Tag: CrimeNews

గుంటూరులో భారీ చోరీ.. రూ.8 లక్షల విలువైన వెండి, బంగారు నగలు అపహరణ

గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెం గ్రామంలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీశైలం కాలనీలో నివాసం ఉంటున్న కోటేశ్వరరావు ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు, ఇంటి తాళాలు ...

Read moreDetails

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో విస్మయపరిచే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. భక్తులు రాముడికి సమర్పించిన విరాళాలను అక్రమంగా దోచుకునేందుకు నిందితులు పలు మార్గాలను అనుసరించినట్లు ప్రత్యేక ...

Read moreDetails

కోదాడ శ్రీరంగాపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు మృతదేహాలు లభ్యం

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురం సమీపంలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మృతులను బీహార్ ...

Read moreDetails

అనంతపురంలో భారీ ఎర్రచందనం దుంగల స్వాధీనం, ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

అనంతపురం జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు అంతర్రాష్ట్ర ...

Read moreDetails

అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దారుణ దాడి

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లెలో ఆర్టీసీ డ్రైవర్‌పై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వెంకట ...

Read moreDetails

పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదు

పాతబస్తీలో “గోల్డ్‌మ్యాన్”గా పేరుపొందిన పల్లపు సురేశ్‌కుమార్ అలియాస్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదైంది. తక్కువ ధరకు విదేశీ బంగారం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.30 లక్షలు తీసుకుని మోసం ...

Read moreDetails

భర్తను గొంతు నులిమి హత్య చేసిన భార్య – నాగర్‌కర్నూల్‌లో కలకలం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పొలం అమ్మకం వివాదం ఘోర హత్యకు దారి తీసింది. తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య (57)ను ఆయన భార్య అలివేలు ...

Read moreDetails

స్టేషన్‌ బెయిల్‌ కోసం లంచం తీసుకుంటూ ఎస్సై అరెస్ట్‌

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో గాంధీనగర్‌ ఠాణా ఎస్సై వి.నర్సింహులు లంచం కేసులో పట్టుబడటం కలకలం రేపింది. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి ...

Read moreDetails

బాసర మహంకాళి ఆలయంలో చోరీ: వెండి కిరీటం, హుండీ దోపిడీ

నిర్మల్‌ జిల్లాలోని బాసర మహంకాళి ఉప ఆలయంలో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆలయంలోకి చొరబడి దోపిడీకి ...

Read moreDetails

న్యాయ విచారణలో ఫోర్జరీ పత్రాలు సమర్పించడం తీవ్ర నేరమని సుప్రీంకోర్టు స్పష్టం

న్యాయ విచారణ ప్రక్రియలో ఫోర్జరీ పత్రాలు సమర్పించడం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని తేలికగా తీసుకునే ప్రసక్తే లేదని ధర్మాసనం ...

Read moreDetails

కంటిచూపు లేని భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య – బెంగళూరులో విషాద ఘటన

కంటిచూపు లేని భార్యకు భర్తే ప్రపంచం అయ్యాడు. వయసు మీద పడినా ప్రతి అడుగులో తోడుగా నిలిచాడు. వయోభారంతో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుంగిపోయాడు. తన ...

Read moreDetails

ఇంట్లో పనిచేసే మహిళలు, బాలుడిని బంధించినట్లు నటుడు రవి మోహన్‌పై ఆరోపణలు

చెన్నై నీలాంగరైలో ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ ఇంట్లో చోటు చేసుకున్న ఘటనపై వివాదం నెలకొంది. ఇంట్లో నగలు, నగదు చోరీ అయినట్లు అనుమానంతో అక్కడ ...

Read moreDetails

నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ ఆలయంలో చోరీ ఘటన

నిర్మల్‌ జిల్లాలోని ప్రసిద్ధ బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయ పైఅంతస్తులో ఉన్న మహంకాళి ఆలయంలోని వెండి కిరీటం, హుండీ నగదును ...

Read moreDetails

సంధ్య థియేటర్ కేసు – కోర్టుకు హాజరుకాని సినీనటుడు అల్లు అర్జున్

సంధ్య థియేటర్‌ కేసులో సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరినట్లు ...

Read moreDetails

తిరుపతి జిల్లా ఉడుంవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతి

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ రెండు వేర్వేరు ఘటనలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. చిత్తూరు జిల్లాలోని దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ...

Read moreDetails

చిత్తూరు జిల్లాలో దారుణం – ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో జరిగింది. దామోదరం(30) అనే వ్యక్తి.. ...

Read moreDetails

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహం అనంతరం జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ...

Read moreDetails

మా అల్లుడు సైకోలా ప్రవర్తించాడు: గాయత్రి తల్లిదండ్రుల ఆరోపణ

దేహ్రాదూన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన రాధా గాయత్రి కేసులో ఆమె తల్లిదండ్రులు భర్త శ్రీచరణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. “మా అల్లుడు ముమ్మాటికీ సైకోలా ప్రవర్తించాడు” అంటూ ...

