Tag: PublicHealth

పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంపై హైకోర్టు ఆగ్రహం..

జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ...

Read moreDetails

డ్రోన్లతో క్షయ నిర్ధారణ వేగం.. 15 రోజుల సమయం 5 రోజులకు తగ్గింపు

మారుమూల ప్రాంతాల్లో క్షయవ్యాధి (టీబీ) నిర్ధారణను వేగవంతం చేసేందుకు డ్రోన్‌ సాంకేతికత ఉపయోగపడుతుందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య ...

Read moreDetails

దోమలు మిమ్మల్నే ఎందుకు ఎక్కువగా కుడుతున్నాయి? కారణాలు ఇవే

దోమలు కుట్టడం అనేది కేవలం అదృష్టం లేదా యాదృచ్ఛికం కాదని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం నుంచి వెలువడే సంకేతాలను ఆధారంగా చేసుకుని దోమలు తమ లక్ష్యాన్ని ...

Read moreDetails

వర్షాకాల వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

వర్షాకాలంలో విస్తరించే డెంగీ, మలేరియా, గన్యా, విషజ్వరాలు మరియు ఇతర కాలానుగుణ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించేందుకు జిల్లాల వారీగా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ ...

Read moreDetails

పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు చుక్కలు వేసిన చంద్రబాబు

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి బలమైన పునాదిగా నిలిచిందని, అలాంటి కుటుంబ వ్యవస్థ మళ్లీ విస్తృతంగా రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ...

Read moreDetails

వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు అప్రమత్తం

వర్షాకాలం ప్రారంభం, స్కూళ్లు తిరిగి ఓపెన్ కావడంతో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరం, ...

Read moreDetails

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఘనంగా సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ...

Read moreDetails

టీజీఎంఎస్‌ఐడీసీ సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు 15 శాశ్వత భవనాల ప్రతిపాదనలకు మంత్రి ఆదేశం

తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్ కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణానికి సంబంధించి ...

Read moreDetails

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా దగ్గు సిరప్‌లు కొనలేరు: కేంద్రం

దగ్గు మందులు, ఇతర సిరప్‌ల అమ్మకాలను మరింత కఠినతరం చేసేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇకపై దగ్గు సిరప్‌లు కొనుగోలు చేయాలంటే ...

Read moreDetails

దేశంలో కఫ్ సిరప్ విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో నకిలీ మరియు ప్రమాదకరమైన మందుల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కఫ్ ...

Read moreDetails

తప్పుడు లేబుళ్లు, క్లెయిమ్‌లు.. 8 ఆహార కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు

ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల లేబుళ్లు, బ్రాండ్‌ పేర్లు, ఉత్పత్తులపై ఇచ్చే క్లెయిమ్‌లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిన ఆరోపణలపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ...

Read moreDetails

సాతర్ల గ్రామంలో అంతుచిక్కని కిడ్నీ వ్యాధులు.. ఆందోళనలో గ్రామస్తులు

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుమారు 600 కుటుంబాలు, 2300 మందికి పైగా ...

Read moreDetails

120 టన్నుల చికెన్‌ వ్యర్థాలు స్వాధీనం

ఆహార భద్రత, ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అక్రమ కార్యకలాపాలపై పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. నగరంలోని హెచ్‌ ఫాస్ట్‌ పోలీసుల బృందం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో చికెన్‌ ...

Read moreDetails

మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌: మహేశ్‌కుమార్‌గౌడ్‌

హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ప్రముఖ మెడికల్ హబ్‌గా మారిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పేదలకు మెరుగైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడంలో వైద్యులు ...

Read moreDetails

యోగాంధ్ర–2026 పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాల యోగా ఉత్సవాలు

రాష్ట్రంలో యోగాను కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా ప్రతి ఇంట్లో రోజువారీ సాధనగా మార్చేందుకు త్వరలో ‘ఏపీ యోగా ప్రచార పరిషత్’ను ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ...

Read moreDetails

బెంగళూరులో ఎబోలా అలర్ట్‌.. వైద్యుల పర్యవేక్షణలో విదేశీ మహిళ

ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా తరహా లక్షణాలు ...

Read moreDetails

ఎబోలా వైరస్‌ లక్షణాలు ఏమిటి? నిపుణుల హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్‌పై ఆందోళన పెరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్‌గా భావిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే అవకాశముండటంతో ఆరోగ్య నిపుణులు అప్రమత్తంగా ...

