News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

తల్లి కడుపులోనే అరుదైన గుండె చికిత్స: ఐదుగురు శిశువుల పిండాలకు విజయం

హైదరాబాద్‌లోని రెయిన్‌బో హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులు తల్లి కడుపులోనే పిండాలకు చేసిన అత్యంత అరుదైన గుండె చికిత్స చేశారు. సీనియర్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు డా. నాగేశ్వరరావు కోనేటి,...

Read moreDetails

విజయవాడ: ప్రభుత్వ వైద్యకళాశాలలో అనుమానాస్పద స్థితిలో పీజీ విద్యార్థిని మృతి

విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న అనస్తీషియా విభాగం పీజీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని దీపిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం నుంచి...

Read moreDetails

ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ శుభవార్త | 2026లో 25 వేల ఉద్యోగాల భర్తీ

ఐటీ రంగంలో ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్న సమయంలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25...

Read moreDetails

సంజూ కాదు.. ఇషానే ఓపెనర్‌!

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో టీమ్ఇండియా ఓపెనింగ్ స్థానం కోసం నెలలుగా సాగిన చర్చలకు నవీ ముంబయి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ ముగింపు వేసినట్టైంది. అభిషేక్...

Read moreDetails

 ఎప్‌స్టీన్ వ్యవహారం… బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం

ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న పరిచయం పెద్ద తప్పిదంగా...

Read moreDetails

రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి

తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను, అటవీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఐదు రోజులుగా రోజుకో గ్రామంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తోంది. మంగళవారం...

Read moreDetails

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ సమగ్రంగా లేదని రాహుల్ గాంధీ...

Read moreDetails

దివాన్ చెరువులో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో పెద్దపులి కలకలం రేగింది. డిల్లీ పబ్లిక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులి...

Read moreDetails

రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య | సోదరుడి చేతిలో న్యాయవాది స్వప్న మృతి

రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్వప్న (34)...

Read moreDetails

ఇండిగో విమాన షెడ్యూల్‌లో సర్దుబాటు | కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసుల తగ్గింపు

కార్యకలాపాల పరమైన సమస్యల కారణంగా ఇండిగో విమానయాన సంస్థ తమ దూరప్రాంత విమానాల షెడ్యూల్‌లో సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి తదుపరి నోటీసులు జారీ చేసే...

Read moreDetails

కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు చెక్‌ | ముగ్గురు అరెస్టు

కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తూ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.6...

Read moreDetails

స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగింపు | ఐటీ షేర్ల పతనం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం తీవ్ర ఊగిసలాట మధ్య స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో మార్కెట్‌పై నిరంతర...

Read moreDetails

ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు

బీ.ఫార్మసీ లేదా డీ.ఫార్మసీ చదివిన యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ...

Read moreDetails

సుప్రీంకోర్టులో ‘సర్‌’ విచారణ | స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కొనసాగుతున్న వివాదంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సుప్రీంకోర్టులో హాజరై వాదనలు వినిపించడం రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం...

Read moreDetails

చెమట లేకుండానే సిక్స్ ప్యాక్‌? సూరత్‌లో బద్ధకస్తుల కోసం కొత్త ఫిట్‌నెస్ సెంటర్

జిమ్‌కు వెళ్లాలంటే బద్ధకం, వ్యాయామం చేయాలంటే ఓపిక లేదంటారా? అయినా సిక్స్ ప్యాక్ కావాలనే ఆశ ఉందా? అలాంటి వారి కోసమే సూరత్‌లో ఓ వినూత్న ఫిట్‌నెస్...

Read moreDetails

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండలం కేసీ కెనాల్ 24వ బ్లాక్ వద్ద నీటి...

Read moreDetails

ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా చిరంజీవి కీలక సందేశం.

శరీరంలో వచ్చే చిన్న మార్పులనూ గమనించి నిర్లక్ష్యం చేయకూడదని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా...

