Tag: shivasakthimedia

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ మరోసారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆమె కొత్త సినిమా, ఫ్యాషన్‌ లుక్‌ లేదా వ్యాపార విజయాల ...

Read moreDetails

20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్

సినీ పరిశ్రమలో ఎంతోమంది అభిమానించే జంటల్లో సూర్య-జ్యోతికకు ప్రత్యేక స్థానం ఉంది. కలిసి సినిమాల్లో నటించిన సమయంలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. ఆ తర్వాత ...

Read moreDetails

విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు సంబంధించిన మినీ వేలంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈసారి ఆటగాళ్ల వేలాన్ని ...

Read moreDetails

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ జోరు.. రెండో స్థానానికి ఎగబాకిన భారత బ్యాటర్

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని రెండో ర్యాంకుకు చేరాడు. 862 ...

Read moreDetails

రూ.16,999కే ఒప్పో K14 Lite.. 7000mAh బ్యాటరీతో లాంచ్‌

బడ్జెట్‌ ధరలో మంచి బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఒప్పో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. Oppo K14 Lite పేరుతో ...

Read moreDetails

కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. EPF వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

కేంద్ర క్యాబినెట్‌ ఉద్యోగుల భవిష్యనిధి (EPF) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు రూ.15,000గా ఉన్న EPF వేతన పరిమితిని రూ.25,000కు పెంచే ప్రతిపాదనకు ఆమోదం ...

Read moreDetails

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సహాయకురాలు నటాలీ హార్ప్‌ ముద్దు పెట్టుకుంటున్నట్లుగా కనిపిస్తున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గోల్ఫ్‌ కోర్టులో తీసినట్లుగా ...

Read moreDetails

బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదాన్ని కవర్‌ చేసేందుకు గాల్లోకి వెళ్లిన న్యూస్‌ హెలికాప్టర్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ...

Read moreDetails

మామ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. కొడుకుకూ సంబంధం!

కాన్పుర్‌లో వ్యాపారి వినీత్‌ మనోచా (60) హత్య కేసు దర్యాప్తులో పోలీసులు మరో కీలక కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. తొలుత ఈ కేసులో ఆయన కోడలు శాలు, ...

Read moreDetails

మిస్‌ యూనివర్స్‌ ఇండియా టాప్‌-20.. మళ్లీ ఉద్యోగంలో చేరిన బ్యూటీ!

మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీల్లో సత్తా చాటి టాప్‌-20లో చోటు దక్కించుకున్న ఉమంగా కమావత్‌ ఇప్పుడు తన ప్రొఫెషనల్‌ కెరీర్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల జైపుర్‌లో జరిగిన పోటీల్లో ...

Read moreDetails

యాప్‌లో బుకింగ్‌.. ప్రయాణికులకు షాక్‌ మీద షాక్‌

ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా వాహనాలను బుక్‌ చేసుకునే ప్రయాణికులకు సౌకర్యంతో పాటు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. వర్షం, ట్రాఫిక్‌, రాత్రి వేళలు, పండగలు, సెలవులు వంటి సందర్భాల్లో ...

Read moreDetails

ప్రైవేటు, భూదాన్‌ భూముల వివరాలు బయటకు తీయాలి: కూనంనేని

22ఏ నిషేధిత భూముల అంశంపై శాసనసభలో జరిగిన చర్చలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, భూదాన్‌ భూముల వివరాలను ...

Read moreDetails

9000mAh, 10000mAh బ్యాటరీలతో రెడ్‌మీ కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే!

బిగ్‌ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్లతో రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. రెడ్‌మీ నోట్‌ 17 ప్రో, ...

Read moreDetails

టాటా సన్స్‌ లిస్టింగ్‌ వార్తలతో టాటా స్టాక్స్‌లో జోష్‌.. కెమికల్స్‌ 20% జంప్‌

టాటా సన్స్‌ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను వదులుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆర్‌బీఐ తిరస్కరించిన నేపథ్యంలో టాటా గ్రూప్‌కు చెందిన పలు లిస్టెడ్‌ కంపెనీల షేర్లు మంగళవారం భారీగా రాణించాయి. ...

Read moreDetails

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్‌ సేవల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)ను విస్తృతంగా వినియోగించేందుకు సేల్స్‌ఫోర్స్‌కు చెందిన ఏజెంట్‌ఫోర్స్‌ ప్లాట్‌ఫాంను ...

