Tag: Heatwave

పగలు ఎండ.. రాత్రి వాన

రాష్ట్రంలో పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే ఉరుములు, ...

Read moreDetails

రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఎండ ఠారెత్తించిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాలుల ప్రభావం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో 46.3 ...

Read moreDetails

తెలంగాణలో వడగాలులు హెచ్చరికలు, పలు జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ...

Read moreDetails

మండే ఎండలు.. ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో వింత వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి ...

Read moreDetails

తీవ్రమైన ఎండలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన

తీవ్రమైన ఎండల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ...

Read moreDetails

దేశాన్ని కుదిపేస్తున్న వడగాలులు.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు

దేశవ్యాప్తంగా తీవ్ర వడగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి ...

Read moreDetails

బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక

భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన ...

Read moreDetails

అధిక ఉష్ణోగ్రతలు గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయి?

ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి, కొన్ని చోట్ల 48 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాలుల ప్రభావం, ఉక్కపోతతో ...

Read moreDetails

వడగాలులతో అగ్నిగుండంలా మారిన భారత్‌

Indiaలో భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉన్న టాప్-50 నగరాలన్నీ భారత్‌లోనే ఉన్నట్లు AQI.in ...

Read moreDetails

నాలుగు రోజులుగా 14 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్

Andhra Pradesh విద్యుత్ గ్రిడ్ గురువారం సరికొత్త రికార్డు నమోదు చేసింది. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో రాష్ట్ర గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లకు చేరుకుని చరిత్రలోనే ...

Read moreDetails

18 జిల్లాల్లో 45+ డిగ్రీలు – మండిపోతున్న ఎండలు

రాష్ట్రంలో ఎండలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే నాలుగు ...

Read moreDetails

పిడుగురాళ్లలో 45.6 డిగ్రీలు.. ఏపీలో మండుతున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం పల్నాడు ...

Read moreDetails

నైరుతి రుతుపవనాల వేగం పెరుగుదల: మే 26కి కేరళ తాకే అవకాశం

వాయవ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి ...

Read moreDetails

ఏపీలో పలుచోట్ల 42-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

రాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మార్కాపురం జిల్లాలోని కంభం ప్రాంతంలో ...

Read moreDetails

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన చిట్కాలు

ఏప్రిల్ నెల నుంచి ఎండలు తీవ్రంగా దంచికొడుతున్నాయి. మండే ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, అధిక చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోవడం సాధారణమైంది. ఈ వేసవి సీజన్‌లో ...

Read moreDetails

ఎండాకాలం ఎర్ర ఉల్లి తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా?

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే భానుడి ప్రభావం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు ...

Read moreDetails

వేసవి వేడి నుంచి రక్షణకు హెల్త్ టిప్స్

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ, డీహైడ్రేషన్‌, అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ...

Read moreDetails

నీడ పట్టున ఉన్నా వడదెబ్బ

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటుంది. ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ, దీర్ఘకాలంగా ఇదే కొనసాగితే శరీర ఉష్ణోగ్రత ...

Read moreDetails

తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గుముఖం

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ మార్పులు తాత్కాలికమైనవే అని అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల గాలిలో తేమ పెరిగి, ...

Read moreDetails

వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

వేసవిలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 ...

Read moreDetails

ఎండలో అనారోగ్యం అనిపిస్తే ఏమి చేయాలి?

వేసవిలో డీహైడ్రేషన్ సాధారణ సమస్య. అంతేకాకుండా, చాలా మందికి వికారం, వాంతులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాంతులు తరచుగా అయితే శరీరం నుంచి నీటితో పాటు ...

Read moreDetails

తెలంగాణలో వడదెబ్బతో నాలుగు జిల్లాల్లో నలుగురు మృతి

Telanganaలో సోమవారం తీవ్ర వడదెబ్బ కారణంగా నాలుగు జిల్లాల్లో నలుగురు మృతిచెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.Bodhan Mandalలోని ...

Read moreDetails

మండిపోతున్న భానుడు: వడదెబ్బతో ఇద్దరు రైతుల దుర్మరణం!

తెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలను బలిగొంటోంది. బుధవారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఘటనల వివరాలు: మహబూబాబాద్ జిల్లా: ...

Read moreDetails

వేసవిలో ఏ ఫ్యాన్ బెస్ట్? 3 రెక్కలా..5 రెక్కలా? గాలి ప్రవాహం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి మనం ఫ్యాన్ల మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటాం. అయితే, ఫ్యాన్ రెక్కల (Blades) సంఖ్య కేవలం అందానికి మాత్రమే అనుకుంటే పొరపాటే. ...

Read moreDetails

వేసవి డీహైడ్రేషన్‌తో.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం ఎక్కువగా చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. మనం తాగుతున్న నీటి కంటే శరీరం కోల్పోయే నీటి పరిమాణం ఎక్కువైతే ...

Read moreDetails

తల్లిప్రాణం కోసం పరుగెత్తిన చిన్నారి…

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన మానవత్వాన్ని మరోసారి గుర్తు చేసింది. మండుటెండలో తీవ్ర వేడిని తట్టుకోలేక ఒక మహిళ స్పృహ తప్పి రోడ్డుపై ...

Read moreDetails

ఏపీలో నేటి నుంచి ఒంటిపూట బడులు అమలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఒంటిపూట బడుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ...

Read moreDetails

45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

దేశవ్యాప్తంగా ఈసారి వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News