Tag: Breaking news

శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలకు సన్నాహాలు.. నారా లోకేష్‌కు ప్రత్యేక ఆహ్వానం

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న మహా ...

Read moreDetails

మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు!

మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ ...

Read moreDetails

గ్లోబల్ విస్తరణలో మరో అడుగు.. ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి రిలయన్స్

దేశీయ శీతలపానీయాల మార్కెట్‌లో కాంపాతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ ఇప్పుడు గ్లోబల్ విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన గుడ్‌నెస్‌ గ్రూప్‌ గ్లోబల్‌ (GGG) ...

Read moreDetails

ఇంగ్లాండ్‌పై ఘన విజయం.. యువ భారత్‌కు BCCI రూ.7.50 కోట్లు

బీసీసీఐ అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2026ను సొంతం చేసుకున్న యువ భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. వరల్డ్‌కప్‌ విజేతలైన యువ భారత్‌కు రూ.7.50 కోట్ల నగదు బహుమతి ...

Read moreDetails

కంప్యూటర్ ల్యాబ్‌లో మంటలు.. దట్టమైన పొగలతో నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్

హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్ భవనం నుంచి దట్టమైన పొగలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళనలు ...

Read moreDetails

ఒక్క ఓవర్‌తో తలకిందులైన మ్యాచ్.. నెదర్లాండ్స్ మిస్ చేసిన అవకాశం

ICC Men’s T20 World Cup లో పాకిస్థాన్‌కు అనూహ్యంగా కఠినమైన పోరాటం ఎదురైంది. పసికూనగా భావించే నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ జట్టు చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ...

Read moreDetails

AP SSC Exams: ఇంగ్లిష్ పరీక్ష తేదీ మార్పు.. విద్యాశాఖ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పదో తరగతి (SSC) పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్ పరీక్ష తేదీని మారుస్తూ విద్యాశాఖ ...

Read moreDetails

హీరోగా మరోసారి తరుణ్ భాస్కర్.. ‘జీపీఎస్‌’ మూవీ వివరాలు విడుదల

ఒక సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగానే, దర్శకుడు–నటుడు తరుణ్ భాస్కర్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో ‘జీపీఎస్‌’ అనే సంక్షిప్త పేరుతో ఆసక్తిని ...

Read moreDetails

బంగారం & వెండి ధరలు – తాజా అప్‌డేట్ (Today’s Rates)

సంవత్సరాల రికార్డులను తాకినా, ఇటీవల వరుసగా మూడు రోజులుగా దేశీయ ధరలు తగ్గుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముకు ₹1.45 లక్షల దగ్గరగా నమోదవ్వడంతో ...

Read moreDetails

ప్రపంచ స్థాయి క్వాంటం హబ్‌గా అమరావతి

క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ...

Read moreDetails

రాజమహేంద్రవరం పరిసరాలను భయపెట్టిన పెద్దపులిని విశాఖ జూకు తరలింపు

తూర్పుగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్దపులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ...

Read moreDetails

టీ20 వరల్డ్ కప్ 2026: పాక్–నెదర్లాండ్స్ మ్యాచ్‌లో టాస్ కీలకం

ICC మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్‌, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత ...

Read moreDetails

ఇరాన్‌పై అమెరికా ద్వంద్వ వైఖరి.. ఒమన్‌లో చర్చలు, చమురు వ్యాపారంపై ఆంక్షలు

అమెరికా–ఇరాన్ మధ్య ఒమన్ వేదికగా చర్చలు ప్రారంభమైన వేళ, అదే సమయంలో ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు విధించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చలు జరుగుతూనే, ఇరాన్ ...

Read moreDetails

నందిగామ వద్ద ట్రావెల్స్ బస్సులో మంటలు…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు 39 మంది ప్రయాణికులతో వస్తున్న ఈ ...

Read moreDetails

బ్యాంకాక్‌లో ఘనంగా ‘జపాన్ ఎక్స్‌పో 2026’ – జపాన్ సంస్కృతి మరియు రుచుల సందడి!

బ్యాంకాక్‌లో నిర్వహించిన 'జపాన్ ఎక్స్‌పో 2026' వేడుకలు జపాన్ సంస్కృతి మరియు సంప్రదాయాల కలయికతో ఎంతో ఉత్సాహంగా సాగాయి. ఈ ప్రదర్శనలో ప్రధానంగా జపనీస్ స్ట్రీట్ ఫుడ్ ...

Read moreDetails

గ్యాస్ బెలూన్ల డెలివరీలో నిర్లక్ష్యం.. షాప్ యజమానిపై కేసు నమోదు

ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు షాప్ యజమాని టి.కే. జైస్వాల్‌పై నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. తన ఉద్యోగిని సరైన ...

Read moreDetails

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున ఆమె శ్రీవారి అభిషేక సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి దర్శనం ...

Read moreDetails

కొండవీడు కోట ఉత్సవాలు 2026: చారిత్రక వైభవానికి సిద్ధం కండి!

