Tag: News

పాదాల మంటను తగ్గించే సులభ మార్గాలు

రోజంతా కష్టపడి పని చేసి, రాత్రి హాయిగా నిద్రపోదామని మంచం ఎక్కగానే చాలా మందిని వేధించే ప్రధాన సమస్య పాదాల మంటలు. పాదాల అడుగు భాగంలో సెగలు ...

Read moreDetails

ఈడబ్ల్యూఎస్‌కు వయోసడలింపులు అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా బలహీన వర్గాలు) అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల తరహాలో వయోపరిమితి మినహాయింపులు లేదా అదనపు ప్రయత్నాల ...

Read moreDetails

మధ్యప్రదేశ్‌లో దుండగుల దాడి.. బ్యాంక్‌లో భారీ దోపిడి

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలన బ్యాంక్ దోపిడి చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సాయుధ దుండగులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను టార్గెట్ ...

Read moreDetails

అత్తాపూర్‌లో జీహెచ్‌ఎంసీ యాక్షన్.. ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేత

నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. అత్తాపూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. శనివారం ఉదయం నుంచే జేసీబీల సహాయంతో ఈ ...

Read moreDetails

యాసంగి బియ్యం సేకరణపై కేంద్రంతో సీఎం కీలక భేటీ

యాసంగి పంటకు సంబంధించిన ఉప్పుడు బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర ...

Read moreDetails

మహిళా బిల్లుపై భాజపా నాటకం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై భాజపా వైఖరిని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మహిళా బిల్లు పేరుతో రాజకీయ నాటకం ఆడిందని, దేశ ప్రజలు ...

Read moreDetails

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు గృహనిర్బంధం

హైదరాబాద్‌లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన నేపథ్యంలో, దీనికి ...

Read moreDetails

‘తెలుగుదనం’ వేదికలతో సంప్రదాయ వంటలకు కొత్త ఊపిరి

‘మన భూమి–మన పంట–మన వంట’ అనే భావనతో రైతులకు, సంప్రదాయాలకు చేయూత ఇవ్వాలని సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. జాతీయ రహదారుల వెంట ...

Read moreDetails

రాజధాని రైతులకు భారీ ఊరట: కౌలు ₹40వేలకు పెంపు

రాజధాని రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఊరట కల్పించారు. ఇప్పటివరకు ఎకరానికి సంవత్సరానికి ₹30,000గా ఉన్న కౌలును ₹40,000కు పెంచేందుకు ...

Read moreDetails

జనాభా ఆధారిత స్థానాల పంపిణీపై లోకేశ్ హెచ్చరిక

మంత్రి నారా లోకేశ్ తన వ్యాఖ్యల్లో కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలో సమతుల అభివృద్ధి కొనసాగాలంటే రాష్ట్రాల మధ్య సమాన ప్రాతినిధ్యం చాలా అవసరమని ...

Read moreDetails
Page 22 of 261 1 21 22 23 261

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist