Tag: BreakingNews

బెంగాల్, తమిళనాడు ఫలితాల్లో సంచలన మార్పులు.. టీవీకే దూకుడు, బీజేపీ సంబరాలు

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రారంభ ట్రెండ్స్‌లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee, తమిళనాడు సీఎం M. ...

Read moreDetails

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే సంచలనం.. అధికారం వైపు దూసుకెళ్తున్న పార్టీ

Tamil Nadu అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్యంగా భారీ ఆధిక్యాన్ని సాధిస్తూ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి ...

Read moreDetails

నిశ్చితార్థం రోజే విషాదం.. ప్రేమజంట జీవితానికి ముగింపు

వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు నిశ్చితార్థం చేశారు. అయితే తనకు ఇల్లు లేదని, బాగా సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన ప్రియుడు గల్ఫ్‌ వెళ్లాడు. అక్కడ ...

Read moreDetails

శ్రీకాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Srikalahasti పరిధిలోని ఓరందూరు హైవేపై జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాద తీవ్రతకు అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద ...

Read moreDetails

ఫలితాల వేళ.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు సోమవారం ...

Read moreDetails

హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు ట్రంప్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’

Strait of Hormuz ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర మార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో ...

Read moreDetails

తమిళనాడులో కొత్త రాజకీయ చరిత్ర సృష్టిస్తున్న విజయ్‌

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. Tamil Nadu, West Bengal, Kerala, Assam, Puducherry రాష్ట్రాల్లో రాజకీయ చిత్రపటం మారుతున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో ...

Read moreDetails

అకాల వర్షం, పిడుగులు, ఈదురుగాలులతో పంటలు నాశనం

రాష్ట్రంలో ఆదివారం ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం, ఈదురుగాలులు, పిడుగులతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. రైతులు ఆరుగాలం శ్రమించి పెంచిన పంట కళ్లముందే నీటిపాలవడంతో ...

Read moreDetails

ఒమన్‌లో చిక్కుకున్న….తెలుగు మహిళకు ఏపీ ప్రభుత్వ అండ

ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లాకు చెందిన దూదేకుల షహ్నాజ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఉద్యోగం కోసం గతేడాది నవంబర్‌లో Muscat వెళ్లిన ఆమెకు అక్కడ పరిస్థితులు ...

Read moreDetails

మహిళల T20 వరల్డ్ కప్.. భారత జట్టు ప్రకటించింది

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌ వేదికగా జూన్ 12న ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. అమితా ...

Read moreDetails

స్వచ్ఛరథాలపై నాని వీడియో.. పవన్ కల్యాణ్ ధన్యవాదాలు

 గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని గుర్తుచేసుకున్నారు. ...

Read moreDetails

చెన్నై vs ముంబయి.. ధోని, రోహిత్ ఆడటంపై కోచ్‌ల కీలక వ్యాఖ్యలు

ఇప్పటివరకు ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఎంఎస్ ధోని ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. ఇక రోహిత్ శర్మ మొదట్లో కనిపించినా.. గాయం వల్ల గత నాలుగు మ్యాచులకు దూరమైన ...

Read moreDetails

పేదలకు అండగా ఉచిత వైద్య సేవలు: కవిత హామీ

తెలంగాణ రక్షణసేన ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా.. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. బషీర్‌బాగ్‌లో ...

Read moreDetails

ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. అమెరికా వెళ్తున్న ప్రవాసాంధ్రుడు జయరాం మృతి

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.  ఆగి ఉన్న టిప్పర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ప్రవాసాంధ్రుడు జయరాం (27) ...

Read moreDetails

కూకట్‌పల్లిలో నవ దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త కార్తీక్‌ ఉరివేసుకోగా, భార్య మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. రెండు నెలల కిందటే ...

Read moreDetails

అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు

కాల్పుల విరమణ కొనసాగుతోన్నప్పటికీ.. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికాతో సంఘర్షణపై ఇరాన్‌ సైనికాధికారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌తో మళ్లీ యుద్ధం ...

Read moreDetails

పాపం ఆస్కార్ విన్నర్.. విగ్రహాన్ని విమానం డిక్కీలోకి ఎక్కిస్తే ఊహించని షాక్!

రష్యాకు చెందిన ఓ ఆస్కార్‌ విజేతకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఆస్కార్‌ అవార్డును ఆయుధంగా భావించిన విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది.. దాన్ని ఆయనతోపాటు విమానం లోపలికి ...

Read moreDetails

కోలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌.. కారణమేంటి?

తమిళ సినీ నిర్మాతలు సమ్మెకు దిగారు. నటులు, సాంకేతిక నిపుణులు రెవెన్యూ షేరింగ్‌ విధానంలో పారితోషికం తీసుకోవాలని ప్రొడ్యూసర్లు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై నడిగర్‌  సంఘం ...

Read moreDetails

నెల్లూరులో మహానాడు ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లాలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మహానాడు స్థల ...

Read moreDetails

ఓఆర్‌ఆర్‌పై మరో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-14 వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ...

Read moreDetails

ఇంధన సంక్షోభం షాక్‌.. అన్ని సర్వీసులు నిలిపేసిన Spirit Airlines

ఇంధన కొరత, పెరుగుతున్న జెట్ ఇంధన ధరల కారణంగా పలు విమానయాన సంస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకుంటుండగా.. మరికొన్ని ...

Read moreDetails

ఫుడ్ పాయిజనింగ్ మిస్టరీ కొనసాగుతుండగా కొత్త షాక్

మహారాష్ట్రలో ముంబయికి చెందిన ఓ కుటుంబం బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో తాజాగా కీలక ...

