Tag: Visakhapatnam

వాల్తేరు డిపో వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధం

విశాఖలో వాల్తేరు డిపో సమీపంలో శనివారం తెల్లవారుజామున ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. నెల్లూరు నుంచి ప్రయాణికులతో విశాఖకు చేరుకున్న బస్సును వాల్తేరు డిపో వద్ద పార్కింగ్‌లో నిలిపి ...

Read moreDetails

సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్‌ రవాణా.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు

హ్యాష్‌ ఆయిల్‌ను పోలీసుల కంటపడకుండా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు వేసిన పక్కా పథకాన్ని పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రయాణికుల్లా లారీల్లో ప్రయాణిస్తూ, ...

Read moreDetails

26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడంతో ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. 213 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ ఏలేరు, ...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Read moreDetails

రిసార్టులో బర్త్‌డే పార్టీ.. మద్యం మత్తులో యువతీయువకుల వీరంగం

విశాఖలో బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం పంచాయతీ పరిధిలోని ఓ రిసార్టులో సోమవారం రాత్రి యువతీయువకులు పుట్టినరోజు ...

Read moreDetails

లారీని ఢీకొన్న కారు.. క్షణాల్లో దగ్ధం

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం-అనకాపల్లి 16వ నంబరు జాతీయ రహదారిలోని ఆనందపురం-పెందుర్తి సర్వీస్‌ రోడ్డుపై కారు దగ్ధమై డ్రైవర్‌ సజీవ దహనమయ్యాడు. గండిగుండం ...

Read moreDetails

విశాఖలో అరుదైన వివాహం.. భారత సంప్రదాయానికి ఫిదా అయిన ఆస్ట్రేలియా జంట

ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట భారతీయ సంప్రదాయాలపై ఉన్న అభిమానంతో హిందూ పద్ధతిలో వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. విశాఖపట్నం ఈ ప్రత్యేక వివాహ వేడుకకు ...

Read moreDetails

రాఖీ పండుగ వేళ విషాదం.. విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొత్తవలసకు ...

Read moreDetails

సైన్యానికి నభాస్త్ర కమికాజీ డ్రోన్లు.. 30 యూనిట్లకు కాంట్రాక్టు

భారత సైన్యానికి అవసరమైన కమికాజీ డ్రోన్ల సరఫరా కాంట్రాక్టును విశాఖపట్నానికి చెందిన నభాస్త్ర సంస్థ దక్కించుకుంది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ (GeM) పోర్టల్‌లో సంస్థ అత్యల్ప ధరను కోట్‌ ...

Read moreDetails

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

అనకాపల్లి, విశాఖ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సెప్టెంబరు తొలి వారంలోనే ఈ రెండు ప్రాంతాలకు గోదావరి జలాలను ...

Read moreDetails

చంద్రంపాలెం స్కూల్‌ పేరు చెబితే.. వర్షమే గుర్తొస్తుంది: లోకేశ్‌

భీమిలి నియోజకవర్గం పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ...

Read moreDetails

విశాఖ తొట్లకొండకు బ్రిక్స్‌ ప్రతినిధుల సందర్శన

విశాఖపట్నంలో బ్రిక్స్‌ దేశాల క్రీడామంత్రుల సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో.. తొలి రోజే విదేశీ ప్రతినిధులు నగరంలోని చారిత్రక బౌద్ధ క్షేత్రమైన తొట్లకొండను సందర్శించారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి ...

Read moreDetails

విశాఖలో బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల భేటీ

బ్రిక్స్‌ కూటమి సమావేశాలకు విశాఖపట్నం వేదికగా నిలవనుంది. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడాశాఖ మంత్రుల సమావేశం శని, ఆదివారాల్లో నగరంలో జరగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ ...

Read moreDetails

సర్కారు బడులకు ఆదర్శం.. చంద్రంపాలెం

సర్కారు బడులకు ఆదర్శం.. చంద్రంపాలెం విశాఖ జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న సర్కారు ...

Read moreDetails

హోంవర్క్‌ చేయలేదని మందలింపు.. ఆరేళ్ల బాలుడి మృతి

విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలుడి మృతి తీవ్ర కలకలం రేపింది. హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు మందలించి, చెంపపై కొట్టిన అనంతరం బాలుడు ఒక్కసారిగా ...

