Tag: NewsUpdate

ధర్మేంద్ర ప్రధాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో కొనసాగాలని ఆకాంక్షించారు. ధర్మేంద్ర ...

Read moreDetails

త్రిభాషా విధానంపై విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది

త్రిభాషా విధానంపై లక్షలాది మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది. ఇప్పటికే రెండు విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న 7 నుంచి 9వ తరగతి విద్యార్థులు అదే భాషల ...

Read moreDetails

నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో వీరజవాన్ల పేర్లు పొందుపాటు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం కొంతమంది వీరజవాన్లను కోల్పోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పేర్లను కేంద్ర ...

Read moreDetails

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసింది. రాజ్యాంగాన్ని పరిచయం చేసే అధ్యాయం నుంచి రాజ్యాంగ పీఠికను తొలగించడం, ...

Read moreDetails

ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా

మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల (ఎన్‌డీపీఎస్‌) చట్టాన్ని పునఃపరిశీలించి, అందులో ఉన్న లొసుగులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ ...

Read moreDetails

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో విస్మయపరిచే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. భక్తులు రాముడికి సమర్పించిన విరాళాలను అక్రమంగా దోచుకునేందుకు నిందితులు పలు మార్గాలను అనుసరించినట్లు ప్రత్యేక ...

Read moreDetails

రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

ఇరుగు పొరుగువారి మధ్య కేవలం రూ.500 విలువైన చేతి గడియారం కారణంగా ప్రారంభమైన వివాదం, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో ముగిసింది. ఈ ఘటనలో ...

Read moreDetails

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే యువతి దుర్మరణం

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే ఓ యువతి దుర్మరణం చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సౌత్ తిట్టంకులం ప్రాంతానికి చెందిన అనిత (24)కు గత ...

Read moreDetails

తన పేరుతో రోడ్డు పేరు పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు

హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ...

Read moreDetails

టెలిగ్రామ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. యూజర్లకు మళ్లీ అందుబాటులో సేవలు

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌ను తిరిగి పునరుద్ధరించగా, సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయి. అయితే యాపిల్ యాప్‌స్టోర్‌లో మాత్రం ...

Read moreDetails

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విచారణ

గతేడాది మార్చి 8న నమోదైన కేసు నేపథ్యంలో, ఉపముఖ్యమంత్రి Pawan Kalyanపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసులు ...

Read moreDetails

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్‌ కర్మాగారంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ...

Read moreDetails

హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ లీజ్ డీల్ – టెక్ మహీంద్రా 4 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు తీసుకుంది

హైదరాబాద్‌లో వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ లావాదేవీ చోటుచేసుకుంది. ఐటీ దిగ్గజ సంస్థ టెక్ మహీంద్రా కొత్తగా 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ ...

Read moreDetails

టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్లు – 3,400 వాణిజ్య వాహనాల ఒప్పందం

టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగంలో భారీ ఆర్డర్లను దక్కించుకుంది. సరకు రవాణా, లాజిస్టిక్స్, ప్రయాణికుల విభాగాలను కలిపి మొత్తం 3,400 వాహనాల కోసం ఆర్డర్లు వచ్చినట్లు ...

Read moreDetails

ఖతార్‌లో భారీ పేలుడు – రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం

ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి కీలక కేంద్రంగా భావించే ఖతార్‌లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలోని బర్జాన్ ప్లాంట్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ...

Read moreDetails

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం – ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. లేబర్ పార్టీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగానే ...

Read moreDetails

ఆపరేషన్ విజయవంతమైంది – ఆందోళన అవసరం లేదు: సీఎం ఫడణవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ ‘ఆపరేషన్ విజయవంతమైంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సినవారు చేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. ఒక ఆపరేషన్‌ను చేపట్టిన ...

Read moreDetails

సీఎం రేవంత్‌రెడ్డి – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ

హస్తిన పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించారు. ...

Read moreDetails

పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జరిగిన మీడియా సమావేశంలో పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కులం ...

Read moreDetails

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహం అనంతరం జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ...

Read moreDetails

మా అల్లుడు సైకోలా ప్రవర్తించాడు: గాయత్రి తల్లిదండ్రుల ఆరోపణ

దేహ్రాదూన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన రాధా గాయత్రి కేసులో ఆమె తల్లిదండ్రులు భర్త శ్రీచరణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. “మా అల్లుడు ముమ్మాటికీ సైకోలా ప్రవర్తించాడు” అంటూ ...

Read moreDetails

హెచ్‌సీఏలో అక్రమాల కేసు: తెలంగాణ సీఐడీ రెండో కేసు నమోదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సీఐడీ రెండో కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గతంలో నమోదైన ...

Read moreDetails

జోగులాంబ గద్వాలలో పందుల దొంగల హల్‌చల్‌

జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి పందుల దొంగల ముఠా హల్‌చల్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ పట్టణంలో 8 మంది గుర్తుతెలియని వ్యక్తులు 36 ...

Read moreDetails

నీట్ భయంతో తమిళనాడులో విద్యార్థిని ఆత్మహత్య

నీట్ పునఃపరీక్ష భయంతో తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వెల్లాపురానికి చెందిన గోపిక గతంలో నీట్‌లో అర్హత సాధించలేకపోవడంతో ...

Read moreDetails

కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు ఆదేశం

జాతీయస్థాయిలో వైరలైన కుంభమేళా మోనాలిసా (Monalisa)కు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫర్మాన్ ఖాన్‌ను మతాంతర వివాహం చేసుకున్న మోనాలిసా ఈ వ్యవహారంలో ...

Read moreDetails

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

దేశంలోని అన్ని ప్రధాన గణాంక కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ అయిన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ (NSC)కి కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయను ప్రభుత్వం నియమించింది. ఈ ...

Read moreDetails

ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఓ ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన సంచలనం రేపుతోంది. దిల్లీ కిద్వాయ్‌నగర్‌లో నివసిస్తున్న పి. రాధా గాయత్రి (27) తన భర్తతో ...

Read moreDetails

దక్షిణ టెక్సాస్ హైవేపై విమానం కుప్పకూలి ఒకరు మృతి; పలువురికి గాయాలు

దక్షిణ టెక్సాస్ హైవేపై విమానం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. నెట్‌జెట్స్‌కు చెందిన సెస్నాసిటేషన్ లాటిట్యూడ్ విమానం శాన్ జోస్ ...

Read moreDetails

‘సేవ్ ది టైగర్స్ 3’ స్ట్రీమింగ్‌కు సిద్ధం.. జియోహాట్‌స్టార్‌లో విడుదల

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. “మాటకి మాట.. దెబ్బకు దెబ్బ.. అన్నీ ...

Read moreDetails

మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ గురువారం నుంచి ప్రైమ్ వీడియోలో

మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ సిరీస్‌లో మూడో భాగం ‘దృశ్యం 3’ ప్రేక్షకులను మరోసారి ఉత్కంఠభరితమైన ప్రయాణానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ...

Read moreDetails

ఏఐ విభాగం రూపకల్పనలో మెటా తప్పిదాలు ఒప్పుకున్న సీటీవో ఆండ్రూ బాస్‌వర్త్

మెటా (Meta) ఇటీవల తన ఏఐ వ్యూహంలో భాగంగా సంస్థలో భారీ స్థాయిలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ఏడాది మార్చిలో కొత్తగా “అప్లైడ్ ఏఐ (Applied AI)” ...

Read moreDetails

రెడ్‌మీ టర్బో 5 సిరీస్ భారత్‌లో లాంచ్

షావోమీ సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ కొత్తగా టర్బో సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో టర్బో 5 పేరిట తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రీమియం ...

Read moreDetails

ఇండిగో తొలి విమానంతో నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల సేవలు ప్రారంభం

లఖ్‌నవూ నుంచి సోమవారం ఉదయం 7.12 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం 7.58 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికుల సేవలు అధికారికంగా ...

Read moreDetails

భారత వాణిజ్య లోటు 28.21 బిలియన్ డాలర్లకు పెరుగుదల

భారత వాణిజ్య లోటు గత నెలలో 28.21 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.68 లక్షల కోట్లు) పెరిగినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. ముడి చమురు ధరలు పెరగడంతో ...

Read moreDetails

అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభనా కామినేని నియామకం

అపోలో హాస్పిటల్స్ తమ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో త్వరలో స్టాక్ మార్కెట్లో ప్రత్యేకంగా నమోదు కానున్న తమ మెడికల్ ఎక్విప్‌మెంట్ ...

Read moreDetails

భారత సైన్యానికి 41 JK 250E డ్రోన్లు అందజేసిన డ్రోగో ఏరోస్పేస్

డ్రోగో ఏరోస్పేస్ భారత సైన్యానికి ఆధునిక JK 250E డ్రోన్లను తొలి విడతగా 41 యూనిట్లుగా అందజేసినట్లు వెల్లడించింది. మొత్తం రూ.72 కోట్ల కాంట్రాక్టులో భాగంగా ఈ ...

