అర్ధరాత్రి ఇంట్లో చోరీకి యత్నం.. బోడుప్పల్‌లో ఘటన

కుటుంబ సభ్యుల అరుపులతో బెంబేలెత్తిన దొంగ.. గోడ దూకి పరార్‌

హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ రాఘవేంద్ర కాలనీలో అర్ధరాత్రి ఓ దొంగ చోరీకి చేసిన ప్రయత్నం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన గుర్తుతెలియని ...

ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక ప్రగతి ఆగొద్దు.. శాఖలకు సీఎం సూచనలు

ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక ప్రగతి ఆగొద్దు.. శాఖలకు సీఎం సూచనలు

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Redmi Note 17 5G వచ్చేసింది.. 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌

Redmi Note 17 5G వచ్చేసింది.. 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌

షావోమీకి చెందిన రెడ్‌మీ కొత్తగా Redmi Note 17 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ 8000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో వచ్చిన ...

యుద్ధం కొనసాగితే శీతాకాలంలో ఇంధన ధరలకు మరింత సెగ

యుద్ధం కొనసాగితే శీతాకాలంలో ఇంధన ధరలకు మరింత సెగ

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధిలో చమురు ట్యాంకర్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటం ఇంధన ...

సిడ్బీలో 50 ఉద్యోగాలు.. సీఏ అర్హత ఉంటే చాలు

సిడ్బీలో 50 ఉద్యోగాలు.. సీఏ అర్హత ఉంటే చాలు

స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SIDBI)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సీఏలకు మంచి అవకాశం వచ్చింది. లఖ్‌నవూకు చెందిన సిడ్బీ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల ...

కాఫీకి ముందు గుడ్డు తినండి.. బ్రేక్‌ఫాస్ట్‌పై కొత్త సూచనలు

కాఫీకి ముందు గుడ్డు తినండి.. బ్రేక్‌ఫాస్ట్‌పై కొత్త సూచనలు

ఉదయం అల్పాహారంలో గుడ్డును చేర్చుకోవడం వల్ల శరీరానికి నాణ్యమైన ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. గుడ్డులో శరీరానికి అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమీనో యాసిడ్లు ఉండటంతో పాటు, ...

మాయ ఈక – కపట కోరిక!

మాయ ఈక – కపట కోరిక!

పూర్వం కనకగిరి అనే రాజ్యంలో రాముడు అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడి పనిచేసేవాడు కానీ, ఎప్పుడూ 'నాకంటే ఇతరులే ఎక్కువ సుఖపడుతున్నారు' ...

అతి తెలివి తాతారావు!

అతి తెలివి తాతారావు!

ఓ పల్లెటూర్లో తాతారావు అనే పెద్దాయన ఉండేవాడు. తాతారావుకు ఒకే ఒక బలహీనత... తను ఎంతో తెలివైనవాడినని, లోకమంతా తన జేబులో ఉందని అనుకోవడం! ఈ అతి ...

కోర్టులనే మోసం చేసిన నకిలీ లాయర్లు.. 105 మంది జాబితా వెలుగులోకి

కోర్టులనే మోసం చేసిన నకిలీ లాయర్లు.. 105 మంది జాబితా వెలుగులోకి

చట్టాన్ని పరిరక్షించాల్సిన న్యాయవాద వృత్తిలోనే నకిలీ ధ్రువపత్రాలతో కొందరు చలామణి అవుతున్న వ్యవహారం ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలతో ఉత్తర్‌ప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ చేపట్టిన ...

ప్రాచీన వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా రామమందిరంలో కొత్త నిబంధనలు

ప్రాచీన వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా రామమందిరంలో కొత్త నిబంధనలు

అయోధ్యలోని రామమందిరంలో ప్రాచీన వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా పూజా విధానాల్లో కొన్ని మార్పులు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా గర్భగుడిలోకి ప్రవేశించే సమయంలో పూజారులు రామానందాచార్య సంప్రదాయం ప్రకారం ...

ఆర్థిక ప్రగతికి సమగ్ర ప్రణాళిక.. 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యం

ఆర్థిక ప్రగతికి సమగ్ర ప్రణాళిక.. 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP), నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా ...

ట్రంప్‌ మీడియాకు భారీ షాక్‌.. త్రైమాసికంలో రూ.2వేల కోట్ల నష్టం

ట్రంప్‌ మీడియాకు భారీ షాక్‌.. త్రైమాసికంలో రూ.2వేల కోట్ల నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌ మాతృ సంస్థ ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ (TMTG)కు భారీ నష్టం ...

