Tag: CrimeNews

చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

నేరాల నియంత్రణలో పోలీసులకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో నేరాలకు పాల్పడే వారిలో చాలామందికి ఏదో ఒక నేరచరిత్ర ఉండేది. వారి కదలికలు, పాత కేసులు, పరిచయాలు, ...

Read moreDetails

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలోని వడ్డెర సత్రంలోని 11వ నంబర్‌ గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో ...

Read moreDetails

కుటుంబ సభ్యుల అరుపులతో బెంబేలెత్తిన దొంగ.. గోడ దూకి పరార్‌

హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ రాఘవేంద్ర కాలనీలో అర్ధరాత్రి ఓ దొంగ చోరీకి చేసిన ప్రయత్నం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన గుర్తుతెలియని ...

Read moreDetails

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమజంటకు తీవ్ర విషాదం

రాజమహేంద్రవరంలోని కాతేరు సమీప గామన్‌ వంతెన వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ ప్రేమజంటకు సంబంధించిన విషాద ఘటన కలకలం రేపింది. వంతెన సమీపంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో ...

Read moreDetails

భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో దివ్యాంగ దంపతుల విషాదాంతం కలకలం రేపింది. భార్యను హతమార్చిన అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ...

Read moreDetails

ఏటీఎంలో నగదు కొట్టేయాలని చూశాడు.. పోలీసులకు చిక్కాడు

కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఏటీఎంలో అర్ధరాత్రి చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని ఒంటరిపల్లి గ్రామానికి చెందిన శశికుమార్‌ ఆదివారం అర్ధరాత్రి ...

Read moreDetails

ఇంటి ముందు నిలిపిన కారుకు నిప్పు.. హయత్‌నగర్‌లో కలకలం

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇంటి ముందు పార్క్‌ చేసిన కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైన ఘటన కలకలం రేపింది. శంకర్‌నగర్‌లో మాధవ రెడ్డి అనే ...

Read moreDetails

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో రూ.500 బాకీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. డబ్బు ఇవ్వడం లేదని అడిగిన వ్యక్తిపై దాడి జరగగా, ఆ ఘటనతో ...

Read moreDetails

కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న యువకుడు.. చివరికి దారుణ హత్య

నిర్మల్‌ జిల్లాలో వెలుగుచూసిన యువకుడి హత్య కేసు సంచలనంగా మారింది. కుటుంబ సంబంధాల హద్దులను దాటి ఏర్పడిన అనైతిక బంధం చివరకు దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసులు ...

Read moreDetails

అర్ధరాత్రి వృద్ధ దంపతుల ఇంట్లోకి దుండగులు.. రూ.25 లక్షల నగదు, భారీగా బంగారం దోపిడీ

కరీంనగర్‌ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి దుండగులు వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. తుపాకులు, కత్తులతో బెదిరించి వృద్ధ దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలను కాళ్లు, ...

Read moreDetails

చీరలు కొనలేదని భర్తను కుక్కర్‌ మూతతో కొట్టి చంపింది

మహారాష్ట్రలోని ఠాణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కోసం చీరలు కొనలేదన్న కోపంతో ఓ మహిళ భర్తను కుక్కర్‌ మూతతో కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య ...

Read moreDetails

హనీమూన్‌ హత్య కేసు.. సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌ రఘువంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మంజూరైన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ...

Read moreDetails

మద్యం మత్తులో దారుణం.. నిద్రిస్తున్న కుమారుడిని హతమార్చిన తండ్రి

మద్యం మత్తు కన్న మమకారాన్ని చిదిమేసిన విషాద ఘటన మచిలీపట్నం ఉత్తర మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బోట్లవానిపాలెంలో చోటుచేసుకుంది. కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సిన ...

Read moreDetails

నాగర్‌కర్నూల్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అభం.. శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మృతి చెందడం గ్రామంలో ...

Read moreDetails

ఐదుగురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్‌.. జులై 24 వరకు పోలీసు కస్టడీకి అప్పగింత

ఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్‌ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు సంబంధించిన టెర్రర్‌ మాడ్యూల్‌ను ఛేదించినట్లు ...

