగ్గురు పోలీసులు...

Read moreDetails

వేధింపులు తట్టుకోలేక భర్తను హతమార్చిన భార్య

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాశిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న హత్య ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాలు, వేధింపుల నేపథ్యంలో భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయిన...

Read moreDetails

విజయవాడ బస్‌స్టేషన్‌లో విషాదం.. ఆర్టీసీ అద్దె బస్సు కిందపడి ప్రయాణికుడు మృతి

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌)లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతివేగంగా బస్సు నడపడంతో ఓ...

Read moreDetails

బెంగాల్‌ బాలిక హత్యాచారం కేసులో కీలక పరిణామం.. పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని బరుయ్‌పుర్‌లో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో...

Read moreDetails

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. 11 ఏళ్ల బాలికను ఢీకొట్టిన వేగంగా వచ్చిన ఆటో

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 11 ఏళ్ల బాలిక...

Read moreDetails

మైదుకూరులో విషాదం.. విద్యుత్ స్తంభం పడి వృద్ధ దంపతుల మృతి

వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులు మృతి చెందారు....

Read moreDetails

కదిరి ఆస్పత్రి ఆవరణలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో జరిగిన దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన గంగరాజు తన...

Read moreDetails

ల్యాండ్‌ కన్వర్షన్‌కు లంచం.. రూ.70 వేలతో తహసీల్దార్‌ ఏసీబీకి చిక్కారు

వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు అనుమతి (ల్యాండ్‌ కన్వర్షన్‌) మంజూరు చేయాలంటే లంచం డిమాండ్‌ చేసిన ఓ తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు...

Read moreDetails

అరసవల్లి ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం.. రూ.11,500తో వాలంటీర్‌ పట్టివేత

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన Arasavalli Suryanarayana Templeలో హుండీ ఆదాయం లెక్కింపు సమయంలో ఓ వాలంటీర్‌ చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆలయ హుండీ...

Read moreDetails

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డికి 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను...

Read moreDetails

మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం… పెళ్లి పేరుతో మహిళకు రూ.41 లక్షల మోసం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు చాలా ప్లాన్‌డ్‌గా ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లను ఉపయోగించి ఒంటరిగా ఉన్న, విడాకులు పొందిన మహిళలను లక్ష్యంగా...

Read moreDetails

కొల్లంలో 40 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడు మోహనన్ పిళ్లై అరెస్ట్

కేరళలోని కొల్లం జిల్లాలో 40 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడు మోహనన్ పిళ్లై (65)ను పోలీసులు అరెస్టు చేశారు. 1987 జనవరి 11న జరిగిన...

Read moreDetails
Page 4 of 18 1 3 4 5 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News