చమురు ధరల ప్రభావం.. మార్కెట్లలో నష్టాలు, టాటా స్టాక్స్‌ డౌన్‌

చమురు ధరల ప్రభావం.. మార్కెట్లలో నష్టాలు, టాటా స్టాక్స్‌ డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగడం, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం ...

హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్తున్న ఇంటర్‌సిటీ స్మార్ట్‌ ప్రైవేట్‌ ...

ఎగువ నుంచి భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు

ఎగువ నుంచి భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు

జూరాల జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1.50 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ...

టోకెన్లు లేకున్నా సర్వదర్శనం.. తితిదే ప్రయోగాత్మక విధానం

టోకెన్లు లేకున్నా సర్వదర్శనం.. తితిదే ప్రయోగాత్మక విధానం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తితిదే కీలక సమాచారం వెల్లడించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద బుధవారం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని ...

వాట్సాప్‌ వద్దు.. మళ్లీ ఉత్తరాలే ముద్దంటున్న జెన్‌జీ

వాట్సాప్‌ వద్దు.. మళ్లీ ఉత్తరాలే ముద్దంటున్న జెన్‌జీ

ఒకప్పుడు పోస్ట్‌మ్యాన్‌ సైకిల్‌ బెల్‌ వినిపిస్తే చాలు.. ఇంట్లో సందడి మొదలయ్యేది. ఎవరి కోసం ఉత్తరం వచ్చిందో, అందులో ఏం రాశారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఇప్పుడు ...

నొప్పి వేధిస్తోందా? నెయ్యి కాఫీపై ఓ లుక్కేయండి

నొప్పి వేధిస్తోందా? నెయ్యి కాఫీపై ఓ లుక్కేయండి

నెలసరి సమయంలో కడుపునొప్పి, అలసట, తలనొప్పి, మూడ్‌ మార్పులు వంటి ఇబ్బందులు చాలామందిని వేధిస్తుంటాయి. వీటికి ఉపశమనం కోసం సోషల్‌ మీడియాలో ప్రస్తుతం నెయ్యి కాఫీ చిట్కా ...

టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవిపై చంద్రశేఖరన్‌ కీలక ప్రకటన

టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవిపై చంద్రశేఖరన్‌ కీలక ప్రకటన

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం పూర్తైన తర్వాత తాను పునర్నియామకం కోరబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో టాటా ...

తెలివైన కోతి మరియు ముసలి

తెలివైన కోతి మరియు ముసలి

ఒక నది ఒడ్డున ఉన్న పెద్ద నేరేడు చెట్టుపై 'రక్తముఖుడు' అనే ఒక కోతి నివసించేది. ఆ చెట్టుకి చాలా తియ్యటి పండ్లు కాచేవి. కోతి ప్రశాంతంగా ...

నంది పురస్కార గ్రహీత కృష్ణేశ్వరరావు కన్నుమూత

నంది పురస్కార గ్రహీత కృష్ణేశ్వరరావు కన్నుమూత

తెలుగు రంగస్థల, సినీ రంగాలకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు వైఎస్‌ కృష్ణేశ్వరరావు (71) కన్నుమూశారు. గుంటూరు ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస ...

14 ఏళ్లకే చెస్‌లో సంచలనం.. టాప్‌ ర్యాంక్‌కు తెలుగమ్మాయి

14 ఏళ్లకే చెస్‌లో సంచలనం.. టాప్‌ ర్యాంక్‌కు తెలుగమ్మాయి

తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే కోనేరు హంపి, హారిక, హరికృష్ణ, అర్జున్‌, లలిత్‌బాబు, రాజా రిత్విక్‌ వంటి పలువురు ప్రతిభావంతులైన చెస్‌ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ...

