Tag: Visakhapatnam

భక్తిశ్రద్ధలతో సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభం

ఆషాఢ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా ...

Read moreDetails

విశాఖ సమీప బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత

విశాఖ సమీపంలోని బంగాళాఖాతంలో సంభవించిన భూకంపంతో నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.05 ...

Read moreDetails

విశాఖలో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి కమిషనింగ్‌.. నావికాదళం మరింత బలోపేతం: రాజ్‌నాథ్‌

మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన ...

Read moreDetails

దక్షిణ కొరియా పర్యటనలో 3వ రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ భేటీ

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు సహకరించండి: కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

సెమీ కండక్టర్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు, చిప్‌ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ...

Read moreDetails

ఏపీలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ పథకం అమలు

ఏపీలో పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు ...

Read moreDetails

గాజువాక శ్రీనగర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం

గాజువాక శ్రీనగర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో భారీ విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ...

Read moreDetails

1,900 మంది ప్రయాణికులతో విశాఖకు చేరిన కార్డెలియా క్రూజ్ నౌక

కార్డెలియా క్రూజ్‌ నౌక బుధవారం ఉదయం 1,900 మంది ప్రయాణికులతో విశాఖపట్నం పోర్టు క్రూజ్‌ టెర్మినల్‌కు చేరుకుంది. ఈ నెల 22న చెన్నై నుంచి విశాఖపట్నం వైపు ...

Read moreDetails

విశాఖ జైలులో వినూత్న సంస్కరణలు.. ఖైదీలకు కార్పొరేట్ స్థాయి ఐటీ శిక్షణ

జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే స్థలం మాత్రమే కాదని, జీవితాలను మార్చే సంస్కరణాలయమని ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ మరోసారి నిరూపిస్తోంది. ఖైదీలు చేసిన తప్పును గుర్తించి, ...

Read moreDetails

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహం అనంతరం జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ...

Read moreDetails

నా వ్యాఖ్యలు మహిళలపై కావు.. దుష్ప్రచారంపై స్పందించా: గుడివాడ అమర్‌నాథ్

వైకాపా నేత, మాజీ మంత్రి Gudivada Amarnath తన తాజా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని ఆయన స్పష్టం ...

Read moreDetails

ఊటీలో టూరిస్ట్‌ వాహనం బోల్తా: విశాఖకు చెందిన 14 మందికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని ఊటీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 22 మంది సభ్యులు మైసూరు, ఊటీ ...

Read moreDetails

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనపై జగన్‌పై మంత్రి అనిత విమర్శలు

స్టీల్‌ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్‌కు అర్హత లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను వైకాపా అధ్యక్షుడు ...

Read moreDetails

విశాఖ ఉక్కు బాధిత కుటుంబాలకు శాశ్వత అండ: మంత్రి నారా లోకేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదకర ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో ...

Read moreDetails

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, ఉద్యోగం ప్రకటించిన డిప్యూటీ సీఎం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ...

Read moreDetails

విశాఖ, శ్రీకాకుళం ఖనిజాలతో భారీ ప్రాజెక్టులపై చర్చ

రాష్ట్రంలో ఉన్న అపార ఖనిజ సంపదను విలువైన పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా ...

Read moreDetails

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల కోసం బ్యాంక్‌ ఉద్యోగి చోరీకి యత్నం

విశాఖపట్నంలోని కంచరపాలెం ఐటీఐ కూడలి వద్ద ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల కారణంగా ఓ బ్యాంక్‌ ఉద్యోగి చోరీకి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ...

Read moreDetails

మినీవ్యాన్ ఢీకొని ‘ఢీ’ షో పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు

విశాఖ జిల్లా ఆనందపురం–పెందుర్తి జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌16)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన కొరియోగ్రాఫర్, ఈటీవీ ‘ఢీ’ షో ఫేమ్ పండు మాస్టర్ తీవ్రంగా ...

Read moreDetails

విశాఖలో 2 గిగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు ‘ఎయిర్ ట్రంక్’ ఆసక్తి: సీఎం చంద్రబాబు

విశాఖపట్నంలో భారీ స్థాయిలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ఎయిర్ ట్రంక్’ ఆసక్తి వ్యక్తం చేసిందని ...

Read moreDetails

గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీ, ముగ్గురు మృతి

విశాఖ నగర పరిధిలోని గాజువాక శ్రీనగర్‌ వద్ద ఆర్టీసీ బస్సు–టిప్పర్‌ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ...

Read moreDetails

ఏపీలో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో ...

Read moreDetails

వచ్చే నెల 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ ప్రారంభం

విశాఖపట్నం వేదికగా వచ్చే నెల 9న ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ (APL) ప్రారంభం కానుందని ఆంధ్రా క్రికెట్ సంఘం (ACA) అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్‌ మంగళవారం ...

Read moreDetails

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: నారా లోకేశ్‌

Nara Lokesh రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టి.కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాయలసీమను రతనాల సీమగా ...

Read moreDetails

విశాఖ అభివృద్ధికి కేంద్రం భారీ మద్దతు – రూ.1501 కోట్ల ప్రాజెక్టులు

విశాఖపట్నం నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి సంబంధించిన మూడు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ ...

Read moreDetails

ఏపీ టూరిజంలో కొత్త అధ్యాయం – 10 ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు ...

Read moreDetails

పిడుగురాళ్లలో 45.6 డిగ్రీలు.. ఏపీలో మండుతున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం పల్నాడు ...

