రాశి ఫలాలు – మీనం
July 30, 2026
రాశి ఫలాలు – మేషం
July 30, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
తెలివైన కుందేలు మరియు సింహం
July 30, 2026
ఉత్తర్ప్రదేశ్లోని మథుర జిల్లా ఖప్పర్పుర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లో మృతదేహాలుగా కనిపించడంతో ...
Read moreDetailsకెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టుంబ్లెర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడడంతో ఇప్పటివరకు 10 మంది ...
Read moreDetailsఉత్తర్ ప్రదేశ్లో నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం అనుకోని ఘటనతో కలకలం రేపింది. పాఠశాలల్లో పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి లక్ష్యాలు, రాబోయే ...
Read moreDetailsపారదర్శకతకు ప్రాముఖ్యతనిస్తూ 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, సంక్షేమం–అభివృద్ధి సమతుల్యత కోసం పది సూత్రాలు రూపొందించామని గవర్నర్ తెలిపారు. “స్వర్ణాంధ్ర విజన్” ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపర్చే ...
Read moreDetailsతెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల బలోపేతానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు నగరపాలక సంస్థల పరిధిలోని 412 డివిజన్లు, 116 ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి అమరావతిలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ...
Read moreDetailsహనుమకొండ జిల్లా మడికొండలోని సంక్షేమ గురుకుల విద్యాలయం (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో జరిగిన ఘటన కలకలం రేపింది. ఇంటర్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న 11 మంది ...
Read moreDetailsనాలుగు దశాబ్దాలుగా భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయమైన సీనియర్ నటి రాధిక మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా, పాత్రకు ప్రాధాన్యం ...
Read moreDetailsబిస్మిల్లా హోటల్లో పాడైన మాంసం స్వాధీనం గుంటూరు నగరంలో ఆహార భద్రతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు ...
Read moreDetails‘సెపక్ తక్రా’ (Sepak Takraw) అంటే ఇప్పటికీ చాలామందికి తెలియని క్రీడే. కానీ విజయవాడలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఈ అంతర్జాతీయ స్థాయి ఆటలో ...
Read moreDetailsహైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురం ఆటోనగర్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ వేగంగా ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, కొన్ని కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు ...
Read moreDetailsమున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మక్తల్ ...
Read moreDetailsటీ20 ప్రపంచకప్లో భాగంగా నమీబియాతో జరిగిన కీలక మ్యాచ్లో నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నమీబియా ...
Read moreDetailsవిజయవాడలోని కృష్ణానది వేదికగా భారతదేశంలోనే అతిపెద్ద బహిరంగ నది ఈత పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ ఈవెంట్ను ...
Read moreDetailsవిటమిన్ K మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. ముఖ్యంగా రక్తం గడ్డకట్టే ప్రక్రియలో (Blood Clotting) ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న గాయం ...
Read moreDetailsఅల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపింది. అకోలా–హైదరాబాద్ 161 జాతీయ రహదారి పక్కన ఉన్న అల్లాదుర్గం మండలం ఐబీ చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డుపై ...
Read moreDetailsవిశాఖపట్నం నగర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం విశేషంగా మారింది. ఢిల్లీలో జరిగిన అధికారిక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ...
Read moreDetailsసామాజిక మాధ్యమాల్లో వైరల్గా వచ్చిన వీడియో చూసి ఆ ప్రాంతాన్ని చూడాలన్న ఉత్సాహంతో వెళ్లిన ఓ బాలుడు క్వారీ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ...
Read moreDetailsఅమెరికా (US)లోని జార్జియా రాష్ట్రంలో శనివారం తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న హైవేపై ఒక సింగిల్ ఇంజిన్ శిక్షణ విమానం (single-engine ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో ...
Read moreDetailsరాణిపేట (తమిళనాడు) | సోమవారం — ప్రముఖ కార్ల తయారీ సంస్థ Tata Motors కు చెందిన Tata Motors Passenger Vehicles (TMPV) Limited తమిళనాడులో ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పాలనలో AI, Google వంటి ఆధునిక సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి అని సీఎం Chandrababu Naidu స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ...
Read moreDetailsపుణే | సోమవారం — ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు అస్వస్థత తలెత్తింది. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను పుణెలోని Ruby Hall Clinicలో ...