మార్కెట్‌ అనిశ్చితి వేళ మ్యూచువల్‌ ఫండ్లలో సమతుల్య వ్యూహం

మార్కెట్‌ అనిశ్చితి వేళ మ్యూచువల్‌ ఫండ్లలో సమతుల్య వ్యూహం

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో షేర్ల ధరలు అధికంగా ఉండటం, సూచీల్లో ఒడుదొడుకులు కొనసాగుతుండటంతో మ్యూచువల్‌ ఫండ్‌ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జులైలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి నికర ...

అమెరికాలో విషాదం.. అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలుగు యువకుడు మృతి

అమెరికాలో విషాదం.. అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలుగు యువకుడు మృతి

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో జరిగిన అగ్నిప్రమాదంలో 75 శాతం కాలిన ...

224 మంది ప్రయాణికులతో విమానం.. గాల్లో ఇంజిన్‌ వైఫల్యం

224 మంది ప్రయాణికులతో విమానం.. గాల్లో ఇంజిన్‌ వైఫల్యం

కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం గగనతలంలో ఉండగా ఎడమవైపు ఇంజిన్‌లో వైఫల్యాన్ని పైలట్‌ గుర్తించారు. ...

42 రోజుల క్రితమే మృతి.. అయినా ‘కోలుకొని వెళ్లారు’ అంటూ హాస్పిటల్‌ మెసేజ్‌

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం.. గర్భిణీ మృతి

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తొలి కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన నిండు గర్భిణీ చికిత్స పొందుతూ మృతి చెందింది. బుధవారం ఉదయం ఈ ...

జింబాబ్వేలో విషాదం.. పడవ ప్రమాదంలో 15 మంది మృతి

జింబాబ్వేలో విషాదం.. పడవ ప్రమాదంలో 15 మంది మృతి

జింబాబ్వేలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కరీబా సరస్సులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడటంతో కనీసం 15 మంది మృతి చెందగా.. మరో 27 మంది గల్లంతయ్యారు. ...

పుస్తకాలతో స్నేహం.. ఆలోచనలకు కొత్త రెక్కలు

పుస్తకాలతో స్నేహం.. ఆలోచనలకు కొత్త రెక్కలు

పుస్తకం కేవలం అక్షరాల సమాహారం కాదు.. అది జ్ఞానాన్ని అందించే మంచి నేస్తం. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా నిలుస్తూ పాఠకుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తాయి. ప్రపంచాన్ని ...

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ బలవన్మరణం.. ఎల్బీనగర్‌లో విషాదం

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ బలవన్మరణం.. ఎల్బీనగర్‌లో విషాదం

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ జె. సాయి కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి ...

ఆగిన పనులకు మళ్లీ ఊపిరి.. అమరావతిలో నిర్మాణ జోరు

ఆగిన పనులకు మళ్లీ ఊపిరి.. అమరావతిలో నిర్మాణ జోరు

రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరోసారి వేగం కనిపిస్తోంది. గతంలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ముందుకు సాగుతున్నాయి. ఇందుకు అమరావతిలో ...

అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు!

అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు!

యువతే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది.వారి ఆలోచనలు, ప్రతిభ, శక్తి సమాజ ప్రగతికి మార్గదర్శకం.నూతన ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూసమాజానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలి.

బుమ్రా లేని లోటును అతడు భర్తీ చేయగలడు: మాజీ ఆల్‌రౌండర్

బుమ్రా లేని లోటును అతడు భర్తీ చేయగలడు: మాజీ ఆల్‌రౌండర్

జస్‌ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియా పేస్‌ విభాగంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్‌ మహరూఫ్‌ గుర్నూర్‌ ...

ఇస్రో-నాసా భాగస్వామ్యానికి కొత్త ఊపు.. మూన్‌ బేస్‌ మిషన్‌లో ఆహ్వానం

ఇస్రో-నాసా భాగస్వామ్యానికి కొత్త ఊపు.. మూన్‌ బేస్‌ మిషన్‌లో ఆహ్వానం

చంద్రుడిపై పరిశోధనలను మరింత విస్తరించే దిశగా అమెరికా కీలక ప్రణాళికలు చేపడుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2032 నాటికి శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ...

మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు

మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు తితిదే వెల్లడించింది. ఈ ఉత్సవాలకు ఆగస్టు 22న అంకురార్పణతో శ్రీకారం చుట్టనున్నారు. ఆలయంలో ...

ఎర్ర సముద్రంలో మరో దాడి.. నౌకపై హూతీల దాడిలో ముగ్గురు మృతి

ఎర్ర సముద్రంలో మరో దాడి.. నౌకపై హూతీల దాడిలో ముగ్గురు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిలో ఓ కార్గో నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు యెమెన్‌ ...

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి రానుంది. పార్కు చుట్టూ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ...

జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

మేడ్చల్‌ జిల్లాలోని జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు బ్రేక్‌ సమస్యను పరిశీలిస్తున్న సమయంలో వాహనం ముందుకు కదలడంతో ఓ మెకానిక్‌ ప్రాణాలు ...

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పలు ...

బ్యాంకు లాకర్‌లో దాచిన నగలు మాయం.. మేనేజర్‌, సిబ్బందిపై కేసు

బ్యాంకు లాకర్‌లో దాచిన నగలు మాయం.. మేనేజర్‌, సిబ్బందిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్యాంకు లాకర్‌లో దాచిన సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఏళ్ల తర్వాత లాకర్‌ను తెరిచిన ...

ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వరుణ యాగాలు

ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వరుణ యాగాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై లోకకల్యాణార్థం, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహించనుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో మూడు ...

తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. సర్వర్లు పనిచేయక అవస్థలు

తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. సర్వర్లు పనిచేయక అవస్థలు

విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయకపోవడంతో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం పాస్‌పోర్టు సేవల కోసం ముందుగా స్లాట్లు కేటాయించుకుని కార్యాలయాలకు చేరుకున్న ...

‘రంభ ఊర్వశి మేనక’తో నవ్వించేందుకు వస్తున్న అల్లరి నరేశ్‌

‘రంభ ఊర్వశి మేనక’తో నవ్వించేందుకు వస్తున్న అల్లరి నరేశ్‌

కామెడీ హీరో అల్లరి నరేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. ‘కామెడీ గోస్‌ కాస్మిక్‌...’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. చంద్రమోహన్‌ ...

భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి తగ్గింది.. ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద

భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి తగ్గింది.. ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో స్నానఘట్టాల వద్ద బురద, చెత్తాచెదారం బయటపడింది. కొన్ని రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 56 అడుగుల వరకు చేరగా.. ...

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. జట్లు ఫైనల్‌ బెర్త్‌ కోసం ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. శ్రీలంకతో భారత్‌ టెస్టు సిరీస్‌ ...

ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు

ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ముప్పుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తుర్కియే నుంచి రహస్యంగా మరో విమానంలో ప్రయాణించినట్లు అమెరికా మీడియా కథనం వెల్లడించింది. శత్రువులకు ...

ఏఐపై పూర్తి ఆధారపడొద్దు.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు

ఏఐపై పూర్తి ఆధారపడొద్దు.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు

బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని పెంచుకోవాలని, అయితే నిర్ణయాల విషయంలో మానవ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. ఏఐ ...

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం

హైదరాబాద్‌లో మరో భారీ లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్డులో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ...

స్వల్ప నష్టాలతో ప్రారంభమై.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

స్వల్ప నష్టాలతో ప్రారంభమై.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగడంతో అమ్మకాల ఒత్తిడి ...

మెట్రో ఫేజ్‌-2పై సీఎం కీలక ఆదేశాలు

మెట్రో ఫేజ్‌-2పై సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్ పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్‌-2లో భాగంగా చేపట్టనున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు ...

వైద్య విద్యార్థిని ఫిర్యాదు.. ఐపీఎల్ క్రికెటర్‌ను అరెస్టు చేసిన పోలీసులు

వైద్య విద్యార్థిని ఫిర్యాదు.. ఐపీఎల్ క్రికెటర్‌ను అరెస్టు చేసిన పోలీసులు

ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను కోల్‌కతా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ...

