Tag: NewsUpdate

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ రాజీనామా..?

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ ఐఆర్‌జీసీ (IRGC) దళాల తీరుపై అసంతృప్తితో రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ...

Read moreDetails

డిన్నర్ చేసిన తర్వాత పండ్లు తింటున్నారా? హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న నిజాలివే

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. వాటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల శరీరానికి అనేక ...

Read moreDetails

బాస్మతి బియ్యాన్ని వండేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి.. లేదంటే విరిగిపోతాయ్

పండుగల సమయంలో చాలా మంది షాపులో నుంచి మంచి నాణ్యమైన బాస్మతి బియ్యం తెచ్చి బిర్యానీ, పులావ్ లాంటి స్పెషల్ వంటకాలు చేస్తుంటారు. కానీ సరైన విధంగా ...

Read moreDetails

మధ్యాహ్నం నిద్రపోవడం నిజంగా మెదడుకు మంచిదా..?

మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు నిద్రపోవాలనే కోరిక చాలా మందికి సహజంగా వస్తుంది. ఇది శరీరం జీర్ణక్రియలోకి శక్తిని మళ్లించడం వల్ల కలిగే సహజ నిద్రమత్తు. అయితే ...

Read moreDetails

శాంతి’పై అనిశ్చితి.. సెన్సెక్స్‌ 1092 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో భారీ ఒత్తిడిని ఎదుర్కొని గణనీయ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరంగా కొనసాగినా, చివరి ...

Read moreDetails

అటవీశాఖ మాజీ అధికారిణి.. ఏనుగు దంతాల స్మగ్లర్‌

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పరిధిలో ఏనుగు దంతాల అక్రమ రవాణా గ్యాంగ్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం నిర్వహించిన దాడుల్లో నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద ...

Read moreDetails

రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం.. వస్త్రాలు దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణంలోని రెండు అంతస్తులకు వేగంగా ...

Read moreDetails

నలుగురిని చంపి.. మృతదేహాలు కాల్చేసి.. ఆపై గుండెలు బాదుకుంటూ..

రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా, కారులో అగ్నిప్రమాదంగా కనిపించినా, దర్యాప్తులో బయటపడిన నిజాలు పోలీసులను ...

Read moreDetails

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని ఐదుగురు మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బళ్లారి–బెంగళూరు జాతీయ రహదారిపై మొలకాల్మూరు తాలూకా తుమకుర్లహళ్లి సమీపంలో ఈ ప్రమాదం ...

Read moreDetails

బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి కెనడా పోలీసులకు బెదిరింపులు, 1000 మంది ఆపరేటీవ్‌లు ఉన్నట్లు లేఖలో వెల్లడి

కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ (Lawrence Bishnoi gang) పోలీసులకే బెదిరింపులు పంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టు 13న బ్రిటిష్ కొలంబియాలోని ...

Read moreDetails

NEET పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో NTA అఫిడవిట్, పరీక్షల పారదర్శకతకు కట్టుబాటు

NEET పేపర్ లీక్ వివాదం: సుప్రీంకోర్టులో NTA అఫిడవిట్, పరీక్షల పారదర్శకతపై కీలక వివరాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ...

Read moreDetails

సిద్ధరామయ్య–రాహుల్ గాంధీ భేటీ, మంత్రివర్గ కూర్పుపై కీలక చర్చలు

సిద్ధరామయ్య–రాహుల్ గాంధీ భేటీ: మంత్రివర్గ కూర్పు, కీలక శాఖల కేటాయింపుపై చర్చలు కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన సిద్ధరామయ్య (Siddaramaiah) శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ...

Read moreDetails

సిద్ధరామయ్య రాజీనామా ఆమోదించిన గవర్నర్‌

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం, తదుపరి సీఎం ఎంపికపై కాంగ్రెస్‌లో చర్చలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదించారు. సీఎం ...

Read moreDetails

అమెరికా విదేశాంగ నిర్ణయాల్లో అంతర్గత విభేదాలు!

అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రభావం తగ్గుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం, విదేశాంగ విధానాల ...

Read moreDetails

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay Kumar భాజపా కార్యకర్తల నిబద్ధతపై ప్రశంసలు కురిపించారు. భాజపాలో ప్రతి కార్యకర్త సుశిక్షితుడని, పార్టీ కోసం పూర్తి కమిట్‌మెంట్‌తో పనిచేస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ...

