Tag: Farmers

ప్రతీకారం నా లక్ష్యం కాదు.. ప్రజల సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు

ప్రజలు ఆర్థికంగా బలపడటంతో పాటు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కక్షపూరిత రాజకీయాలపై ఆసక్తి లేదని, ...

Read moreDetails

రౌతులపూడిలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు

తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు, గ్రామస్థులు వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రౌతులపూడి మండల కేంద్రంలో గురువారం వానలు కురవాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు ...

Read moreDetails

రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్‌ శ్రేణుల బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జీవితకాలంలో పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ...

Read moreDetails

హామీల అమలులో కాంగ్రెస్‌ ఘోర వైఫల్యం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదానికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ ...

Read moreDetails

26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడంతో ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. 213 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ ఏలేరు, ...

Read moreDetails

తెలంగాణలో వానాకాలం వెలవెల.. ఆగస్టులోనూ వర్షాభావమే

తెలంగాణలో వానాకాలం సీజన్‌ రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. వరుసగా మూడో నెలా వర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. ఆగస్టులో సాధారణంగా 215.8 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ...

Read moreDetails

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన కాదు.. పీడన: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ ...

Read moreDetails

పుడమి తల్లికి పచ్చకోక.. కట్టింది గోదారమ్మ

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గోదావరి డెల్టాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ...

Read moreDetails

నిజామాబాద్‌లో చిరుతల సంచారం.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు

గుత్ప లిఫ్ట్‌ కెనాల్‌ పరిసర ప్రాంతాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చిరుతల సంచారం ...

Read moreDetails

30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండతో సాగునీటి సవ్వడి

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1 పనుల ప్రారంభోత్సవంతో మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారమైందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు ...

Read moreDetails

హాస్టళ్లలో వసతులను తల్లిదండ్రులకు వివరించండి: సీఎం చంద్రబాబు

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న వసతులు, సౌకర్యాలపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ...

Read moreDetails

కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు.. కొత్త చరిత్రకు నాంది: చంద్రబాబు

వెలిగొండ సాగునీటి ప్రాజెక్టుతో కరవు ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ బంగారు కొండగా మారుతుందని పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ...

Read moreDetails

వెలిగొండకు జలకళ.. ఫేజ్‌-1ను జాతికి అంకితం చేసిన చంద్రబాబు

గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్‌ కెనాల్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. తర్వాత ...

Read moreDetails

గొర్రెలకు మేతగా మారిన వరిపైరు

వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. కాల్వలకు సకాలంలో నీరు వస్తుందని ఆశించిన అన్నదాతలకు వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ...

Read moreDetails

చెరువులు వెలవెల.. పంటలకు నీటి కరువు

చెరువులు నిండితేనే గ్రామీణ ప్రాంతాల్లో సాగు కళకళలాడుతుంది. పంటలకు నీరందించడంతోపాటు పశువులు, పక్షులకు నీటి వనరుగా, భూగర్భ జలాల పెంపునకు చెరువులు కీలకంగా ఉంటాయి. అలాంటి చెరువులే ...

Read moreDetails

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

వైకాపా అధినేత జగన్‌కు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఎల్‌నినో పరిస్థితులపై చర్చలో ఎందుకు పాల్గొనలేదని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ...

Read moreDetails

మంగళగిరిలో ఆధునిక మోడల్‌ రైతుబజార్‌.. రూ.18 కోట్లతో నిర్మాణం

మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో మోడల్‌ రైతుబజార్‌ రూపుదిద్దుకోనుంది. నిడమర్రు రైల్వే గేట్‌ సమీపంలో అరబిందో ఫార్మా ట్రస్ట్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.18 ...

Read moreDetails

మిరప నాట్లకు వానగండం.. రైతులకు కరవు కష్టం!

మిరప సాగుకు అనుకూల పరిస్థితులు కనిపించకపోయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు వర్షాలు లేక కరవు పరిస్థితులు తీవ్రమవుతుండగా.. మరోవైపు మిరపకు ఆశాజనకమైన ధరలు ...

