ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు చుక్కలు వేసిన చంద్రబాబు

June 29, 2026
in Andhra Pradesh News, News
0
పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు చుక్కలు వేసిన చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి బలమైన పునాదిగా నిలిచిందని, అలాంటి కుటుంబ వ్యవస్థ మళ్లీ విస్తృతంగా రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పిల్లల పెంపకం బాధ్యతను కేవలం తల్లికే పరిమితం చేయకుండా, తండ్రి కూడా సమాన బాధ్యతతో భాగస్వామి కావాలని సూచించారు. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, అమ్మమ్మలు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లల సంరక్షణతో పాటు వారికి విలువలు, క్రమశిక్షణ, సంస్కారాలను నేర్పడంలో కీలక పాత్ర పోషించేవారని గుర్తు చేశారు.

జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా తన కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో సీఎం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడడంతో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితి, టీకాల వివరాలను తెలుసుకున్నారు. ప్రతి చిన్నారికి సమయానికి టీకాలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా జనాభా అంశంపై కూడా సీఎం స్పందించారు. సంతానాన్ని భారంగా కాకుండా కుటుంబానికి, సమాజానికి, దేశానికి సంపదగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో జనాభా సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వపరంగా ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా సాగిందని అధికారులు వెల్లడించారు. మొత్తం 49.20 లక్షల మంది చిన్నారుల్లో 45.24 లక్షల మందికి పోలియో చుక్కలు వేయగా, ఇది 91.95 శాతం కవరేజీగా నమోదైంది. శిబిరాలకు రాలేకపోయిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు.

జిల్లాల వారీగా చూస్తే ఎన్టీఆర్, మార్కాపురం, కృష్ణా జిల్లాల్లో అత్యధిక కవరేజీ నమోదు కాగా, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో తక్కువ శాతం నమోదైంది. మిగిలిన చిన్నారులకు కూడా టీకాలు అందించి వంద శాతం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhrapradeshChandrababuNaiduChildHealthHealthCareImmunizationNewsPolioCampaignPolioFreeIndiaPublicHealthPulsePolioshivasakthi netshivasakthi newsshivasakthimediaVaccination
ShareTweetSend
Previous Post

పంచాంగం: 29 జూన్ 2026 (సోమవారం)

Next Post

గుంటూరులో భారీ చోరీ.. రూ.8 లక్షల విలువైన వెండి, బంగారు నగలు అపహరణ

Related Posts

శంషాబాద్‌లో ల్యాండింగ్ సమయంలో విమానాన్ని ఇబ్బంది పెట్టిన లేజర్ లైట్స్
Telangana News

శంషాబాద్‌లో ల్యాండింగ్ సమయంలో విమానాన్ని ఇబ్బంది పెట్టిన లేజర్ లైట్స్

June 29, 2026
వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు
Crime News

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

June 29, 2026
టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటించిన అనంత్ అంబానీ
Andhra Pradesh News

టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటించిన అనంత్ అంబానీ

June 29, 2026
నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు సీమంతం చేసిన హోంమంత్రి అనిత
Andhra Pradesh News

నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు సీమంతం చేసిన హోంమంత్రి అనిత

June 29, 2026
వర్షాకాల వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్
Andhra Pradesh News

వర్షాకాల వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

June 29, 2026
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
Andhra Pradesh News

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

June 29, 2026
Next Post
గుంటూరులో భారీ చోరీ.. రూ.8 లక్షల విలువైన వెండి, బంగారు నగలు అపహరణ

గుంటూరులో భారీ చోరీ.. రూ.8 లక్షల విలువైన వెండి, బంగారు నగలు అపహరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 29, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

June 29, 2026
టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటించిన అనంత్ అంబానీ

టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటించిన అనంత్ అంబానీ

June 29, 2026
నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు సీమంతం చేసిన హోంమంత్రి అనిత

నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు సీమంతం చేసిన హోంమంత్రి అనిత

June 29, 2026
వర్షాకాల వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

వర్షాకాల వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

June 29, 2026

Recent News

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

June 29, 2026
టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటించిన అనంత్ అంబానీ

టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటించిన అనంత్ అంబానీ

June 29, 2026
నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు సీమంతం చేసిన హోంమంత్రి అనిత

నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు సీమంతం చేసిన హోంమంత్రి అనిత

June 29, 2026
వర్షాకాల వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

వర్షాకాల వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

June 29, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

వనపర్తి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

June 29, 2026
టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటించిన అనంత్ అంబానీ

టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ప్రకటించిన అనంత్ అంబానీ

June 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.