Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

రూ.60 కోట్ల అక్రమ ఆస్తుల గుట్టు రట్టు.. గనులశాఖ ఏడీపై అనిశా వేటు

గనులశాఖ సహాయ సంచాలకుడు బొజ్జ జయరాజుపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనిశా అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌, వరంగల్‌తో పాటు పలు ప్రాంతాల్లో...

Read moreDetails

చిలకలూరిపేటలో విషాదం.. ఒకే కుటుంబాల్లో తీరని శోకం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న 15 మంది కుటుంబ సభ్యులు...

Read moreDetails

ఎన్‌వోసీకి రూ.4 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు

నెల్లూరు జిల్లాలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడిలో సోమశిల ప్రాజెక్టుకు చెందిన ముగ్గురు అధికారులు పట్టుబడ్డారు. రైతులకు అవసరమైన ఎన్‌వోసీ జారీ చేసేందుకు లంచం...

Read moreDetails

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. ప్లాస్టిక్‌ డబ్బాలో మృతదేహం

అధిక వడ్డీ ఆశ చూపి మహిళను హత్య చేసిన ఘటన మార్కాపురం జిల్లాలో కలకలం రేపింది. సమీప బంధువైన మహిళే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో...

Read moreDetails

సైబర్‌ మోసాలకు కొత్త అడ్డా.. ‘నూహ్‌’

నూహ్‌లో సైబర్‌ నేరాల విస్తరణ ఒక్కరోజులో జరగలేదు. అయిదారేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతానికి చెందిన నేరగాళ్లు ఏటీఎంలు, వాహనాలు, సెల్‌ఫోన్ల చోరీలు, నకిలీ బంగారం విక్రయాలు...

Read moreDetails

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 16 మందికి గాయాలు

తిరుపతి జిల్లాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లకూరు మండలం చెంబడిపాళెం సమీపంలో 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా...

Read moreDetails

రూ.50 లక్షల కోసం మహిళ దారుణ హత్య.. పొలంలో పాతిపెట్టిన మృతదేహం

మార్కాపురం జిల్లాలో మహిళ అదృశ్యం కేసు మలుపు తిరిగింది. అప్పుగా ఇచ్చిన రూ.50 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళను మరో మహిళ హత్య చేసినట్లు పోలీసులు...

Read moreDetails

మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో యువకుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. సుమారు 30-40 మంది యువకులు పరస్పరం గొడవకు దిగినట్లు సమాచారం. ఈ...

Read moreDetails

అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

అమెరికాలో స్థిరపడి ఉన్నత చదువులు కొనసాగించాలన్న ఓ తెలుగు యువకుడి కలలు రోడ్డు ప్రమాదంతో విషాదాంతమయ్యాయి. ఫ్లోరిడాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన 31...

Read moreDetails

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న...

Read moreDetails

హిడ్మా గన్‌మన్‌ సహా ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు గన్‌మన్‌గా పనిచేసిన పార్టీ ప్లటూన్‌ కమిటీ సభ్యురాలు ముచ్చిక మంగితోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం చింతూరులో పోలవరం...

Read moreDetails

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

బాలికను వివస్త్రను చేసి పూజలో కూర్చోబెట్టి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంపద, ఐశ్వర్యం వస్తాయంటూ మూఢనమ్మకాలను నమ్మించిన కొందరు వ్యక్తులు బాలికను...

Read moreDetails

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేటు ట్రావెల్స్‌...

Read moreDetails

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

రీల్స్‌ సరదా ఓ యువతిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలనే ఉద్దేశంతో రైల్వే పట్టాలపై రీల్‌ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో 19 ఏళ్ల...

Read moreDetails

కుటుంబ కలహాలతో విషాదం.. చెరువులో ఆరుగురి మృతదేహాలు

కుటుంబ కలహాల నేపథ్యంలో కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చెరువులో మృతదేహాలుగా కనిపించడం కలకలం రేపింది. విజయపుర సమీపంలోని భూతనాల చెరువులో...

Read moreDetails

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలంలోని ఓ...

Read moreDetails

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

రైఫిల్‌ షూటింగ్‌ శిక్షకుడు సాధిక్‌ఖాన్‌పై సామూహిక ఆత్మహత్య ఘటనలో ప్రాణాలతో బయటపడిన చిన్నారి రియాన్స్‌ కార్తికేయరెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. సాధిక్‌ తన తల్లిని తరచూ వేధించేవాడని,...

