Tag: governance

గవర్నర్‌ను కలిసిన సీఎస్‌ సంజయ్‌ జాజు.. పరిపాలన అంశాలపై చర్చ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్‌ జాజు శుక్రవారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ...

Read moreDetails

ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు.. ప్రభుత్వ మౌనంపై బండి సంజయ్ ఆగ్రహం

ఒవైసీకి చెందిన ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ...

Read moreDetails

ఈ నెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. తొలుత ఈ సమావేశాన్ని ఈ నెల 8వ ...

Read moreDetails

రూ.400 కోట్ల అంబేడ్కర్ విగ్రహానికి రెండున్నరేళ్లకే వెలిసిన రంగులు

విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.400 కోట్ల ...

Read moreDetails

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై ఆరెస్సెస్‌ స్పందన

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) తొలిసారి స్పందించింది. ఈ ఘటనను అసాధారణమైనదిగా పరిగణించాలని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ...

Read moreDetails

20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ప్రత్యేక అధ్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. ఈ ప్రయాణాన్ని తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ...

Read moreDetails

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. విజయవాడలోని లోక్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన, ...

Read moreDetails

అరకు అభివృద్ధి, సంక్షేమంపై లోకేశ్‌–సంధ్యారాణి చర్చ

గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం, ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో ...

Read moreDetails

ఏపీలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ పథకం అమలు

ఏపీలో పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు ...

Read moreDetails

తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకానికి అవకాశం

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ...

Read moreDetails

ఎస్‌ఐఆర్ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక

ఎస్‌ఐఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ...

Read moreDetails

సర్‌ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. బీఎల్‌ఓకు వివరాలు సమర్పణ

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉండవల్లిలోని తన నివాసానికి ...

Read moreDetails

బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా నియామకం

బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ (ITLOS) న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రముఖ అంతర్జాతీయ న్యాయశాస్త్ర కోవిదుడైన ఆయన రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా సేవలందిస్తున్నారు. ...

Read moreDetails

FATF ఉపాధ్యక్ష పదవి భారత్‌కు తొలిసారి.. వివేక్ అగర్వాల్ నియామకం

జీ-7 దేశాల చొరవతో 1989లో ఏర్పడిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ఉపాధ్యక్ష పదవి భారత్‌కు తొలిసారి దక్కింది. మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, సామూహిక ...

Read moreDetails

1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి: మంత్రి అనగాని సత్యప్రసాద్

ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి Anagani Satya Prasad తెలిపారు. ...

Read moreDetails

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

దేశంలోని అన్ని ప్రధాన గణాంక కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ అయిన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ (NSC)కి కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయను ప్రభుత్వం నియమించింది. ఈ ...

Read moreDetails

కూటమి రెండేళ్ల సందర్భంగా ఇంటింటి ప్రచారం: లోకేశ్‌ దిశానిర్దేశం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఈ నెల 25 ...

Read moreDetails

సింగపూర్‌ నుంచి మలేసియాకు మంత్రి నారాయణ.. అధ్యయన పర్యటనకు ప్రభుత్వ అనుమతి

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఈ నెల 18న మలేసియాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి నేరుగా ...

Read moreDetails

అక్రమ నిర్మాణాలపై దేశవ్యాప్త కఠిన చర్యలకు అమికస్ క్యూరీ విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా పెరుగుతున్న అనధికారిక, అక్రమ నిర్మాణాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానానికి అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది అజిత్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. ...

Read moreDetails

నేను చెప్పినవన్నీ తప్పు అని నిరూపిస్తే.. రాజకీయాలు వదిలేస్తా: కేటీఆర్‌

తెలంగాణ ఏర్పాటైన తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో బెంగళూరును అధిగమించినట్లు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ ...

Read moreDetails

డీఎంకే దుష్టశక్తి, అన్నాడీఎంకే బలహీన శక్తి: సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు

డీఎంకే ఒక దుష్టశక్తి, అన్నాడీఎంకే బలహీనమైన శక్తి అని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ముఖ్యమంత్రిగా ఎదగకుండా అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలు ...

Read moreDetails

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు భారాస (బీఆర్‌ఎస్‌) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన ...

Read moreDetails

బాధ్యతల స్వీకారం

భారత త్రిదళాధిపతిగా జనరల్‌ N.S. Raja Subramani ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పదవీకాలం ముగిసిన అనంతరం జనరల్‌ Anil Chauhan స్థానంలో ఆయన నియమితులయ్యారు. పాకిస్థాన్‌, చైనా ...

Read moreDetails

ప్రపంచ రాజకీయ పార్టీలకు రోల్‌మోడల్‌గా మహానాడు: సీఎం చంద్రబాబు

మంగళగిరిలో జరిగిన మహానాడు ముగింపు సభలో తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails

ఓటర్ల జాబితా సవరణకు ఈసీకి అధికారం: సుప్రీం స్పష్టీకరణ

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను ...

Read moreDetails

పాలనలో స్పీడ్ ఆఫ్ డెలివరీపై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో మెరుగైన పాలన అందించేందుకు కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్‌, ఈ-ఆఫీస్‌, డేటా లేక్‌ అంశాలపై ...

Read moreDetails

సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ప్రయాణం

సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన కాన్వాయ్ ప్రయాణంపై కొత్త విధానాన్ని అమలు చేశారు. తన ప్రయాణం కోసం ట్రాఫిక్‌ను పూర్తిగా ...

