News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

ఐపీఎల్‌ 2027లో ధోని తప్పకుండా ఆడతాడు: బద్రినాథ్‌

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మహేంద్ర సింగ్‌ ధోని ఆటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే గత సీజన్‌లో అతడు పూర్తి స్థాయి ఆటగాడిగా మైదానంలోకి...

Read moreDetails

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు హైప్‌ అవసరమే.. కానీ అతీతంగా వెళ్లొద్దు: అక్రమ్‌

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటేనే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. అయితే ఈ పోరును కేవలం క్రికెట్‌ మ్యాచ్‌గానే చూడాలని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ సూచించాడు....

Read moreDetails

నెలసరి సమస్యలకు చెక్‌.. ఈ గింజలతో లడ్డూలు

ముఖ్యంగా విత్తనాలు, గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సమతుల్యమైన ఆహారపు...

Read moreDetails

శ్రీలంక నుంచి భారత్‌కు మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

మహిళల క్రికెట్లో తొలిసారిగా నిర్వహించనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ముందుగా ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. అయితే...

Read moreDetails

అమెరికా, కెనడా నుంచి 86 టన్నుల బంగారం తరలింపు.. నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడాల్లో నిల్వ చేసిన 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు...

Read moreDetails

హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

జుట్టుకు రంగు వేసుకోవడం నేటి రోజుల్లో సాధారణ సౌందర్య సంరక్షణలో భాగంగా మారింది. తెల్లజుట్టును కవర్‌ చేసుకోవడానికి, జుట్టుకు కొత్త లుక్‌ ఇవ్వడానికి చాలామంది హెయిర్‌ డైలను...

Read moreDetails

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ...

Read moreDetails

దశాబ్దం క్రితమే మోదీ ఏఐ భవిష్యత్తును గుర్తించారు: ఎన్విడియా సీఈఓ

ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు దశాబ్దం క్రితమే కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యాన్ని గుర్తించి, దాని గురించి మాట్లాడారని ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ ప్రశంసించారు. ప్రపంచ...

Read moreDetails

లాభాల నుంచి నష్టాల్లోకి.. వరుసగా నాలుగో రోజూ కుప్పకూలిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలకు వరుసగా నాలుగో రోజూ నష్టాలు తప్పలేదు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడిచమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి....

Read moreDetails

యూకేలో ఎంబీఏ.. స్వగ్రామానికి వచ్చిన యువకుడి విషాదాంతం

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు నదిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా...

Read moreDetails

పట్టా లేకుండానే ప్రజలకు వైద్యం.. 10 మంది నకిలీ వైద్యుల అరెస్టు

హైదరాబాద్‌ పరిసరాల్లో అర్హతలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్న 10 మంది నకిలీ వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ వైద్యులపై అందిన ఫిర్యాదుల...

Read moreDetails

దుల్కర్‌ అభిమానులకు నిరాశ.. ‘ఐ యామ్ గేమ్’ తెలుగు రిలీజ్‌ వాయిదా

మలయాళ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్‌’. నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో...

Read moreDetails

రూ.20 కూలీ నుంచి కోట్ల పారితోషికం.. సూరి సినీ ప్రయాణం ఇదీ!

సూరి సినీ ప్రయాణం చూస్తే.. కష్టపడితే ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకోవచ్చనే నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోయాల్సి రావడం.. రోజువారీ కూలీగా...

Read moreDetails

ప్రపంచ స్థాయి ఒలింపిక్‌ నగరంగా చెన్నై.. సీఎం విజయ్‌ ప్రకటన

తమిళనాడు రాజధాని చెన్నైని ప్రపంచ స్థాయి ఒలింపిక్‌ నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం విజయ్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్త సెక్రటేరియట్‌, అసెంబ్లీ కాంప్లెక్స్‌ను కూడా...

Read moreDetails

ధోని ఐపీఎల్‌ భవితవ్యంపై ఉత్కంఠ.. బద్రినాథ్‌ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన కొనసాగించాలా? వద్దా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే పది ఫ్రాంచైజీల కెప్టెన్ల అభిప్రాయాలను బీసీసీఐ తీసుకుంది....

Read moreDetails

సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో త్రిష.. మరో ఆసక్తికర ప్రాజెక్టు

వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక త్రిష. భాషతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను...

Read moreDetails

పవన్‌ ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతోనే: చిరంజీవి

వన్‌ కల్యాణ్‌ ప్రజలకు మేలు చేయాలనే తపనతో ప్రతి అడుగు వేస్తారని అగ్రహీరో చిరంజీవి అన్నారు. చిన్నప్పటి నుంచే ఆయనలో ప్రజలకు సేవ చేయాలనే బాధ్యతాయుతమైన ఆలోచనను...

Read moreDetails

అప్సరసగా రాశీ సింగ్.. అందంతోనే కాదు నటనతోనూ!

అందాల అప్సరసగా రాశీ సింగ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంలో రాశీ సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు....

Read moreDetails

మూడో రోజూ నష్టాల్లోనే సూచీలు.. సెన్సెక్స్‌ 374 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం...

Read moreDetails

ఎన్‌సీఎల్‌టీకి అయిదుగురు సభ్యుల బెంచ్‌ ఏర్పాటు అధికారం లేదు: సుభాశ్‌ చంద్ర

ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాశ్‌ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఏర్పాటు చేసిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి....

Read moreDetails

వరదల నుంచి కోలుకోకముందే ప్రకృతి ప్రకోపం.. టిబెట్‌లో భూకంపం

వరదల బీభత్సంతో అల్లాడుతున్న టిబెట్‌లో తాజాగా భూకంపం సంభవించింది. టిబెట్‌లో రిక్టర్‌ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సమాచారం. భూకంప కేంద్రం భూమికి సుమారు 10...

Read moreDetails

ఇటానగర్‌ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానాలు

అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అక్టోబరు 10 నుంచి ఇటానగర్‌...

Read moreDetails

గంగానది ఉగ్రరూపం.. వారణాసికి వరద ముప్పు!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో గంగానది ఉగ్రరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటి 70.28 మీటర్లకు చేరింది. గంటకు సుమారు 2...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ భారత్‌లో ఉద్యోగుల కోత చేపట్టింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న 220 మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధి...

Read moreDetails

పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

పూరీ జగన్నాథుడి ఆలయానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ పాలనావిభాగం (ఎస్‌జేటీఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో ఆలయం...

Read moreDetails

వాట్సప్‌లో ఇక కరెంటు బిల్లు.. క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ కూడా!

మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన పేమెంట్స్‌ సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు యూపీఐ చెల్లింపులు, మొబైల్‌ రీఛార్జులు, మెట్రో టికెట్‌ బుకింగ్‌ వంటి...

Read moreDetails

SBI ఖాతాదారులకు షాక్‌.. ATM ఉచిత లావాదేవీలు ఇక 5 మాత్రమే

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు కీలక మార్పు చేసింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలు, డిపాజిట్‌ కమ్‌ విత్‌డ్రా మెషిన్ల (ADWM)లో డెబిట్‌...

Read moreDetails

బావిని ఢీకొని.. అంచున ఆగిన ఆర్టీసీ బస్సు

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 54 మంది ప్రయాణికులతో హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి...

Read moreDetails

పులి ఎక్కడుందో చెప్పే ‘డిజిటల్‌ గంట’!

పెద్దపులి మెడలో గంట కడతారా? అని అనిపించినా.. వన్యప్రాణుల సంరక్షణలో ఇలాంటి ‘డిజిటల్‌ గంట’ కీలక పాత్ర పోషిస్తోంది. పెద్దపులి, చిరుత, చీతా వంటి వన్యప్రాణుల మెడకు...

Read moreDetails

ప్రజ్ఞాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. కిందపడిన భారీ గణేశ్‌ విగ్రహం

వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించేందుకు భారీ విగ్రహాన్ని లారీలో తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఫ్లైఓవర్‌పై లారీని ఆపిన సమయంలో వెనుక...

Read moreDetails

మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయండి.. గవర్నర్‌కు సీఎం రేవంత్‌ లేఖ

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాకు సిఫార్సు చేశారు. ఈ మేరకు...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు.. అనకాపల్లికి చేరిన పోలవరం జలాలు

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి ప్రాంతానికి చేరుకోవడంతో రైతులు, ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి....

Read moreDetails

2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు, ఇతర అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో...

Read moreDetails

వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌.. దస్తగిరిని ప్రశ్నిస్తున్న ఈడీ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా...

Read moreDetails

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు చేరుకోగానే మంత్రులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం...

Read moreDetails

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం...

Read moreDetails

నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా కెరీర్‌కు డేంజర్‌!

నెలకు రూ.2 లక్షల ఆదాయం అంటే చాలా మందికి మంచి ఆర్థిక భద్రత. కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు సౌకర్యవంతమైన జీవితం గడిపేందుకు ఈ ఆదాయం తోడ్పడుతుంది....

