రాశి ఫలాలు – మీనం
June 17, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 17, 2026
దగ్గు మందులు, ఇతర సిరప్ల అమ్మకాలను మరింత కఠినతరం చేసేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇకపై దగ్గు సిరప్లు కొనుగోలు చేయాలంటే ...
Read moreDetailsదేశంలో నకిలీ మరియు ప్రమాదకరమైన మందుల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కఫ్ ...
Read moreDetailsప్యాక్ చేసిన ఆహార పదార్థాల లేబుళ్లు, బ్రాండ్ పేర్లు, ఉత్పత్తులపై ఇచ్చే క్లెయిమ్లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిన ఆరోపణలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ...
Read moreDetailsజోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుమారు 600 కుటుంబాలు, 2300 మందికి పైగా ...
Read moreDetailsఆహార భద్రత, ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అక్రమ కార్యకలాపాలపై పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. నగరంలోని హెచ్ ఫాస్ట్ పోలీసుల బృందం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో చికెన్ ...
Read moreDetailsహైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ప్రముఖ మెడికల్ హబ్గా మారిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పేదలకు మెరుగైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడంలో వైద్యులు ...
Read moreDetailsమధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇప్పటి వరకు 282 ఎబోలా కేసులు నిర్ధారణ అయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. వైరస్ బారిన పడిన ...
Read moreDetailsరాష్ట్రంలో యోగాను కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా ప్రతి ఇంట్లో రోజువారీ సాధనగా మార్చేందుకు త్వరలో ‘ఏపీ యోగా ప్రచార పరిషత్’ను ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ...
Read moreDetailsఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా తరహా లక్షణాలు ...
Read moreDetailsప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్పై ఆందోళన పెరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్గా భావిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే అవకాశముండటంతో ఆరోగ్య నిపుణులు అప్రమత్తంగా ...
Read moreDetailsEbola వైరస్ వ్యాప్తి ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా Democratic Republic of the Congoలో ఎబోలా కేసులు పెరుగుతుండటంతో పాటు తప్పుడు సమాచారం, ...
Read moreDetailsఆన్లైన్ ఫార్మసీల (ఈ-ఫార్మసీ) అమ్మకాలను వ్యతిరేకిస్తూ All India Organisation of Chemists and Druggists మరియు Telangana Chemists and Druggists Association పిలుపు మేరకు ...
Read moreDetailsఆఫ్రికా ఖండంలోని కాంగోలో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటివరకు 88 మంది మరణించగా, మరో 300 మందికి పైగా కేసులు ...
Read moreDetailsసనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్న అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఒక్కో టిమ్స్ ...
Read moreDetailsక్రూజ్ నౌక ఎంవీ హొండియస్ కారణంగా హంటావైరస్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నౌకతో సంబంధం ఉన్న వారిలో ఎనిమిది మందికి హంటావైరస్ ...
Read moreDetailsమారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన ‘మీ ఇంటికి మీ డాక్టర్’ ప్రాజెక్ట్ను గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. లోక్భవన్లో ...
Read moreDetailsఅట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న ‘ఎంవీ హోండియస్’ క్రూయిజ్ నౌకలో హంటర్ వైరస్ కలకలం రేపుతోంది. ఈ నౌకలో 22 దేశాలకు చెందిన 88 మంది పర్యాటకులు, ...
Read moreDetailsగ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి మ్యాజిక్ డ్రెయిన్లు కీలకంగా మారుతున్నాయని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా పల్లెల్లో పారిశుద్ధ్య ...
Read moreDetailsతెలంగాణ రక్షణసేన ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా.. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. బషీర్బాగ్లో ...
Read moreDetailsమహారాష్ట్రలో ముంబయికి చెందిన ఓ కుటుంబం బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో తాజాగా కీలక ...
Read moreDetailsరేబిస్ అనగానే కుక్కలతోనే సోకుతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి పిల్లులతోనూ, ఆ మాటకొస్తే ఎలాంటి జంతువులతోనైనా రావొచ్చు. పిల్లులు తరచూ కొట్లాడుకుంటాయి. వీటిల్లో దేనికైనా రేబిస్ సోకినట్టయితే, ...
Read moreDetailsవేసవి అంటే మామిడి కాయల సీజన్. కొందరు వ్యాపారులు అత్యాశతో పండ్లను విషతుల్యం చేస్తున్నారు. కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలు ...
Read moreDetailsదక్షిణాఫ్రికాలోని చిన్న దేశం ఎస్వతినిలో హెచ్ఐవీ పరిస్థితి ప్రపంచ ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 12 లక్షల జనాభాలో సుమారు 3 లక్షల మందికి హెచ్ఐవీ ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనారోగ్యానికి గురికావడంతో ఆందోళన నెలకొంది. కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం చేరి ...