Read moreDetails

వచ్చే ఎన్నికల్లో భార్య తప్పక పోటీ చేస్తుంది —మంచు మనోజ్‌

ప్రజల గొంతుకగా నిలవాలనే ఉద్దేశంతో ‘ఐక్య ధైర్య సేనా సమితి’ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని, దీని ...

Read moreDetails

ఒంటరిగా ఉన్నాను” పోస్ట్‌పై వివరణ ఇచ్చిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్‌ అగ్రహీరో సల్మాన్‌ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ చుట్టూ పెద్ద చర్చ జరిగింది. “ఒంటరిగా ఉండడం” అనే క్యాప్షన్‌తో ఆయన పెట్టిన ...

Read moreDetails

కుమారుడి వ్యవహారంపై భావోద్వేగంగా స్పందించిన బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భావోద్వేగంగా స్పందించారు. కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడుతూ, ‘‘నిజంగా నా ...

Read moreDetails

భగీరథ్‌కు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయాలి: కవిత

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, భగీరథ్‌పై తీవ్ర ...

Read moreDetails

గ్లోబల్ వాన్‌గార్డ్ ఆనర్ పురస్కారం అందుకున్న ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌ అందాల తార ప్రియాంక చోప్రా ఈ మధ్య అంతర్జాతీయ వేదికలపై మరింతగా వెలుగొందుతున్నారు. పలు గ్లోబల్ ఈవెంట్స్‌లో ప్రెజెంటర్‌గా రెడ్ కార్పెట్‌పై ఆకర్షణీయంగా కనిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ...

Read moreDetails

లండన్ అమ్మాయి–ఆదిలాబాద్ అబ్బాయి పెళ్లి..

ఆదిలాబాద్ జిల్లా మావల శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లండన్‌కు చెందిన యువతి Miyame మరియు ఆదిలాబాద్‌కు ...

Read moreDetails

ధాన్యం కొనుగోలు ఆలస్యం.. పోతరంలో రైతుల ధర్నా

సారంగాపూర్ మండలం పోతరం గ్రామంలో ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతోందని రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తీసుకువచ్చినప్పటికీ నెలరోజులుగా కాంటాలు నిర్వహించకపోవడంతో రైతులు రహదారిపై బైఠాయించి ...

Read moreDetails

మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత అసభ్య ప్రవర్తన

కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ సమావేశంలో ఓ ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. కొల్లాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ...

Read moreDetails

తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. గవర్నర్‌ను మళ్లీ కలిసిన విజయ్

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం పరిస్థితి ఇంకా అస్పష్టంగానే కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు అంశం చుట్టూ చర్చలు వేగంగా సాగుతున్నప్పటికీ, స్పష్టమైన మెజార్టీపై గందరగోళం ...

Read moreDetails

నా స్టూడెంట్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నా!

ఆర్మీలో చేరాలనుకున్నా నేను జంషెడ్‌పూర్‌లో పుట్టా. నాన్న టాటా స్టీల్‌లో ఉద్యోగి, అమ్మ బ్యాంక్‌ మేనేజర్‌. కొల్హాపూర్‌లో ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు ఎన్‌సీసీ కేడెట్‌గా చాలా చురుగ్గా ఉండేవాడిని. ...

Read moreDetails

విగ్రహాలు లేకపోయినా నిత్యపూజలు చేస్తారు!

ఆలయం అంటే ఎత్తయిన ప్రాకారాల మధ్య కనిపించే గర్భగుడిలో కొలువైన భగవంతుని విగ్రహాన్ని ఊహించుకుంటాం. కానీ, తమిళనాడు పుదుకోట్టయ్‌ జిల్లా, చెట్టినాడు ప్రాంతంలోని తిరుప్పెరుందురై గ్రామంలో ఉండే ...

Read moreDetails

అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే వస్తాయి: బండి సంజయ్ వ్యాఖ్యలు

ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్రం హోం శాఖ ...

Read moreDetails

ఎవరు దొంగ

సుబ్బయ్య ఇంట్లో మంగయ్య పని చేస్తున్నాడు. అతనికి కాస్త మతిమరుపు.. దాంతో అప్పుడప్పుడు కొన్ని పనులు మర్చిపోయేవాడు. సుబ్బయ్యేమో పిసినారి. పనిచేసే వారికి కూలి ఇవ్వడానికి కూడా ...

