Tag: IndiaNews

శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ...

Read moreDetails

చిన్నారులకు ఉరి వేసి తండ్రి బలవన్మరణం

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదు, ఆరేళ్ల వయస్సున్న తన ఇద్దరు చిన్న కుమారులకు తండ్రి ఉరివేసి చంపి, అనంతరం తానూ ఆత్మహత్యకు ...

Read moreDetails

సిక్కింలో ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని నరేంద్ర మోదీ

సిక్కిం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్యాంగ్‌టక్‌లో యువతతో కలిసి సరదాగా గడిపిన ఈ ...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్‌ ‘ఫుల్‌ స్టాక్‌’ అంటున్నా.. బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. పలు పెట్రోల్‌ బంకుల్లో “నో స్టాక్‌” బోర్డులు దర్శనమిస్తున్నాయి.కొత్తగూడెం ...

Read moreDetails

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురవేత ...

Read moreDetails

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర మండలిలో కొత్త ఎమ్మెల్సీలుగా కోదండరాం మరియు మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఈ ...

Read moreDetails

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ.. బంక్‌ వద్ద భారీ క్యూ

తిరుపతిలో పెట్రోల్‌ కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్య ఈ ఉచిత పెట్రోల్‌ పంపిణీ కార్యక్రమం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో వాహనదారులు ...

Read moreDetails

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకు పీఏగా ట్రాన్స్‌జెండర్‌

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించే దిశగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ పూర్తిచేసిన ట్రాన్స్‌జెండర్‌ వర్షిణిను తన పర్సనల్‌ ...

Read moreDetails

ఇంధనంపై ప్యానిక్‌ వద్దు.. ప్రజలకు కలెక్టర్‌ ఆనంద్‌ విజ్ఞప్తి

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ...

Read moreDetails

డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా పెరగాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్యపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినప్పటికీ తగిన చర్యలు ...

Read moreDetails

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య..

ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (23) అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం ...

Read moreDetails

మెదక్‌–హైదరాబాద్‌ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం

మెదక్‌ జిల్లా మూసాయిపేట సమీపంలో జరిగిన ట్రావెల్స్‌ బస్సు అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ రహదారిపై మెదక్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ...

Read moreDetails

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...

Read moreDetails

ఏపీలో ఇంధన కొరత ‘నో స్టాక్’ బోర్డులతో వాహనదారుల ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత సమస్య రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా సరిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం జిల్లా ...

Read moreDetails

ఉన్నత విద్యలో కేరళ ఆదర్శం… దేశానికి కొత్త దిశ

ఉన్నత విద్యను బలోపేతం చేయడంలో కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ కోర్సులకు ట్యూషన్ ఫీజు రద్దు ...

Read moreDetails

లారెన్స్‌ బిష్ణోయ్‌ డాక్యుమెంటరీ విడుదలపై కేంద్రం నిషేధ సూచన

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల కంటెంట్ నియంత్రణపై మరోసారి చర్చకు దారితీసింది. నేరచరిత్ర ఉన్న వ్యక్తుల జీవితాలను ఆధారంగా తీసుకుని రూపొందించే కంటెంట్‌ను ...

Read moreDetails

షేర్ మార్కెట్ మోసం… ఐటీ ఉద్యోగికి రూ.2.92 కోట్ల టోకరా

సైబర్ నేరగాళ్లు చాలా ప్రణాళికాబద్ధంగా ఈ మోసాన్ని అమలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ముందుగా వాట్సాప్ గ్రూపులో బాధితుడిని చేర్చి, అక్కడ ఇప్పటికే ఉన్న ...

Read moreDetails

సంగారెడ్డి జిల్లాలో దారుణం… భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సిద్ధాపూర్ కాలనీలో నివసిస్తున్న జీవరత్నం తన భార్య రాణిపై అనుమానం పెంచుకుని తరచూ ...

Read moreDetails

ప్రచురితం కాని పుస్తకంపై చర్చలు సరికాదని వ్యాఖ్య… రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు

భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తన రచించిన పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఇటీవల జరుగుతున్న చర్చలపై స్పందించారు. పుస్తకం ఇంకా ...