Read moreDetails

గుంటూరు మహిళపై దాడి ఘటన.. హోం మంత్రి అనిత ఆగ్రహం

గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ...

Read moreDetails

ఆస్తి కోసం కన్నతండ్రిని కాల్చిచంపిన కుమారుడు.. గాజియాబాద్‌లో దారుణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లా మోదీనగర్‌లో ఆస్తి వివాదం విషాదానికి దారితీసింది. రూ.150 కోట్ల విలువైన ఆస్తి కోసం ఓ కుమారుడు తన కన్నతండ్రిని పిస్టల్‌తో కాల్చి చంపిన ...

Read moreDetails

ఏపీ లిక్కర్ స్కామ్: ఈడీ విచారణలో తొలి రోజు ముగింపు

ఏపీలో సంచలనం రేపిన మద్యం అక్రమ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో అరెస్టైన కీలక నిందితులు రాజ్ ...

Read moreDetails

అమెరికాలో భారతీయుడిపై కత్తి దాడి.. ముస్లింవా అంటూ ప్రశ్నించి 15 సార్లు పొడిచిన నిందితుడు

అమెరికాలో భారతీయుడిపై జరిగిన కత్తి దాడి ఘటన కలకలం రేపింది. యుటా రాష్ట్రంలోని వెస్ట్‌ వ్యాలీ సిటీలో ఉన్న ఫెయిర్‌మాల్‌లోని ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తున్న సొహైల్‌పై ...

Read moreDetails

యూకో బ్యాంకు మోసం కేసులో సీబీఐ రంగంలోకి.. హైదరాబాద్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం పొంది తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా బుధవారం నాలుగు రాష్ట్రాల్లో ...

Read moreDetails

అత్తింట్లో అల్లుడు ఆత్మహత్య.. భార్య కుటుంబంపై వేధింపుల ఆరోపణలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అత్తింట్లో ఉంటున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, అతని కుటుంబ సభ్యులు భార్య కుటుంబంపై ...

Read moreDetails

చెట్టును ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకులు మృతి

తూర్పుగోదావరి జిల్లా నరసాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ...

Read moreDetails

చార్మినార్‌ ఏసీపీ భార్య హేమలత ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా?

చార్మినార్‌ ఏసీపీ చంద్రశేఖర్‌ భార్య హేమలత ఆత్మహత్య ఘటన సికింద్రాబాద్‌లో విషాదాన్ని నింపింది. నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న ...

Read moreDetails

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

తమిళనాడులో సంచలనం సృష్టించిన శ్రీకాంత్‌ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడి వల్ల తనకు ప్రమాదం ఉందని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో తండ్రే కన్న ...

Read moreDetails

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

సికింద్రాబాద్‌లో భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. బోగస్‌ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ITC) లావాదేవీలకు పాల్పడుతున్న ముఠాను సెంట్రల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు గుర్తించి చర్యలు ...

Read moreDetails

శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

తల్లి, ఇద్దరు కుమార్తెలు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మర్రివలసలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ...

Read moreDetails

పోక్సో కేసులో బెయిల్‌.. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్‌

పోక్సో కేసులో అరెస్టైన కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ శుక్రవారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు గురువారం షరతులతో కూడిన సాధారణ బెయిల్‌ ...

Read moreDetails

రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు

అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు కొనసాగుతోంది. భక్తుల నుంచి వచ్చిన విరాళాల సొమ్మును అక్రమంగా ...

Read moreDetails

గురుగ్రామ్‌లో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకున్న పోలీస్‌ ఎన్‌కౌంటర్‌ కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్‌ దీపక్‌ నందల్‌ ముఠాకు చెందిన నలుగురు సభ్యులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందగా, ముగ్గురు పోలీసులు ...

Read moreDetails

వేధింపులు తట్టుకోలేక భర్తను హతమార్చిన భార్య

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాశిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న హత్య ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాలు, వేధింపుల నేపథ్యంలో భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోయిన ...

Read moreDetails

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక నిందితుడిగా అవినాష్‌ శుక్లా

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ముమ్మరం చేసింది. భక్తులు ఆలయానికి సమర్పించిన నగదు విరాళాల లెక్కింపులో జరిగిన ...