ప్రపంచకప్‌ డైరెక్ట్‌ బెర్త్‌ కోల్పోయిన వెస్టిండీస్‌

ప్రపంచకప్‌ డైరెక్ట్‌ బెర్త్‌ కోల్పోయిన వెస్టిండీస్‌

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్‌కు వన్డే ప్రపంచకప్‌ 2027కు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి కూడా ఆ జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ...

అమరావతి పనులపై కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

అమరావతి పనులపై కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. పార్లమెంట్‌ భవనంలో సోమవారం తెదేపా ఎంపీలు కేంద్ర హోంమంత్రిని ...

షేక్‌పేట్‌-రాయదుర్గం మార్గంలో ఊడిపడిన పైప్‌

షేక్‌పేట్‌-రాయదుర్గం మార్గంలో ఊడిపడిన పైప్‌

హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌పై వర్షపు నీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ పైప్‌ ఒక్కసారిగా ఊడిపడి రోడ్డుపై పడింది. షేక్‌పేట్‌ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే ...

సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకున్న నాగవంశీ

సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకున్న నాగవంశీ

తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మంగళవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...

బోనాల వేళ ఆకట్టుకున్న చిన్నారి.. స్కేటింగ్‌తో ఆలయానికి

బోనాల వేళ ఆకట్టుకున్న చిన్నారి.. స్కేటింగ్‌తో ఆలయానికి

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బుర్ధపేట కాలనీకి చెందిన 9 ఏళ్ల తన్విక బోనాల పండగ సందర్భంగా తన భక్తితో పాటు స్కేటింగ్‌ నైపుణ్యాన్ని చాటుకుని అందరినీ ...

రాజమహేంద్రవరంలోని కాతేరు సమీప గామన్‌ వంతెన వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ ప్రేమజంటకు సంబంధించిన విషాద ఘటన కలకలం రేపింది. వంతెన సమీపంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్‌, శాంతినగర్‌కు చెందిన యువతి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి అంగీకారం లభించలేదని తెలుస్తోంది. యువతికి మరో పెళ్లి సంబంధం చూడటంతో ఇద్దరూ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో గామన్‌ వంతెన వద్దకు చేరుకున్న అనంతరం ఇద్దరూ తీవ్రంగా గాయపడిన స్థితిలో కనిపించారు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడిని పోలీసులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. యువతి మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీలో భద్రపరిచారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరి మధ్య జరిగిన పరిణామాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమజంటకు తీవ్ర విషాదం

రాజమహేంద్రవరంలోని కాతేరు సమీప గామన్‌ వంతెన వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ ప్రేమజంటకు సంబంధించిన విషాద ఘటన కలకలం రేపింది. వంతెన సమీపంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో ...

బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌

బస్సు, ఆటో కాదు.. ఏకంగా రైలునే ఆపేశాడు! వీడియో వైరల్‌

బిహార్‌లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే క్రాసింగ్‌ వద్ద తన కుటుంబ సభ్యులను రైలు ఎక్కించేందుకు ...

మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026లో తెలుగు అమ్మాయిల హవా

మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026లో తెలుగు అమ్మాయిల హవా

ఐర్లాండ్‌ గడ్డపై తెలుగు యువతులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. నమ్ముడి ఐర్లాండ్‌ ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో డబ్లిన్‌లో నిర్వహించిన మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఐర్లాండ్‌-2026 ...

షాంఘైలో కుండపోత.. 24 గంటల్లో 313 మి.మీ. వర్షపాతం

షాంఘైలో కుండపోత.. 24 గంటల్లో 313 మి.మీ. వర్షపాతం

చైనాలో డాల్ఫిన్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను తీరాన్ని తాకడంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు ...

యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్‌ అతిపెద్ద డ్రోన్‌ దాడి

యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్‌ అతిపెద్ద డ్రోన్‌ దాడి

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్‌ చేపట్టిన అతిపెద్ద డ్రోన్‌ దాడుల్లో ఒకటి చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు ...

భక్తితో పాటు మాతృపితృ సేవ.. సోదరులపై ప్రశంసల జల్లు

భక్తితో పాటు మాతృపితృ సేవ.. సోదరులపై ప్రశంసల జల్లు

తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని చాటుతూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు చేపట్టిన యాత్ర అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బాగ్‌పత్‌ జిల్లాకు చెందిన సంజీవ్‌ కుమార్‌, అనిల్‌ ...