Read moreDetails

ఎబోలా వ్యాప్తితో ఆఫ్రికాలో తీవ్ర ఆందోళన

Ebola వైరస్ వ్యాప్తి ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా Democratic Republic of the Congoలో ఎబోలా కేసులు పెరుగుతుండటంతో పాటు తప్పుడు సమాచారం, ...

Read moreDetails

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

ఆన్‌లైన్ ఫార్మసీల (ఈ-ఫార్మసీ) అమ్మకాలను వ్యతిరేకిస్తూ All India Organisation of Chemists and Druggists మరియు Telangana Chemists and Druggists Association పిలుపు మేరకు ...

Read moreDetails

1976 తర్వాత 17వసారి ఎబోలా వ్యాప్తి.. కాంగోలో పరిస్థితి ఆందోళనకరం

ఆఫ్రికా ఖండంలోని కాంగోలో ఎబోలా వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటివరకు 88 మంది మరణించగా, మరో 300 మందికి పైగా కేసులు ...

Read moreDetails

కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ప్రాజెక్టులను పూర్తి చేయండి: ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి

సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్న అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఒక్కో టిమ్స్ ...

Read moreDetails

హంటావైరస్ కలకలం.. క్రూజ్‌ నౌక ఎంవీ హొండియస్‌లో కేసులు వెలుగులోకి

క్రూజ్‌ నౌక ఎంవీ హొండియస్‌ కారణంగా హంటావైరస్‌ కేసులు వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నౌకతో సంబంధం ఉన్న వారిలో ఎనిమిది మందికి హంటావైరస్‌ ...

Read moreDetails

‘మీ ఇంటికి మీ డాక్టర్‌’ ప్రాజెక్ట్‌ ప్రారంభం

మారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన ‘మీ ఇంటికి మీ డాక్టర్‌’ ప్రాజెక్ట్‌ను గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ప్రారంభించారు. లోక్‌భవన్‌లో ...

Read moreDetails

క్రూయిజ్ నౌకలో హంటర్ వైరస్ కలకలం..

అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న ‘ఎంవీ హోండియస్’ క్రూయిజ్ నౌకలో హంటర్ వైరస్ కలకలం రేపుతోంది. ఈ నౌకలో 22 దేశాలకు చెందిన 88 మంది పర్యాటకులు, ...

Read moreDetails

మ్యాజిక్ డ్రెయిన్లతో పల్లెల్లో పారిశుద్ధ్య విప్లవం: పీవీ సింధు

గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి మ్యాజిక్ డ్రెయిన్లు కీలకంగా మారుతున్నాయని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా పల్లెల్లో పారిశుద్ధ్య ...

Read moreDetails

పేదలకు అండగా ఉచిత వైద్య సేవలు: కవిత హామీ

తెలంగాణ రక్షణసేన ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా.. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. బషీర్‌బాగ్‌లో ...

Read moreDetails

ఫుడ్ పాయిజనింగ్ మిస్టరీ కొనసాగుతుండగా కొత్త షాక్

మహారాష్ట్రలో ముంబయికి చెందిన ఓ కుటుంబం బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో తాజాగా కీలక ...

Read moreDetails

పిల్లులతో జాగ్రత్త: రేబిస్‌ ఎలా వస్తుంది?

రేబిస్‌ అనగానే కుక్కలతోనే సోకుతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి పిల్లులతోనూ, ఆ మాటకొస్తే ఎలాంటి జంతువులతోనైనా రావొచ్చు. పిల్లులు తరచూ కొట్లాడుకుంటాయి. వీటిల్లో దేనికైనా రేబిస్‌ సోకినట్టయితే, ...

Read moreDetails

మామిడికాయలు మార్కెట్లోకి.. వైద్యుల హెచ్చరిక

వేసవి అంటే మామిడి కాయల సీజన్‌. కొందరు వ్యాపారులు అత్యాశతో పండ్లను విషతుల్యం చేస్తున్నారు. కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలు ...

Read moreDetails

ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవీ ప్రభావ దేశంగా ఎస్వతిని

దక్షిణాఫ్రికాలోని చిన్న దేశం ఎస్వతినిలో హెచ్‌ఐవీ పరిస్థితి ప్రపంచ ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 12 లక్షల జనాభాలో సుమారు 3 లక్షల మందికి హెచ్‌ఐవీ ...

Read moreDetails

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అనారోగ్యానికి గురికావడంతో ఆందోళన నెలకొంది. కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం చేరి ...

