India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

ముంబయి ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం.. ఒకే రన్‌వేపైకి వచ్చిన రెండు విమానాలు

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వేపైకి రెండు ప్రయాణికుల విమానాలు ఎదురెదురుగా రావడంతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. అయితే...

Read moreDetails

గ్లోబల్‌ పాస్‌పోర్టు ఇండెక్స్‌-2026 విడుదల.. భారత్‌కు 125వ ర్యాంకు

ప్రపంచ దేశాల పాస్‌పోర్టుల శక్తి, అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యాన్ని అంచనా వేసే గ్లోబల్‌ పాస్‌పోర్టు ఇండెక్స్‌-2026 జాబితా విడుదలైంది. ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఒక స్థానం...

Read moreDetails

శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ నియామకం

శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టులో పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చేసిన రాజీనామాను ట్రస్టు...

Read moreDetails

అహ్మదాబాద్‌ 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవితఖైదు కొనసాగింపు

అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యేక న్యాయస్థానం 2022లో 38 మంది దోషులకు విధించిన మరణశిక్ష,...

Read moreDetails

24 గంటల్లో 600 మి.మీ.కు పైగా వర్షం.. ముంబయి-పుణె మార్గంలో అంతరాయం

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా పుణె జిల్లా, ముంబయి పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వరద పరిస్థితులు...

Read moreDetails

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్‌

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఆధారాలను సేకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక...

Read moreDetails

అబుధాబీ బిగ్ టికెట్‌లో దిల్లీ గృహిణికి రూ.65 కోట్ల జాక్‌పాట్

యూఏఈ రాజధాని అబుధాబీలో ప్రతి నెలా నిర్వహించే ‘బిగ్ టికెట్’ లైవ్ డ్రాలో భారత గృహిణికి భారీ జాక్‌పాట్ తగిలింది. దిల్లీకి చెందిన 42 ఏళ్ల కనికా...

Read moreDetails

హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దోపిడీదారుడిని అతని...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొసలి దాడి.. మహిళ మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా సుజౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొసలి దాడి ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటనలో...

Read moreDetails

మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పుణె–ముంబయి హైవేలు మూసివేత

మహారాష్ట్రలో భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడటంతో పుణె–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (Pune–Mumbai Expressway), పాత ముంబయి–పుణె హైవేపై రాకపోకలు...

Read moreDetails

అగ్నివీరుల శాశ్వత నియామకాల్లో పెంపు దిశగా భారత సైన్యం ప్రణాళికలు

అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సేవా కాలం పూర్తయ్యాక అగ్నివీరుల శాశ్వత నియామకాలను పెంచే దిశగా భారత సైన్యం పరిశీలన ప్రారంభించింది. నౌకాదళం తమ అగ్నివీర్ సిబ్బందిలో...

Read moreDetails

భారత సైనిక దళాల ఆధునికీకరణకు రూ.52 వేల కోట్ల ప్రతిపాదనకు ఆమోదం

దేశ సైనిక దళాల పోరాట సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి రూ.52,000 కోట్ల విలువైన ఆధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ)...

Read moreDetails

భారత్‌లో ఉంటే సీఈవో అయ్యేదాన్ని కాదేమో: ఇంద్రా నూయీ

బహుళజాతి సంస్థ పెప్సీకో మాజీ చైర్‌పర్సన్, సీఈవో ఇంద్రా నూయీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా కాకుండా భారత్‌ సహా ఇతర దేశాల్లో ఉండి ఉంటే తాను...

Read moreDetails

నలందా గ్రామంలో విచిత్ర ఆచారం: వరి నాట్లు నిలిచిపోయాయి

బిహార్‌లోని నలందా జిల్లా గంధూపుర్‌ గ్రామంలో విచిత్రమైన సంప్రదాయం కారణంగా వరి సాగు నిలిచిపోయింది. గ్రామంలోని పొలాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, నారుమళ్లు సిద్ధంగా ఉన్నాయి, నీటి...

