Tag: News

మేం జోక్యం చేసుకునేంత శూన్యత లేదు: సుప్రీంకోర్టు

విద్వేష ప్రసంగాల సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాను జోక్యం చేసుకోవాల్సినంత శాఖాపరమైన శూన్యత ఏమీ లేదని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో ...

Read moreDetails

ఇన్విక్టో సహా ఇతర మోడళ్లపై భారీ తగ్గింపు.. రూ.2.15 లక్షల వరకు ప్రయోజనం పొందే ఛాన్స్

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపీవీ కేటగిరీకి చెందిన ఇన్విక్టోపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలను ...

Read moreDetails

ఒపెక్‌ నుంచి యూఏఈ ఎగ్జిట్‌.. భారత్‌కు మంచిదే!

చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్, ఒపెక్‌+ నుంచి నిష్క్రమించనున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. దీనివల్ల ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌పై ఎలాంటి ...

Read moreDetails

నేను ఇంకా చాలా చిన్నవాడినే.. వైభవ్‌తో ఓపెనింగ్‌పై యశస్వి

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో ఓపెనర్లు యశస్వి జయస్‌వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) కీలక పాత్ర పోషించారు. తాజా ఇన్నింగ్స్‌తో ఈ ...

Read moreDetails

బెంగాల్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలు: ఒంటిగంటకే 61 శాతానికి పైగా పోలింగ్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బుధవారం రెండోదశ పోలింగ్‌ జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాంతో మధ్యాహ్నం ఒంటగంటకే ...

Read moreDetails

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను 126 శాతం పెంచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రల వాహనాలు డీజిల్, ...

Read moreDetails

అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?”

హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసగించిందన్న ఆరోపణలతో సీసీఎస్‌లో సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఆమె పేరిట వాయిస్‌ రికార్డు ఒకటి ...

Read moreDetails

లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెరువు కట్ట సమీపంలో రూ.500 నోట్లు చిందరవందరగా పడేసి ఉండటం కలకలం రేపింది. ...

Read moreDetails

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ...

Read moreDetails

వీఈఆర్‌’ ద్వారా 2047కి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనపై ప్రణాళిక

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)ను 2047 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ ...

Read moreDetails

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

త్వరలో అమల్లోకి రానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని రైల్వే సెక్షన్లను విలీనం చేసి అందుకు అవసరమైన పాలనాపరమైన మార్పులు చేయాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ...

Read moreDetails

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ...

Read moreDetails

రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ఈ ఫలితాలను ఉదయం ...

Read moreDetails

మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్

వైకాపా మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిగా (సీపీఆర్‌వో) పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. ...

Read moreDetails

తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ ప్రమాణస్వీకారం

తెదేపా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ...

Read moreDetails

ఊరెళ్తున్నానోచ్‌… మనసు నిండా ఊరి జ్ఞాపకాలు

హమ్మయ్యా..! ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమ్మర్‌ హాలిడేస్‌ వచ్చేశాయి.. ఇక రోజూ ఇంట్లో ఆటలే ఆటలు. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా ఫ్రెండ్స్‌.. మీ ఛోటూని! లాస్ట్‌ ...

Read moreDetails

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . చమురు భగభగలు, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో మన సూచీలు నష్టాల్లో కదలాడాయి. దాంతో సెన్సెక్స్ 400 పాయింట్ల ...

Read moreDetails

కళలన్నీ కుమ్మరించి.. కళ్ల ముందుంచి

తిరుమలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తలపెట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం పనులు తుదిదశకు చేరుతున్నాయి. టీసీఎస్‌ సౌజన్యంతో అత్యాధునిక 3డీ, 7డీ సాంకేతితతో సుమారు 1.25 లక్షల చదరపు ...

Read moreDetails

శ్రీ వేంకటేశ్వర స్వామి సేవకు రూ.20 లక్షల విరాళం

తితిదే శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు సమక్షంలో ఆయన కుమార్తె ఆముక్త, కుమారుడు అవనీష్‌లు.. రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల ...