Read moreDetails

విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ | ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నిర్వహణ

ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని ఈనాడు ఈఎఫ్‌ఎం, హెచ్‌సీజీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో భానునగర్ కూడలి నుంచి హెచ్‌సీజీ...

Read moreDetails

కొల్లేరుకు రాజహంసలొచ్చాయ్‌ | వేల సంఖ్యలో సందడి చేస్తున్న గ్రేటర్‌ ఫ్లెమింగోలు

ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు ఈ మధ్య కాలంలో అరుదైన అతిథులతో కళకళలాడుతోంది. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాలు, ఉప్పునీటి కయ్యల్లో కనిపించే గ్రేటర్‌ ఫ్లెమింగోలు (రాజహంసలు) ఈసారి వేల సంఖ్యలో కొల్లేరుకు వలస...

Read moreDetails

ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ | బాపట్ల, చీరాలలో ఆగనున్న వందేభారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు

ఆంధ్రప్రదేశ్‌ రైలు ప్రయాణికులకు శుభవార్త లభించింది. ఏపీ మీదుగా నడిచే అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో స్టాపింగ్‌లు మంజూరయ్యాయి. దీంతో పాటు త్వరలోనే వందేభారత్‌ రైలు...

Read moreDetails

హెచ్‑1బీ ఖర్చులకు చెక్‌ | భారత్‌లో గూగుల్‌ భారీ క్యాంపస్‌

అమెరికా హెచ్‑1బీ వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఉద్యోగుల నియామకాల్లో పెరిగిన ఖర్చులు, ఆలస్యాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లోనే...

Read moreDetails

నడిరోడ్డుపై పడిపోయిన వ్యక్తిని.. కాపాడాల్సింది పోయి దోచుకున్న దుండగులు!

దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తూ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఒక వ్యక్తి కింద పడిపోయాడు. అది చూసిన కొందరు దుండగులు...

Read moreDetails

విటమిన్ ఎ మహిళలు, పిల్లల ఆరోగ్యానికి కీలక పోషకం

విటమిన్ ఎ అనేది కొవ్వులో కరిగే (ఫ్యాట్‑సాల్యబుల్) ముఖ్యమైన విటమిన్‌. ఇది శరీర ఆరోగ్యం, చూపు, చర్మ సంరక్షణ, రోగనిరోధక శక్తి పెంపులో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గర్భిణులు,...

Read moreDetails

తెలంగాణ మున్సిపల్ పోరుకు పవన్ కళ్యాణ్ సై.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ప్రచారం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేనాని పవన్ కల్యాణ్ రంగప్రవేశం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 7 మరియు 8 తేదీల్లో పవన్...

Read moreDetails

వేసవిలో శర్వానంద్ కొత్త సినిమా ‘బైకర్‌’ రేస్.. విడుదల తేదీ ఖరారు

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న బైక్ రేసింగ్ మూవీ బైకర్ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గతేడాది...

Read moreDetails

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

 ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో విషాదానికి దారి తీసింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించారన్న కారణంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో సంచలనం సృష్టించింది.పోలీసుల వివరాల...

Read moreDetails

దిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌ | కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ అనంతరం రాష్ట్రానికి లాభదాయకంగా ఉండే అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం...

Read moreDetails

రాజమౌళి ‘వారణాసి’: మహేశ్‌–ప్రియాంకతో, ‘అవతార్’ పోలిక

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రానున్న ‘వారణాసి’ సినిమా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ హిట్ ‘అవతార్’...

Read moreDetails

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి | ఒక్కరోజే ₹14 వేల ఎగసిన వెండి

బంగారం (Gold) ధర 24 క్యారట్: సుమారు ₹16,058 / గ్రా 22 క్యారట్: సుమారు ₹14,720 / గ్రా 18 క్యారట్: సుమారు ₹12,044 / గ్రా ఇవి కమర్షియల్ మార్కెట్‌లో నేటి సగటు...