Read moreDetails

బెంగాల్‌ బాలిక హత్యాచారం కేసులో కీలక పరిణామం.. పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని బరుయ్‌పుర్‌లో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ...

Read moreDetails

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. 11 ఏళ్ల బాలికను ఢీకొట్టిన వేగంగా వచ్చిన ఆటో

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 11 ఏళ్ల బాలిక ...

Read moreDetails

కదిరి ఆస్పత్రి ఆవరణలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో జరిగిన దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన గంగరాజు తన ...

Read moreDetails

వించిపేటలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర అనుమానాలపై తనిఖీలు

విజయవాడ నగరంలోని టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వించిపేటలో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బుధవారం ఉదయం నుంచి గాంధీబొమ్మ సెంటర్ ...

Read moreDetails

ల్యాండ్‌ కన్వర్షన్‌కు లంచం.. రూ.70 వేలతో తహసీల్దార్‌ ఏసీబీకి చిక్కారు

వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు అనుమతి (ల్యాండ్‌ కన్వర్షన్‌) మంజూరు చేయాలంటే లంచం డిమాండ్‌ చేసిన ఓ తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ...

Read moreDetails

అరసవల్లి ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం.. రూ.11,500తో వాలంటీర్‌ పట్టివేత

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన Arasavalli Suryanarayana Templeలో హుండీ ఆదాయం లెక్కింపు సమయంలో ఓ వాలంటీర్‌ చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆలయ హుండీ ...

Read moreDetails

శ్రీలంక జైలులో హింసాత్మక అల్లర్లు.. 26 మంది మృతి

శ్రీలంక పశ్చిమ తీర ప్రాంతంలోని నెగోంబో జైలులో చోటుచేసుకున్న హింసాత్మక అల్లర్లు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణలు అదుపు తప్పడంతో 26 మంది ...

Read moreDetails

అహ్మదాబాద్‌ 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవితఖైదు కొనసాగింపు

అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యేక న్యాయస్థానం 2022లో 38 మంది దోషులకు విధించిన మరణశిక్ష, ...

Read moreDetails

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డికి 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను ...

Read moreDetails

జాను అదృశ్యమైన రోజు గ్రామంలో తిరిగిన కారుపై కుటుంబ సభ్యుల అనుమానం

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) అదృశ్యం కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక ...

Read moreDetails

మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం… పెళ్లి పేరుతో మహిళకు రూ.41 లక్షల మోసం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు చాలా ప్లాన్‌డ్‌గా ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లను ఉపయోగించి ఒంటరిగా ఉన్న, విడాకులు పొందిన మహిళలను లక్ష్యంగా ...

Read moreDetails

కొల్లంలో 40 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడు మోహనన్ పిళ్లై అరెస్ట్

కేరళలోని కొల్లం జిల్లాలో 40 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడు మోహనన్ పిళ్లై (65)ను పోలీసులు అరెస్టు చేశారు. 1987 జనవరి 11న జరిగిన ...

Read moreDetails

ఉప్పల్‌లో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

ఉప్పల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆదర్శ నగర్‌లో సురేశ్‌ తన భార్య జెస్సికాను కత్తితో పొడిచి హత్య చేశాడు. నర్సుగా పని చేస్తున్న ...

Read moreDetails

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

గబ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో అభిరూప్‌ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా బయ్యారం మండలం ...

Read moreDetails

కారు క్లచ్‌లో కొబ్బరిబొండం ఇరుక్కోవడంతో ప్రమాదం?

ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

Read moreDetails

కృష్ణా జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య

కృష్ణాజిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. అత్త రజని (60, కుమార్తె ...

Read moreDetails

మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో (Meghalaya Honeymoon Murder) సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ...

Read moreDetails

రేణుక మృతి కేసు: హత్యా? ఆత్మహత్యా? దర్యాప్తు ప్రారంభం

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ ప్రాంతంలోని ఒక లాడ్జిలో రేణుక (26) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ...

Read moreDetails

రామమందిర విరాళాల కుంభకోణంలో ఉద్యోగాల అమ్మకాలు బయటపడినట్లు ఆరోపణలు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్న పోలీసు బృందం ఆలయంలో ...

Read moreDetails
Page 1 of 6 1 2 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News