Read moreDetails

జోగులాంబ గద్వాలలో పందుల దొంగల హల్‌చల్‌

జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి పందుల దొంగల ముఠా హల్‌చల్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ పట్టణంలో 8 మంది గుర్తుతెలియని వ్యక్తులు 36 ...

Read moreDetails

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు Allu Arjunకు నాంపల్లి కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ (సోమవారం) విచారణకు ...

Read moreDetails

500 కిలోల గంజాయిని పట్టుకున్న తెలంగాణ ఈగల్ ఫోర్స్

మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా తెలంగాణ పోలీసుశాఖకు చెందిన ఈగల్ ఫోర్స్ మరోసారి కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఒడిశాలో చేపట్టిన ఈ దాడిలో సుమారు 500 కిలోల గంజాయిని ...

Read moreDetails

వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు

ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి దాఖలు చేసిన మధ్యంతర ...

Read moreDetails

ప్రకాశం జిల్లాలో దారుణం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

క్షణికావేశంలో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కుటుంబ కలహాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులతో పాటు ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా చిదిమేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో నలుగురు   చీమకుర్తి మండలం అగ్రహారం ...

Read moreDetails

గంజాయి మత్తులో ఘాతుకం.. రైతును చంపి పరారైన నలుగురు కూలీలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐ.పోలవరం మండలం కొత్తమురుముళ్ల గ్రామానికి చెందిన ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు (68)ను ఆయన చెరువు వద్ద పనిచేస్తున్న ...

Read moreDetails

ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఓ ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన సంచలనం రేపుతోంది. దిల్లీ కిద్వాయ్‌నగర్‌లో నివసిస్తున్న పి. రాధా గాయత్రి (27) తన భర్తతో ...

Read moreDetails

గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్‌ గుట్టురట్టు; కీలక నిందితులు అరెస్ట్‌

గోవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్ బృందం గుర్తించింది. ఈ కేసులో కీలక నిందితులు ...

Read moreDetails

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ ఘటన కలకలం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున దుండగులు ఏటీఎం కేంద్రంపై దాడి చేసి యంత్రాన్ని ధ్వంసం చేసి ...

Read moreDetails

నెల్లూరులో విషాదం.. భార్య, కుమారుడితో కలిసి విశ్రాంత ఉపాధ్యాయుడి ఆత్మహత్య

‘పూజ్యులు బంధుమిత్రులు, మా ఉన్నతికి తోడ్పడిన శ్రేయోభిలాషులకు ఇవే చివరి నమస్కారాలు. నేను, నా భార్య శారీరకంగా, మానసికంగా బలహీనులమయ్యాం. మా 26 సంవత్సరాల కుమారుడు సాయిసుకృత్‌ ...

Read moreDetails

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ కలకలం.. నిద్రలో ప్రయాణికులపై చైన్ స్నాచింగ్

చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి వేళ దొంగల ముఠా దోపిడీకి పాల్పడి ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల–అప్పికట్ల మధ్య ...

Read moreDetails

బిస్కెట్లు కొనిస్తానని తీసుకెళ్లి దారుణం.. 3 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది

తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి ...

Read moreDetails

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ వ్యవహారం.. భర్త హత్యకు దారితీసిన షాకింగ్‌ ఘటన

ఉత్తర్‌ప్రదేశ్‌ బాగ్‌పత్‌ జిల్లా నౌరోజ్‌పుర్‌ గుర్జర్‌ గ్రామంలో సంచలనాత్మక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 34 ఏళ్ల రైతు సచిన్‌ డాగర్‌ను అతని భార్య రచన, ప్రియుడి ...

Read moreDetails

బ్యాంకులో రూ.4.5 కోట్ల బంగారం మాయం.. ఖాతాదారుల్లో ఆందోళన

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖలో వెలుగుచూసిన భారీ బంగారం కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు మాయమవడంతో ...

Read moreDetails

గంజాయి కేసులో కీలక నిందితుడు ఎస్కేప్‌

విజయవాడలో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కేరళకు చెందిన మహ్మద్‌ సొహైల్‌ ...

Read moreDetails

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో జీవిత ఖైదీ పరారైన ఘటన గూడూరు రైల్వే స్టేషన్‌లో తీవ్ర కలకలం రేపింది. పోక్సో కేసులో జీవిత ఖైదు శిక్ష ...

Read moreDetails

జడ్పీ కార్యాలయం సమీపంలోని సోనోవిజన్‌ షోరూంలో భారీ చోరీ

జడ్పీ కార్యాలయం సమీపంలోని సోనోవిజన్‌ షోరూంలో భారీ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు షోరూం తాళాలు పగులగొట్టి లోపలికి ...