Read moreDetails

వరి వద్దు.. తామర ముద్దు! రైతు వినూత్న సాగు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొత్తతుంగపాడుకు చెందిన రైతు వీరబాబు వినూత్న ఆలోచనతో తామర సాగు చేపట్టారు. సాధారణంగా చెరువులు, కుంటల్లో సహజసిద్ధంగా పెరిగే తామరను తన ...

Read moreDetails

దెబ్బతిన్న నేలకు.. సేంద్రీయ చికిత్స!

హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం విస్తరించింది. అయితే దీర్ఘకాలంలో వీటి మితిమీరిన ...

Read moreDetails

ప్రాజెక్టుల కింద 7.01 లక్షల ఎకరాలకు సాగునీరు

రాష్ట్రంలో 2026-27 వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో అందుబాటులో ...

Read moreDetails

నీటి కొరతకు అనుగుణంగా పంటల ప్రణాళిక

జిల్లాలో నీటి వనరుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పంటల సాగులో మార్పులు తీసుకురావాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. చెరువులు, భూగర్భ జలాల లభ్యత తగ్గుతున్నందున ...

Read moreDetails

ఉద్యాన పంటలకు మహా ఊతం

ఉద్యాన హబ్‌ ద్వారా కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా.. రైతుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురానున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతోపాటు సూక్ష్మసేద్యం, ...

Read moreDetails

వానల కోసం రైతన్న ఎదురుచూపులు

వానాకాలం సీజన్‌లో సగం రోజులు గడిచిపోయినా తెలంగాణలో పంటల సాగు ఇంకా పూర్తికాలేదు. వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురుస్తున్న వానల ప్రభావంతో ముఖ్యంగా వరి నాట్లు వెనుకబడ్డాయి. ...

Read moreDetails

శ్రీశైలం, సాగర్‌కు ఇంకా 195 టీఎంసీలు అవసరం

ఆయకట్టు రైతులు పెట్టుకున్న ఆగస్టు ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఈ నెల ఆరంభంలో కనిపించిన ప్రవాహ ఉత్సాహం మూడో వారం నాటికి తగ్గుముఖం ...

Read moreDetails

రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో జైన ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ లీకేజీతో భారీగా నీరు వృథాగా పోతోంది. పైప్‌లైన్‌ నుంచి నీరు ఉవ్వెత్తున ఎగసిపడుతూ సమీపంలోని పంట ...

Read moreDetails

రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం

గట్టుప్పల్‌: నల్గొండ జిల్లా గట్టుప్పల్‌ మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయంలో శివునికి జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుతూ ...

Read moreDetails

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పలు ...

Read moreDetails

రైతుల భూములకు ప్రత్యేక గుర్తింపు.. రాష్ట్రంలో భూధార్‌ వ్యవస్థ

తెలంగాణలో భూముల రికార్డులను మరింత పారదర్శకంగా, భద్రంగా నిర్వహించేందుకు ‘భూధార్‌’ విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనుషులకు ఆధార్‌ కార్డు ద్వారా ప్రత్యేక గుర్తింపు ...

Read moreDetails

నీటి ఆదాకు సరికొత్త ప్రయోగం.. రైతులకు ఆధునిక సాగునీటి సౌకర్యం

కాలువల ద్వారా సాగునీటిని తరలించే సంప్రదాయ విధానానికి ప్రత్యామ్నాయంగా భూగర్భ పైపులైన్లతో పొలాలకు నీటిని అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా పెద్దగడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువ ఆయకట్టులో ...

Read moreDetails

రెండు కిలోమీటర్ల కాలువను శుభ్రం చేసిన రైతులు

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కంబరవలస రైతులు సాగునీటి సమస్య పరిష్కారానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. నాగావళీ మొదటి బ్రాంచి పరిధిలోని డిస్ట్రిబ్యూటర్‌లో గుర్రపు డెక్క, పిట్ట ...