Read moreDetails

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై ఆరెస్సెస్‌ స్పందన

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) తొలిసారి స్పందించింది. ఈ ఘటనను అసాధారణమైనదిగా పరిగణించాలని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ...

Read moreDetails

పుణె యువ రియల్టర్‌ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగం

పుణెలో యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ (26) హత్య కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్ (లై...

Read moreDetails

సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బి.వి. నాగరత్న నియామకం

సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్నను సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ (NLAC) ఛైర్‌పర్సన్‌గా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ...

Read moreDetails

విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్ అరెస్టు

టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను...

Read moreDetails

మూడు చైనా యాప్‌లను యాప్ స్టోర్, ప్లేస్టోర్ నుంచి తొలగించిన కేంద్రం

స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇ-రిక్షాలను రిమోట్‌గా షట్‌డౌన్ చేస్తున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ-రిక్షా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) లోపాలను ఉపయోగించి వాహనాలను...

Read moreDetails

ఉత్తరప్రదేశ్‌లో ఎల్పీజీ ట్యాంకర్ దూసుకెళ్లి ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబి జిల్లా కోక్‌రాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎల్పీజీ ట్యాంకర్ టోల్ ప్లాజా ఫుట్‌పాత్‌ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది....

Read moreDetails

మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో (Meghalaya Honeymoon Murder) సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం...

Read moreDetails

డ్రోన్ల కోసం ప్రత్యేక ‘బాజ్ బెటాలియన్’లను సిద్ధం చేస్తున్న భారత సైన్యం

భవిష్యత్తు యుద్ధాల సన్నద్ధతలో భాగంగా డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా ‘బాజ్ బెటాలియన్’లను భారత సైన్యం సిద్ధం చేస్తోంది. డ్రోన్ల కీలక పాత్రపై ఇటీవల...

Read moreDetails

రామమందిర విరాళాల కుంభకోణంలో ఉద్యోగాల అమ్మకాలు బయటపడినట్లు ఆరోపణలు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్న పోలీసు బృందం ఆలయంలో...

Read moreDetails

ముంబయిలో 24 గంటల్లో దాదాపు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

దేశ రాజధాని దిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయిలో గత 24 గంటల్లో సుమారు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ పారాదీప్ పోర్ట్‌కు చేరిన చమురు ట్యాంకర్

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించిన ఒక చమురు ట్యాంకర్ ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు చేరుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిగిన ఈ ప్రయాణం...

Read moreDetails

పుణె కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు

పుణెలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. లోహగడ్ కోటపై నుంచి కేతన్‌ను ఎవరు తోసేశారనే అంశంపై ఇంకా స్పష్టమైన...

Read moreDetails

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ బాధ్యతలు స్వీకరణ

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సైన్యానికి ఆయన 31వ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. 40 ఏళ్లకు పైగా సాయుధ బలగాల్లో...

Read moreDetails

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం.. మూడు వారాల పాటు కొనసాగింపు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు వారాలపాటు కొనసాగనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే సమావేశాల షెడ్యూల్‌పై...

Read moreDetails

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని రాష్ట్ర...

Read moreDetails

రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిందితులను విచారించడంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయంలోని విరాళాల లెక్కింపు...

Read moreDetails

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G...

Read moreDetails

విక్రమ్‌-1 రాకెట్ తొలి దశను విజయవంతంగా అమర్చిన స్కైరూట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ (Skyroot Aerospace) మరో కీలక మైలురాయిని సాధించింది. శ్రీహరికోటలోని ఇస్రో (ISRO) ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వద్ద...

Read moreDetails

బెంగళూరులో ఓటర్‌ జాబితా సవరణ ఫారాలను నింపిన సీఎం డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని హైలైట్ చేశారు. ఉత్తమ భవన నిర్మాణానికి పటిష్టమైన పునాది ఎంత ముఖ్యమో, అదే విధంగా దేశ...

