Tag: Technology

మెహందీ ఆర్టిస్టుల ఉద్యోగాలకూ ఎసరు? వైరల్‌ వీడియోపై చర్చ

ఏఐ (Artificial Intelligence) ప్రభావంతో ఇప్పటికే పలు రంగాల్లో ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఇప్పుడు మెహందీ ఆర్టిస్టుల ఉపాధిపైనా చర్చ మొదలైంది. ఇందుకు కారణంగా నిలిచింది ...

Read moreDetails

ఏఐపై ఓపెన్‌ఏఐ శాస్త్రవేత్త సంచలన హెచ్చరిక

. కృత్రిమ మేధ సామర్థ్యాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వాటి ప్రవర్తనను పూర్తిగా అంచనా వేయడం కష్టంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘An Alien ...

Read moreDetails

బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి ‘అరోరా’ ఏఐ మోడల్‌

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో కస్టమర్లతో జరిగే సంభాషణలను మరింత కచ్చితంగా అర్థం చేసుకునేలా ‘అరోరా’ను రూపొందించినట్లు బ్లూ మెషీన్స్‌ ఏఐ తెలిపింది. ప్రాంతీయ భాషలు, ...

Read moreDetails

అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు

ప్రస్తుత సీఈఓ శంతను నారాయణ్‌ పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో భారతీయుడైన అనిల్‌ చక్రవర్తిని సంస్థ తదుపరి సీఈఓగా నియమించింది. డిసెంబరు 1 నుంచి ...

Read moreDetails

ఏఐతో కుబేరులకు కాసుల వర్షం.. 15 ట్రిలియన్‌ డాలర్లకు సంపద

కృత్రిమ మేధ (AI) రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. ఓవైపు ఏఐ ఆధారిత సాంకేతికతల కారణంగా కొన్ని ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు ...

Read moreDetails

పాత కంప్యూటర్‌ ఇక కొత్తలా.. జియో తీసుకొచ్చిన JioPC సేవలు!

పాత కంప్యూటర్‌ పనితీరు మందగించిందా? స్టోరేజీ తక్కువగా ఉండటంతో కొత్త సాఫ్ట్‌వేర్‌లు, ఏఐ టూల్స్‌ను వినియోగించలేకపోతున్నారా? అలాంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రిలయన్స్‌ జియో తన JioPC ...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌లో ఉద్యోగుల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై లేఆఫ్‌ల ...

Read moreDetails

దశాబ్దం క్రితమే మోదీ ఏఐ భవిష్యత్తును గుర్తించారు: ఎన్విడియా సీఈఓ

ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు దశాబ్దం క్రితమే కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యాన్ని గుర్తించి, దాని గురించి మాట్లాడారని ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ ప్రశంసించారు. ప్రపంచ ...

Read moreDetails

ఏఐని వాడండి.. కానీ గుడ్డిగా నమ్మకండి!

కృత్రిమ మేధను చదువు, ఉద్యోగం, పరిశోధన, కోడింగ్‌ వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఏఐ ఇచ్చే ప్రతి సమాధానాన్ని వాస్తవంగా భావించడం సరికాదు. ముఖ్యంగా ఇప్పటికే అనుమానాలు, ...

Read moreDetails

బుల్లెట్లు కాదు.. వలలు విసిరే గన్‌! ఇదే ‘నెట్‌గన్‌’ ప్రత్యేకత

గన్‌ అంటే సాధారణంగా బుల్లెట్లు, కాల్పులే గుర్తుకొస్తాయి. కానీ ఈ గన్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్‌ పేలదు.. దానికి అమర్చిన వల ...

Read moreDetails

రూ.1.27 లక్షల కోట్లతో సెమీకాన్‌ 2.0.. కేంద్రం నోటిఫికేషన్‌

కృత్రిమ మేధ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో అధునాతన చిప్‌లు, మెమొరీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. అదే సమయంలో సరఫరా గొలుసులో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు దేశాలు ...

Read moreDetails

2 సెకన్లలో గుండె జబ్బుల గుర్తింపు.. ఏఐ సరికొత్త సంచలనం

వైద్య రంగంలో కృత్రిమ మేధ (AI) వినియోగం మరో కీలక దశకు చేరుకుంటోంది. సాధారణంగా నిర్వహించే ECG పరీక్షను ఏఐ విశ్లేషించి కేవలం రెండు సెకన్లలోపే గుండె ...

