భారత్ ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది – ఏడీబీ

భారత్ ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది – ఏడీబీ

ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోందని తెలిపింది. దేశ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టుల కోసం ...

భారత్–ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2027 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం – పీయూష్ గోయల్

భారత్–ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2027 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం – పీయూష్ గోయల్

భారత్–ఐరోపా సమాఖ్య (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకాలు 2026 డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, 2027 ఫిబ్రవరి–మార్చి నాటికి ఈ ఒప్పందం ...

హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ లీజ్ డీల్ – టెక్ మహీంద్రా 4 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు తీసుకుంది

హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ లీజ్ డీల్ – టెక్ మహీంద్రా 4 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు తీసుకుంది

హైదరాబాద్‌లో వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ లావాదేవీ చోటుచేసుకుంది. ఐటీ దిగ్గజ సంస్థ టెక్ మహీంద్రా కొత్తగా 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ ...

రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు దిగుమతులు – భారత్‌కు అగ్ర సరఫరాదారుగా నిలిచింది

రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు దిగుమతులు – భారత్‌కు అగ్ర సరఫరాదారుగా నిలిచింది

పశ్చిమాసియా పరిణామాలు ఎలా ఉన్నా దేశంలో చమురు, గ్యాస్ సరఫరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు భారతీయ సంస్థలు భారీగా దిగుమతులు పెంచుతున్నాయి. ఈ క్రమంలో జూన్ ...

టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్లు – 3,400 వాణిజ్య వాహనాల ఒప్పందం

టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్లు – 3,400 వాణిజ్య వాహనాల ఒప్పందం

టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగంలో భారీ ఆర్డర్లను దక్కించుకుంది. సరకు రవాణా, లాజిస్టిక్స్, ప్రయాణికుల విభాగాలను కలిపి మొత్తం 3,400 వాహనాల కోసం ఆర్డర్లు వచ్చినట్లు ...

ఖతార్‌లో భారీ పేలుడు – రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం

ఖతార్‌లో భారీ పేలుడు – రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం

ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి కీలక కేంద్రంగా భావించే ఖతార్‌లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలోని బర్జాన్ ప్లాంట్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ...

USA కంపెనీలపై చైనా ప్రతీకార చర్యలు – 10 సంస్థలపై నిషేధం

USA కంపెనీలపై చైనా ప్రతీకార చర్యలు – 10 సంస్థలపై నిషేధం

అమెరికా (USA)కు చెందిన 10 సైనిక సంబంధిత కంపెనీలపై చైనా (China) ఆంక్షలు విధించింది. పౌర–సైనిక వినియోగానికి సంబంధించిన వస్తువుల ఎగుమతులను ఈ కంపెనీలకు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ...

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం – ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం – ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. లేబర్ పార్టీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగానే ...

ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడులు – మాస్కోలో అలజడి

ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడులు – మాస్కోలో అలజడి

ఉక్రెయిన్ రష్యాపై భీకర డ్రోన్ దాడులను కొనసాగిస్తోంది. మాస్కో మరియు దాని పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం వందల సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసింది. వీటిలో ...

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం – ఎస్‌జీ తుషార్ మెహతా కొనసాగింపు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం – ఎస్‌జీ తుషార్ మెహతా కొనసాగింపు

కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) తుషార్ మెహతా పదవీకాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు జులై 1 నుంచి ...

ఆర్‌ఎస్‌ఎస్, మోదీపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

ఆర్‌ఎస్‌ఎస్, మోదీపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ సంకల్ప ...

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు – అత్యంత చిన్న పెన్ను కలిగిన వ్యక్తి

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు – అత్యంత చిన్న పెన్ను కలిగిన వ్యక్తి

ప్రపంచంలోనే అత్యంత చిన్న పెన్నును కలిగి ఉన్న బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా బిహార్ షరీఫ్‌కు చెందిన జగదీప్ నారాయణ్ కుమార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ...

ఆపరేషన్ విజయవంతమైంది – ఆందోళన అవసరం లేదు: సీఎం ఫడణవీస్

ఆపరేషన్ విజయవంతమైంది – ఆందోళన అవసరం లేదు: సీఎం ఫడణవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ ‘ఆపరేషన్ విజయవంతమైంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సినవారు చేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. ఒక ఆపరేషన్‌ను చేపట్టిన ...

అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 గన్స్‌కు సర్వీసులు అందించనున్న అమెరికా

అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 గన్స్‌కు సర్వీసులు అందించనున్న అమెరికా

అమెరికా ప్రభుత్వం భారత్‌కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించిన సర్వీసులను అందించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అక్కడి కాంగ్రెస్‌కు అధికారికంగా తెలియజేసింది. ఈ ...

సీఎం రేవంత్‌రెడ్డి – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ

హస్తిన పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించారు. ...