Read moreDetails

అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్‌చల్‌: పోలీసులపై రాళ్ల దాడి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు పోలీసులపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చింతపల్లి మండలం అన్నవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ...

Read moreDetails

ఈగల్‌ ఆపరేషన్‌లో గంజాయి కింగ్‌పిన్‌ మహ్మద్‌ సొహైల్‌ అరెస్ట్‌

ఈగల్‌ ఆపరేషన్‌లో గంజాయి కింగ్‌పిన్‌ మహ్మద్‌ సొహైల్‌ అరెస్టుతో అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ బహిర్గతమైంది. ఒడిశా నుంచి తమిళనాడు, కేరళ వరకు విస్తరించిన భారీ గంజాయి రవాణా ...

Read moreDetails

మార్కాపురం శ్రీను హత్య కేసులో 13 మందికి యావజ్జీవం

మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాజుపాలెం గ్రామ శివారులో 2017లో చోటుచేసుకున్న కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మార్కాపురం ...

Read moreDetails

అనంతబాబు రిమాండ్ పొడిగింపు, జైలు వసతులపై కోర్టులో వాదనలు

దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు కావడంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు ఈ నెల ...

Read moreDetails

శ్రీకాళహస్తిలో మట్కా కింగ్‌పిన్ పద్మనాభం అరెస్టు

శ్రీకాళహస్తిలో మట్కా నెట్‌వర్క్‌పై పోలీసులు పెద్ద స్థాయిలో చర్యలు తీసుకున్నారు. పదేళ్లుగా తప్పించుకుంటూ వచ్చిన మట్కా కింగ్‌పిన్ పద్మనాభాన్ని ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతడి అరెస్టుతో పాటు ...

Read moreDetails

రెండు లారీల్లో 140 కిలోల గంజాయి పట్టుబాటు

విజయవాడలో రూ.70 లక్షల విలువైన గంజాయి రెండు లారీల్లో పట్టుబడిన ఘటనలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఈ గంజాయి రవాణా ఒక ...

Read moreDetails

ఆన్‌లైన్ గేమ్ వివాదం: కర్ణాటకలో తండ్రి–కుమార్తె మృతి

కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకా హొస అయోధ్య గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న ...

Read moreDetails

అత్తాపూర్‌లో దారుణం – భార్యను హత్య చేసిన భర్త

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటన సమయంలో ఉపయోగించిన కత్తి, స్క్రూడ్రైవర్, రాడ్‌ను ...

Read moreDetails

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల కోసం బ్యాంక్‌ ఉద్యోగి చోరీకి యత్నం

విశాఖపట్నంలోని కంచరపాలెం ఐటీఐ కూడలి వద్ద ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల కారణంగా ఓ బ్యాంక్‌ ఉద్యోగి చోరీకి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ...

Read moreDetails

ఉపమాక వెంకన్న ఆలయంలో చోరీ… హుండీలు ధ్వంసం చేసి నగదు దోపిడి

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ప్రసిద్ధ ఉపమాక వెంకన్న ఆలయంలో జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీలను ...

Read moreDetails

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి, 200 గొర్రెలు మృత్యువాత

నల్గొండ జిల్లా డిండి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, సుమారు 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మూడు వాహనాల్లో గొర్రెలను తరలిస్తున్న ...

Read moreDetails

సస్పెండైన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌… 158 కిలోల గంజాయి స్వాధీనం

పలు రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న సస్పెండైన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ పనగూడు శివకృష్ణ అరెస్టుతో అంతర్రాష్ట్ర మాదకద్రవ్య రవాణా గుట్టు రట్టయింది. హైదరాబాద్‌ నగర ...

Read moreDetails

హీరాగోల్డ్‌ కేసు: నౌహీరా షేక్‌ సహాయకురాలు నజీన్‌ అన్సారీ అరెస్టు

జప్తు చేసిన ఆస్తులను అక్రమంగా తన అధీనంలో ఉంచుకొని అద్దెలు వసూలు చేయడంతోపాటు అధిక వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యవహారంలో హీరాగోల్డ్‌ కేసు మరింత ...

Read moreDetails

రాజమహేంద్రవరం లో చైన్ స్నాచర్ల హల్‌చల్.. వృద్ధురాలిని ఈడ్చుకెళ్లి దోపిడీ

రాజమహేంద్రవరం నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పలు ప్రాంతాల్లో బైక్‌లపై సంచరిస్తూ మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలతో నగరంలో ఉద్రిక్తత వాతావరణం ...

Read moreDetails

ఏలూరు జిల్లా వేలేరుపాడులో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు సజీవదహనం

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న సమయంలో ఇంటికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో వలగాని ...

Read moreDetails
Page 2 of 6 1 2 3 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News