Read moreDetails

చిన్న గ్యాడ్జెట్లు.. ఇంటి పనుల్లో పెద్ద సాయం!

ఇంట్లో రోజూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పెద్ద పరిష్కారాలే అవసరం లేదు. కొంచెం ఆలోచన, కాస్త టెక్నాలజీ ఉంటే చాలు.. పనులు చాలా సులభంగా మారిపోతాయి. ...

Read moreDetails

మీడియా.. వినోద రంగానికి డిజిటల్‌ బూస్ట్‌

భారత మీడియా, వినోద రంగం వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్‌ ప్రకటనలు, ఓటీటీ, గేమింగ్‌, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా 2030 నాటికి ఈ మార్కెట్‌ రూ.3.5 లక్షల ...

Read moreDetails

మ్యూజిక్‌తో మానసిక ఒత్తిడికి చెక్‌.. ఏఐ సాయంతో ‘హార్మోని’ కొత్త ప్రయోగం!

మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో సాంకేతికత ఆధారిత పరిష్కారాలపై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏఐ ఆధారిత మ్యూజిక్‌ థెరపీ ప్లాట్‌ఫామ్‌ ...

Read moreDetails

కంటెంట్‌ క్రియేటర్లకు బిలిబిలి ఆఫర్‌.. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌

యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన చైనాకు చెందిన వీడియో షేరింగ్‌ వేదిక బిలిబిలి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో కంటెంట్‌ క్రియేటర్లను ఆకర్షించేందుకు ...

Read moreDetails

ఏఐ ఏజెంట్లపై మెటా భారీ ప్రయోగం.. చివరికి ఎందుకు వెనక్కి తగ్గింది?

ఏఐ ఆధారిత వ్యవస్థలతో కంపెనీలో ఎక్కువ పనిని చేయించుకోవాలన్న మెటా వ్యూహానికి ప్రస్తుతానికి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ ఓటీ’ పేరుతో రూపొందించిన అంతర్గత ప్రణాళికలో భాగంగా ...

Read moreDetails

రోబోల ఒలింపిక్స్‌.. లాంగ్‌ జంప్‌ నుంచి ఫుట్‌బాల్‌ వరకు!

చైనాలోని బీజింగ్‌ వేదికగా ఈ నెల 22 నుంచి 26 వరకు హ్యుమనాయిడ్‌ రోబోల కోసం ప్రత్యేక ఒలింపిక్‌ తరహా క్రీడా పోటీలు నిర్వహించారు. సాంకేతికత, క్రీడా ...

Read moreDetails

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో కొంతకాలంగా కనిపిస్తున్న AMOLED ట్రెండ్‌కు ప్రస్తుతం బ్రేక్‌ పడుతున్నట్లు కనిపిస్తోంది. తయారీ ఖర్చులు పెరుగుతుండటంతో కంపెనీలు ఫోన్‌లోని కొన్ని భాగాల విషయంలో వ్యయ నియంత్రణకు ...

Read moreDetails

యాపిల్‌ నుంచి సరికొత్త ఎం6, ఎం5 అల్ట్రా చిప్‌లు.. అదిరిపోయే స్పీడ్‌

ఏఐ ఆధారిత పనులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో యాపిల్‌ తన మ్యాక్‌ కంప్యూటర్లకు మరింత శక్తిమంతమైన చిప్‌లను పరిచయం చేసింది. కొత్త ఎం6 చిప్‌తో మ్యాక్‌ మినీని, ...

Read moreDetails

హైదరాబాద్‌కు ఐటీ హబ్‌.. అమరావతికి క్వాంటమ్‌ హబ్‌: నారాయణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతికతకు, జ్ఞానానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి భవిష్యత్‌లో దేశంలోని ప్రముఖ నాలెడ్జ్‌ హబ్‌లలో ఒకటిగా నిలుస్తుందని ...

Read moreDetails

ఓంకార్‌ సింగ్‌ బాత్రా: ఏడేళ్లకే వెబ్‌మాస్టర్‌.. 19 ఏళ్లకే కోట్ల విలువైన స్పేస్‌టెక్‌ స్టార్టప్‌

జమ్మూకు చెందిన ఓంకార్‌ సింగ్‌ బాత్రా చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. కేవలం ఏడేళ్ల వయసులోనే వెబ్‌సైట్‌ను రూపొందించి ప్రపంచంలోనే అతి పిన్న ...