Read moreDetails

విశాఖలో దారుణ ఘటన.. ఉపాధ్యాయురాలి దెబ్బలకు విద్యార్థి మృతి

విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టీచర్‌ దెబ్బలు తాళలేక ఆరేళ్ల విద్యార్థి మృతిచెందినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఉన్న లిటిల్‌ గార్డెన్‌ ...

Read moreDetails

మోదీ పాలనలో భారత్‌ ప్రగతికి అక్షర రూపం

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ సాధిస్తున్న ప్రగతి, వివిధ రంగాల్లో దేశం సాధించిన విజయాలను అక్షర రూపంలో ఆవిష్కరించిన ‘భారత్‌ రైజింగ్‌, ఇన్‌ ది మోదీ ఎరా’ ...

Read moreDetails

విశాఖలో కలకలం.. ఫ్లాట్‌ వివాదం ప్రాణం తీసింది

విశాఖపట్నంలో ఫ్లాట్‌ వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంత ఉద్యోగి దుర్గాప్రసాద్‌ దారుణంగా మృతి చెందారు. వివరాల ప్రకారం.. ...

Read moreDetails

అమ్మానాన్నలే.. మళ్లీ పెళ్లి చేసుకున్నారు!

పెళ్లయి ఏళ్లు గడిచాయి.. సంసారం సాగుతోంది.. పిల్లలూ ఉన్నారు. అయినా తమ జీవిత భాగస్వాములతో మరోసారి పెళ్లి చేసుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో బుధవారం ...

Read moreDetails

విశాఖ జూ వద్ద ఘోర ప్రమాదం.. 10 మంది పోలీసులకు గాయాలు

విశాఖ జూపార్క్‌ సమీపంలో ఎస్కార్ట్‌ పోలీసుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 30 మంది ఎస్కార్ట్‌ పోలీసులతో కూడిన బృందం ...

Read moreDetails

డేటా సెంటర్లతో నీటి కొరత రాదు: లోకేశ్‌

విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న డేటా సెంటర్లపై వస్తున్న విమర్శలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టత ఇచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ నగరానికి ...

Read moreDetails

షీలానగర్‌లో కలకలం.. మట్టిలో మూడు మృతదేహాలు

వార్తా కథనం విశాఖ నగరంలోని షీలానగర్‌లో మూడు మృతదేహాలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. షీలానగర్‌-గాజువాక మార్గంలోని షీలానగర్‌ జంక్షన్‌ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్‌-సబ్బవరం పోర్టు ...

Read moreDetails

హైదరాబాద్‌ నుంచి భోగాపురానికి తొలి విమానం

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తొలిరోజే సజావుగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి తొలి విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండవడంతో ప్రయాణికుల్లో ...

Read moreDetails

తిరంగాతో విశాఖ బీచ్‌ రోడ్డు సందడిగా.. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం బీచ్‌ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ...

Read moreDetails

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. రానున్న మూడు గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో ...

Read moreDetails

విశాఖలో ఏఐ హబ్‌ నిర్మాణం.. ఒక్కో మెగావాట్‌కు రూ.70-75 కోట్లు

గూగుల్‌ ఏఐ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో నిర్మిస్తున్న భారీ డేటా కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి వివరాలు తొలిసారిగా వెల్లడయ్యాయి. అదానీ గ్రూప్‌, అంతర్జాతీయ డేటా సెంటర్‌ ఆపరేటర్‌ ...

Read moreDetails

ఏపీని ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ ...

Read moreDetails

ఏపీసీఓబీ వార్షికోత్సవంలో ఆనందపురం పీఏసీఎస్‌కు ఘన సత్కారం

ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) రాష్ట్రస్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఏపీసీఓబీ) నిర్వహించిన 63వ వార్షికోత్సవ వేడుకల్లో ...

Read moreDetails

విశాఖను ఆర్థిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వీఈఆర్‌ ప్రాజెక్టు ...

Read moreDetails

నారా లోకేశ్ చేతుల మీదుగా పీవీ సింధు క్రీడా కేంద్రానికి భూమిపూజ

విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న 'పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్' నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ...

Read moreDetails

భక్తిశ్రద్ధలతో సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభం

ఆషాఢ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా ...