Read moreDetails

దుర్గమ్మ ఆలయంలో ఉద్యోగులపై బోర్డు మెంబర్ భర్త దౌర్జన్యం

దుర్గమ్మ ఆలయంలో దర్శనం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమతో వచ్చిన వారందరికీ సమానంగా ఆశీర్వచనం చేయలేదని ఆలయ సిబ్బందిపై ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పార్వతి భర్త...

Read moreDetails

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 140 మీటర్లే | 250 మీటర్ల గెజిట్‌పై అధికారుల క్లారిటీ

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ విషయంలో రైతుల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనలకు అధికారులు పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. ఓఆర్ఆర్‌ను 140 మీటర్ల వెడల్పుతోనే...

Read moreDetails

ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్–సీఎన్‌ఎన్ జర్నలిస్ట్ మధ్య ఘర్షణ

అమెరికా అధ్యక్ష భవనంలోని ప్రతిష్టాత్మక ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనూహ్య ఉద్రిక్తత నెలకొంది. సీఎన్‌ఎన్ మహిళా జర్నలిస్ట్ కైట్లాన్ కొల్లిన్స్ ట్రంప్‌ను ఎప్‌స్టీన్ సెక్స్...

Read moreDetails

విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక మలుపు | ఆరుగురు విద్యార్థులు, కళాశాల యాజమాన్య ప్రతినిధుల అరెస్టు

పోరంకిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మొల్లి పవన్‌కుమార్‌ (17) ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తోటి విద్యార్థుల దాడులు, మానసిక వేధింపుల కారణంగానే విద్యార్థి ఆత్మహత్యకు...

Read moreDetails

ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా త్వరలో | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ...

Read moreDetails

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం | అవగాహనతోనే క్యాన్సర్‌పై విజయం

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను జరుపుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిపై సమాజంలో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యం. క్యాన్సర్ అనేది భయపడాల్సిన వ్యాధి కాదు, సమయానికి...

Read moreDetails

‘ఆమె’ కోసం గాడితప్పిన జ్యోతిషుడు | దాడి కేసులో కమలాకర్ భట్ అరెస్ట్

ప్రఖ్యాత జ్యోతిషుడు కమలాకర్ భట్ వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. కర్ణాటకలోని సిద్ధాపుర ఠాణా పోలీసులు మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. కమలాకర్ భట్ తన అనుచరులతో కలిసి చేసిన దాడిలో వసంత్ నాయక్...

Read moreDetails

తల్లి కోసం ప్రతీకారం.. 16 కత్తిపోట్లు.. యువకుడి దారుణ హత్య

పదేళ్ల క్రితం తన తల్లిని తీసుకెళ్లి కుటుంబాన్ని ఛిద్రం చేసిన వ్యక్తిపై లోపలే మండుతున్న ప్రతీకార అగ్నిని దాచుకున్న ఓ యువకుడు, చివరకు దాన్ని భయంకరమైన హత్యగా...

Read moreDetails

బీఆర్‌టీఎస్ రోడ్డులో డ్రగ్స్‌పై దండయాత్ర | సైకిల్‌, ఆటోలతో అవగాహన ర్యాలీ

విజయవాడ – డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంగళవారం ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. “జీవితాన్ని ప్రేమించు – డ్రగ్స్‌కు దూరంగా ఉండు” అనే నినాదంతో బీఆర్‌టీఎస్...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌లో బుల్‌ పరుగులు | మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లు పెరిగింది.

ఇంటర్నెట్ డెస్క్ – చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌పై స్పష్టత రావడంతో దలాల్ స్ట్రీట్‌లో బుల్‌ పరుగులు ప్రారంభమయ్యాయి....

Read moreDetails

‘యార్‌ ఏంటి..? ఇవేం మాటలు’ | లోక్‌సభలో విపక్ష సభ్యులపై ప్యానెల్ స్పీకర్ ఆగ్రహం

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు తీవ్ర గందరగోళానికి లోనయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో అధికార కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో...

