లోకేశ్ కనగరాజ్ హీరోగా ‘DC’ సినిమా విడుదలకు సిద్ధం

లోకేశ్ కనగరాజ్ హీరోగా ‘DC’ సినిమా విడుదలకు సిద్ధం

విజయాలతో జోరుమీదున్న ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు కథానాయకుడిగా మారి నటిస్తున్న కొత్త సినిమా ‘DC’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వామికా గబ్బి ...

రిటైర్మెంట్ వార్తలను ఖండించిన పోర్చుగల్ స్టార్ రొనాల్డో

రిటైర్మెంట్ వార్తలను ఖండించిన పోర్చుగల్ స్టార్ రొనాల్డో

క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ వార్తలపై వస్తున్న ఊహాగానాలను ఖండించాడు. అతడి అంతర్జాతీయ కెరీర్‌కు త్వరలో వీడ్కోలు పలుకుతాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వరల్డ్ ...

వరల్డ్ కప్‌లో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సైమన్ రికార్డు బ్రేక్

వరల్డ్ కప్‌లో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సైమన్ రికార్డు బ్రేక్

ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్పెయిన్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ 32లో ఆస్ట్రియాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. మైకెల్ 36వ, 89వ నిమిషాల్లో రెండు ...

గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్ అంచెలో ప్రజ్ఞానంద ఉమ్మడిగా రెండో స్థానంలో

గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్ అంచెలో ప్రజ్ఞానంద ఉమ్మడిగా రెండో స్థానంలో

గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్ అంచె టోర్నీలో భారత స్టార్ ప్రజ్ఞానంద ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ర్యాపిడ్ విభాగంలో తొలి గేమ్‌లో టాప్ సీడ్ విన్సెంట్ ...

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లాండ్ దూసుకెళ్లింది

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లాండ్ దూసుకెళ్లింది

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ...

ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ప్రారంభించిన ఆర్‌ఎస్ బ్రదర్స్

ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ప్రారంభించిన ఆర్‌ఎస్ బ్రదర్స్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని తమ విక్రయశాలల్లో ఆర్‌ఎస్ బ్రదర్స్ “ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్”ను ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ...

క్రెటా ఈవీలో ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ విధానం ప్రారంభించిన హ్యుందాయ్

క్రెటా ఈవీలో ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ విధానం ప్రారంభించిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (SUV) క్రెటా EVలో ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS)’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఈ ...

ఖర్కోడాలో మారుతీ సుజుకీ కొత్త ప్లాంట్ ప్రారంభం

ఖర్కోడాలో మారుతీ సుజుకీ కొత్త ప్లాంట్ ప్రారంభం

హరియాణాలోని ఖర్కోడాలో మారుతీ సుజుకీ ఏర్పాటు చేసిన నాలుగో తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకాయిచి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ...

వచ్చే మూడేళ్లలో పూర్తి స్థాయి మ్యూచువల్ ఫండ్స్‌కు జియో బ్లాక్‌రాక్ లక్ష్యం

వచ్చే మూడేళ్లలో పూర్తి స్థాయి మ్యూచువల్ ఫండ్స్‌కు జియో బ్లాక్‌రాక్ లక్ష్యం

స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎస్‌ఐఎఫ్) విభాగంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే మూడేళ్లలో పూర్తి స్థాయి మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) ఉత్పత్తులను తీసుకురావాలని జియో బ్లాక్‌రాక్ భావిస్తోంది. గిఫ్ట్ ...

ఐపీఓకు రత్నదీప్ రిటెయిల్.. రూ.400 కోట్ల సమీకరణ లక్ష్యం

ఐపీఓకు రత్నదీప్ రిటెయిల్.. రూ.400 కోట్ల సమీకరణ లక్ష్యం

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆహార, నిత్యావసరాల రిటెయిల్ సంస్థ రత్నదీప్ రిటెయిల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు (IPO) సిద్ధమైంది. రూ.400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ...

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ, రియాల్టీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లు ...

అమెరికా, యూరప్ విమానాలపై సర్‌ఛార్జీ తగ్గించిన ఎయిరిండియా

అమెరికా, యూరప్ విమానాలపై సర్‌ఛార్జీ తగ్గించిన ఎయిరిండియా

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు తగ్గడంతో విదేశీ విమాన టికెట్లపై అమలు చేస్తున్న ఇంధన ...

రివోల్ట్‌ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్‌ విడుదల

రివోల్ట్‌ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్‌ విడుదల

దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రముఖ సంస్థ రివోల్ట్ మోటార్స్ కొత్త రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. యువతను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన ...

భద్రతా కారణాలతో ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా ఖమేనీ దూరం

భద్రతా కారణాలతో ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా ఖమేనీ దూరం

భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ దేశాధినేత మొజ్తబా ఖమేనీ తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనబోరని భారత్‌లోని ఆ దేశ ప్రతినిధి ఆయతుల్లా హకీం ...

ఆయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రకు ఇరాన్ సిద్ధం

ఆయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రకు ఇరాన్ సిద్ధం

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లు ఇరాన్‌లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్‌కు తరలించినట్లు అధికారులు ...

పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడి 40 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడి 40 మంది మృతి

పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి ...

ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేసిన హంటర్ బైడెన్

ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేసిన హంటర్ బైడెన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ జే ట్రంప్‌ను ఆయన విరోధి హంటర్‌ బైడెన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ...

చాక్లెట్ కుకీ వివాదం.. రూ.1.9 కోట్ల జీతం ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్

చాక్లెట్ కుకీ వివాదం.. రూ.1.9 కోట్ల జీతం ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్

అమెరికాలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్‌లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాక్లెట్ కుకీ దొంగతనం చేశాడనే ఆరోపణలతో రూ.1.9 కోట్ల ...

జేఈఈ, నీట్ ప్రవేశాల్లో బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ ప్రతిపాదన

జేఈఈ, నీట్ ప్రవేశాల్లో బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ ప్రతిపాదన

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు కీలకమైన జేఈఈ, నీట్-యూజీ పరీక్షల విధానంలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. ఈ పరీక్షల్లో బోర్డు పరీక్షలకు 50 ...

సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బి.వి. నాగరత్న నియామకం

సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బి.వి. నాగరత్న నియామకం

సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్నను సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ (NLAC) ఛైర్‌పర్సన్‌గా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ ...

విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్ అరెస్టు

విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్ అరెస్టు

టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను ...

మూడు చైనా యాప్‌లను యాప్ స్టోర్, ప్లేస్టోర్ నుంచి తొలగించిన కేంద్రం

మూడు చైనా యాప్‌లను యాప్ స్టోర్, ప్లేస్టోర్ నుంచి తొలగించిన కేంద్రం

స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇ-రిక్షాలను రిమోట్‌గా షట్‌డౌన్ చేస్తున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ-రిక్షా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) లోపాలను ఉపయోగించి వాహనాలను ...

ఉత్తరప్రదేశ్‌లో ఎల్పీజీ ట్యాంకర్ దూసుకెళ్లి ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో ఎల్పీజీ ట్యాంకర్ దూసుకెళ్లి ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబి జిల్లా కోక్‌రాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎల్పీజీ ట్యాంకర్ టోల్ ప్లాజా ఫుట్‌పాత్‌ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ...

మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో (Meghalaya Honeymoon Murder) సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ...

ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు

ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు

ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్, డెబిట్ కార్డుల ద్వారా టికెట్ చెల్లింపులకు ప్రయాణికులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ నెలాఖరు ...

జోగులాంబ శక్తిపీఠంలో ఘనంగా శ్రీచక్ర ప్రతిష్ఠ

జోగులాంబ శక్తిపీఠంలో ఘనంగా శ్రీచక్ర ప్రతిష్ఠ

శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో గురువారం శ్రీచక్ర ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా ...

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనపై బండి సంజయ్ విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనపై బండి సంజయ్ విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనను బిగ్‌బాస్ షోను తలపించేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రెండు పార్టీల నాయకులు ప్రజలను ...

20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్

20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ...

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వరి పొట్టు ప్లేట్లు, కప్పులు

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వరి పొట్టు ప్లేట్లు, కప్పులు

ఫంక్షన్లు, పెద్ద వేడుకల్లో ఆహారం వడ్డించేందుకు ప్రస్తుతం ఎక్కువగా ప్లేట్లు, కప్పులు, స్పూన్లు వంటివి ఉపయోగిస్తున్నారు. వాడిన తర్వాత వాటిని కడిగే అవసరం లేకుండా ప్లాస్టిక్ లేదా ...

కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు

కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఆరోపించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ...

ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కిందపడి దంపతుల మృతి

ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు కిందపడి దంపతుల మృతి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దంపతులు రైలు కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

రేణుక మృతి కేసు: హత్యా? ఆత్మహత్యా? దర్యాప్తు ప్రారంభం

రేణుక మృతి కేసు: హత్యా? ఆత్మహత్యా? దర్యాప్తు ప్రారంభం

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ ప్రాంతంలోని ఒక లాడ్జిలో రేణుక (26) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ...

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ...

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. భక్తితో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...

రాష్ట్రంలో ప్రతి 150 కి.మీ.కు ఒక విమానాశ్రయం ఏర్పాటు లక్ష్యం: మంత్రి బీసీ జనార్దనరెడ్డి

రాష్ట్రంలో ప్రతి 150 కి.మీ.కు ఒక విమానాశ్రయం ఏర్పాటు లక్ష్యం: మంత్రి బీసీ జనార్దనరెడ్డి

రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. ప్రతి 150 కిలోమీటర్ల ...

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభించిన నారా లోకేశ్

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభించిన నారా లోకేశ్

దేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న ...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుతో కాకినాడలో ఉద్రిక్తత

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుతో కాకినాడలో ఉద్రిక్తత

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించే సందర్భంగా కాకినాడలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ...

రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తయింది

రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తయింది

మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘జైలర్’. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ...

గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’పై హైప్ పెంచిన లేడీస్ అండ్ లేడీస్ వీడియో

గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’పై హైప్ పెంచిన లేడీస్ అండ్ లేడీస్ వీడియో

యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టాక్సిక్’పై ఆసక్తి పెరుగుతోంది. ఇందులో యశ్ సరసన ఐదుగురు కథానాయికలు నటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ...

తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ?

తమిళ వెబ్ సిరీస్‌లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ?

భాషలతో సంబంధం లేకుండా అగ్రతారలు, యువ కథానాయకుల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఇటీవలే ‘పెద్ది’ చిత్రంలో ...

మరాఠీ రంగస్థల దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత

మరాఠీ రంగస్థల దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత

ప్రముఖ మరాఠీ రంగస్థల దర్శకురాలు, నటి విజయ మెహతా (91) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ...

స్కూల్ రోజుల్లో వేధింపులపై రాయితో ప్రతిఘటన చేసిన కయాదు లోహర్

స్కూల్ రోజుల్లో వేధింపులపై రాయితో ప్రతిఘటన చేసిన కయాదు లోహర్

కథానాయిక కయాదు లోహర్ తన స్కూల్ రోజులలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న సమయంలో తన ఇంటి సమీపంలోని ట్యూషన్‌కు వెళ్తున్నప్పుడు ...

మెస్సి జెర్సీతో ఫ్రాన్స్ మ్యాచ్ చూసిన యశస్వి జైస్వాల్

మెస్సి జెర్సీతో ఫ్రాన్స్ మ్యాచ్ చూసిన యశస్వి జైస్వాల్

ఫిఫా ప్రపంచకప్‌ 2026 ఫీవర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ ఉత్సాహంలో భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ కూడా ఫుట్‌బాల్ అభిమానిగా కనిపించాడు. అతడు అర్జెంటీనా స్టార్ ...

10 మంది ఆటగాళ్లతోనూ గెలిచిన అమెరికా – బోస్నియాపై విజయం

10 మంది ఆటగాళ్లతోనూ గెలిచిన అమెరికా – బోస్నియాపై విజయం

ఫిఫా ప్రపంచకప్‌ 2026 ఆతిథ్యమిస్తున్న మూడు దేశాలు నాకౌట్ దశలో ముందడుగు వేశాయి. రౌండ్ 32లో ఇప్పటికే మెక్సికో, కెనడా విజయాలు నమోదు చేయగా, తాజాగా అమెరికా ...

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఇషాన్ కిషన్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఇషాన్ కిషన్

టీమ్‌ఇండియా వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానాన్ని సాధించాడు. అతను మరో భారత బ్యాటర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి నంబర్‌వన్ ...

ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యపై 7 ఫ్రాంఛైజీల ఆసక్తి

ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యపై 7 ఫ్రాంఛైజీల ఆసక్తి

ముంబయి ఇండియన్స్ తరఫున గత మూడు ఐపీఎల్ సీజన్లలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేక తీవ్ర నిరాశ కలిగించిందని సమాచారం. కెప్టెన్‌గా కూడా ...

కిదాంబి శ్రీకాంత్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలుగు

కిదాంబి శ్రీకాంత్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలుగు

కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు నిరాశ తప్పలేదు. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ అర్జున్, అచ్యుతాదిత్య తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి ...

ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ – రెనో 16, రెనో 16సీ విడుదల

ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ – రెనో 16, రెనో 16సీ విడుదల

ఒప్పో తన రెనో సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గతంలో వచ్చిన రెనో 14, రెనో 15 సిరీస్‌కు కొనసాగింపుగా కొత్త రెనో ...

దేశీయ మార్కెట్లకు ఊరట – వరుస నష్టాల తర్వాత సూచీల రికవరీ

దేశీయ మార్కెట్లకు ఊరట – వరుస నష్టాల తర్వాత సూచీల రికవరీ

విదేశీ మార్కెట్లలో వచ్చిన సానుకూల సంకేతాలు, అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుదలతో దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. పెట్టుబడిదారుల్లో ...

విదేశాల్లో UPI చెల్లింపులు మరింత సులభం – NPCI కీలక ఒప్పందం

విదేశాల్లో UPI చెల్లింపులు మరింత సులభం – NPCI కీలక ఒప్పందం

విదేశాల్లో ప్రయాణించే భారతీయులకు యూపీఐ (UPI) చెల్లింపులను మరింత సులభతరం చేసే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ ...

Page 2 of 160 1 2 3 160

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News