Read moreDetails

శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ...

Read moreDetails

3 రోజుల తర్వాత మళ్లీ లాభాలు

వరుసగా 3 రోజుల నష్టాల తర్వాత, సోమవారం దేశీయ సూచీలు మళ్లీ బలంగా పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా షేర్లు పరుగులు తీయడం ...

Read moreDetails

క్రీడల సమయంలో మోకాలి కీళ్ల గాయాలపై జాగ్రత్తలు

బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్‌ వంటి ఆటలు ఆడుతున్నప్పుడు మోకాలుకు కింద, పైన ఉండే ఎముకలు ఒకదానికి మరోటి వ్యతిరేక దిశలో తిరుగుతుంటాయి. కొన్నిసార్లు కింద పడే ప్రమాదమూ ...

Read moreDetails

పిల్లులతో జాగ్రత్త: రేబిస్‌ ఎలా వస్తుంది?

రేబిస్‌ అనగానే కుక్కలతోనే సోకుతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి పిల్లులతోనూ, ఆ మాటకొస్తే ఎలాంటి జంతువులతోనైనా రావొచ్చు. పిల్లులు తరచూ కొట్లాడుకుంటాయి. వీటిల్లో దేనికైనా రేబిస్‌ సోకినట్టయితే, ...

Read moreDetails

మడమ కింద నొప్పి ఎందుకు వస్తుంది?

మీరు తెలిపిన వివరాలను బట్టి మీ అమ్మగారు ప్లాంటార్‌ ఫేషియైటిస్‌ అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తోంది. మన పాదం అడుగున మడమ దగ్గరి నుంచి వేళ్లు ...

Read moreDetails

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి

ఎండాకాలంలో అధిక వేడి మూలంగా ఒంట్లో నీరంతా చెమట రూపంలో ఆవిరి అవుతూ వస్తుంటుంది. ఇదిలాగే కొనసాగుతూ వస్తుంటే చివరికి ఒంట్లో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సైతం ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(28-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ మలి విడత చర్చలపై మళ్లీ ఆశలు చిగురించడంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ వేస్తూ సూచీలు ...

Read moreDetails

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

రక్తహీనత ఉన్నవారికి జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం వెల్లడైంది. ముఖ్యంగా వృద్ధులపై చేసిన పరిశోధనలో, రక్తహీనత కేవలం ...

Read moreDetails

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

ఇటీవలి కాలంలో క్యాన్సర్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం దేశంలో 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. జీవనశైలి మార్పులు, ...

Read moreDetails

ఖాళీ కడుపుతో వాకింగ్ చేసే ముందు జాగ్రత్తలు తప్పనిసరి

ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్నందున మన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాకింగ్‌కు వెళ్లేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ...

Read moreDetails

తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.

వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ నుంచే తిరుమల కొండకు నడిచి వెళ్తుంటారు. ఇలాంటి ...

Read moreDetails

మామిడికాయలు మార్కెట్లోకి.. వైద్యుల హెచ్చరిక

వేసవి అంటే మామిడి కాయల సీజన్‌. కొందరు వ్యాపారులు అత్యాశతో పండ్లను విషతుల్యం చేస్తున్నారు. కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలు ...

Read moreDetails

అంతర్జాతీయ సంకేతాలు బలంగా.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

గత వారం చివర్లో నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టు ఆదివారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించడం ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(27-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

వేసవిలో నేరేడు పండ్లు – అద్భుత ఆరోగ్య రహస్యాలు

వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల తర్వాత అందరూ అమితంగా ఇష్టపడేవి అల్లనేరేడు పండ్లు. నలుపు రంగులో ఉండే ఈ పండు నోటికి కాస్త వగరు, తీపి ...

Read moreDetails

వేసవిలో చెరకు రసం తాగేముందు తెలుసుకోవాల్సిన విషయాలు

వేసవిలో చాలా మంది చెరకు రసం తాగడానికి ఇష్టపడుతారు. చెరుకు రసంలో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, తక్షణ శక్తిని ఇస్తుంది. ...