సాహస క్రీడలు: హెలీ రైడ్, బోటింగ్, మరియు రాక్ క్లైంబింగ్. వినోదం: లేజర్ షో, ఫ్లవర్ షో, క్రాకర్స్ షో మరియు సాండ్ ఆర్ట్. సాంస్కృతిక కార్యక్రమాలు: ...

Read moreDetails

పన్ను భారం లేకుండా మూడు సురక్షిత పెట్టుబడులు.. ఉద్యోగులు, సామాన్యులకు బెస్ట్ ఆప్షన్‌లు!

కేంద్ర బడ్జెట్‌ 2026–27లో ఉద్యోగులు, ఇన్వెస్టర్లకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు దక్కలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ పన్ను పూర్తిగా లేకుండా లభించే కొన్ని పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ...

Read moreDetails

తగ్గిన బంగారం, వెండి ధరలు… పసిడిపై రూ.1,600 తగ్గింపు

దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,000గా నమోదై, గత ...

Read moreDetails

ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యం

ముఖ్యమంత్రి ప్రసంగం - అమరావతిలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన సాగునీటి సంఘాల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరిందించడమే ప్రభుత్వ ప్రథమ ...

Read moreDetails

అల్లు శిరీష్‌ ప్రీ వెడ్డింగ్‌ సందడి..

నటుడు అల్లు శిరీష్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియమైన నయనికను మార్చి 6న వివాహం చేసుకోనున్న ఆయన, పెళ్లికి ముందే ఘనంగా ప్రీ ...

Read moreDetails

కేజీల కొద్దీ బంగారం, లక్షల నగదు.. రిటైర్డ్ ఎస్‌ఈ ఇంట్లో బయటపడ్డ సంపద.

విశాఖపట్నం పంచాయతీరాజ్‌ శాఖ విశ్రాంత ఎస్‌ఈ కల్లేపల్లి శ్రీనివాసరావు అక్రమాస్తుల భాగోతం ఏసీబీ సోదాల్లో బట్టబయలైంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం విశాఖపట్నం, ...

Read moreDetails

చెక్‌బౌన్స్‌ కేసులో తిహార్ జైలులో లొంగిపోయిన నటుడు రాజ్‌పాల్ యాదవ్

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ ఎదుర్కొంటున్న సుదీర్ఘ న్యాయపోరాటం చివరకు ఆయన జైలుకు వెళ్లడానికి దారితీసింది. తన దర్శకత్వంలో సినిమా తీయడం కోసం 'మురళీ ...

Read moreDetails

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్‌ స్వర్ణవర్షం

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌ అసాధారణ ప్రతిభ కనబరిచి భారత్‌కు గర్వకారణంగా నిలిచింది. బుధవారం ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో మహిళల 10 ...

Read moreDetails

రామ్‌చరణ్ ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ విడుదల

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది. తొలుత మార్చి 27న థియేటర్లలోకి రావాల్సిన ఈ ...

Read moreDetails

రీల్స్ మోజు ప్రాణం తీసింది.. కడపలో బైక్‌పై విన్యాసాలు చేస్తూ యువకుడి మృతి

సోషల్ మీడియా రీల్స్ పిచ్చి మరో యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. కడపలో బైక్‌పై విన్యాసాలు చేస్తూ రీల్స్ చిత్రీకరిస్తున్న యువకుడు ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన ...

Read moreDetails

బెంగళూరులో గూగుల్‌కు భారీ క్యాంపస్‌.. 20 వేల మంది ఉద్యోగులకు అవకాశం

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం Google మాతృసంస్థ Alphabet భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కీలక అడుగులు వేస్తోంది. అమెరికాలో విదేశీ ఉద్యోగులకు వర్క్‌ వీసా నిబంధనలు ...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌: లోహరంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా లోహరంగ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం ...

Read moreDetails

తక్కువ ధరకు బంగారు నాణేలు అంటూ భారీ మోసం.. రూ.20 లక్షలు గాలం

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఇదే అదనుగా తీసుకుని కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. తక్కువ ధరకు బంగారు నాణేలు ఇస్తామని నమ్మించి రూ.20.25 లక్షలు ...

Read moreDetails

‘క్లాస్‌’ ఇమేజ్‌ నుంచి ‘మాస్‌’ యాక్షన్‌కు ఆనంద్ దేవరకొండ… ‘తక్షకుడు’ టీజర్‌ విడుదల

‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’ చిత్రంతో విజయాన్ని అందుకుని మంచి కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతోజు మరోసారి కలిసి కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ...

Read moreDetails

సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘షీల్డ్ 2.0’

సైబర్‌ నేరాల నియంత్రణ, కట్టడి లక్ష్యంగా *హైదరాబాద్*లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ‘షీల్డ్‌ 2.0’ సదస్సు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్‌రెడ్డి, ...

Read moreDetails

ఎఫ్‌అండ్‌ఓలో అధిక రిస్క్‌.. అందుకే ఎస్‌టీటీ పెంపు: ఆర్థిక మంత్రి

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (F&O) ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (STT) పెంపు నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకున్నారు.ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌ అనేది సట్టా ...

