Tag: shivasakthi news

రెజీనాతో విశాల్ వెంకట్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ ప్రారంభం

లోకేశ్ కనగరాజ్ ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఆయన ‘DC’ అనే సినిమాతో కథానాయకుడిగా వెండితెరపై ...

Read moreDetails

ఎన్టీఆర్–త్రివిక్రమ్ ప్రాజెక్టుపై సీమాన్ ఆగ్రహం

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) ప్రధాన సమన్వయకర్త, సినీ దర్శకనటుడు సీమాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...

Read moreDetails

నార్నె నితిన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

‘మ్యాడ్’, ‘ఆయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి విజయాలతో ప్రేక్షకులను అలరించిన నార్నె నితిన్ ఇప్పుడు హీరోగా మరో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ ...

Read moreDetails

ఆమిర్ ఖాన్ మూడో వివాహం.. గౌరీ స్ప్రాట్‌తో దాంపత్య బంధం

బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ ఖాన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో వివాహబంధంలో ఒక్కటయ్యారు. ముంబయిలోని ఆమిర్ నివాసంలో కుటుంబ ...

Read moreDetails

ఇదే నా చివరి వరల్డ్‌కప్‌.. రొనాల్డో భావోద్వేగ వ్యాఖ్యలు

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌కు సంబంధించిన కీలక వ్యాఖ్యలతో అభిమానులను భావోద్వేగానికి గురిచేశాడు. 2026 ఫిఫా వరల్డ్‌కప్‌ తన చివరి ప్రపంచకప్‌ ...

Read moreDetails

ఏడోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా

ఏడోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన ...

Read moreDetails

వింబుల్డన్‌లో సబలెంకాకు షాక్.. ఒసాకా చేతిలో ఓటమి

వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ఆర్యనా సబలెంకాకు భారీ షాక్ తగిలింది. నాలుగో రౌండ్‌లో జపాన్ స్టార్ నవోమి ఒసాకా చేతిలో ...

Read moreDetails

గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్ బ్లిట్జ్‌లో ప్రజ్ఞానంద వెనుకంజ

గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న జాగ్రెబ్ అంచె బ్లిట్జ్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద వెనుకంజలో ఉన్నాడు. ర్యాపిడ్ విభాగాన్ని ఉమ్మడిగా అగ్రస్థానంలో ముగించిన ప్రజ్ఞానంద, ...

Read moreDetails

పాకిస్థాన్ టెస్టు కెప్టెన్‌గా తిరిగి బాబర్ ఆజామ్ నియామకం

స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ తిరిగి పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. షాన్ మసూద్ స్థానంలో అతడికి బాధ్యతలు అప్పగించారు. మసూద్ సారథ్యంలో పాకిస్థాన్ జట్టు ...

Read moreDetails

ఈరోజు బంగారం,వెండి ధరలు (06-07-2026)

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ల ప్రకారం బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి మార్పులు, డిమాండ్ ఆధారంగా రోజువారీగా మారుతుంటాయి. బంగారం ధరలు 24 క్యారెట్ బంగారం: ...

Read moreDetails

ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.6,000 కోట్ల సోలార్ ప్లాంట్

సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇంగాట్, వేఫర్ సామర్థ్యాలను పెంచేందుకు మూడేళ్లలో తిరుపతి సమీపంలో రూ.6,000 కోట్లతో కొత్త ...

Read moreDetails

టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.20,000 కోట్ల క్యాప్‌ఎక్స్

టాటా స్టీల్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.20,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇందులో 60 శాతం నిధులను దేశీయ వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం.. విశ్లేషకుల అంచనా

దేశీయ స్టాక్ మార్కెట్లు వచ్చే రోజుల్లో క్రమంగా పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడం, ...

Read moreDetails

మధ్యప్రదేశ్ శివపురిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్ పెట్టుబడులు

అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మధ్యప్రదేశ్‌లోని శివపురిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ క్షిపణుల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ రూ.2,500 కోట్ల ...

Read moreDetails

ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

ఆగస్టులో ముడిచమురు ఉత్పత్తిని స్వల్పంగా పెంచేందుకు ఒపెక్‌+ దేశాలు అంగీకరించాయి. సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలో సమావేశమైన 7 ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు రోజువారీగా అదనంగా ...