Read moreDetails

సంజీవని, పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

పీపీపీ విధానంలో రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధికారులను ఆదేశించారు. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ...

Read moreDetails

కాలుష్యం కేవలం ఊపిరితిత్తులకే కాదు.. మెదడు, గుండెకూ ముప్పే!

కంటికేమీ కనిపించకపోవచ్చు. పెద్దగా వాసనా తెలియకపోవచ్చు. అయినా కూడా ఇంట్లో, బయటా గాలి కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటుంది. కలుషిత గాలి ఇప్పుడు ప్రపంచ సమస్య. పట్టణాల్లోనే ...

Read moreDetails

ఖరీదైన వైద్యం ఇక సామాన్యుడికి దూరం కాదు.. ‘ప్రాజెక్టు పునర్విక’తో లోకేశ్‌ సరికొత్త అడుగు!

మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించిన 'ప్రాజెక్టు పునర్విక' కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది ప్రాణాంతక జన్యు వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల కుటుంబాల్లో కొత్త ...

Read moreDetails

మండిపోతున్న భానుడు: వడదెబ్బతో ఇద్దరు రైతుల దుర్మరణం!

తెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలను బలిగొంటోంది. బుధవారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఘటనల వివరాలు: మహబూబాబాద్ జిల్లా: ...

Read moreDetails

స్కానింగ్ కోసం 400 కి.మీ ప్రయాణం.. ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి

కుమురంభీం జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ ప్రాంతాల్లో గర్భిణులు వైద్య సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కానింగ్ కోసం, గర్భధారణ సేవల ...

Read moreDetails

ఆధ్యాత్మికత అంటే సమాజ సేవ: ఆదిచుంచనగిరిలో మోదీ ప్రత్యేక పూజలు!

కర్ణాటకలోని ఆధ్యాత్మిక చైతన్య కేంద్రం ఆదిచుంచనగిరి సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ సంస్కృతి, సేవా దృక్పథంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహానుభావుల ఆధ్యాత్మిక చింతన కేవలం ...

Read moreDetails

ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలు నిలిచిపోయాయి.. వినియోగంలో నిర్లక్ష్యం

ఆహార కల్తీల నియంత్రణకు కేంద్రం ఆధునిక వనరులు అందించినా, రాష్ట్రంలో వాటి వినియోగం లేక నిర్లక్ష్యం కొనసాగుతోంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం త్వరగా అలసిపోవడం, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కాలంలో కొన్ని ...

Read moreDetails

ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్ తస్మాత్ జాగ్రత్త! : మూడు రోజుల కుళ్ళిన బిర్యానీ

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పేరుతో కుళ్ళిపోయిన బిర్యానీ విక్రయాలు చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్లలో తయారు చేసిన బిర్యానీని మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో ...

Read moreDetails

హోటల్ ఫ్రిడ్జ్‌లో 80 బిర్యానీ ప్యాకెట్లు గుర్తింపు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ‘లక్కీ బిర్యానీ షవర్మ’ అనే హోటల్ నుంచి ఆన్‌లైన్ ద్వారా బిర్యానీ ఆర్డర్ ...

Read moreDetails

డిజిటల్ సంజీవని.. ప్రతి ఇంటికి ఆరోగ్య భరోసా!

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగాన్ని మరింత ఆధునికంగా మార్చే దిశగా “సంజీవని” ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం ...

Read moreDetails

Prevention of Blindness Week Begins (April 1–7, 2026)

అంధత్వ నివారణ వారోత్సవం సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా కంటి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో మొబైల్, కంప్యూటర్ వినియోగం ...

Read moreDetails

సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా జూలైలో అమలు

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ కార్యక్రమాన్ని ప్రతి నెల 4వ శనివారం నిర్వహించాలని సూచించారు. ఈ ...

Read moreDetails

జాగ్రత్త! మీరు వాడే పేపర్ ప్లేట్లు కాదు.. అవి ‘క్యాన్సర్ ప్లేట్లు’!

డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ పేర్కొన్న ప్రకారం, మనం సాధారణంగా ఉపయోగించే పేపర్ ప్లేట్లు పూర్తిగా పేపర్‌తో తయారవ్వవు. వాటిపై ఉండే పలుచని పొర అసలు ప్లాస్టిక్ ...

Read moreDetails

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణలో విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ...

Read moreDetails

జల్ జీవన్ మిషన్ 2.0: ‘వికసిత్ భారత్’ దిశగా కీలక అడుగు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ రెండో దశకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా, ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News