Read moreDetails

ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావుకు భారీ మెజారిటీతో విజయం

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాంలో ఫలితం వెలువడింది. ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి ...

Read moreDetails

నిశ్చితార్థం రోజే విషాదం.. ప్రేమజంట జీవితానికి ముగింపు

వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు నిశ్చితార్థం చేశారు. అయితే తనకు ఇల్లు లేదని, బాగా సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన ప్రియుడు గల్ఫ్‌ వెళ్లాడు. అక్కడ ...

Read moreDetails

వారణాసి’.. బ్లాక్ ఫారెస్ట్‌లో మహేశ్ ట్రెక్కింగ్‌

రాజమౌళి - మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో రానున్న ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్‌ ఎప్పుడు పంచుకుంటారా అని ఆసక్తిగా ఉన్నారు. ...

Read moreDetails

మహిళల T20 వరల్డ్ కప్.. భారత జట్టు ప్రకటించింది

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌ వేదికగా జూన్ 12న ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. అమితా ...

Read moreDetails

స్వచ్ఛరథాలపై నాని వీడియో.. పవన్ కల్యాణ్ ధన్యవాదాలు

 గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని గుర్తుచేసుకున్నారు. ...

Read moreDetails

పేదలకు అండగా ఉచిత వైద్య సేవలు: కవిత హామీ

తెలంగాణ రక్షణసేన ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా.. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. బషీర్‌బాగ్‌లో ...

Read moreDetails

ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. అమెరికా వెళ్తున్న ప్రవాసాంధ్రుడు జయరాం మృతి

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.  ఆగి ఉన్న టిప్పర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ప్రవాసాంధ్రుడు జయరాం (27) ...

Read moreDetails

కూకట్‌పల్లిలో నవ దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త కార్తీక్‌ ఉరివేసుకోగా, భార్య మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. రెండు నెలల కిందటే ...

Read moreDetails

కోలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌.. కారణమేంటి?

తమిళ సినీ నిర్మాతలు సమ్మెకు దిగారు. నటులు, సాంకేతిక నిపుణులు రెవెన్యూ షేరింగ్‌ విధానంలో పారితోషికం తీసుకోవాలని ప్రొడ్యూసర్లు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై నడిగర్‌  సంఘం ...

Read moreDetails

నెల్లూరులో మహానాడు ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లాలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మహానాడు స్థల ...

Read moreDetails

ఓఆర్‌ఆర్‌పై మరో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-14 వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ...

Read moreDetails

ఇరాన్‌పై మరోసారి దాడులకు సిద్ధమవుతున్న అమెరికా?

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో సైనిక సామగ్రి చేరడం ...

Read moreDetails

అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలింపు

మయన్మార్ మాజీ నేత అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ తెలిపింది. సుమారు 80 ఏళ్ల వయస్సున్న సూకీ ...

Read moreDetails

నోబెల్ శాంతి బహుమతి 2026 నామినేషన్లు ముగింపు

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి-2026 నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈసారి నోబెల్ ...

Read moreDetails

ట్రంప్ హత్యాయత్నం కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ బయటకు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో అమెరికా న్యాయశాఖ కీలక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఎలా ...

Read moreDetails

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు ముందస్తు ...

Read moreDetails

సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ గొప్ప ప్రయాణం గుర్తుచేసిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక జాతి ఆవేశంతో ఎగరేసిన జెండా 25 ఏళ్ల విజయవంతమైన ...

Read moreDetails

ఏపీలో ఇంధన కొరత ‘నో స్టాక్’ బోర్డులతో వాహనదారుల ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత సమస్య రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా సరిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం జిల్లా ...

Read moreDetails

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Nadendla Bhaskara Rao (90) బుధవారం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స ...

Read moreDetails

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆందోళనలు

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్‌ ధర ఇటీవల 95 డాలర్ల సమీపానికి చేరగా, కొన్ని సందర్భాల్లో 100 ...

Read moreDetails

నస్తూర్‌పల్లి సభలో రేవంత్ ఫైర్ – బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో A. Revanth Reddy ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష ...

Read moreDetails
Page 3 of 11 1 2 3 4 11

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News