Read moreDetails

ఉడాన్ పథకం కింద సర్వీసులు నిర్వహిస్తాం: ఆకాశ ఎయిర్ సీఈఓ

ప్రాంతీయ అనుసంధానతను పెంపొందించేందుకు అమలు చేస్తున్న ఉడాన్‌ (UDAN) పథకం కింద విమాన సర్వీసులు నిర్వహిస్తామని ఆకాశ ఎయిర్‌ సీఈఓ వినయ్‌ దూబె తెలిపారు. ఈ పథకం ...

Read moreDetails

ఎల్‌ఎన్‌జీ రవాణా పునరుద్ధరణ.. గ్యాస్ సరఫరా ఆంక్షలు ఎత్తివేత

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ముగిసి హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) రవాణా మళ్లీ ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా విధించిన అత్యవసర గ్యాస్ ...

Read moreDetails

భారత్ మార్కెట్‌లో నాలుగు కొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లు లాంచ్

నోకియా బ్రాండ్‌పై ఫోన్లను తయారుచేస్తున్న ఫిన్లాండ్‌కు చెందిన హెచ్‌ఎండీ (HMD) సంస్థ భారత మార్కెట్‌లో నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. నోకియా 200 4G, ...

Read moreDetails

ఖమేనీ అంత్యక్రియల్లో ముగ్గురు కుమారుల హాజరు

ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ఆయన కుమారుల్లో ముగ్గురు—మొస్తఫా, మెయిసమ్, మసౌద్ ఖమేనీ—హాజరై శవపేటిక వద్ద నివాళులర్పించారు. ...

Read moreDetails

అమెరికా అగ్రస్థానంలోనే ఉంటుంది: ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా ఎప్పటికీ అగ్రస్థానంలోనే ఉంటుందని, దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకబడనివ్వబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శనివారం ...

Read moreDetails

ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ఉందని నెతన్యాహు స్పష్టం

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ సహా అనేక దేశాల నుంచి తమకు మద్దతు ఉందని స్పష్టం చేశారు. అమెరికా–ఇరాన్ శాంతి చర్చల విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై ...

Read moreDetails

కీవ్‌పై రష్యా భీకర దాడులు.. 12 మంది మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో జరిగిన ఈ దాడుల్లో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 12 మంది ...

Read moreDetails

ఫిఫా కీలక నిర్ణయం.. ఫోలారిన్ బాలోగన్ సస్పెన్షన్ ఎత్తివేత

ఫిఫా (FIFA) అమెరికన్ ఫుట్‌బాలర్ ఫోలారిన్ బాలోగన్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో ప్రిక్వార్టర్స్‌లో బెల్జియంతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడేందుకు మార్గం సుగమమైంది. రౌండ్-32లో బోస్నియాతో ...

Read moreDetails

అబుధాబీ బిగ్ టికెట్‌లో దిల్లీ గృహిణికి రూ.65 కోట్ల జాక్‌పాట్

యూఏఈ రాజధాని అబుధాబీలో ప్రతి నెలా నిర్వహించే ‘బిగ్ టికెట్’ లైవ్ డ్రాలో భారత గృహిణికి భారీ జాక్‌పాట్ తగిలింది. దిల్లీకి చెందిన 42 ఏళ్ల కనికా ...

Read moreDetails

హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు

శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువులను దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దోపిడీదారుడిని అతని ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొసలి దాడి.. మహిళ మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా సుజౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొసలి దాడి ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటనలో ...

Read moreDetails

మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పుణె–ముంబయి హైవేలు మూసివేత

మహారాష్ట్రలో భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడటంతో పుణె–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (Pune–Mumbai Expressway), పాత ముంబయి–పుణె హైవేపై రాకపోకలు ...

Read moreDetails

అగ్నివీరుల శాశ్వత నియామకాల్లో పెంపు దిశగా భారత సైన్యం ప్రణాళికలు

అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సేవా కాలం పూర్తయ్యాక అగ్నివీరుల శాశ్వత నియామకాలను పెంచే దిశగా భారత సైన్యం పరిశీలన ప్రారంభించింది. నౌకాదళం తమ అగ్నివీర్ సిబ్బందిలో ...

Read moreDetails

కాళేశ్వరం నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శలు

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం బ్యారేజీల ...

Read moreDetails

హైడ్రా చర్యలపై కాంగ్రెస్–మజ్లిస్ మౌనం: కిషన్‌రెడ్డి ఆరోపణలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా చర్యల విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. హైడ్రా పేద ముస్లింల ...