సోమవారం నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాల అవకాశం

సోమవారం నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాల అవకాశం

వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం రాష్ట్రంలో సోమవారం నుంచి 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో కొన్ని ...

రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌పై ఎలాంటి కుట్ర జరగలేదు – మీనాక్షి నటరాజన్

రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌పై ఎలాంటి కుట్ర జరగలేదు – మీనాక్షి నటరాజన్

రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణకు సంబంధించి కాంగ్రెస్‌లో ఎలాంటి కుట్ర జరగలేదని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. పార్టీలో తనపై కుట్ర ...

టికెట్ లేకుండా ప్రయాణానికి రూ.500 అదనపు ఛార్జీ – కొత్త రైల్వే నియమాలు

టికెట్ లేకుండా ప్రయాణానికి రూ.500 అదనపు ఛార్జీ – కొత్త రైల్వే నియమాలు

రైళ్లు, రైల్వే స్టేషన్లలో క్రమశిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో 1989 రైల్వే చట్టంలో ...

నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

నిజామాబాద్ జిల్లాలో విషాదం – విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం ఉట్‌పల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు జ్యోతి, సంజీవ్‌లు ఇంటి వద్ద ఉతికిన దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు ...

అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి అనూహ్య మృతి

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల అరుణ్ ...

సంధ్య థియేటర్ కేసు – కోర్టుకు హాజరుకాని సినీనటుడు అల్లు అర్జున్

సంధ్య థియేటర్ కేసు – కోర్టుకు హాజరుకాని సినీనటుడు అల్లు అర్జున్

సంధ్య థియేటర్‌ కేసులో సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరినట్లు ...

పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్

పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జరిగిన మీడియా సమావేశంలో పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కులం ...

తితిదే ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం – అన్నే శ్రీనివాసరావు

తితిదే ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం – అన్నే శ్రీనివాసరావు

తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం అందింది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అన్నే శ్రీనివాసరావు రూ.కోటి ...

చిన్న వయసులోనే యోగాతో ప్రయాణం ప్రారంభించాను – పవన్ కల్యాణ్

చిన్న వయసులోనే యోగాతో ప్రయాణం ప్రారంభించాను – పవన్ కల్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా భారతీయ నాగరికత, సంస్కృతిలో అంతర్భాగమే కాకుండా ప్రపంచానికి భారతదేశం ...

పంచాయతీలకు ఆర్థిక కష్టాలు

పంచాయతీలకు ఆర్థిక కష్టాలు

గ్రామ పంచాయతీలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆదాయ వనరులు అంతంతమాత్రంగా ఉండటంతో చిన్న పంచాయతీల్లో పరిపాలన వ్యవస్థ కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. అనేక చోట్ల ...

విజయవాడ పున్నమిఘాట్–భవానీ ఐలాండ్ మధ్య విద్యుత్ లైన్లపై ఏవియేషన్ మార్కర్‌లు

విజయవాడ పున్నమిఘాట్–భవానీ ఐలాండ్ మధ్య విద్యుత్ లైన్లపై ఏవియేషన్ మార్కర్‌లు

విమానాల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, ఓవర్‌హెడ్ లైన్లు విమానాలు మరియు హెలికాప్టర్లకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ఏవియేషన్ ...

తిరుపతి జిల్లా ఉడుంవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతి

తిరుపతి జిల్లా ఉడుంవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతి

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ రెండు వేర్వేరు ఘటనలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. చిత్తూరు జిల్లాలోని దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ...

చిత్తూరు జిల్లాలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

చిత్తూరు జిల్లాలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో జరిగింది. దామోదరం(30) అనే వ్యక్తి.. ...

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహం అనంతరం జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ...

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ధి చెంది ఉంది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని హర్షవల్లి అనేవారని క్రమ క్రమంగా అరసవిల్లి అయిందని చెపుతారు. దేవాలయ ...

శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

అప్పు ఒప్పందానికి సాక్షులు ఎవరు?పురాణాల ప్రకారం కుబేరుడి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు బ్రహ్మదేవుడు, పరమశివుడు సాక్షులుగా నిలిచారని చెబుతారు. అందుకే ఈ అప్పు దివ్య ఒప్పందంగా భావిస్తారు. ...

HAPPY FATHER'S DAY

HAPPY FATHER’S DAY

Celebrating the real-life superheroes who lead our families with endless strength, love, and sacrifice—Happy Father’s Day!Fatherhood is about much more ...

ఎండాకాలంలో పర్వతం మీద అత్తమామల ఇల్లు

ఎండాకాలంలో పర్వతం మీద అత్తమామల ఇల్లు

ఎండాకాలం వచ్చిందంటే ఊరిలోని వేడి, దుమ్ము, ఉక్కపోత నుండి తప్పించుకోవడానికి చాలా మంది చల్లని ప్రదేశాల కోసం వెతుకుతుంటారు. అలాంటి సమయంలో సీత తన అత్తమామల ఇల్లు ...