Read moreDetails

ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

సరకు రవాణాలో భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల విస్తరణతో భారీ మొత్తంలో సరకు రవాణాను తక్కువ సమయంలో, తక్కువ ఇంధన వినియోగంతో ...

Read moreDetails

రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ద్వారా చేసే సాధారణ బ్యాంక్‌ ఖాతా నుంచి బ్యాంక్‌ ఖాతాకు జరిగే లావాదేవీలపై సాధారణంగా వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు ...

Read moreDetails

ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వీసా నిబంధనలకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలవ్యవధిపై ...

Read moreDetails

ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు జూనియర్‌ ట్రంప్‌, ఆయన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌ వివాహ వేడుకకు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. బహమాస్‌లో జరిగిన ...

Read moreDetails

అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల

అఫ్గానిస్థాన్‌లో పర్యటిస్తున్న కేరళకు చెందిన మహిళా ట్రావెల్‌ వ్లాగర్‌ అరుణిమకు చేదు అనుభవం ఎదురైంది. తాలిబన్లు తనను అదుపులోకి తీసుకున్నారని, సుమారు మూడు గంటల తర్వాత విడుదల ...

Read moreDetails

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలకు భారీ గండి!

ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా రక్షణ రంగంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పెంటగాన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ ...

Read moreDetails

యూకేలో ‘బ్రేకప్‌’ రచ్చ.. సంతకాలతో ప్రకంపనలు

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వారసత్వంగా నిలిచిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఇప్పుడు అంతర్గత విభజన డిమాండ్లతో వార్తల్లోకి వచ్చింది. స్కాట్‌లాండ్‌, వేల్స్‌, నార్తర్న్‌ ఐర్లాండ్‌ తమ ...

Read moreDetails

బిహార్‌లో యూసీసీకి జేడీయూ నో.. భాజపాకు షాక్‌

బిహార్‌లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు అంశం ఎన్డీయే కూటమిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో యూసీసీని అమలు చేసేందుకు తాము అంగీకరించబోమని జేడీయూ సీనియర్‌ నేత ...

Read moreDetails

బ్రిక్స్‌ విందులో పాల్గొంటే బాగుండేది: హర్ష్‌ గొయెంకా

దిల్లీలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విందులో పూర్తిగా శాకాహార వంటకాలను వడ్డించడం సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. దీనిపై ...

Read moreDetails

మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన ఘటన.. నిందితుడి అరెస్టు

గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ సియాను ఓ కారు వెంబడించి ఢీకొట్టిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు ...

Read moreDetails

రూ.3,300 కోట్ల ఆస్తి.. ముంబయి వీధుల్లో భిక్షగాడిగా బీజేపీ ఎమ్మెల్యే

మహారాష్ట్రలోని ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త పరాగ్ షా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. సుమారు రూ.3,300 కోట్లకు పైగా ...

Read moreDetails

చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌.. భారత్‌కు నేరుగా రిపోర్ట్‌ చేయనున్న మెటా

సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా మెటా కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ (CSAM)ను ఇకపై భారత ...

Read moreDetails

కేటీఆర్‌ సిబ్బందిపై దాడి ఆరోపణలు.. ఖండించిన సైఫాబాద్‌ పోలీసులు

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పీఆర్వో, పీఏలపై సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో దాడి జరిగిందన్న ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్‌ పీఆర్వో మహేశ్‌, పీఏ మహేందర్‌లపై ముసుగు ...

Read moreDetails

చంద్రబాబుకు దత్తాత్రేయ ఆహ్వానం.. ‘అలయ్‌-బలయ్‌’కు రావాలని పిలుపు

ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 22న నిర్వహించనున్న ‘అలయ్‌-బలయ్‌’ కార్యక్రమానికి ముఖ్య ...

Read moreDetails

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ శాశ్వత వన్‌వే? ‘హెచ్‌ సిటీ’పై GHMC పునరాలోచన

హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్‌ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ట్రాఫిక్‌ నిర్వహణలో భాగంగా ప్రస్తుతం ...

Read moreDetails

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. నేడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

ఆర్మీ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌ను నేడు కస్టడీకి ...

Read moreDetails

ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు

వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గణనాథుడిని వినూత్నంగా, ఆకట్టుకునే రీతిలో ప్రతిష్ఠించారు. సంప్రదాయానికి భిన్నంగా ప్రత్యేక థీమ్‌లు, భారీ విగ్రహాలు, సాంకేతికతను ఉపయోగిస్తూ మండపాలను ...

