Tag: IndiaNews

బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి.. ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘బీమా సుగమ్’ ప్లాట్‌ఫామ్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్ అజయ్ ...

Read moreDetails

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ బాధ్యతలు స్వీకరణ

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సైన్యానికి ఆయన 31వ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. 40 ఏళ్లకు పైగా సాయుధ బలగాల్లో ...

Read moreDetails

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం.. మూడు వారాల పాటు కొనసాగింపు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు వారాలపాటు కొనసాగనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే సమావేశాల షెడ్యూల్‌పై ...

Read moreDetails

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని రాష్ట్ర ...

Read moreDetails

రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిందితులను విచారించడంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయంలోని విరాళాల లెక్కింపు ...

Read moreDetails

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G ...

Read moreDetails

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని పూర్బ మేదినిపుర్‌ జిల్లాలోని హల్దియా పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌కు చెందిన పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాఫ్తా సరఫరాకు ఉపయోగించే ఈ పైపులైన్‌లో ...

Read moreDetails

1.3 కేజీల బంగారు బ్రేస్‌లెట్‌తో ఆకట్టుకుంటున్న చిత్తూరు వ్యాపారి ‘బ్రేస్‌లెట్ రవి’

చిత్తూరు జిల్లాకు చెందిన బంగారు వ్యాపారి రవి తన ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అర చేతి నుంచి మోచేతి వరకు విస్తరించిన భారీ బంగారు బ్రేస్‌లెట్‌ను ...

Read moreDetails

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డుపై మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి అసంతృప్తి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డుపై మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలపై అంతర్గత సమీక్ష చేయకుండా న్యాయ సంస్థలను ...

Read moreDetails

పుణెలో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు.. నిందితుడికి మరణశిక్ష

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు ...

Read moreDetails

దిల్లీలో నిరసనలు ఉద్ధృతం.. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభం

పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ...

Read moreDetails

పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, తాజాగా పోలీసులు మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యగా ...

Read moreDetails

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో విస్మయపరిచే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. భక్తులు రాముడికి సమర్పించిన విరాళాలను అక్రమంగా దోచుకునేందుకు నిందితులు పలు మార్గాలను అనుసరించినట్లు ప్రత్యేక ...

Read moreDetails

రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

ఇరుగు పొరుగువారి మధ్య కేవలం రూ.500 విలువైన చేతి గడియారం కారణంగా ప్రారంభమైన వివాదం, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో ముగిసింది. ఈ ఘటనలో ...

Read moreDetails

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే యువతి దుర్మరణం

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే ఓ యువతి దుర్మరణం చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సౌత్ తిట్టంకులం ప్రాంతానికి చెందిన అనిత (24)కు గత ...

Read moreDetails

జన్మభూమిలోనే చివరి శ్వాస కోరిన మహాలక్ష్మమ్మ.. పౌరసత్వ ప్రక్రియ ముందుకు

అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ విజ్ఞప్తి కీలక దశకు చేరుకుంది. ఆమె అభ్యర్థనపై బాపట్ల జిల్లా కలెక్టర్ వి. ...

Read moreDetails

అనంతపురంలో భారీ ఎర్రచందనం దుంగల స్వాధీనం, ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

అనంతపురం జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు అంతర్రాష్ట్ర ...

Read moreDetails

నెల్లూరు బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు, ఐదుగురికి గాయాలు

నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సోమశిల నుంచి నెల్లూరు బస్టాండ్‌కు వచ్చిన ఓ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ...

Read moreDetails

అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దారుణ దాడి

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లెలో ఆర్టీసీ డ్రైవర్‌పై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వెంకట ...

Read moreDetails

గృహరుణ బదిలీకి ముందు అన్ని ఖర్చులు లెక్కించుకోవాలని నిపుణుల సూచన

గృహరుణ బదిలీ (Home Loan Transfer) అనేది చాలా మందికి ఆకర్షణీయమైన ఆర్థిక నిర్ణయంగా కనిపిస్తుంది. తక్కువ వడ్డీ రేటు, తగ్గిన ఈఎంఐ, మెరుగైన రుణ నిబంధనలు ...