రూ.59,999 లాంచ్ ధర గల పిక్సెల్ 7 ఇప్పుడు రూ.29,499కే అందుబాటులో

రూ.59,999 లాంచ్ ధర గల పిక్సెల్ 7 ఇప్పుడు రూ.29,499కే అందుబాటులో

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐఫోన్, శాంసంగ్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ గూగుల్ పిక్సెల్ సిరీస్ ప్రీమియం ఫీచర్లు, ప్యూర్ ఆండ్రాయిడ్ అనుభవానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ...

AI చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న క్లాడ్

AI చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న క్లాడ్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) వినియోగదారులలో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆధునిక ...

ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్‌ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని స్పష్టం

ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్‌ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని స్పష్టం

ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీల విషయంపై వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఫోన్‌పే స్పష్టత ఇచ్చింది. ఈ ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్‌ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని సంస్థ వెల్లడించింది. ...

దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత

దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత

దానధర్మాల జాగ్రత్తలు: అపాత్ర దానం, వాగ్దాన భంగం మరియు సరైన దానం ప్రాముఖ్యత గురించి మరిన్ని వివరాలు హిందూ ధర్మంలో దానం అనేది అత్యంత పవిత్రమైన పుణ్యకార్యంగా ...

ఆదియోగి పతంజలి మహర్షి చరిత్ర: యోగ పితామహుడి జీవిత విశేషాలు మరియు బోధనలు

ఆదియోగి పతంజలి మహర్షి చరిత్ర: యోగ పితామహుడి జీవిత విశేషాలు మరియు బోధనలు

ఆదియోగి పతంజలి మహర్షి చరిత్ర: యోగ పితామహుడి జీవిత విశేషాలు మరియు బోధనలు పవిత్ర భారత భూమిలో ఎందరో మహర్షులు, ఋషులు జన్మించి ఈ భూమికి మరింత ...

మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? న్యూరాలజిస్ట్ వివరణ

మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? న్యూరాలజిస్ట్ వివరణ

స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవదు. అయితే, ఫోన్లను ...

బాదం vs పల్లీలు: గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్?

బాదం vs పల్లీలు: గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్?

ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తారు. వాటిలో ప్రధానంగా బాదం, పల్లీలు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. బాదంలో ఉన్న పోషకాలు గుండెతో పాటు ...

ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

ఉసిరి రసం ఆరోగ్యానికి నిజంగా ఒక వరంగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. ప్రతిరోజు ...

త్వరగా నిద్రపోయి ఉదయాన్నే లేవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

త్వరగా నిద్రపోయి ఉదయాన్నే లేవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

రాత్రి త్వరగా నిద్రపోయి, ఉదయాన్నే త్వరగా లేవడం మంచి అలవాటు అని పెద్దలు చెబుతుంటారు. ఈ అలవాటు రోజువారీ పనులను ప్రశాంతంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ...

మా అల్లుడు సైకోలా ప్రవర్తించాడు: గాయత్రి తల్లిదండ్రుల ఆరోపణ

మా అల్లుడు సైకోలా ప్రవర్తించాడు: గాయత్రి తల్లిదండ్రుల ఆరోపణ

దేహ్రాదూన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన రాధా గాయత్రి కేసులో ఆమె తల్లిదండ్రులు భర్త శ్రీచరణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. “మా అల్లుడు ముమ్మాటికీ సైకోలా ప్రవర్తించాడు” అంటూ ...

హెచ్‌సీఏలో అక్రమాల కేసు: తెలంగాణ సీఐడీ రెండో కేసు నమోదు

హెచ్‌సీఏలో అక్రమాల కేసు: తెలంగాణ సీఐడీ రెండో కేసు నమోదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సీఐడీ రెండో కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గతంలో నమోదైన ...

జోగులాంబ గద్వాలలో పందుల దొంగల హల్‌చల్‌

జోగులాంబ గద్వాలలో పందుల దొంగల హల్‌చల్‌

జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి పందుల దొంగల ముఠా హల్‌చల్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ పట్టణంలో 8 మంది గుర్తుతెలియని వ్యక్తులు 36 ...

నీట్ భయంతో తమిళనాడులో విద్యార్థిని ఆత్మహత్య

నీట్ భయంతో తమిళనాడులో విద్యార్థిని ఆత్మహత్య

నీట్ పునఃపరీక్ష భయంతో తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వెల్లాపురానికి చెందిన గోపిక గతంలో నీట్‌లో అర్హత సాధించలేకపోవడంతో ...

Page 11 of 160 1 10 11 12 160

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News