Read moreDetailsపంజాబ్లోని తరన్ తారన్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ కాలేజీ తరగతి గదిలోనే విద్యార్థి తుపాకీతో కాల్చడంతో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి ...
Read moreDetailsValentine Week 2026 టాలీవుడ్లో ప్రత్యేకమైన సినిమా సందడిని తీసుకొచ్చింది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని థియేటర్లు ఈ వారం ప్రేమకథలతో నిండిపోనున్నాయి. పాత ప్రేమకథా చిత్రాల రీ ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్కు సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఖరారవడం, అలాగే కొన్ని కీలక కంపెనీల బలమైన త్రైమాసిక ...
Read moreDetailsహర్యానాలోని (Surajkund Mela)లో ఆదివారం సాయంత్రం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం సుమారు 6.15 గంటల సమయంలో ఓ జాయ్రైడ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ...
Read moreDetailsమానసిక సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ 40 రోజుల వయసున్న పసికందును నదిలో పడేసిన ఘటన చోడవరం లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ...
Read moreDetailsరేషన్ కార్డుదారులకు కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే అందిస్తున్నామని, ఇది పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ...
Read moreDetailsపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రధాని విద్యార్థులకు పలు సూచనలు ...
Read moreDetailsయాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి భక్తుల భక్తిశ్రద్ధకు మరో నిదర్శనంగా రూ.15 లక్షల విలువైన కానుకలు సమర్పించబడ్డాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన భక్తుడు ఉప్పల అశోక్ స్వామివారి సేవలో ...
Read moreDetailsమున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ వ్యూహం, ఇతర కీలక అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు, ...
Read moreDetailsసినిమాల పరంగా సంక్రాంతి సీజన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పండగను లక్ష్యంగా చేసుకుని స్టార్ హీరోల సినిమాలు రావడం ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ...
Read moreDetailsశనివారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని పట్టణంలోని జీఎన్టీ రోడ్డులో రామా థియేటర్ ఎదుట ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి చోరీకి ...
Read moreDetailsటీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇటలీతో జరిగిన మ్యాచ్లో Scotland జట్టు ఆధిపత్య ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన Italy ...
Read moreDetailsఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు బలపడటంతో దేశీయంగా కూడా పసిడి, వెండి ధరలు గణనీయంగా ...
Read moreDetailsతిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం పలువురు సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు నటుడు తేజ సజ్జా , నటి ...
Read moreDetailsభారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) అనంతరం ఆసియాలో భారత్ స్థానం మరింత మెరుగుపడిందని పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ JM Financial తన తాజా ...
Read moreDetailsతెలంగాణలోని మందుబాబులకు తాత్కాలికంగా బ్యాడ్ న్యూస్ ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ఎన్నికలు జరుగుతున్న పట్టణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లను రెండు రోజుల ...
Read moreDetailsఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి పరీక్షల ఒత్తిడితో మృతిచెందిన ఘటన నగరంలో కలచివేసింది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం, కాప్రా సర్కిల్ పరిధిలోని మాధవపురి ...
Read moreDetailsటీ20 ప్రపంచకప్ 2026లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఓటమి ఎదురైనప్పటికీ, అమెరికా క్రికెట్ జట్టుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు Donald Trump మద్దతుగా స్పందించారు. మ్యాచ్ ...
Read moreDetailsరాష్ట్ర అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో ...
Read moreDetailsటీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్, ఇటలీ జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇటలీ ...
Read moreDetailsకాన్పూర్ రోడ్డు ప్రమాదం ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో VIP రోడ్డుపై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారి పెద్ద చర్చకు దారితీసింది. ఆదివారం మధ్యాహ్నం ...
Read moreDetailsదేశంలోని నేషనల్ క్వాంటమ్ మిషన్ అమలులో అమరావతి కీలక కేంద్రంగా మారనుందని కేంద్రమంత్రి Jitendra Singh స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి లో ప్రతిపాదిత ...
Read moreDetailsవ్యాపారవేత్త బెంగళూరులో కిడ్నాప్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ‘లేడీ డాన్’గా పేరుగాంచిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ...
Read moreDetailsశత్రు ముప్పులను ఎదుర్కొనేందుకు ఆధునిక ఆయుధాల అభివృద్ధిపై చైనా మరింత దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో భూమి నుంచే ఉపగ్రహాలను నిర్వీర్యం చేయగల హై–పవర్ మైక్రోవేవ్ వెపన్ ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net