Read moreDetails

రాజ్యసభ సభ్యుల వరుస రాజీనామాలతో ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీ షాక్

ఆమ్‌ఆద్మీ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చడ్ఢా సహా ఆరుగురు సభ్యులు రాజీనామా చేయడంతో పార్టీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ...

Read moreDetails

70 ఏట మళ్లీ విద్యార్థిగా మారిన రాజారామ్ మౌర్య… టెన్త్‌లో 86% మార్కులు

జీవితంలో వయసు ఒక అడ్డంకి కాదని నిరూపిస్తూ యూపీకి చెందిన రాజారామ్ మౌర్య (70) మళ్లీ బడికి వెళ్లి పదో తరగతి పరీక్ష రాశారు. ఇండో-ఆర్యన్ భాష ...

Read moreDetails

560 రోజుల తర్వాత టవర్‌పై నిరసన ముగింపు…

పంజాబ్‌లోని సమనా ప్రాంతంలో 400 అడుగుల బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌పై 560 రోజులుగా నిరసన కొనసాగిస్తున్న పాడి రైతు గుర్జీత్‌ సింగ్‌ ఖల్సాను అధికారులు శుక్రవారం కిందికి దించారు. ...

Read moreDetails

తెలంగాణలో ప్రతి ఇంటి లెక్కింపు… జనగణనపై కీలక ప్రకటన

తెలంగాణ భౌగోళిక పరిధిలోని ప్రతి ఇంటిని లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి తెలిపారు. జనగణన సేకరణ విధానంపై ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆసుపత్రులు, ...

Read moreDetails

హెచ్‌సీఏ అవకతవకలపై సిట్ దర్యాప్తు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన ఆర్థిక మరియు పరిపాలన అవకతవకలపై సీబీసీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ...

Read moreDetails

ఆర్టీసీ సమ్మెకు ముగింపు… కార్మికులకు ఊరట

ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ...

Read moreDetails

పెద్దపల్లి జిల్లాలో కలకలం… అన్నపై తమ్ముడు దాడి

పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చడంతో తమ్ముడు తన అన్నపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు ...

Read moreDetails

తెలంగాణలో కొత్త పార్టీ… ‘తెలంగాణ రాష్ట్ర సేన’తో కవిత ఎంట్రీ

తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ...

Read moreDetails

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష… తక్షణ చర్యలకు ఆదేశాలు

రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూసివేయబడుతున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు, రైతులు ...

Read moreDetails

అర్ధరాత్రి బార్‌ల వద్ద ఫొటోలు తప్పనిసరి కాదు

రాష్ట్రంలో బార్‌లు అర్ధరాత్రి 12 గంటలకు మూసేశారో లేదో నిర్ధారించేందుకు కానిస్టేబుళ్లు స్వయంగా వెళ్లి ఫొటోలు తీసి ‘ఎక్సైజ్‌ ఐ’ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన నిబంధనను ఎక్సైజ్‌ ...

Read moreDetails

ఇంధన కొరత … రాష్ట్రంలో బంకుల వద్ద రద్దీ

రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంకులకు ట్యాంకర్లు ఆలస్యంగా చేరడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. కొన్నిచోట్ల ...

Read moreDetails

సీఎం చంద్రబాబు వ్యాఖ్యల వక్రీకరణపై లోకేశ్‌ ఆగ్రహం

టిడ్కో ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన హామీపై తప్పుడు ప్రచారం… చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.తిరుపతి జిల్లాలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేసిన ...

Read moreDetails

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి

కృష్ణా జిల్లా మోపిదేవిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై మహిళ దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. పులిగడ్డ నాలుగు రోడ్ల సెంటర్ వద్ద విజయవాడ కరకట్ట బస్సు ...

Read moreDetails

ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అనారోగ్యానికి గురికావడంతో ఆందోళన నెలకొంది. కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం చేరి ...