Read moreDetails

నైరుతి రుతుపవనాల వేగం పెరుగుదల: మే 26కి కేరళ తాకే అవకాశం

వాయవ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి ...

Read moreDetails

కోస్తాంధ్ర, రాయలసీమలో 48 గంటల్లో వర్షాల సూచన

నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ...

Read moreDetails

రాయలసీమను టెక్నాలజీ, ఏరోస్పేస్ హబ్‌గా మారుస్తాం

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేవలం అమరావతిపైనే కాదు, విశాఖపట్నాన్ని కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ...

Read moreDetails

విశాఖ కైలాసగిరిపై రూ.3 కోట్లతో ‘త్రిశూల్ ప్రాజెక్టు’ ప్రారంభం

విశాఖపట్నంలో పర్యాటకులను ఆకట్టుకునేలా కైలాసగిరిపై కొత్త ఆకర్షణగా రూపొందించిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ను శుక్రవారం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో ...

Read moreDetails

తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీ..

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం ...

Read moreDetails

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి అంచనాలు మరింత వేగం పొందాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ...

Read moreDetails

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ...

Read moreDetails

విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

విశాఖపట్నంలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక మలుపుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మాత్రమే ...

Read moreDetails

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ‘వనితా వేవ్‌ @100’

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వనితా వేవ్‌ @100’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్కే బీచ్‌ తీరంలో ఉన్న ...

Read moreDetails

రూ.180 కోట్ల ప్రాజెక్టుతో విశాఖలో వాతావరణ పరిశోధన కేంద్రం ఏర్పాటు

తూర్పు తీర ప్రాంతాల్లో పెరుగుతున్న తుపాన్లు, వాతావరణ మార్పుల ప్రభావాలను లోతుగా అధ్యయనం చేసేందుకు విశాఖలో కీలక అడుగు పడింది. Andhra University ప్రాంగణంలో ఆధునిక వాతావరణ ...

Read moreDetails

రుషికొండ భవనాలు ఇక పర్యాటకుల కోసమా ?.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన!

విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ భవనాల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ అత్యంత విలాసవంతమైన భవనాలను ప్రభుత్వానికి ఆదాయం ...

Read moreDetails

ఆట కాస్తా వేటయ్యింది: పాత కక్షలతో యువకుడి హత్య.. విశాఖ ఆరిలోవలో కలకలం!

విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ...

Read moreDetails

వైజాగ్‌ను రాజధానిగా విశాఖ ప్రజలే తిరస్కరించారు: ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (జనసేన) లోక్‌సభలో అమరావతి బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్య వ్యాఖ్యలు వైకాపా ప్రకటించిన విశాఖపట్నం రాజధాని ...

Read moreDetails

విశాఖలో దారుణం.. ఎల్ఐసీ ఏజెంట్‌పై దాడి

విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కిరెడ్డిపాలెంలోని మల్లమ్మ గుడి సమీపంలో ఎల్ఐసీ ఏజెంట్‌పై గుర్తుతెలియని దుండగుడు కెమికల్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ...

Read moreDetails

విశాఖలో దారుణ హత్య: మౌనిక మృతికి కేసు విచారణలో కీలక వివరాలు

విశాఖపట్నం ఎల్‌.వి.నగర్లో దారుణ హత్యకు గురైన మౌనిక (29) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ...

Read moreDetails

విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానానికి సాంకేతిక లోపం

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. విమానం ఢిల్లీకి చేరుకునే సమయానికి ఇంజిన్‌ పనిచేయడం ఆగిపోవడంతో ...

Read moreDetails

భవిష్యత్తులో గ్లోబల్ రేర్ ఎర్త్ మినరల్స్ హబ్!

విశాఖపట్నం ముఖచిత్రం మారబోతోంది. సముద్రతీర నగరం కొత్త పారిశ్రామిక, వాణిజ్య, మరియు సాంకేతిక అభివృద్ధి మార్గంలో పరుగులు తీస్తోంది. మంగళగిరి రామాయపట్ని ప్రాంతంలో ప్రారంభమైన AM/NS ఇండియా ...

Read moreDetails

వైజాగ్ నగరానికి దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ ప్రారంభం

విశాఖపట్నం నగరానికి ఒక కొత్త కల నిజమైంది. దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ శాస్త్రోక్త పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభించబడింది. ఈ మాల్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా ...

Read moreDetails

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి ...

Read moreDetails

గిరిజనుల కోసం పరిశోధనలు చేస్తున్న విశాఖ యువకుడు!!

మారుమూల గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న యువ పరిశోధకుడు మోటూరు రాజేంద్రప్రసాద్. అతి తక్కువ ఖర్చుతో శుద్ధమైన తాగునీటిని అందించేందుకు ...

Read moreDetails

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ...

Read moreDetails

సోషల్ మీడియా ప్రేమ… అర్ధరాత్రి కావలిలో చిక్కుకున్న ఇంటర్ విద్యార్థిని

సోషల్ మీడియాలో ఏర్పడుతున్న పరిచయాలు కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ఒక ఇంటర్ విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌లో ...

Read moreDetails

విశాఖలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 82వ రోజు ప్రజాదర్బార్‌కు భారీ స్పందన లభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక ...

Read moreDetails

ఏపీ క్యాబినెట్‌లో 55 అజెండా అంశాలపై కీలక చర్చలు..

ఏపీ మంత్రివర్గ భేటీ రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అజెండాలో 55 అంశాలు చేర్చడం ద్వారా ప్రభుత్వం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే సంకేతాలు ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News