‘కొరియన్‌ కనకరాజు’తో వరుణ్‌తేజ్‌ కమ్‌బ్యాక్‌.. కలెక్షన్స్‌ అదుర్స్‌

‘కొరియన్‌ కనకరాజు’తో వరుణ్‌తేజ్‌ కమ్‌బ్యాక్‌.. కలెక్షన్స్‌ అదుర్స్‌

‘కొరియన్‌ కనకరాజు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్‌తేజ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి జోరు చూపిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ...

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. రానున్న మూడు గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో ...

వర్ష బీభత్సానికి తొమ్మిది మంది బలి.. వ్యాన్‌ కొట్టుకుపోయిన ఘటన

వర్ష బీభత్సానికి తొమ్మిది మంది బలి.. వ్యాన్‌ కొట్టుకుపోయిన ఘటన

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువను దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యాన్‌ నీటిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో బాలిక సహా తొమ్మిది ...

భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం

భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో దివ్యాంగ దంపతుల విషాదాంతం కలకలం రేపింది. భార్యను హతమార్చిన అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ...

ఆరో స్థానం నుంచి నంబర్‌ వన్‌ వరకు.. దుర్గగుడి సత్తా

ఆరో స్థానం నుంచి నంబర్‌ వన్‌ వరకు.. దుర్గగుడి సత్తా

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవల నాణ్యతపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంకింగ్స్‌లో విజయవాడ దుర్గగుడి వరుసగా రెండో నెలా మొదటి స్థానంలో నిలిచింది. గతంలో ఆరో ...

రోజుకు వేల కోట్లు.. మస్క్‌ సంపద పెరుగుదల వెనుక అసలు కారణాలివే!

రోజుకు వేల కోట్లు.. మస్క్‌ సంపద పెరుగుదల వెనుక అసలు కారణాలివే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపద ఏడాది కాలంలో భారీగా పెరిగినట్లు బెస్ట్‌బ్రోకర్స్‌ అధ్యయనం వెల్లడించింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య మస్క్‌ సంపద ...

ఆటోను ఢీకొన్న కారు.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు

ఆటోను ఢీకొన్న కారు.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌ అఫ్రీద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ...

రైతుల భూములకు ప్రత్యేక గుర్తింపు.. రాష్ట్రంలో భూధార్‌ వ్యవస్థ

రైతుల భూములకు ప్రత్యేక గుర్తింపు.. రాష్ట్రంలో భూధార్‌ వ్యవస్థ

తెలంగాణలో భూముల రికార్డులను మరింత పారదర్శకంగా, భద్రంగా నిర్వహించేందుకు ‘భూధార్‌’ విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనుషులకు ఆధార్‌ కార్డు ద్వారా ప్రత్యేక గుర్తింపు ...

పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు.. 5 ఐపీఓలతో మార్కెట్‌ కళకళ

పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు.. 5 ఐపీఓలతో మార్కెట్‌ కళకళ

ఈ వారం దేశీయ ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల సందడి నెలకొననుంది. మొత్తం ఐదు కంపెనీలు తమ తొలి పబ్లిక్‌ ఆఫర్లతో మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఐదు ...

ఏటీఎంలో నగదు కొట్టేయాలని చూశాడు.. పోలీసులకు చిక్కాడు

ఏటీఎంలో నగదు కొట్టేయాలని చూశాడు.. పోలీసులకు చిక్కాడు

కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఏటీఎంలో అర్ధరాత్రి చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని ఒంటరిపల్లి గ్రామానికి చెందిన శశికుమార్‌ ఆదివారం అర్ధరాత్రి ...

విపక్షాల నిరసనల మధ్య ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌

విపక్షాల నిరసనల మధ్య ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. అనంతరం లోక్‌సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా ...

ఇంటి ముందు నిలిపిన కారుకు నిప్పు.. హయత్‌నగర్‌లో కలకలం

ఇంటి ముందు నిలిపిన కారుకు నిప్పు.. హయత్‌నగర్‌లో కలకలం

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇంటి ముందు పార్క్‌ చేసిన కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైన ఘటన కలకలం రేపింది. శంకర్‌నగర్‌లో మాధవ రెడ్డి అనే ...