Read moreDetailsApril 25th marks World Malaria Day, a vital time to recognize that a small mosquito bite can pose a massive ...
Read moreDetailsపీపీపీ విధానంలో రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధికారులను ఆదేశించారు. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ...
Read moreDetailsకంటికేమీ కనిపించకపోవచ్చు. పెద్దగా వాసనా తెలియకపోవచ్చు. అయినా కూడా ఇంట్లో, బయటా గాలి కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటుంది. కలుషిత గాలి ఇప్పుడు ప్రపంచ సమస్య. పట్టణాల్లోనే ...
Read moreDetailsమంత్రి నారా లోకేశ్ ప్రకటించిన 'ప్రాజెక్టు పునర్విక' కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది ప్రాణాంతక జన్యు వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల కుటుంబాల్లో కొత్త ...
Read moreDetailsతెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలను బలిగొంటోంది. బుధవారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఘటనల వివరాలు: మహబూబాబాద్ జిల్లా: ...
Read moreDetailsకుమురంభీం జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ ప్రాంతాల్లో గర్భిణులు వైద్య సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కానింగ్ కోసం, గర్భధారణ సేవల ...
Read moreDetailsకర్ణాటకలోని ఆధ్యాత్మిక చైతన్య కేంద్రం ఆదిచుంచనగిరి సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ సంస్కృతి, సేవా దృక్పథంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహానుభావుల ఆధ్యాత్మిక చింతన కేవలం ...
Read moreDetailsఆహార కల్తీల నియంత్రణకు కేంద్రం ఆధునిక వనరులు అందించినా, రాష్ట్రంలో వాటి వినియోగం లేక నిర్లక్ష్యం కొనసాగుతోంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు కేంద్ర ప్రభుత్వం ...
Read moreDetailsవేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం త్వరగా అలసిపోవడం, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కాలంలో కొన్ని ...
Read moreDetailsహైదరాబాద్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పేరుతో కుళ్ళిపోయిన బిర్యానీ విక్రయాలు చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్లలో తయారు చేసిన బిర్యానీని మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో ...
Read moreDetailsహైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ‘లక్కీ బిర్యానీ షవర్మ’ అనే హోటల్ నుంచి ఆన్లైన్ ద్వారా బిర్యానీ ఆర్డర్ ...
Read moreDetailsప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day)గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యంగా వివిధ ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగాన్ని మరింత ఆధునికంగా మార్చే దిశగా “సంజీవని” ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం ...
Read moreDetailsఅంధత్వ నివారణ వారోత్సవం సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా కంటి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో మొబైల్, కంప్యూటర్ వినియోగం ...
Read moreDetailsఅమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ కార్యక్రమాన్ని ప్రతి నెల 4వ శనివారం నిర్వహించాలని సూచించారు. ఈ ...
Read moreDetailsడాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ పేర్కొన్న ప్రకారం, మనం సాధారణంగా ఉపయోగించే పేపర్ ప్లేట్లు పూర్తిగా పేపర్తో తయారవ్వవు. వాటిపై ఉండే పలుచని పొర అసలు ప్లాస్టిక్ ...
Read moreDetailsతెలంగాణలో విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ...
Read moreDetailsకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ రెండో దశకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా, ...
Read moreDetailsవేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్షియస్ దాటినప్పుడు పిల్లల శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు ఇవ్వడం సరిపోదు. ఆటల ...
Read moreDetailsక్షయ వ్యాధి (TB) కేవలం సంఖ్యలకు సంబంధించినది కాదు. దీని వెనుక ఎన్నో కుటుంబాలు, స్నేహితులు మరియు సమాజం రోజురోజుకు పోరాటం చేస్తున్నారు. TB కారణంగా బాధపడే ...
Read moreDetailsజాతీయ టీకా దినోత్సవం ప్రజారోగ్య రంగంలో ఎంతో ముఖ్యమైన రోజు. భారతదేశంలో 1995లో ప్రారంభించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మార్చి 16న ...
Read moreDetailsతెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను ...
Read moreDetailsరక్తపోటు (Blood Pressure) శరీర ఆరోగ్యానికి చాలా కీలకం. బీపీ ఎక్కువగా ఉన్నా ప్రమాదమే, అలాగే తక్కువగా ఉన్నా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాధారణంగా ...
Read moreDetailsరాష్ట్ర ప్రజల ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావడానికి ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ, పాల పరిశ్రమల క్షేత్రంలో మంత్రి నారా లోకేష్ ఇటీవల విజయ డెయిరీ వివాదంపై సమీక్ష జరిపారు. గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఆందోళనలను ...
Read moreDetailsవిజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన హోలీ వేడుకల్లో జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. రసాయనాలు కలిగిన రంగులు కళ్లకు తగలడం వల్ల చిన్నారులు తీవ్ర ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net