Read moreDetails

ఇజ్రాయెల్ సహా మిత్ర దేశాలకు 8.6 బిలియన్ డాలర్ల ఆయుధాలు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పశ్చిమాసియా ప్రాంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ సహా మిత్ర దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ముందుకు రావడం అంతర్జాతీయంగా ...

Read moreDetails

ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు..మంత్రి అనిత

విద్యారంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్థిరమైన ఫలితాలను ఇస్తున్నాయని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. గతంలో ఎదురైన లోపాలను సరిదిద్దుతూ, విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ...

Read moreDetails

రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై ఐపీఎల్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఈ-సిగరెట్) తాగుతూ కనిపించిన ...

Read moreDetails

శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

శ్రీలంక అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. కొలంబోలోని ఓ హోటల్‌లో మహిళలను అనుమతి లేకుండా బాత్రూంలో చిత్రీకరించారనే ...

Read moreDetails

అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన హెన్రిచ్ క్లాసెన్

ముంబయి ఇండియన్స్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన అనంతరం జట్టు ఆటగాళ్లు హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సమయంలో హెన్రిచ్ క్లాసెన్‌కు సంబంధించిన ఓ ...

Read moreDetails

హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై సెహ్వాగ్ ప్రశ్నలు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ముంబయి ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాజీ ...

Read moreDetails

ఎలాన్ మస్క్‌కు టెస్లా భారీ వేతన ప్యాకేజీ – రూ.15 లక్షల కోట్ల విలువ

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయనకు సుమారు 158 బిలియన్ డాలర్ల (భారత ...

Read moreDetails

ఏప్రిల్‌లో ₹60,847 కోట్ల విలువైన ఈక్విటీలు అమ్మిన విదేశీ మదుపర్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు భారీగా నిధులను ఉపసంహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా ప్రకారం, ఏప్రిల్ నెలలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (FPI) సుమారు ₹60,847 ...

Read moreDetails

నేపాల్‌లో ఘోర జీపు ప్రమాదం – 17 మంది మృతి

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే పర్వత ప్రాంతం కావడం, వర్షం కొనసాగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా ...

Read moreDetails

మధ్యప్రదేశ్ బర్గి డ్యామ్ బోటు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ బర్గి డ్యామ్‌లో జరిగిన బోటు ప్రమాదం హృదయాలను కలచివేసింది. పడవ బోల్తా పడిన ఘటనలో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని చివరి క్షణం ...

Read moreDetails

పాలకొండ–సీతంపేట ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

బంధాలు ఒక్క క్షణంలో తెగిపోయాయి… వెనుక మిగిలింది తీరని విషాదం. పాలకొండ–సీతంపేట ఘాట్ రోడ్డులో జరిగిన ఆటో ప్రమాదం పలు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. బంధువుల ఇంట్లో ...

Read moreDetails

తమ్ముడి పెళ్లి రోజే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో మిర్తివలస గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, సతీశ్ మేడపైకి వెళ్లి ...

Read moreDetails

ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు – రూ.2.43 లక్షల కోట్లు

దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెలలో మొత్తం రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు ...

Read moreDetails

ఇరాన్‌పై మరోసారి దాడులకు సిద్ధమవుతున్న అమెరికా?

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో సైనిక సామగ్రి చేరడం ...

Read moreDetails

అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలింపు

మయన్మార్ మాజీ నేత అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ తెలిపింది. సుమారు 80 ఏళ్ల వయస్సున్న సూకీ ...

Read moreDetails

నోబెల్ శాంతి బహుమతి 2026 నామినేషన్లు ముగింపు

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి-2026 నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈసారి నోబెల్ ...

Read moreDetails

ట్రంప్ హత్యాయత్నం కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ బయటకు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో అమెరికా న్యాయశాఖ కీలక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఎలా ...

Read moreDetails

ఐదుగురి పెళ్లిళ్లు ఒకేసారి – ఉత్తరాఖండ్‌లో ‘జోజోడా’ సంప్రదాయం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జౌన్సార్ బావర్ గిరిజన ప్రాంతంలో ‘జోజోడా’ అనే పురాతన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లిళ్లలో అయ్యే భారీ ఖర్చులను తగ్గించేందుకు ఈ ప్రత్యేక విధానం ...

Read moreDetails

రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ పోలీసుల కొత్త QR కోడ్ వ్యవస్థ

రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ రేంజ్ పోలీసులు సరికొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో తొలిసారిగా బ్లాక్ స్పాట్స్ (ప్రమాద కేంద్రాలు) వద్ద QR కోడ్ వ్యవస్థను ...

Read moreDetails

పైలట్ల భద్రతపై డీజీసీఏకు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ లేఖ

పైలట్ల భద్రతపై ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు లేఖ రాసింది. పైలట్లకు తప్పనిసరిగా విశ్రాంతి కల్పించేందుకు రూపొందించిన ...

Read moreDetails

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు ముందస్తు ...

Read moreDetails

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ...

Read moreDetails

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీపై ఆసక్తి పెరుగుతోంది

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ పేరుగా ‘తెలంగాణ రక్షణ సేన’ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పరిగణనలోకి తీసుకుంది. కవిత తమ ...

Read moreDetails

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ...

Read moreDetails

రాష్ట్రంలో పెరుగుతున్న తాగునీటి సంక్షోభం

రాష్ట్రంలో ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభం మరింత పెరిగింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ...

Read moreDetails

స్టీల్‌ప్లాంట్ స్థిరీకరణకు రెండో దశ ప్యాకేజీ సిద్ధం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే గత ఏడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలు ...

Read moreDetails

అనంతపురంలో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో వర్షం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనంతపురం నగరంలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు ...

Read moreDetails
Page 19 of 44 1 18 19 20 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News