Read moreDetails

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై వచ్చేవారంలో సంయుక్త ప్రకటన: మంత్రి పీయూష్ గోయల్

భారత్–అమెరికా మధ్య ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా ఖరారయ్యే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ ట్రేడ్ డీల్‌కు సంబంధించి వచ్చేవారంలో రెండు దేశాల నుంచి ...

Read moreDetails

తిరుమల లడ్డూ కల్తీ దోషులను వదిలిపెట్టం: పవన్ కల్యాణ్

వైకాపా (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.భగవంతుడి ముందు ...

Read moreDetails

హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ సోదరుడి తనయుడు… ‘మారెమ్మ’ టీజర్‌ విడుదల

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో కొత్త హీరో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ...

Read moreDetails

వాకింగ్‌కు వెళ్లిన భర్త తిరిగిరాలేదు.. హనీమూన్ హత్య తరహా దారుణం

మేఘాలయలో జరిగిన ‘హనీమూన్ హత్య’ కేసును తలపించేలా మరో దారుణ ఘటన **Rajasthan**లో వెలుగుచూసింది. పెళ్లైన మూడు నెలలకే భర్తను హత్య చేయించిందో యువతి. వాకింగ్‌కు వెళ్దామని ...

Read moreDetails

సుస్మిత రామనాథన్ ఐపీఎస్ సక్సెస్ స్టోరీ!

రైతు కుటుంబంలో పుట్టి, చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల కష్టాలను, వ్యవసాయ నష్టాలను చూడగా సుస్మిత రామనాథన్ చదువు మరియు ప్రజాసేవలో మంచి ప్రేరణ పొందింది. తండ్రి చెప్పిన ...

Read moreDetails

16 ఏళ్లకే మావోయిస్టుగా మారి… 18 ఏళ్లకే లొంగిపోయిన యువకుడు

ఝార్ఖండ్‌కు చెందిన అంబ్లేన్‌ అలియాస్‌ ప్రభు చిన్న వయసులోనే మావోయిస్టుల ప్రభావానికి లోనయ్యాడు. తన గ్రామానికి తరచూ వచ్చే మావోయిస్టులను చూసి ఆకర్షితుడై 16 ఏళ్ల వయసులోనే ...

Read moreDetails

గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు (స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉద్యోగులందరికీ ...

Read moreDetails

40 గంటల తర్వాత సడలిన ట్రాఫిక్‌… ముంబయి–పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు పునఃప్రారంభం

ముంబయి–పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై దాదాపు 40 గంటల పాటు కొనసాగిన భారీ ట్రాఫిక్‌ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా ...

Read moreDetails

Gold, Silver Rates: ఒక్క రోజే రూ.30 వేల పతనం

దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు స్పష్టంగా తగ్గాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్క రోజులోనే దాదాపు రూ.30 వేల వరకు పడిపోవడం గమనార్హం. ...

Read moreDetails

తల్లి కడుపులోనే అరుదైన గుండె చికిత్స: ఐదుగురు శిశువుల పిండాలకు విజయం

హైదరాబాద్‌లోని రెయిన్‌బో హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులు తల్లి కడుపులోనే పిండాలకు చేసిన అత్యంత అరుదైన గుండె చికిత్స చేశారు. సీనియర్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు డా. నాగేశ్వరరావు కోనేటి, ...

Read moreDetails

విజయవాడ: ప్రభుత్వ వైద్యకళాశాలలో అనుమానాస్పద స్థితిలో పీజీ విద్యార్థిని మృతి

విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న అనస్తీషియా విభాగం పీజీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని దీపిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం నుంచి ...

Read moreDetails

మరో ప్రాణం పోయేలోపే జాగ్రత్త పడండి: ఆన్‌లైన్ గేమింగ్‌పై సోనూసూద్ తీవ్ర హెచ్చరిక

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం కారణంగా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై ప్రముఖ నటుడు, ...

Read moreDetails

ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ శుభవార్త | 2026లో 25 వేల ఉద్యోగాల భర్తీ

ఐటీ రంగంలో ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్న సమయంలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25 ...

Read moreDetails

సంజూ కాదు.. ఇషానే ఓపెనర్‌!

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో టీమ్ఇండియా ఓపెనింగ్ స్థానం కోసం నెలలుగా సాగిన చర్చలకు నవీ ముంబయి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ ముగింపు వేసినట్టైంది. అభిషేక్ ...

Read moreDetails

 ఎప్‌స్టీన్ వ్యవహారం… బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం

ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న పరిచయం పెద్ద తప్పిదంగా ...

Read moreDetails

రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి

తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను, అటవీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఐదు రోజులుగా రోజుకో గ్రామంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తోంది. మంగళవారం ...

Read moreDetails

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ సమగ్రంగా లేదని రాహుల్ గాంధీ ...

Read moreDetails
Page 31 of 33 1 30 31 32 33

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News