Read moreDetails

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక టర్మ్స్

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా అత్యంత అవసరమైనదిగా మారింది. అనుకోని వైద్య అత్యవసర పరిస్థితుల్లో భారీ ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ముందుగానే సరైన ఆరోగ్య ...

Read moreDetails

ఐటీఆర్ ఫైలింగ్‌లో సాధారణ తప్పులు, పన్ను చెల్లింపుదారులకు నిపుణుల హెచ్చరిక

ఐటీఆర్ ఫైలింగ్‌లో సాధారణంగా కనిపించే పొరపాట్లు చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. సరైన ఫారం ఎంచుకోకపోవడం, మూలధన లాభాలను తప్పుగా నమోదు చేయడం, అన్ని ...

Read moreDetails

ఇంటెలిజెన్స్‌ బ్యూరో కొత్త చీఫ్‌గా మహేశ్‌ దీక్షిత్‌ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ దీక్షిత్‌ భారత నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో - ఐబీ) కొత్త అధిపతిగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర ...

Read moreDetails

హనుమాన్‌గఢ్‌లో అరుదైన బంగారు వర్ణపు గుర్రం రూ.70 లక్షలకు విక్రయం

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా గుడియా గ్రామంలో అరుదైన బంగారు వర్ణపు మార్వాడీ జాతి గుర్రం భారీ ధరకు విక్రయమైంది. ‘గోల్డెన్ కింగ్’గా పేరొందిన ఈ అశ్వం రూ.70 ...

Read moreDetails

కోర్టు ధిక్కరణ కేసులో విద్యాశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

కోర్టు ధిక్కరణ కేసులో హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరుకాకపోవడంపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాపై హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “కోర్టులకు ...

Read moreDetails

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలోని నగరవనం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి తుఫాను వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమలలో వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి భక్తులకు సుమారు 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆలయ పరిసరాల్లో భక్తుల ...

Read moreDetails

రాజస్థాన్ ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజులపై నియంత్రణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

రాజస్థాన్‌లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ కేసులో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ జోయ్‌మల్యా ...

Read moreDetails

ఎయిరిండియా విమానం పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశం: డీజీసీఏ చర్యలు

దిల్లీ నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న ఎయిరిండియా విమానం ఒక ఘటనలో పొరపాటున కొద్దిసేపు పాకిస్థాన్ గగనతల అంచుల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ...

Read moreDetails

ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఆహ్వానం

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో ఫిబ్రవరి 28న మరణించిన తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ ...

Read moreDetails

హబ్ అండ్ స్పోక్ సేవలు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వారణాసిలో హబ్ అండ్ స్పోక్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. రానున్న ఆరు వారాల్లో దేశవ్యాప్తంగా మరో ...

Read moreDetails

విద్యాశాఖ బృందం జర్మనీ పర్యటనకు వెళ్లనుంది: 35 మంది అధికారుల బృందం

రాష్ట్ర విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఆచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో కూడిన 35 మంది బృందం జర్మనీ పర్యటనకు వెళ్లనుంది. గత ...

Read moreDetails

తుంగభద్ర డ్యామ్ స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వెళ్లనున్నారు. 2024 ఆగస్టులో సంభవించిన భారీ వరదల ...

Read moreDetails

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

సింగరేణి ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ...

Read moreDetails

పెళ్లి ఖర్చులు తగ్గించి విద్యార్థులకు రూ.50 లక్షల విరాళం: బీఆర్‌ఎస్ నేత అబ్దుల్ ముఖీత్ చందా

తన పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులను తగ్గించుకుని, ఆ మొత్తాన్ని అనాథ మరియు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుల కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకున్న బీఆర్‌ఎస్ ...

Read moreDetails

సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: రాష్ట్రాలకు ప్రధాని మోదీ ఆదేశం

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి నియంత్రణకు ఉక్కుపాదం మోపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించారు. సైబర్ నేరాలపై అందే ఫిర్యాదులపై ...