Read moreDetails

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్‌లో తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు భారత్‌లో లాంచ్

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ వాహన సంస్థ మెర్సిడెస్-బెంజ్ తమ ఎస్-క్లాస్ శ్రేణిలో తొలిసారిగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త కారు ...

Read moreDetails

ఈటీఎఫ్‌లకు సెబీ కొత్త నియమాలు.. ధరల నిర్ణయ విధానంలో కీలక మార్పులు

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌ల) కోసం సవరించిన నియమావళిని ప్రవేశపెట్టింది. ధరల నిర్ణయ విధానాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంతో పాటు ...

Read moreDetails

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యలు తొలి అడుగు మాత్రమే: నిర్మలా సీతారామన్

విదేశీ మూలధన పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు కేవలం తొలి అడుగేనని ఆర్థిక మంత్రి నిర్మలా ...

Read moreDetails

టెస్లా ‘మోడల్ వైఎల్’ కార్ల డెలివరీలు భారత్‌లో ప్రారంభం

అమెరికాకు చెందిన విద్యుత్ వాహన దిగ్గజం టెస్లా భారత మార్కెట్‌లో తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. తాజాగా కంపెనీ ‘మోడల్ వైఎల్’ కార్ల డెలివరీలను భారత్‌లో ...

Read moreDetails

జాతీయ రహదారిపై బైక్ ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. భూత్పూరు సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ద్విచక్ర వాహనం డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో ...

Read moreDetails

నెల్లూరులో విషాదం.. భార్య, కుమారుడితో కలిసి విశ్రాంత ఉపాధ్యాయుడి ఆత్మహత్య

‘పూజ్యులు బంధుమిత్రులు, మా ఉన్నతికి తోడ్పడిన శ్రేయోభిలాషులకు ఇవే చివరి నమస్కారాలు. నేను, నా భార్య శారీరకంగా, మానసికంగా బలహీనులమయ్యాం. మా 26 సంవత్సరాల కుమారుడు సాయిసుకృత్‌ ...

Read moreDetails

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ కలకలం.. నిద్రలో ప్రయాణికులపై చైన్ స్నాచింగ్

చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి వేళ దొంగల ముఠా దోపిడీకి పాల్పడి ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల–అప్పికట్ల మధ్య ...

Read moreDetails

ఆర్‌టీ నగరలో ఫాక్స్ జెన్ పబ్‌లో మంటలు.. ఇద్దరు కార్మికులు మృతి

కర్ణాటక రాష్ట్రం మైసూరులోని ఆర్‌టీనగరలో ఉన్న ‘ఫాక్స్ జెన్ పబ్’లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. క్షణాల్లోనే మంటలు పబ్ అంతటా వ్యాపించడంతో ...

Read moreDetails

బిస్కెట్లు కొనిస్తానని తీసుకెళ్లి దారుణం.. 3 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది

తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి ...

Read moreDetails

స్నేహితులను కాపాడి.. తాను మృత్యుఒడికి!

అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న తెలుగు యువకుడు అనురూప్‌రెడ్డి (23) నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన లూసియానాలోని టోరోడో ...

Read moreDetails

కుమురంభీం జిల్లాలో పిడుగుపాటు ఘటనలు.. భార్యాభర్తలు సహా ముగ్గురు మృతి

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగుపాటు ఘటనలు విషాదాన్ని నింపాయి. రెబ్బెన మండలం కైరిగూడ గ్రామ సమీపంలోని పత్తి చేనులో ఆదివారం సాయంత్రం పిడుగు పడటంతో భార్యాభర్తలు అక్కడికక్కడే ...

Read moreDetails

గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీ, ముగ్గురు మృతి

విశాఖ నగర పరిధిలోని గాజువాక శ్రీనగర్‌ వద్ద ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ...

Read moreDetails

ఈతకు వెళ్లి కుమారుడి మృతి.. తట్టుకోలేక తల్లి బలవన్మరణం

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబదూరు మండలానికి చెందిన వడ్డె హనుమంతరాయుడు, అనిత దంపతుల కుమారుడు అజయ్‌ (16) స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలోని నీటి సంపులో ...

Read moreDetails

సంతోషం నుంచి విషాదానికి.. వివాహం తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వరుడి మృతి

అప్పటివరకు పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఓ భారత సంతతి కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ...

Read moreDetails
Page 2 of 11 1 2 3 11

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News