Read moreDetails

ఏపీసీఓబీ వార్షికోత్సవంలో ఆనందపురం పీఏసీఎస్‌కు ఘన సత్కారం

ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) రాష్ట్రస్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఏపీసీఓబీ) నిర్వహించిన 63వ వార్షికోత్సవ వేడుకల్లో ...

Read moreDetails

వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

పెదపాడు మండలంలోని అప్పనవీడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. ...

Read moreDetails

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై రైతులతో సమావేశాలు నిర్వహించాలి: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు, ...

Read moreDetails

తగ్గుతున్న గ్రామీణ కుటుంబాల ఆదాయాలు.. ప్రైవేటు అప్పులపై పెరుగుతున్న ఆధారం

దేశంలో గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి క్రమంగా మందగిస్తోందని నాబార్డు తాజా సర్వే వెల్లడించింది. ఆదాయాలు తగ్గడంతో గ్రామీణ కుటుంబాలు ప్రైవేటు అప్పులపై ఆధారపడుతున్న ధోరణి పెరుగుతోందని ...

Read moreDetails

భారత్-అమెరికా ఎఫ్‌టీఏకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

అమెరికాతో ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా అనుబంధ రైతులు పంజాబ్‌లోని పలు టోల్‌ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు ...

Read moreDetails

తెలంగాణలో కొత్తగా 5 లక్షల టన్నుల గోదాములు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తి

తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో వచ్చే రెండేళ్లలో అదనంగా ఐదు లక్షల ...

Read moreDetails

పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందుపై నిషేధానికి కేంద్రం నిర్ణయం

అత్యంత విషపూరితమైన పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనుషుల ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రసాయన ...

Read moreDetails

రైతులకు గుడ్‌న్యూస్‌.. మీసేవ ద్వారా యూరియా బుకింగ్‌ సదుపాయం

రాష్ట్రంలో యూరియా అందుబాటును మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వ్యవసాయశాఖ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకునే ...

Read moreDetails

రాష్ట్రంలో వర్షాభావం ముప్పు.. 105 మండలాల్లో తీవ్ర ప్రభావం: మంత్రి అనిత

ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ...

Read moreDetails

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల

ఎల్‌నినో పరిస్థితులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ...

Read moreDetails

పొగాకు వేలాలు వెంటనే ప్రారంభించాలి: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వేలం ప్లాట్‌ఫాంలను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి కంపెనీ తప్పనిసరిగా ...

Read moreDetails

రైతుభరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని కేటీఆర్‌ విమర్శ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రైతుభరోసా పథకం అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుభరోసా నిధులను విడుదల చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా బహిరంగ సభగా నిర్వహించడం ...

Read moreDetails

రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధుల విడుదలకు ఏర్పాట్లు

రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. మొదటి విడత కింద రెండు ఎకరాల వరకు ...

Read moreDetails

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. భూమిని, పశుసంపదను పూజిస్తూ ...

Read moreDetails

ఈ నెల 15 వరకు రైతు భరోసాకు కొత్త పట్టాదారుల దరఖాస్తు అవకాశం

రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ...

Read moreDetails

సాగుభూముల హక్కుల రక్షణకు ‘భూభారతి’ పోర్టల్ అమలు త్వరలో: మంత్రి పొంగులేటి

సాగుభూముల యాజమాన్య హక్కుల పరిరక్షణ కోసం సమీకృత ‘భూభారతి’ పోర్టల్‌ను త్వరలో జిల్లాకు ఒక మండలంలో అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ...

Read moreDetails

ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు: కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలకు ఏకరీతి పంటకాల నిర్వచనం

దేశంలోని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం ద్వారా సకాలంలో, సులభంగా రుణాలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన కొత్త మార్గదర్శకాలను ...

Read moreDetails

అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో ఒక్కరోజే 100.885 ఎకరాలు రైతుల సమర్పణ

రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ (Land Pooling) ప్రక్రియలో బుధవారం ఒక్కరోజే రైతులు మొత్తం 100.885 ఎకరాల భూమిని సీఆర్‌డీఏకి అప్పగించి ఒప్పందాలు చేసుకున్నారు. తుళ్లూరు, రాయపూడి, ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News