Read moreDetails

ఏఐకి చెక్‌.. మనుషులకు ‘రిజర్వేషన్‌’!

ఏఐ, రోబోటిక్స్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ సంస్థలు ఆటోమేషన్‌ వైపు మళ్లే అవకాశం పెరుగుతోంది. కస్టమర్‌ సపోర్ట్‌, డేటా విశ్లేషణ, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, రుణాల అంచనా...

Read moreDetails

ఏఐని వాడండి.. కానీ గుడ్డిగా నమ్మకండి!

కృత్రిమ మేధను చదువు, ఉద్యోగం, పరిశోధన, కోడింగ్‌ వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఏఐ ఇచ్చే ప్రతి సమాధానాన్ని వాస్తవంగా భావించడం సరికాదు. ముఖ్యంగా ఇప్పటికే అనుమానాలు,...

Read moreDetails

పంటి సందుల్లోకీ ఏఐ నిఘా.. డైసన్‌ స్మార్ట్‌ బ్రష్‌

ఇప్పటివరకు టూత్‌బ్రష్‌తో పళ్లు తోముకోవడం, ఆ తర్వాత ఫ్లాసింగ్‌ చేయడం, అవసరమైతే మౌత్‌వాష్‌ ఉపయోగించడం సాధారణం. అయితే ఈ మూడు దశల్లో కొన్నింటిని ఒకే పరికరంతో సులభతరం...

Read moreDetails

ఒక్క క్లిక్‌.. బ్యాంకు ఖాతా ఖాళీ!

సైబర్‌ నేరగాళ్లు మోసాలకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లతో పాటు ఇప్పుడు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలపై కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలను...

Read moreDetails

వెల్లుల్లి.. రోజూ తింటున్నారా?

వంటల్లో రుచిని పెంచే వెల్లుల్లికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ సమ్మేళనాలు శరీరంలోని పలు జీవక్రియలకు తోడ్పడతాయని అంటున్నారు. ముఖ్యంగా...

Read moreDetails

మహిళల ఆరోగ్యానికి ప్రొబయాటిక్స్‌.. ఎందుకంటే?

మన శరీరంలో ఉండే అన్ని బ్యాక్టీరియాలూ హానికరమైనవి కావు. కొన్ని రకాల ‘మంచి బ్యాక్టీరియా’ జీర్ణవ్యవస్థతో పాటు శరీరంలోని సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి....

Read moreDetails

ఇరవైల నుంచే హార్మోన్ల హంగామా!

ప్రస్తుతం యువతులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో హార్మోన్ల అసమతౌల్యం కూడా ఒకటిగా మారుతోంది. ఒకప్పుడు ఎక్కువగా మధ్యవయసు మహిళల్లో కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు 20–25 ఏళ్ల...

Read moreDetails

చిట్టి క్యాబేజీ.. ఆరోగ్యానికి పెద్ద మేలు!

చూడటానికి చిన్నగా ఉండే బ్రస్సెల్స్‌ స్ప్రౌట్స్‌ పోషకాల పరంగా మాత్రం ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి అవసరమైన ఫోలేట్‌, విటమిన్‌-కె, విటమిన్‌-సి, పీచు వంటి అనేక...

Read moreDetails

గుమ్మడి తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు

మన వంటింట్లో సులభంగా లభించే గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌-ఎ, కెరటినాయిడ్స్‌, బీటా కెరటిన్‌ వంటి సమ్మేళనాలు ఇందులో ఉంటాయి. ఇవి యాంటీ...

Read moreDetails

మత్తు కోసం ట్రెమడాల్‌.. యువతకు అడ్డగోలు విక్రయాలు!

వైద్యుల సూచనల మేరకు మాత్రమే వినియోగించాల్సిన ట్రెమడాల్‌ ఇంజెక్షన్లు మత్తు పదార్థాలుగా మారుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొందరు యువత, విద్యార్థులు వీటిని మత్తు కోసం వినియోగిస్తున్నట్లు...

Read moreDetails

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

ఆలయంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం ఇటీవల కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న...

Read moreDetails

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

గంజాయి అక్రమ దందాకు సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దృష్టి సారించారు. గంజాయి డాన్‌గా పేర్కొంటున్న నీతూబాయికి సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో...

Read moreDetails

కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

లేని ఆస్తులను ఉన్నట్లుగా సృష్టించి, వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు కొట్టేసిన ముఠా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో...

Read moreDetails
Page 5 of 172 1 4 5 6 172

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News