Read moreDetails

ఆదిలాబాద్‌లో ఐటీ వెలుగులు.. రూ.58 కోట్లతో ఐటీ టవర్‌ సిద్ధం

అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌ ఇక ఐటీ రంగంలోనూ తనదైన ముద్ర వేయనుంది. పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని రూ.58 కోట్ల వ్యయంతో నిర్మించిన ...

Read moreDetails

రోజుకు వేల కోట్లు.. మస్క్‌ సంపద పెరుగుదల వెనుక అసలు కారణాలివే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపద ఏడాది కాలంలో భారీగా పెరిగినట్లు బెస్ట్‌బ్రోకర్స్‌ అధ్యయనం వెల్లడించింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య మస్క్‌ సంపద ...

Read moreDetails

దేశ భవిష్యత్తు యువత నిర్ణయాలపైనే.. మోదీ

ఐఐటీ దిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువతకు కీలక సూచనలు చేశారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, నిత్య ...

Read moreDetails

గాల్లో ఎగిరే వ్యక్తిగత వాహనం.. రవి తమ్తా ఆవిష్కరణకు ప్రశంసలు

దేశంలోని నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపే దిశగా ఉత్తరాఖండ్‌కు చెందిన యువకుడు రవి తమ్తా వినూత్న ప్రయత్నం చేశారు. అల్మోరా జిల్లా కాఫ్లిఖాన్‌ ...

Read moreDetails

విశాఖలో ఏఐ హబ్‌ నిర్మాణం.. ఒక్కో మెగావాట్‌కు రూ.70-75 కోట్లు

గూగుల్‌ ఏఐ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో నిర్మిస్తున్న భారీ డేటా కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి వివరాలు తొలిసారిగా వెల్లడయ్యాయి. అదానీ గ్రూప్‌, అంతర్జాతీయ డేటా సెంటర్‌ ఆపరేటర్‌ ...

Read moreDetails

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్‌కు ఉన్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరని పేర్కొంటూ.. భారత్‌ను తమ ముఖ్యమైన ...

Read moreDetails

టెక్‌ ప్రపంచంలో కీలక అప్‌డేట్లు.. వాట్సాప్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ వరకు

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌:వాట్సాప్‌ వినియోగదారులకు మరింత గోప్యత, సౌకర్యం కల్పించే దిశగా కొత్త ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఫోన్‌ నంబర్‌ను నేరుగా షేర్‌ చేయాల్సిన అవసరం లేకుండా ...

Read moreDetails

వాట్సప్‌ వెబ్‌లోకి కాలింగ్‌ ఫీచర్‌.. ఇక మరింత ఈజీగా వీడియో కాల్స్‌

మెటాకు చెందిన వాట్సప్‌ వెబ్‌ వినియోగదారుల కోసం కొత్త కాలింగ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై డెస్క్‌టాప్‌ యాప్‌ను ప్రత్యేకంగా డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే బ్రౌజర్‌ నుంచే నేరుగా ...

Read moreDetails

సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో సుమారు 8 నెలల పాటు గడిపిన అమెరికా, రష్యా వ్యోమగాములు ఆదివారం విజయవంతంగా భూమికి తిరిగి చేరుకున్నారు. నాసాకు చెందిన క్రిస్‌ ...

Read moreDetails

ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ.. ప్రణాళిక శాఖ కొత్త కార్యక్రమం

రాష్ట్ర ప్రణాళిక శాఖ.. టీజీ మ్యాథ్‌ (తెలంగాణ మెషిన్‌ లెర్నింగ్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ) సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ప్రత్యేక శిక్షణ ...

Read moreDetails

దక్షిణ కొరియా పర్యటనలో 3వ రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ భేటీ

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ...

Read moreDetails

ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ఉందని నెతన్యాహు స్పష్టం

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ సహా అనేక దేశాల నుంచి తమకు మద్దతు ఉందని స్పష్టం చేశారు. అమెరికా–ఇరాన్ శాంతి చర్చల విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై ...

