Tag: BreakingNews

ముడిచమురు ధరల పెరుగుదలతో దేశీయ మార్కెట్లు ఒత్తిడి

ముడిచమురు ధరలు భారీగా పెరగడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. నాలుగేళ్లలో తొలిసారిగా బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 120 డాలర్లను దాటడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ ...

Read moreDetails

బాలకృష్ణ–కొరటాల శివ కాంబో అధికారికంగా ఫిక్స్

టాలీవుడ్‌లో మరో క్రేజీ మాస్ కాంబో అధికారికంగా ఫిక్స్ అయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతున్నట్లు టీమ్ ...

Read moreDetails

మ్యాచ్ ఓటమిపై స్పందించిన ఆర్సీబీ బౌలర్ భువి

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూసింది. అయితే, మ్యాచ్‌లో జరిగిన ఒక క్యాచ్ ఔట్ నిర్ణయం ఇప్పుడు పెద్ద ...

Read moreDetails

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారీ పెంపు

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై సగటున రూ.993 పెంపు చేసినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ...

Read moreDetails

వేసవి సాహసం: పల్లెటూరి ప్రయాణం

నగరంలో ఎప్పుడూ ట్రాఫిక్ శబ్దాలు, చదువులు, హోంవర్క్ లతో బిజీగా ఉండే అజయ్, అఖిల్ మరియు సింధులకు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ప్రాణం లేచి వస్తుంది. ...

Read moreDetails

జడ్చర్లలో అమానుష ఘటన…

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వాన్ని ప్రశ్నించేలా మారింది. పుట్టిన వెంటనే తల్లి ప్రేమను ఆస్వాదించాల్సిన ఒక నవజాత శిశువు దారుణ పరిస్థితుల్లో ప్రాణాలు ...

Read moreDetails

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై కొత్త ట్విస్ట్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇది యుద్ధం కాదని అమెరికా స్పష్టం చేస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మాట్లాడుతూ, తమ దేశం ...

Read moreDetails

ఈవీఎంల తారుమారుపై మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తైనప్పటికీ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్‌ల భద్రతపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ...

Read moreDetails

విద్యార్థుల సామగ్రి నాణ్యతపై రాజీ లేదు – సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అందజేసే అన్ని సామగ్రి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు, ...

Read moreDetails

శ్రీసత్యసాయి జిల్లాలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. బెంగళూరులో విస్తరణకు అవకాశాలు తగ్గడంతో ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ ...

Read moreDetails

ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం

తనకు ప్రియుడే కావాలంటూ ఓ వివాహిత సెల్‌ టవర్‌ ఎక్కి హంగామా సృష్టించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ లోని హాథ్రస్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  ...

Read moreDetails

సారీ భాయ్.. సల్మాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రిప్లై వైరల్

ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్ షాక్ ఇచ్చింది. ప్రత్యర్థి 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా రాజస్థాన్ దాన్ని ఛేదించేసి పంజాబ్‌కు తొలి ...

Read moreDetails

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 900+

దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి . ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడం కలిసివచ్చింది. దాంతో సెన్సెక్స్ ఒక ...

Read moreDetails

80 అడుగుల హై జంప్ చేసిన రష్మిక.. ‘మైసా’ కోసం డేర్ స్టంట్

పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే కథానాయికల్లో రష్మిక ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆమె మరోసారి నటనపై తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. తాను నటిస్తోన్న ...

Read moreDetails

ట్రంప్‌ సంచలన పోస్ట్.. ఇక మంచోడిగా ఉండనని హెచ్చరిక

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించి దౌత్యపరమైన పరిష్కారం త్వరలో లభించకుంటే అమెరికా కఠిన వైఖరి తీసుకుంటుందని స్పష్టం ...

Read moreDetails

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 600 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఓ దశలో వెయ్యికి పైగా పాయింట్లు లాభపడిన ...

Read moreDetails

యశ్ నటిస్తున్న ‘టాక్సిక్‌’ రిలీజ్ మళ్లీ వాయిదా

యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). దీని విడుదల మరోసారి వాయిదా పడింది. ఇది జూన్ 4న ...

Read moreDetails

ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేదంటూ ట్రంప్‌కు బ్రిటిష్ రాయల్ రిప్లై

బ్రిటిష్‌ వారు లేకపోతే అమెరికా ప్రజలు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేదంటూ బ్రిటన్ రాజు ఛార్లెస్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ను ఎద్దేవా చేశారు. మంగళవారం రాత్రి అధ్యక్ష ...

Read moreDetails

వినోద్ కాంబ్లీ.. ఐస్‌క్రీమ్ బ్రాండ్ ప్రమోషన్‌పై నెట్టింట దుమారం”

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఇటీవల ఓ ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ యాడ్‌లో నటించారు. ఈ ప్రకటనలో కాంబ్లీ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం ...

Read moreDetails

మేం జోక్యం చేసుకునేంత శూన్యత లేదు: సుప్రీంకోర్టు

విద్వేష ప్రసంగాల సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాను జోక్యం చేసుకోవాల్సినంత శాఖాపరమైన శూన్యత ఏమీ లేదని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో ...

Read moreDetails

ఇన్విక్టో సహా ఇతర మోడళ్లపై భారీ తగ్గింపు.. రూ.2.15 లక్షల వరకు ప్రయోజనం పొందే ఛాన్స్

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపీవీ కేటగిరీకి చెందిన ఇన్విక్టోపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలను ...

Read moreDetails

ఒపెక్‌ నుంచి యూఏఈ ఎగ్జిట్‌.. భారత్‌కు మంచిదే!

చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్, ఒపెక్‌+ నుంచి నిష్క్రమించనున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. దీనివల్ల ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌పై ఎలాంటి ...

Read moreDetails

నేను ఇంకా చాలా చిన్నవాడినే.. వైభవ్‌తో ఓపెనింగ్‌పై యశస్వి

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో ఓపెనర్లు యశస్వి జయస్‌వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) కీలక పాత్ర పోషించారు. తాజా ఇన్నింగ్స్‌తో ఈ ...

Read moreDetails

బెంగాల్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలు: ఒంటిగంటకే 61 శాతానికి పైగా పోలింగ్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బుధవారం రెండోదశ పోలింగ్‌ జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాంతో మధ్యాహ్నం ఒంటగంటకే ...

Read moreDetails

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను 126 శాతం పెంచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రల వాహనాలు డీజిల్, ...

Read moreDetails

అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?”

హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసగించిందన్న ఆరోపణలతో సీసీఎస్‌లో సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఆమె పేరిట వాయిస్‌ రికార్డు ఒకటి ...

Read moreDetails

లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెరువు కట్ట సమీపంలో రూ.500 నోట్లు చిందరవందరగా పడేసి ఉండటం కలకలం రేపింది. ...

Read moreDetails

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ...

Read moreDetails

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

త్వరలో అమల్లోకి రానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని రైల్వే సెక్షన్లను విలీనం చేసి అందుకు అవసరమైన పాలనాపరమైన మార్పులు చేయాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ...

Read moreDetails

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ...

Read moreDetails

రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ఈ ఫలితాలను ఉదయం ...

Read moreDetails

మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్

వైకాపా మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిగా (సీపీఆర్‌వో) పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. ...

Read moreDetails

రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించి స్పష్టత వచ్చింది. ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపిన ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు ...

Read moreDetails

చిన్నారులకు ఉరి వేసి తండ్రి బలవన్మరణం

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదు, ఆరేళ్ల వయస్సున్న తన ఇద్దరు చిన్న కుమారులకు తండ్రి ఉరివేసి చంపి, అనంతరం తానూ ఆత్మహత్యకు ...

Read moreDetails

హర్మూజ్ జలసంధిని దాటిన రూ.4,700 కోట్ల సూపర్‌యాట్ ‘నార్డ్’

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహితుడిగా పేరున్న బిలియనీర్ అలెక్సీ మోర్దాషావ్‌కు చెందినట్లు ...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్‌ ‘ఫుల్‌ స్టాక్‌’ అంటున్నా.. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. పలు పెట్రోల్‌ బంకుల్లో “నో స్టాక్‌” బోర్డులు దర్శనమిస్తున్నాయి.కొత్తగూడెం ...

Read moreDetails

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురవేత ...

Read moreDetails

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర మండలిలో కొత్త ఎమ్మెల్సీలుగా కోదండరాం మరియు మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఈ ...

Read moreDetails

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ

తిరుపతిలో పెట్రోల్‌ కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్య ఈ ఉచిత పెట్రోల్‌ పంపిణీ కార్యక్రమం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో వాహనదారులు ...

Read moreDetails

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు పీఏగా ట్రాన్స్‌జెండర్‌

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించే దిశగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ పూర్తిచేసిన ట్రాన్స్‌జెండర్‌ వర్షిణిను తన పర్సనల్‌ ...

Read moreDetails

ఇంధనంపై ప్యానిక్‌ వద్దు.. ప్రజలకు కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ...

Read moreDetails

డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా పెరగాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్యపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినప్పటికీ తగిన చర్యలు ...

Read moreDetails

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య..

ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (23) అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం ...

Read moreDetails

సీఎస్‌ఐఆర్‌ సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు ప్రారంభం

దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం లభించింది. జాతీయ ప్రాధాన్య సంస్థ ఏసీఎస్‌ఐఆర్ (Academy of Scientific and Innovative ...

Read moreDetails

ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు ఫోల్డబుల్‌ ఫోన్‌ విడుదల

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ మరోసారి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి ప్రవేశించబోతుందనే వార్తలు టెక్‌ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టని యాపిల్‌, ...

Read moreDetails

రఘువంశీ ఔట్‌పై తీవ్ర వివాదం..

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రఘువంశీ ఔట్‌ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్‌లో ఐదో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో జరిగిన ఘటన ఇప్పుడు పెద్ద ...

Read moreDetails

రామ్‌చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీ ఖరారు.. జూన్‌ 25న థియేటర్లలోకి

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ...

Read moreDetails

మెదక్‌–హైదరాబాద్‌ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం

మెదక్‌ జిల్లా మూసాయిపేట సమీపంలో జరిగిన ట్రావెల్స్‌ బస్సు అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ రహదారిపై మెదక్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ...

Read moreDetails
Page 20 of 44 1 19 20 21 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News