ప్రపంచకప్‌ ఆడాలని ఉంది.. ఎంపిక నిర్ణయం సెలెక్టర్లదే: భువనేశ్వర్

ప్రపంచకప్‌ ఆడాలని ఉంది.. ఎంపిక నిర్ణయం సెలెక్టర్లదే: భువనేశ్వర్

భారత సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరోసారి టీమిండియాలోకి పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో అతడిని భారత జట్టులోకి తీసుకోవాలనే చర్చ ...

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్ష.. వరుణ యాగంలో పాల్గొన్న సీఎం

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్ష.. వరుణ యాగంలో పాల్గొన్న సీఎం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమం నాగార్జునసాగర్‌లో ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా ...

అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య మార్కెట్‌.. స్వల్ప లాభాలతో స్థిరపడిన సూచీలు

అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య మార్కెట్‌.. స్వల్ప లాభాలతో స్థిరపడిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటకు లోనై స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు ...

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో రూ.500 బాకీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. డబ్బు ఇవ్వడం లేదని అడిగిన వ్యక్తిపై దాడి జరగగా, ఆ ఘటనతో ...

నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘నేతన్నల సేవలో’ పథకం కింద మిగిలిపోయిన అర్హులందరికీ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ...

సీటు బెల్ట్‌ విషయంలో నిబంధనలే ఫైనల్‌.. విమాన సర్వీసు రద్దు

సీటు బెల్ట్‌ విషయంలో నిబంధనలే ఫైనల్‌.. విమాన సర్వీసు రద్దు

కెనడాలో చోటుచేసుకున్న ఓ ఘటన విమాన ప్రయాణాల్లో చిన్నారుల భద్రత, సీటు బెల్ట్‌ నిబంధనల ప్రాధాన్యాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. ఓ చిన్నారి సీటులో సురక్షితంగా కూర్చోకుండా, ...

ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఏపీ కొత్త పీపీపీ పాలసీ

ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఏపీ కొత్త పీపీపీ పాలసీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (PPP) పాలసీని విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు ప్రజలకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ...

EPFO పేరుతో వచ్చే మెసేజ్‌లు, లింకులతో జాగ్రత్త.. సైబర్‌ మోసాలపై అలర్ట్‌

EPFO పేరుతో వచ్చే మెసేజ్‌లు, లింకులతో జాగ్రత్త.. సైబర్‌ మోసాలపై అలర్ట్‌

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ఓ సేవలను వినియోగిస్తున్న చందాదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ EPFO సూచించింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లు, లింకులను ...

పేటీఎం లాభాల అంచనాలు పెంచిన బెర్న్‌స్టీన్‌.. షేరుకు భారీ డిమాండ్‌

పేటీఎం లాభాల అంచనాలు పెంచిన బెర్న్‌స్టీన్‌.. షేరుకు భారీ డిమాండ్‌

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లో భారీగా పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో షేరు 9 శాతానికి పైగా లాభపడి రూ.1,573.50 ...

క్రికెటర్లకు అత్యుత్తమ శిక్షణ, సౌకర్యాలు.. సీవోఈపై బీసీసీఐ దృష్టి

క్రికెటర్లకు అత్యుత్తమ శిక్షణ, సౌకర్యాలు.. సీవోఈపై బీసీసీఐ దృష్టి

దాదాపు 40 ఎకరాల బీడు భూమిని అత్యాధునిక క్రికెట్‌ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దిన బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (CoE) ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆటగాళ్ల ...

లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె షేక్‌ ఆసిఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం స్నేహితులతో కలిసి చీరాల బీచ్‌కు వెళ్తుండగా గుంటూరు నగర శివారులోని ...

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రతినెలా సమావేశాలు: సీఎం

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రతినెలా సమావేశాలు: సీఎం

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ...

రైతుకు తీరని నష్టం.. చెదపురుగులు తినేసిన రూ.5 లక్షలు

రైతుకు తీరని నష్టం.. చెదపురుగులు తినేసిన రూ.5 లక్షలు

రాజస్థాన్‌లో ఓ రైతు దొంగల భయంతో భూమిలో దాచిన రూ.5 లక్షలు చివరికి చెదపురుగుల పాలయ్యాయి. నెవాయి గ్రామానికి చెందిన మంగిలాల్‌ తన భూమిలో కొంత భాగాన్ని ...

పీపీపీ ప్రాజెక్టులపై స్పష్టమైన విధానం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

పీపీపీ ప్రాజెక్టులపై స్పష్టమైన విధానం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పాలసీ-2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ...

Page 15 of 196 1 14 15 16 196

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News