Read moreDetails

ఎండలో అనారోగ్యం అనిపిస్తే ఏమి చేయాలి?

వేసవిలో డీహైడ్రేషన్ సాధారణ సమస్య. అంతేకాకుండా, చాలా మందికి వికారం, వాంతులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాంతులు తరచుగా అయితే శరీరం నుంచి నీటితో పాటు ...

Read moreDetails

ఉప్పు ఎక్కువైతే కాల్షియం మాయం!

ఉప్పు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఏ వంటలోనైనా ఉప్పు లేకపోతే అసలు రుచి తెలియదు. ఇది నాడుల పనితీరుకు సహాయపడుతుంది. అయితే, దీన్ని ...

Read moreDetails

స్టాక్ మార్కెట్: 3 రోజుల్లో భారీ నష్టం

వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు నష్టాలు చవిచూశాయి. ముడిచమురు ధరలు దూసుకెళ్లడం, ఐటీ షేర్లలో భారీగా అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ...

Read moreDetails

పువ్వు నుంచి తేనె వరకు అద్భుత ప్రయాణం

హాయ్‌ నేస్తాలూ.. ప్రకృతిలో దొరికే సహజమైన తీపి వస్తువు తేనె. మరి దాన్ని తేనెటీగలు ఎలా తయారుచేస్తాయో మీకు తెలుసా? ‘ఏముంది పువ్వుల మీద వాలి, వాటిలో ...

Read moreDetails

మన ధర్మపురి…

తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది నృసింహ క్షేత్రాల్లో ఒకటిగా పూజలందుకుంటున్న ధర్మపురి గోదావరి తీరంలోనే ఉంది. రాముడు అరణ్యవాసానికి వెళ్లే సందర్భంలో ఇక్కడి నుంచి వెళ్తూ సైకత లింగాన్ని ...

Read moreDetails

బాటిల్ మూత రంగులు – ఆరోగ్యానికి సంబంధం ఉందా?

వేసవి కాలం ప్రారంభమైంది. ఈ కాలంలో ఎక్కువగా నీరు తాగడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. చాలా మంది బయట వాటర్‌ బాటిళ్లు కొంటుంటారు. అయితే వాటి ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(25-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

షుగర్ పేషంట్స్ మామిడిపండు తినొచ్చా?

వేసవికాలం అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లే. చిన్నవాళ్ల నుంచి పెద్దల వరకు అందరూ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. పండిన ...

Read moreDetails

కిడ్నీ బాధితులు పుచ్చకాయ తినవచ్చా?

వేసవిలో చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరానికి అవసరమైన నీటిని అందించి డీహైడ్రేషన్‌ నుంచి రక్షిస్తుంది. పుచ్చకాయలో దాదాపు 92 శాతం వరకు నీరు ...

Read moreDetails

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య చర్చలపై అనిశ్చితి, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు గరిష్ఠ స్థాయి వద్ద కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను ...

Read moreDetails

కథల రూపంలో ధర్మబోధ చేసిన కవిపండితులు

మోసం, ద్వేషమే కాదు.. కపటస్వభావాన్ని కూడా వ్యతిరేకించాయి మన ఆధ్యాత్మిక గ్రంథాలు. అలాంటి గుణాన్ని వదిలించుకోవాలని, కల్మషం లేకుండా నిర్మలంగా ఉండాలని, అనేక సందర్భాల్లో తెలియజేశారు. చిన్నారులు ...

Read moreDetails

మంత్రి పరివర్తన వెనుక అసలు కథ

పూర్వం ఒక మంత్రి ఖజానాలో భద్రపరిచిన కొంత ధనాన్ని తస్కరించాడు. దాంతో అతడిమీద రాజుకు తీవ్ర ఆగ్రహం కలిగింది. మంత్రికి కఠిన శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాడు. విషయం ...

Read moreDetails
Page 48 of 99 1 47 48 49 99

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News