Read moreDetails

1.14 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న హెచ్‌సీఎల్ టెక్

ఐరోపా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్చూన్ గ్లోబల్-50 జాబితాలోని ఓ ప్రముఖ కంపెనీ నుంచి 1.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,500 కోట్ల) భారీ ప్రాజెక్ట్‌ను పొందినట్లు ...

Read moreDetails

జులైలో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల వరుస: ఒప్పో నుంచి సామ్‌సంగ్ వరకు

జులై నెలలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లాంచ్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఒప్పో తన కొత్త రెనో 16, రెనో 16C సిరీస్ ఫోన్లను విడుదల చేసి వినియోగదారుల ...

Read moreDetails

రివోల్ట్‌ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్‌ విడుదల

దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రముఖ సంస్థ రివోల్ట్ మోటార్స్ కొత్త రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. యువతను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన ...

Read moreDetails

ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు

ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్, డెబిట్ కార్డుల ద్వారా టికెట్ చెల్లింపులకు ప్రయాణికులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ నెలాఖరు ...

Read moreDetails

కొత్త లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 లాంచ్ – 10,200mAh బ్యాటరీతో

లెనోవో తన కొత్త ట్యాబ్ ప్లస్ జెన్ 2ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ట్యాబ్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ...

Read moreDetails

ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 సదస్సుకు నగరం వేదిక

తెలంగాణలో ఏరోస్పేస్ రంగం పురోగతికి గణనీయమైన ఊతం ఇచ్చేలా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 30 నుంచి జులై 2 వరకు అంతర్జాతీయ విమానయాన సదస్సు జరగనుంది. ...

Read moreDetails

మోటోరోలా కొత్త ట్యాబ్లెట్ ‘Moto Pad 70 Pro’ విడుదల

మోటొరోలా తన తాజా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘Moto Pad 70 Pro’ పేరుతో తీసుకొచ్చిన ఈ డివైస్ ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ...

Read moreDetails

ఓపెన్‌ఏఐ భారత్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభ్‌జీత్‌ సింగ్ నియామకం

ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐ (OpenAI) తన భారత్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్‌లో ...

Read moreDetails

ఆపిల్ మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ప్రారంభ ధరలు 20–42% వరకు పెరుగుదల

యాపిల్ తమ మ్యాక్‌బుక్ మరియు ఐప్యాడ్ ప్రారంభ స్థాయి ధరలను భారీగా పెంచింది. ఆవిష్కరణ సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే 20% నుంచి 42% వరకు ధరలు ...

Read moreDetails

అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా అధునాతన డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఎయిర్‌బౌండ్ సంస్థ మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ...

Read moreDetails

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 భారత్‌లో లాంచ్: 54 గంటల బ్యాటరీ బ్యాకప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్‌లో తన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నార్డ్ బడ్స్ 4ను విడుదల చేసింది. ఇప్పటికే నార్డ్ బడ్స్ 4 ...

Read moreDetails

టెలిగ్రామ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. యూజర్లకు మళ్లీ అందుబాటులో సేవలు

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌ను తిరిగి పునరుద్ధరించగా, సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయి. అయితే యాపిల్ యాప్‌స్టోర్‌లో మాత్రం ...

Read moreDetails

25 ఏళ్ల శాంసంగ్‌ ఆధిపత్యానికి చెక్‌ – అగ్రస్థానానికి ఎస్‌కే హైనిక్స్‌

శాంసంగ్‌ ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవసరం లేని పేరు. దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలుస్తూ, ఎలక్ట్రానిక్స్ రంగంలో గడిచిన 25 ఏళ్లుగా మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానాన్ని ...

Read moreDetails

USA కంపెనీలపై చైనా ప్రతీకార చర్యలు – 10 సంస్థలపై నిషేధం

అమెరికా (USA)కు చెందిన 10 సైనిక సంబంధిత కంపెనీలపై చైనా (China) ఆంక్షలు విధించింది. పౌర–సైనిక వినియోగానికి సంబంధించిన వస్తువుల ఎగుమతులను ఈ కంపెనీలకు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ...

Read moreDetails

AI చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న క్లాడ్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) వినియోగదారులలో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆధునిక ...

Read moreDetails

ఏఐ అందరికీ చేరాలి: టెక్నాలజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

సాంకేతిక పరిజ్ఞానం కొందరికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాని ప్రజాస్వామ్యీకరణ జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఐరోపాలో అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్‌ ‘వివాటెక్‌ 2026’లో ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News