Read moreDetails

విశాఖ సమీప బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత

విశాఖ సమీపంలోని బంగాళాఖాతంలో సంభవించిన భూకంపంతో నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.05 ...

Read moreDetails

విశాఖలో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి కమిషనింగ్‌.. నావికాదళం మరింత బలోపేతం: రాజ్‌నాథ్‌

మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన ...

Read moreDetails

దక్షిణ కొరియా పర్యటనలో 3వ రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ భేటీ

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు సహకరించండి: కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

సెమీ కండక్టర్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు, చిప్‌ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ...

Read moreDetails

ఏపీలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ పథకం అమలు

ఏపీలో పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు ...

Read moreDetails

గాజువాక శ్రీనగర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం

గాజువాక శ్రీనగర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో భారీ విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ...

Read moreDetails

1,900 మంది ప్రయాణికులతో విశాఖకు చేరిన కార్డెలియా క్రూజ్ నౌక

కార్డెలియా క్రూజ్‌ నౌక బుధవారం ఉదయం 1,900 మంది ప్రయాణికులతో విశాఖపట్నం పోర్టు క్రూజ్‌ టెర్మినల్‌కు చేరుకుంది. ఈ నెల 22న చెన్నై నుంచి విశాఖపట్నం వైపు ...

Read moreDetails

విశాఖ జైలులో వినూత్న సంస్కరణలు.. ఖైదీలకు కార్పొరేట్ స్థాయి ఐటీ శిక్షణ

జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే స్థలం మాత్రమే కాదని, జీవితాలను మార్చే సంస్కరణాలయమని ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ మరోసారి నిరూపిస్తోంది. ఖైదీలు చేసిన తప్పును గుర్తించి, ...

Read moreDetails

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహం అనంతరం జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ...

Read moreDetails

నా వ్యాఖ్యలు మహిళలపై కావు.. దుష్ప్రచారంపై స్పందించా: గుడివాడ అమర్‌నాథ్

వైకాపా నేత, మాజీ మంత్రి Gudivada Amarnath తన తాజా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని ఆయన స్పష్టం ...

Read moreDetails

ఊటీలో టూరిస్ట్‌ వాహనం బోల్తా: విశాఖకు చెందిన 14 మందికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని ఊటీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 22 మంది సభ్యులు మైసూరు, ఊటీ ...

Read moreDetails

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనపై జగన్‌పై మంత్రి అనిత విమర్శలు

స్టీల్‌ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్‌కు అర్హత లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను వైకాపా అధ్యక్షుడు ...

Read moreDetails

విశాఖ ఉక్కు బాధిత కుటుంబాలకు శాశ్వత అండ: మంత్రి నారా లోకేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదకర ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో ...

Read moreDetails

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, ఉద్యోగం ప్రకటించిన డిప్యూటీ సీఎం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ...

Read moreDetails

విశాఖ, శ్రీకాకుళం ఖనిజాలతో భారీ ప్రాజెక్టులపై చర్చ

రాష్ట్రంలో ఉన్న అపార ఖనిజ సంపదను విలువైన పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా ...

Read moreDetails

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల కోసం బ్యాంక్‌ ఉద్యోగి చోరీకి యత్నం

విశాఖపట్నంలోని కంచరపాలెం ఐటీఐ కూడలి వద్ద ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల కారణంగా ఓ బ్యాంక్‌ ఉద్యోగి చోరీకి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ...

Read moreDetails

మినీవ్యాన్ ఢీకొని ‘ఢీ’ షో పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు

విశాఖ జిల్లా ఆనందపురం–పెందుర్తి జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌16)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన కొరియోగ్రాఫర్, ఈటీవీ ‘ఢీ’ షో ఫేమ్ పండు మాస్టర్ తీవ్రంగా ...

Read moreDetails

విశాఖలో 2 గిగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు ‘ఎయిర్ ట్రంక్’ ఆసక్తి: సీఎం చంద్రబాబు

విశాఖపట్నంలో భారీ స్థాయిలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ఎయిర్ ట్రంక్’ ఆసక్తి వ్యక్తం చేసిందని ...

Read moreDetails

గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీ, ముగ్గురు మృతి

విశాఖ నగర పరిధిలోని గాజువాక శ్రీనగర్‌ వద్ద ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News