Read moreDetails

ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు.. ప్రభుత్వ మౌనంపై బండి సంజయ్ ఆగ్రహం

ఒవైసీకి చెందిన ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ...

Read moreDetails

జీఓల్లో తప్పిదం.. మూడు నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు ఇబ్బందులు

ప్రభుత్వ అధికారుల విడుదల చేసిన జీఓల్లో జరిగిన తప్పిదం మూడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరగకపోవడంతో పూర్తి ...

Read moreDetails

బహ్రెయిన్ సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

బహ్రెయిన్‌లో జరిగిన సముద్ర తీర ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ ప్రాంతంలోని సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటనలో ...

Read moreDetails

ఈ నెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. తొలుత ఈ సమావేశాన్ని ఈ నెల 8వ ...

Read moreDetails

పది మంది ఏపీ మత్స్యకారులను కాపాడిన ఒడిశా మెరైన్ పోలీసులు

ఒడిశా రాష్ట్రంలోని పూరీ సముద్ర తీరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పది మంది మత్స్యకారులను అక్కడి మెరైన్‌ పోలీసులు సురక్షితంగా రక్షించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు సహకరించండి: కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

సెమీ కండక్టర్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు, చిప్‌ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ...

Read moreDetails

రూ.400 కోట్ల అంబేడ్కర్ విగ్రహానికి రెండున్నరేళ్లకే వెలిసిన రంగులు

విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.400 కోట్ల ...

Read moreDetails

116 ఏళ్ల నవనీతమ్మకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన తితిదే

116 ఏళ్ల వయసులోనూ అచంచలమైన భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక గౌరవం కల్పించింది. తితిదే ఛైర్మన్ బీ ఆర్ ...

Read moreDetails

అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం చాలా సాధారణమైపోయింది. నూడుల్స్, ఫ్రైడ్ రైస్, సూప్స్, మంచూరియా వంటి చైనీస్ వంటకాల్లో ప్రత్యేక రుచి ...

Read moreDetails

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి కుర్చీకి పరిమితమై పని చేయడం సాధారణంగా మారిపోయింది. అయితే ఎక్కువసేపు తప్పుడు భంగిమలో కూర్చోవడం వల్ల మోకాళ్లు, నడుము, తుంటి ...

Read moreDetails

మటన్ తినేటప్పుడు జాగ్రత్త.. ఏ భాగాల్లో కొవ్వు ఎక్కువ?

అంతర్జాతీయ వైద్య సంస్థ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదికల ప్రకారం మటన్‌లోని అన్ని భాగాల్లో కొవ్వు ఒకేలా ఉండదని స్పష్టమవుతోంది. మనం ఎంచుకునే ముక్క ఆధారంగా కేలరీలు, సంతృప్త ...

Read moreDetails

మైగ్రేన్, ఐరన్ లోపం మధ్య అనుబంధంపై కొత్త స్టడీ

ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్ తలనొప్పి, రక్తహీనత (అనీమియా) ప్రధానమైనవిగా మారాయి. తాజా పరిశోధనల ప్రకారం ఈ రెండు సమస్యల మధ్య ...

Read moreDetails

ఉప్పల్‌లో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

ఉప్పల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆదర్శ నగర్‌లో సురేశ్‌ తన భార్య జెస్సికాను కత్తితో పొడిచి హత్య చేశాడు. నర్సుగా పని చేస్తున్న ...

Read moreDetails

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

గబ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో అభిరూప్‌ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా బయ్యారం మండలం ...

Read moreDetails

కారు క్లచ్‌లో కొబ్బరిబొండం ఇరుక్కోవడంతో ప్రమాదం?

ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

Read moreDetails

కృష్ణా జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య

కృష్ణాజిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. అత్త రజని (60, కుమార్తె ...

Read moreDetails

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ...

Read moreDetails

‘శ్రీనివాస మంగాపురం’ జులై 30న థియేటర్లలో విడుదల

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరపైకి అడుగుపెడుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి ...

Read moreDetails

మోహన్‌లాల్ కొత్త సినిమా ‘నెడుంకండం మిరాకిల్’ టైటిల్ విడుదల

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో దిలీశ్ కుమార్ పోతన్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘నెడుంకండం మిరాకిల్’ అనే టైటిల్‌ను ...

Read moreDetails
Page 11 of 97 1 10 11 12 97

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News