రాశి ఫలాలు – మీనం
June 23, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 23, 2026
వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం
June 23, 2026
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే గత ఏడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలు ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనంతపురం నగరంలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. తుళ్లూరు సమీపంలో 21 ...
Read moreDetailsరాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ...
Read moreDetailsపదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విశాఖపట్నానికి చెందిన కె. జ్ఞానేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. మొత్తం 600 మార్కులకు గాను ఆమె 599 మార్కులు సాధించి రాష్ట్ర ...
Read moreDetailsమఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. ...
Read moreDetailsమారుతీ సుజుకీ తన కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు ఈసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేకంగా ప్రీమియం సెగ్మెంట్ వాహనాలపై గణనీయమైన తగ్గింపులు అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ...
Read moreDetailsమామిడి పండు కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే సహజ ఆహారం. వేసవి కాలంలో ఇది అధికంగా లభించడంతో ప్రజలు ...
Read moreDetailsముడిచమురు ధరలు భారీగా పెరగడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. నాలుగేళ్లలో తొలిసారిగా బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 120 డాలర్లను దాటడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ ...
Read moreDetailsటాలీవుడ్లో మరో క్రేజీ మాస్ కాంబో అధికారికంగా ఫిక్స్ అయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతున్నట్లు టీమ్ ...
Read moreDetailsఅహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూసింది. అయితే, మ్యాచ్లో జరిగిన ఒక క్యాచ్ ఔట్ నిర్ణయం ఇప్పుడు పెద్ద ...
Read moreDetailsవాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్పై సగటున రూ.993 పెంపు చేసినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ...
Read moreDetailsనగరంలో ఎప్పుడూ ట్రాఫిక్ శబ్దాలు, చదువులు, హోంవర్క్ లతో బిజీగా ఉండే అజయ్, అఖిల్ మరియు సింధులకు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ప్రాణం లేచి వస్తుంది. ...
Read moreDetailsToday Gold Rate 24K Gold – ₹15,235 / gram (⬇ ₹38) 22K Gold – ₹13,965 / gram (⬇ ₹35) 18K ...
Read moreDetailsమహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వాన్ని ప్రశ్నించేలా మారింది. పుట్టిన వెంటనే తల్లి ప్రేమను ఆస్వాదించాల్సిన ఒక నవజాత శిశువు దారుణ పరిస్థితుల్లో ప్రాణాలు ...
Read moreDetailsఅమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇది యుద్ధం కాదని అమెరికా స్పష్టం చేస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మాట్లాడుతూ, తమ దేశం ...
Read moreDetailsపశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తైనప్పటికీ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్ల భద్రతపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ...
Read moreDetailsహైదరాబాద్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అందజేసే అన్ని సామగ్రి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నోటు పుస్తకాలు, యూనిఫామ్లు, ...
Read moreDetailsశ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. బెంగళూరులో విస్తరణకు అవకాశాలు తగ్గడంతో ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ ...
Read moreDetailsతెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్ష ఫలితాల విడుదలకు సంబంధించి స్పష్టత వచ్చింది. ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపిన ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు ...
Read moreDetailsవిశాఖపట్నాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గూగుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ శక్తి కాన్క్లేవ్లో పాల్గొన్న ...
Read moreDetailsదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీ ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్పులు అందిస్తోంది. తాజాగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ...
Read moreDetailsమహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదు, ఆరేళ్ల వయస్సున్న తన ఇద్దరు చిన్న కుమారులకు తండ్రి ఉరివేసి చంపి, అనంతరం తానూ ఆత్మహత్యకు ...
Read moreDetailsచైనా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ తన లగ్జరీ సబ్ బ్రాండ్ ‘డెంజా’ ద్వారా తొలి స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్ కారును పరిచయం చేసింది. ...
Read moreDetailsవేసవి సెలవులను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మే మొదటి వారంలో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ముఖ్యంగా ధనుష్ నటిస్తున్న ‘కర’ సినిమా ప్రత్యేక ...
Read moreDetailsస్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. రిటైర్మెంట్ను పక్కనబెట్టి 2028 ఒలింపిక్స్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ఆమె, తన రీఎంట్రీని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆసియా ...
Read moreDetailsభారత్-న్యూజిలాండ్ మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఎట్టకేలకు కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశం నుంచి న్యూజిలాండ్కు వెళ్లే ...
Read moreDetailsఅమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సన్నిహితుడిగా పేరున్న బిలియనీర్ అలెక్సీ మోర్దాషావ్కు చెందినట్లు ...
Read moreDetailsసిక్కిం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్యాంగ్టక్లో యువతతో కలిసి సరదాగా గడిపిన ఈ ...
Read moreDetailsడ్రగ్స్ కేసుల్లో ఎంతటి ప్రముఖులైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాల్లో ఎక్కువ శాతం మత్తుకు బానిసలైనవారే ఉంటున్నారని ...
Read moreDetailsవిశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన జరగడం రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక మలుపుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మాత్రమే ...
Read moreDetailsజనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని ...
Read moreDetailsరాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. పలు పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి.కొత్తగూడెం ...
Read moreDetailsబీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురవేత ...
Read moreDetailsతెలంగాణ రాష్ట్ర మండలిలో కొత్త ఎమ్మెల్సీలుగా కోదండరాం మరియు మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఈ ...
Read moreDetailsతిరుపతిలో పెట్రోల్ కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్య ఈ ఉచిత పెట్రోల్ పంపిణీ కార్యక్రమం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో వాహనదారులు ...
Read moreDetailsగుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించే దిశగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ పూర్తిచేసిన ట్రాన్స్జెండర్ వర్షిణిను తన పర్సనల్ ...
Read moreDetailsపెట్రోల్, డీజిల్ సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ...
Read moreDetailsరాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినప్పటికీ తగిన చర్యలు ...
Read moreDetailsఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (23) అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం ...
Read moreDetailsలిబరల్ స్టడీస్ (లిబరల్ ఆర్ట్స్) అనేది విద్యార్థులకు విస్తృతమైన ఆలోచనా శక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించే విద్యా విధానం. ఇందులో సైన్స్, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ ...
Read moreDetailsదేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం లభించింది. జాతీయ ప్రాధాన్య సంస్థ ఏసీఎస్ఐఆర్ (Academy of Scientific and Innovative ...
Read moreDetailsప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ మరోసారి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ రంగంలోకి ప్రవేశించబోతుందనే వార్తలు టెక్ ప్రపంచంలో హాట్టాపిక్గా మారాయి. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్లోకి అడుగు పెట్టని యాపిల్, ...
Read moreDetailsఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు రఘువంశీ ఔట్ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్లో ఐదో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో జరిగిన ఘటన ఇప్పుడు పెద్ద ...
Read moreDetailsమెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ...
Read moreDetailsమెదక్ జిల్లా మూసాయిపేట సమీపంలో జరిగిన ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ రహదారిపై మెదక్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ...
Read moreDetailsభారతదేశ ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ప్రపంచ హెల్త్కేర్ రంగంలో కీలక ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన హెల్త్కేర్ సంస్థ ఆర్గానన్ అండ్ కో ను ...
Read moreDetailsపశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు ఇజ్రాయెల్ కీలక సహాయం అందించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ నుంచి ...
Read moreDetailsజనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...
Read moreDetailsఉన్నత విద్యను బలోపేతం చేయడంలో కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ కోర్సులకు ట్యూషన్ ఫీజు రద్దు ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net