ఆక్వా రైతులకు భారీ ఊరట.. రూ.1.50కే విద్యుత్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

ఆక్వా రైతులకు భారీ ఊరట.. రూ.1.50కే విద్యుత్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

జులైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. ఈ విభాగంలోకి రూ.24,697 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో నమోదైన రూ.28,973 కోట్లతో పోలిస్తే ఇది 15 ...

భారీ వర్షాలతో హిమాచల్‌లో విషాదం.. 157 మంది మృతి, రహదారులు ధ్వంసం

భారీ వర్షాలతో హిమాచల్‌లో విషాదం.. 157 మంది మృతి, రహదారులు ధ్వంసం

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ...

‘కేరళం’గా మారనున్న కేరళ.. లోక్‌సభలో బిల్లుకు గ్రీన్ సిగ్నల్

‘కేరళం’గా మారనున్న కేరళ.. లోక్‌సభలో బిల్లుకు గ్రీన్ సిగ్నల్

కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా **‘కేరళం’ (Keralam)**గా మార్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రం పేరును మార్చే ప్రక్రియలో మరో ...

తిరుపతి జిల్లాలో లారీ బోల్తా.. రోడ్డుపై పడిన కోళ్ల కోసం ఎగబడిన జనం

తిరుపతి జిల్లాలో లారీ బోల్తా.. రోడ్డుపై పడిన కోళ్ల కోసం ఎగబడిన జనం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో కోళ్లను తరలిస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. పీలేరు నుంచి తిరుపతి వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ భాకరాపేట కనుమ రహదారిలోని ...

నిందితులకు కఠిన శిక్షే లక్ష్యం.. ప్రియాంక కేసుపై సీఎం స్పష్టమైన ఆదేశాలు

నిందితులకు కఠిన శిక్షే లక్ష్యం.. ప్రియాంక కేసుపై సీఎం స్పష్టమైన ఆదేశాలు

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు ...

రాగి నీటితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

రాగి నీటితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

రాగి పాత్రలో నీరు తాగడం మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. రాగిలోని కొన్ని లక్షణాలు నీటిలోకి చేరడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం కలిగే అవకాశం ...

వలసలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

వలసలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అమెరికాలో ఇమిగ్రేషన్‌ ప్రక్రియను మరింత డిజిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌కార్డు, పౌరసత్వం, ఆశ్రయం తదితర ఇమిగ్రేషన్‌ ప్రయోజనాల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడాన్ని ...

జువెలరీ రంగంలో మరో ఐపీఓ.. లలితా జువెలరీ ధరల శ్రేణి ఇదే

జువెలరీ రంగంలో మరో ఐపీఓ.. లలితా జువెలరీ ధరల శ్రేణి ఇదే

లలితా జువెలరీ మార్ట్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 17న ప్రారంభమయ్యే ఐపీఓ ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కో షేరుకు ...

3 గంటలకు పైగా ‘టాక్సిక్‌’.. యశ్‌ మూవీ రన్‌టైమ్‌పై హాట్‌ టాపిక్‌

3 గంటలకు పైగా ‘టాక్సిక్‌’.. యశ్‌ మూవీ రన్‌టైమ్‌పై హాట్‌ టాపిక్‌

కన్నడ స్టార్‌ యశ్‌ నటిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం **‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌అప్స్‌’**పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం ...

ఆటగాళ్ల డైట్‌పై ప్రశ్నించా.. నాపై చర్యలు తీసుకున్నారు: హర్భజన్ సింగ్

ఆటగాళ్ల డైట్‌పై ప్రశ్నించా.. నాపై చర్యలు తీసుకున్నారు: హర్భజన్ సింగ్

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్‌ కెరీర్‌ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని తాజాగా గుర్తుచేసుకున్నాడు. 2000లో బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ ...

Page 14 of 196 1 13 14 15 196

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News