Read moreDetails

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్‌ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా

వరంగల్ – ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా మంగళవారం వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఘనంగా స్వాగతం...

Read moreDetails

రైతుల ప్రయోజనాలపై రాజీలేదు | ట్రేడ్ డీల్‌పై ప్రభుత్వ వర్గాల స్పష్టత

ఇంటర్నెట్ డెస్క్ – భారత్‌తో ట్రేడ్ డీల్‌కు అంగీకారం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీలేదని స్పష్టంగా వెల్లడించాయి....

Read moreDetails

వైట్ ఎగ్ vs బ్రౌన్ ఎగ్‌ – పోషకాల్లో తేడా ఉందా?

కోడిగుడ్లు సాధారణంగా వైట్ మరియు బ్రౌన్ రంగుల్లో కనిపిస్తాయి. బ్రౌన్ ఎగ్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయనే అపోహ చాలామందిలో ఉంది. కానీ నిజానికి రంగు వల్ల పోషకాలలో పెద్ద తేడా ఉండదు. గుడ్డు రంగు కోడి...

Read moreDetails

ముంబై కోస్టల్ రోడ్లో మెర్సిడెస్ బీభత్సం : 17 ఏళ్ల మైనర్ డ్రైవింగ్ వల్ల ముగ్గురికి గాయాలు!

ముంబై కోస్టల్ రోడ్ టన్నల్‌లో వేగంగా వెళ్తున్న ఒక మెర్సిడీస్ కార్ ప్రమాదానికి గురైంది. ఈ కారును 17 ఏళ్ల మైనర్ నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. వేగ...

Read moreDetails

‘ధురంధర్‌ 2’ టీజర్‌ విడుదల | రణ్‌వీర్‌ సింగ్‌ రివెంజ్‌ డైలాగ్‌తో దుమ్మురేపాడు

ఇంటర్నెట్ డెస్క్ – ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘ధురంధర్‌’ కు సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్‌ 2: ది రివెంజ్‌’ టీజర్‌ను చిత్ర...

Read moreDetails

ఉత్తరాఖండ్‌లో భయానక బస్సు ప్రమాదం

డెహ్రాడూన్ – ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లా కల్సీ ప్రాంతంలో చోటుచేసుకున్న భయానక రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోవడంతో కనీసం ముగ్గురు మృతి...

Read moreDetails

అధిక కరెంట్ బిల్లులకు చెక్‌ | ఎల్‌టీ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ ఊరట

అమరావతి – ఆంధ్రప్రదేశ్‌లో కమర్షియల్ కనెక్షన్లు ఉన్న ఎల్‌టీ విద్యుత్ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ తీపికబురు చెప్పింది. గత కొంతకాలంగా అధికంగా వస్తున్న కరెంట్ బిల్లులపై స్పందించిన కమిషన్, కీలక నిర్ణయం...

Read moreDetails

రంగా హత్య నిందితులు వైకాపాలోనే ఉన్నారు: మంత్రి నిమ్మల

అమరావతి – వంగవీటి రంగాను రౌడీ అంటూ దూషించి, ఆయనను చంపితే తప్పేంటని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత గౌతమ్‌రెడ్డికి ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన...

Read moreDetails

విజయవాడ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హత్య | మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ

విజయవాడ – నగరంలోని విజయవాడ రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తారాపేట సౌత్‌ వైపు మద్యం మత్తులో స్నేహితులు సాయి, రాము మధ్య ఘర్షణ జరగడంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు....

Read moreDetails

గయా (బీహార్) రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన – సంక్షిప్త సమాచారం:

గయా జీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం రాంచీ వెళ్లే జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు జారి పడిపోయి మృతి చెందాడు. ప్లాట్‌ఫామ్‌–రైలు మధ్య...

Read moreDetails
Page 129 of 133 1 128 129 130 133

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News