Read moreDetails

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీపై ఆసక్తి పెరుగుతోంది

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ పేరుగా ‘తెలంగాణ రక్షణ సేన’ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పరిగణనలోకి తీసుకుంది. కవిత తమ ...

Read moreDetails

ఈవీఎంల తారుమారుపై మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తైనప్పటికీ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్‌ల భద్రతపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని ...

Read moreDetails

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురవేత ...

Read moreDetails

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...

Read moreDetails

ప్రచురితం కాని పుస్తకంపై చర్చలు సరికాదని వ్యాఖ్య… రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు

భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తన రచించిన పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఇటీవల జరుగుతున్న చర్చలపై స్పందించారు. పుస్తకం ఇంకా ...

Read moreDetails

రాజ్యసభ సభ్యుల వరుస రాజీనామాలతో ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీ షాక్

ఆమ్‌ఆద్మీ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చడ్ఢా సహా ఆరుగురు సభ్యులు రాజీనామా చేయడంతో పార్టీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ...

Read moreDetails

తెలంగాణలో ప్రతి ఇంటి లెక్కింపు… జనగణనపై కీలక ప్రకటన

తెలంగాణ భౌగోళిక పరిధిలోని ప్రతి ఇంటిని లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి తెలిపారు. జనగణన సేకరణ విధానంపై ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆసుపత్రులు, ...

Read moreDetails

హెచ్‌సీఏ అవకతవకలపై సిట్ దర్యాప్తు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన ఆర్థిక మరియు పరిపాలన అవకతవకలపై సీబీసీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ...

Read moreDetails

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ రాష్ట్ర తదుపరి డీజీపీగా 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ...

Read moreDetails

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష… తక్షణ చర్యలకు ఆదేశాలు

రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూసివేయబడుతున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు, రైతులు ...

Read moreDetails

అర్ధరాత్రి బార్‌ల వద్ద ఫొటోలు తప్పనిసరి కాదు

రాష్ట్రంలో బార్‌లు అర్ధరాత్రి 12 గంటలకు మూసేశారో లేదో నిర్ధారించేందుకు కానిస్టేబుళ్లు స్వయంగా వెళ్లి ఫొటోలు తీసి ‘ఎక్సైజ్‌ ఐ’ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన నిబంధనను ఎక్సైజ్‌ ...

Read moreDetails

సీఎం చంద్రబాబు వ్యాఖ్యల వక్రీకరణపై లోకేశ్‌ ఆగ్రహం

టిడ్కో ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన హామీపై తప్పుడు ప్రచారం… చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.తిరుపతి జిల్లాలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేసిన ...

Read moreDetails

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అనారోగ్యానికి గురికావడంతో ఆందోళన నెలకొంది. కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం చేరి ...

Read moreDetails

పాలనలో ‘నాగరిక్ దేవోభవ’ సూత్రం పాటించాలి – ప్రధాని మోదీ

ప్రజలే దేవుళ్లు అనే భావనతో పాలన కొనసాగాలని ప్రధానమంత్రి Narendra Modi అధికారులను సూచించారు. ఏ నిర్ణయం తీసుకున్నా “నాగరిక్ దేవోభవ” సూత్రాన్ని గుర్తుంచుకోవాలని ఆయన స్పష్టం ...

Read moreDetails

సంజీవని, పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

పీపీపీ విధానంలో రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధికారులను ఆదేశించారు. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ...

Read moreDetails

ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా జస్టిస్‌ లిసా గిల్‌ నియామకం

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా Justice Lisa Gill నియమితులయ్యారు. ఈ నియామకానికి Droupadi Murmu ఆమోదం తెలపగా, కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ...

Read moreDetails

సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పునరుద్ధరణపై కీలక ఆదేశాలు

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ముఖ్యమంత్రి A. Revanth Reddy క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, ఇంజినీర్లు మరియు నిపుణులకు కీలక సూచనలు చేశారు. ప్రతి పరీక్షను పూర్తిగా ...

Read moreDetails

నస్తూర్‌పల్లి సభలో రేవంత్ ఫైర్ – బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో A. Revanth Reddy ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష ...

Read moreDetails

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని కేసీఆర్ వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ అధినేత K. Chandrashekar Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉన్నారని, కానీ ప్రస్తుత ...

Read moreDetails

చంద్రబాబు పుట్టినరోజు ప్రధాని మోదీశుభాకాంక్షలు– దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ ప్రధానమంత్రి Narendra Modi ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను “కష్టపడి పనిచేసే ...

Read moreDetails

ప్రజల మధ్య సీఎం చంద్రబాబు – క్యాంటీన్‌లో ఆప్యాయ సంభాషణలు

ముఖ్యమంత్రి N. Chandrababu Naidu సామాన్యుడిలా మారి ప్రజలతో మమేకమైన అరుదైన దృశ్యం విజయవాడలో కనిపించింది. తన సతీమణి Nara Bhuvaneswariతో కలిసి Vijayawadaలోని పటమట అన్న ...

Read moreDetails

ఎమ్మెల్సీ ఫైలుపై గవర్నర్ సంతకం ఎప్పుడు? లోక్‌భవన్‌లో రేవంత్ కీలక భేటీ!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత కీలకమైన అంకం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో జరిపిన ప్రత్యేక ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News