Read moreDetails

పన్ను తగ్గిస్తామని రూ.లక్ష డిమాండ్‌.. రూ.50 వేలకు బేరం

నిర్మల్‌ వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇద్దరు ఉద్యోగులను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. స్టేట్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ కొప్పెల గోదావరి,...

Read moreDetails

తల్లిదండ్రుల హత్య కేసులో బెయిల్‌పై వచ్చిన నర్సు ఆత్మహత్య

ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదన్న ఆగ్రహంతో వారిని హత్య చేసిన యువతి.. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులను హత్య చేశానన్న...

Read moreDetails

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ జోన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతున్న 11...

Read moreDetails

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలోని వడ్డెర సత్రంలోని 11వ నంబర్‌ గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో...

Read moreDetails

గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులపై ప్రహరీ గోడ కూలడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండల...

Read moreDetails

బ్రేకులు ఫెయిల్‌.. చెట్టును ఢీకొన్న పోలీస్‌ వాహనం

విజయనగరం జిల్లాలో పోలీస్‌ వాహనం ప్రమాదానికి గురైంది. బ్రేకులు విఫలమవడంతో అదుపుతప్పిన వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందగా.. ఎస్సై, హెడ్‌...

Read moreDetails

లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక లిఫ్ట్‌ నుంచి కిందపడి మృతిచెందింది. అయితే తమ కుమార్తె...

Read moreDetails

ప్రేమ పెళ్లికి అడ్డొచ్చారని తల్లిదండ్రుల హత్య.. చివరకు అదే మత్తు ఇంజెక్షన్‌తో యువతి ఆత్మహత్య

కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదన్న కారణంతో వారిని మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన యువతి.. తాజాగా అదే తరహాలో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది....

Read moreDetails

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్నవూలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను ఆమె పనిచేస్తున్న కార్యాలయం వద్దే తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఇంటికి వెళ్లి...

Read moreDetails

కుమారుడిని రక్షించబోయి తండ్రి దుర్మరణం.. ఆపై తల్లి విషాద నిర్ణయం

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్‌ ఈఎంఐ చెల్లింపు విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్‌ (19) అనే యువకుడు స్థానిక...

Read moreDetails

ఆరేళ్ల ప్రేమ వివాహం విషాదాంతం.. భార్యను చంపిన భర్త

యానాంలో వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్యను భర్తే హత్య చేసి గోదావరి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది....

Read moreDetails

40 మంది పోలీసుల వేట.. ఎట్టకేలకు సాధిక్‌ఖాన్‌ ఆచూకీ

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ టి.నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్‌ షూటింగ్‌...

Read moreDetails

మన పేరుతో ‘ఘోస్ట్‌ సిమ్‌’ ఉందా?

మొబైల్‌ కనెక్షన్‌ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కీలకంగా మారింది. బ్యాంకింగ్‌, యూపీఐ లావాదేవీలు, సోషల్‌ మీడియా ఖాతాలు, ప్రభుత్వ సేవలు.. ఇలా అనేక కార్యకలాపాలకు మొబైల్‌...

Read moreDetails

రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఖాజాగూడలోని స్టాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ...

Read moreDetails

అమెరికాలో భారీ స్కామ్‌.. భారతీయుడి అరెస్టు

అమెరికాలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సుమారు 7.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.71 కోట్లు) మోసం చేసిన కేసులో భారతీయుడు సునీల్‌ భారతి గోస్వామి అరెస్టయ్యాడు. న్యూజెర్సీలో...

Read moreDetails

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

పోలవరం జిల్లా చింతూరు మండలంలో విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య మూలమలుపు వద్ద ఇనుప...

Read moreDetails

అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా అరెస్ట్‌.. 498 కేసుల్లో నిందితులు

బిహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదుగురు నిందితులపై దేశవ్యాప్తంగా 498 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోనే వారి...

Read moreDetails

ట్రాన్స్‌జెండర్‌ వేషంలో ఇంట్లోకి.. ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారం

ముంబయి పోవై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. 25 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌ నివాసంలోకి నిందితుడు మహిళ వేషధారణలో వెళ్లి, తాను ట్రాన్స్‌జెండర్‌నని నమ్మించే...

Read moreDetails

స్టేషన్‌ బెయిల్‌కు రూ.30 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీసుస్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్‌ బెయిల్‌...

Read moreDetails

హోంవర్క్‌ చేయలేదని మందలింపు.. ఆరేళ్ల బాలుడి మృతి

విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలుడి మృతి తీవ్ర కలకలం రేపింది. హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు మందలించి, చెంపపై కొట్టిన అనంతరం బాలుడు ఒక్కసారిగా...