Read moreDetails

ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవరపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత ...

Read moreDetails

మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలా?.. మెకంజీ కైఫీయత్‌లు వెతకండి

మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలంటే మెకంజీ కైఫీయత్‌లను పరిశీలించాల్సిందే. శతాబ్దాల క్రితం గ్రామాల్లోని పరిస్థితులు, ప్రజల జీవన విధానం, భూములు, పన్నులు, చెరువులు, కాలువలు, వృత్తులు, దేవాలయాలు, ...

Read moreDetails

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమ సంప్రదాయాలను అనుసరించి ...

Read moreDetails

ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులతో అప్రమత్తత అవసరం

వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అదే ...

Read moreDetails

విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. లగేజ్‌ బ్యాగ్‌లో 46 జిలెటిన్‌ స్టిక్స్

విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ వద్దకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్‌ అలీ అనే ...

Read moreDetails

ఏపీలో 163 గ్రూప్‌-1 పోస్టులు.. అక్టోబర్‌ 6 నుంచి దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ శుభవార్త అందించింది. గ్రూప్‌-1 సర్వీసుల్లో మొత్తం 163 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ...

Read moreDetails

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

సినిమా నిర్మాణం వెనుక ఉండే కష్టాలను అర్థం చేసుకోకుండా కొన్ని రివ్యూలు చేయడం సరికాదని నిర్మాత ప్రణయ్‌ రెడ్డి అన్నారు. తాను నిర్మించిన ‘రోమాంచకం’కు ప్రేక్షకుల నుంచి ...

Read moreDetails

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ **‘ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47’**పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధిశెట్టి నటిస్తున్న ఈ చిత్రానికి ...

Read moreDetails

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మాజీ క్రికెట్‌ స్టార్లు మరోసారి మైదానంలో సందడి చేయనున్నారు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ మూడో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్‌ 3 నుంచి 18 వరకు ...

Read moreDetails

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

ఫాస్టాగ్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఫాస్టాగ్‌కు అనుసంధానమైన బ్యాంకు సేవలు నచ్చకపోతే.. వాహనంపై అమర్చిన ట్యాగ్‌ను తొలగించి కొత్త ఫాస్టాగ్‌ ...

Read moreDetails

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో వినియోగదారులకు మరో షాక్‌ ఇచ్చింది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD) ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ చేసే కస్టమర్ల నుంచి అదనంగా రూ.5 ...

Read moreDetails

అర్జెంటీనా తీరంలో 23 కి.మీ. వెనక్కి వెళ్లిన సముద్రం.. అసలు కారణం ఇదే!

అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌ ప్రావిన్స్‌లో ఉన్న మార్‌ డెల్‌ ప్లాటా తీరంలో సముద్రం భారీగా వెనక్కి వెళ్లిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సుమారు 23 ...

Read moreDetails

జిన్‌పింగ్‌ వెంటే ‘అంకుల్‌ కై’.. చైనాలో ఈయనకున్న పవర్‌ ఏంటి?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో ఆయన వెంట కనిపించిన ఓ ఎత్తయిన వ్యక్తి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సూటుబూటుతో జిన్‌పింగ్‌ వెంటే కనిపిస్తున్న ...

Read moreDetails

ఒకే తరహా హెచ్చరిక వద్దు.. ఆహార పదార్థాలపై భిన్నమైన లేబుళ్లు ఉండాలి: సుప్రీంకోర్టు

ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలపై ఒకే తరహా హెచ్చరికలను ముద్రించడం కంటే.. వాటిలో ఉండే ఉప్పు, చక్కెర, కొవ్వు పరిమాణం, ఆరోగ్యంపై వాటి ప్రభావం ఆధారంగా భిన్నమైన హెచ్చరికలు ...

Read moreDetails

మోదీజీ.. ఒక్క ఫొటో ప్లీజ్‌.. బ్రిక్స్‌లో ఆసక్తికర సన్నివేశం

దిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫొటో దిగేందుకు పలువురు విదేశీ ప్రతినిధులు ఉత్సాహం చూపించారు. బ్రిక్స్‌ బిజినెస్‌ ...

Read moreDetails

జిన్‌పింగ్‌కు మోదీ తన చిత్రపటాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారా? అసలు నిజం ఇదే!

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తన చిత్రపటాన్ని కానుకగా ఇచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా ...

Read moreDetails
Page 3 of 120 1 2 3 4 120

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News