Read moreDetails

క్రెడిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి – వినియోగదారులు అప్రమత్తం

డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డు మోసాలు కూడా అధికమవుతున్నాయి. ముఖ్యంగా మొదటిసారి కార్డు వినియోగించే వారు ఇలాంటి మోసాలకు గురైనప్పుడు ఎలా స్పందించాలో ...

Read moreDetails

2030 నాటికి 50 కోట్ల విమాన ప్రయాణికులు

భారత విమానయాన రంగం భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) సీఈఓ బీవీజేకే శర్మ తెలిపారు. 2030 నాటికి దేశంలో ...

Read moreDetails

మారుతీ సుజుకీ అరుదైన రికార్డు – 23.4 లక్షల కార్ల ఉత్పత్తి

మారుతీ సుజుకీ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో అరుదైన రికార్డు సాధించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే ఏడాదిలో 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి దేశంలోనే ...

Read moreDetails

అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడి – రూ.2,800 కోట్ల ప్రణాళిక

అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు మెరుగుపరచడం ఈ ...

Read moreDetails

వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

ప్రైవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది. పెద్ద స్థాయిలో కాకుండా పరిమిత పెంపు మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం ...

Read moreDetails

తొండూరు కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం

తొండూరు కూడలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక విద్యార్థి ప్రాణాలను బలిగొంది. వేసవి సెలవుల కోసం ఇంటికి వెళ్తున్న గురుప్రణీత్ కుమార్ (13) లారీ ఢీకొనడంతో ...

Read moreDetails

కర్నూలు జిల్లాలో యువకుడి దారుణ హత్య

కర్నూలు జిల్లాలో జరిగిన రథోత్సవ వేడుక విషాదంగా మారింది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో జరిగిన తిరుణాళ్లలో ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న గొడవ హత్యకు దారితీసింది. వంశీ, ...

Read moreDetails

వలస కూలీ హత్య కేసులో యువకుడు అరెస్ట్

వలస కూలీ హత్య కేసును మిల్స్‌కాలనీ పోలీసులు ఛేదించారు. డబ్బు దోచుకునే ఉద్దేశంతో ఓ యువకుడు వృద్ధుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన ...

Read moreDetails

పుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

పుత్తూరు పట్టణ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. వివాహ వేడుకకు తల్లిదండ్రులతో హాజరైన ధర్మతేజ (23), అనంతరం స్నేహితులతో కలిసి ...

Read moreDetails

యువతిపై ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన

మంగళగిరి గ్రామీణ పోలీసుల సత్వర స్పందనతో ఓ యువతి ప్రమాదం నుంచి రక్షించబడింది. బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన యువతి తన స్వస్థలానికి వెళ్లేందుకు ఆటో ఎక్కగా ...

Read moreDetails

తొలి దశ ఎన్నికల పోలింగ్‌పై అమిత్ షా విమర్శలు

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ప్రజలు ...

Read moreDetails

బెంగాల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ప్రశంసలు

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు లేకుండా పోలింగ్ నిర్వహించడాన్ని ఎన్నికల ...

Read moreDetails

రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలిదశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం ప్రజాస్వామ్య విజయమని ఆయన ...

Read moreDetails

విమాన ఇంధనంలో ఇథనాల్‌ మిశ్రమానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

విమాన ఇంధన (ATF) రంగంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎఫ్‌లో ఇథనాల్‌తో పాటు ఇతర సింథటిక్ మరియు మానవ తయారీ హైడ్రోకార్బన్లను కలపడానికి కేంద్ర ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం అవాస్తవం

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లీటరుకు రూ.25–28 వరకు ధరలు పెరగవచ్చని వచ్చిన కొన్ని మీడియా కథనాలు ...

Read moreDetails

ప్రియుడిని సర్‌ప్రైజ్ పేరుతో హత్య చేసిన యువతి!

బెంగళూరులోని బ్యాడరహళ్లిలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రేమను నిరాకరించాడన్న కారణంతో కిరణ్ (28) అనే యువకుడి ప్రాణాలు పోయిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ...

Read moreDetails
Page 10 of 17 1 9 10 11 17

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News