Read moreDetails

రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు.. డిక్కీలో మహిళ మృతదేహం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలో ఓ కారు రెండ్రోజులుగా ఒకే చోట పార్క్...

Read moreDetails

విశాఖలో దారుణ ఘటన.. ఉపాధ్యాయురాలి దెబ్బలకు విద్యార్థి మృతి

విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టీచర్‌ దెబ్బలు తాళలేక ఆరేళ్ల విద్యార్థి మృతిచెందినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఉన్న లిటిల్‌ గార్డెన్‌...

Read moreDetails

ఫ్లాట్‌లో సామగ్రి ధ్వంసం.. ప్రశ్నించిన యజమానిపై దాడి

నగరంలోని ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఫ్లాట్‌ యజమానిపై జరిగిన దాడిలో విశ్రాంత ఉద్యోగి దుర్గాప్రసాద్‌ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌...

Read moreDetails

విశాఖలో కలకలం.. ఫ్లాట్‌ వివాదం ప్రాణం తీసింది

విశాఖపట్నంలో ఫ్లాట్‌ వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంత ఉద్యోగి దుర్గాప్రసాద్‌ దారుణంగా మృతి చెందారు. వివరాల ప్రకారం.....

Read moreDetails

ఫోన్‌ చేసి బయటకు రప్పించి.. టిక్‌టాక్‌ స్టార్‌ను కాల్చిచంపిన దుండగులు

పాకిస్థాన్‌లో ప్రముఖ టిక్‌టాక్‌ క్రియేటర్‌, యూట్యూబర్‌ షమ్సో బీబీ అలియాస్‌ ఆయేషా గిల్మానా దారుణ హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల ఆమెకు టిక్‌టాక్‌లో 13 లక్షలకు పైగా...

Read moreDetails

డీపీ మార్చి యజమానిలా ఫోన్‌.. అకౌంటెంట్‌తో రూ.కోటి బదిలీ చేయించిన కేటుగాళ్లు

సైబర్‌ మోసగాళ్లు యజమాని డీపీని ఉపయోగించి అకౌంటెంట్‌ను నమ్మించి రూ.కోటి బదిలీ చేయించిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది. అయితే బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్‌...

Read moreDetails

గచ్చిబౌలిలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. 19 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ రాకెట్‌ను ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ప్రధాన డ్రగ్స్‌ సరఫరాదారులను అరెస్టు చేయడంతో...

Read moreDetails

మెట్టమీదపాలెంలో కలకలం.. బంగారమ్మ తల్లి ఆలయంలో చోరీ

ఆనందపురం-అనకాపల్లి 16వ జాతీయ రహదారిపై పాలవలస పంచాయతీ పరిధిలోని మెట్టమీదపాలెం గ్రామదేవత శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి చొరబడిన...

Read moreDetails

డబ్బుల కోసం ప్రిన్సిపల్‌ హత్య.. ఇద్దరు పదో తరగతి విద్యార్థులే నిందితులు

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ దారుణానికి అదే...

Read moreDetails

విజయవాడలో భారీ బ్యాంకు మోసం.. రూ.24 కోట్ల రుణం మళ్లింపు

విజయవాడలో భారీ కార్పొరేట్‌ రుణ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారం, పత్రాల ఆధారంగా యూనియన్‌ బ్యాంక్‌ నుంచి సుమారు రూ.24 కోట్ల రుణం తీసుకుని, నిధులను...

Read moreDetails

చిక్కబాణవారలో విషాదం.. తండ్రి, నాలుగేళ్ల కుమారుడు మృతి.. భార్యపై కేసు

బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో భర్త, నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతులను అభినందన్‌, ఆయన నాలుగేళ్ల కుమారుడిగా పోలీసులు...

Read moreDetails

మంటల్లో చిక్కుకున్న ఫర్నిచర్‌ గోదాం.. కార్మికుడు సజీవ దహనం

సిరిసిల్లలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహాలక్ష్మీ ఫర్నిచర్‌ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడు మహ్మద్‌ ఇస్లాం సజీవ దహనమయ్యాడు. గోదాంలో నిద్రిస్తున్న మరో...

Read moreDetails

పెళ్లికి నిరాకరించాడని నిలదీసింది.. గర్భిణీ ప్రియురాలి దారుణ హత్య

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడి సహజీవనం చేసిన యువకుడు.. తాను గర్భం దాల్చానని, పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య...

Read moreDetails
Page 2 of 18 1 2 3 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News