Read moreDetails

శ్రీవాణి నిధులతో 5 వేల ఆలయాల నిర్మాణం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

తితిదే ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో దాదాపు 5 వేల భజన మందిరాలు/ఆలయాల నిర్మాణం చేపట్టనున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గ్రామాల్లో హిందూ ...

Read moreDetails

న్యాయ విచారణలో ఫోర్జరీ పత్రాలు సమర్పించడం తీవ్ర నేరమని సుప్రీంకోర్టు స్పష్టం

న్యాయ విచారణ ప్రక్రియలో ఫోర్జరీ పత్రాలు సమర్పించడం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని తేలికగా తీసుకునే ప్రసక్తే లేదని ధర్మాసనం ...

Read moreDetails

కంటిచూపు లేని భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య – బెంగళూరులో విషాద ఘటన

కంటిచూపు లేని భార్యకు భర్తే ప్రపంచం అయ్యాడు. వయసు మీద పడినా ప్రతి అడుగులో తోడుగా నిలిచాడు. వయోభారంతో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుంగిపోయాడు. తన ...

Read moreDetails

తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకానికి అవకాశం

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ...

Read moreDetails

చిత్తూరు జిల్లాలో విషాదం… భార్యా పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్య

అనారోగ్యంతో ఉన్న భార్య చికిత్సకు ఆయన తన శక్తికి మించి ఖర్చు చేశారు.. వైద్యానికి మరింత డబ్బు వెచ్చించినా బతుకుతుందో లేదో చెప్పలేమని వైద్యులు అనడంతో కుంగిపోయారు. ...

Read moreDetails

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురికి గాయాలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయగడ నుంచి ద్రాక్షారామం వెళ్తున్న కారు నక్కపల్లి వద్దకు చేరుకున్న సమయంలో ...

Read moreDetails

టెలిగ్రామ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. యూజర్లకు మళ్లీ అందుబాటులో సేవలు

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌ను తిరిగి పునరుద్ధరించగా, సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయి. అయితే యాపిల్ యాప్‌స్టోర్‌లో మాత్రం ...

Read moreDetails

పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం

పింఛను సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ పింఛను నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తమ చందాదారుల కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిర్యాదుల పరిష్కార ...

Read moreDetails

తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

తెలంగాణలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) నుంచి విద్యుత్ ప్రసార (ట్రాన్స్‌మిషన్) ప్రాజెక్టును దక్కించుకున్నట్లు విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాల సంస్థ రెసోనియా సోమవారం వెల్లడించింది. ఈ ...

Read moreDetails

దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుకు ‘సముద్ర మథనం’ ప్రాజెక్టు ప్రారంభం

పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘సముద్ర మథనం’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. లోతైన సముద్ర ...

Read moreDetails

కొలీజియం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలకు సంబంధించిన కొలీజియం (Collegium) వ్యవస్థలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవస్థలో జోక్యం చేయడం ద్వారా అనవసర వివాదాలు, సమస్యలు ...

Read moreDetails

కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జి కురియన్ రాజీనామా

కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ...

Read moreDetails

ప్రపంచ బాక్సింగ్‌ కప్‌లో భారత్‌కు స్వర్ణం – జ్యోతి 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధన

ప్రపంచ బాక్సింగ్‌ కప్‌ రెండో అంచె టోర్నీలో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మహిళల 48 కేజీల ఫైనల్లో జ్యోతి అద్భుతంగా పోరాడి ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ...

Read moreDetails

భారత మహిళల హాకీ జట్టు నేషన్స్‌ కప్‌ విజేత – న్యూజిలాండ్‌పై 2-0తో ఘన విజయం

భారత మహిళల హాకీ జట్టు నేషన్స్‌ కప్‌లో చారిత్రక విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై 2-0 తేడాతో ఘన విజయం ...

Read moreDetails
Page 3 of 17 1 2 3 4 17

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News