Read moreDetails

సీషెల్స్‌ పర్యటనలో నేతలకు భారత కళా సంప్రదాయ బహుమతులు అందించిన ప్రధాని మోదీ

ఇటీవల సీషెల్స్‌ (Seychelles)లో మూడు రోజుల పర్యటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నేతలకు భారత సంస్కృతి, హస్తకళా సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక బహుమతులను అందజేశారు....

Read moreDetails

భారత్–చైనా సరిహద్దులో చైనా కార్యకలాపాలపై నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ వినతి

చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (PLA) అరుణాచల్‌ ప్రదేశ్‌లో చొరబాట్లకు పాల్పడి అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందని కొన్ని మీడియా కథనాలు ప్రచారం చేయగా, వాటిని...

Read moreDetails

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని పూర్బ మేదినిపుర్‌ జిల్లాలోని హల్దియా పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌కు చెందిన పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాఫ్తా సరఫరాకు ఉపయోగించే ఈ పైపులైన్‌లో...

Read moreDetails

మానసరోవర్‌ యాత్రకు వెళ్లే వారికి అడ్వైజరీ

ప్రైవేటు టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస్-మానసరోవర్ యాత్రకు వెళ్తున్న భక్తులకు విదేశీ వ్యవహారాల శాఖ (MEA) అడ్వైజరీ జారీ చేసింది. యాత్రకు వెళ్లే ముందు ఆపరేటర్లకు సరైన...

Read moreDetails

ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని షేక్ హసీనా ప్రకటన

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఈ ఏడాదే తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు. ఓ...

Read moreDetails

సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా జస్టిస్ పీఎస్ నరసింహ నియామకం

జస్టిస్ పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టులో ఐదేళ్లపాటు సేవలందించిన జస్టిస్ జేకే మహేశ్వరి ఆదివారం పదవీ విరమణ చేయడంతో ఈ మార్పు...

Read moreDetails

దిల్లీలో నిరసనలు ఉద్ధృతం.. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభం

పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద...

Read moreDetails

ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు.. నాలుగు గంటల్లోనే 100 మి.మీ.కు పైగా వర్షపాతం

ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం రాత్రి కేవలం నాలుగు గంటల్లోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో...

Read moreDetails

ధర్మేంద్ర ప్రధాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో కొనసాగాలని ఆకాంక్షించారు. ధర్మేంద్ర...

Read moreDetails

నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో వీరజవాన్ల పేర్లు పొందుపాటు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం కొంతమంది వీరజవాన్లను కోల్పోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పేర్లను కేంద్ర...

Read moreDetails

ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా

మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల (ఎన్‌డీపీఎస్‌) చట్టాన్ని పునఃపరిశీలించి, అందులో ఉన్న లొసుగులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ...

Read moreDetails

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో విస్మయపరిచే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. భక్తులు రాముడికి సమర్పించిన విరాళాలను అక్రమంగా దోచుకునేందుకు నిందితులు పలు మార్గాలను అనుసరించినట్లు ప్రత్యేక...

Read moreDetails

రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

ఇరుగు పొరుగువారి మధ్య కేవలం రూ.500 విలువైన చేతి గడియారం కారణంగా ప్రారంభమైన వివాదం, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో ముగిసింది. ఈ ఘటనలో...

Read moreDetails

ఇంటెలిజెన్స్‌ బ్యూరో కొత్త చీఫ్‌గా మహేశ్‌ దీక్షిత్‌ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ దీక్షిత్‌ భారత నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో - ఐబీ) కొత్త అధిపతిగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర...

Read moreDetails

హనుమాన్‌గఢ్‌లో అరుదైన బంగారు వర్ణపు గుర్రం రూ.70 లక్షలకు విక్రయం

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా గుడియా గ్రామంలో అరుదైన బంగారు వర్ణపు మార్వాడీ జాతి గుర్రం భారీ ధరకు విక్రయమైంది. ‘గోల్డెన్ కింగ్’గా పేరొందిన ఈ అశ్వం రూ.70...

Read moreDetails
Page 5 of 24 1 4 5 6 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News