Tag: legalnews

హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైడ్రా కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ ...

Read moreDetails

కోడిపందేలకు చెక్‌.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

కోడిపందేల నిర్వహణపై మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోడిపందేలు నిర్వహించడం చట్ట పరిధిలో పూర్తిగా నిషేధమని మధురై బెంచ్ స్పష్టం చేసింది. గతంలో కొన్ని షరతులతో ...

Read moreDetails

హనీమూన్‌ హత్య కేసు.. సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌ రఘువంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మంజూరైన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ...

Read moreDetails

ఉచిత పథకాల హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచిత పథకాల’ హామీల అంశం మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా అనుచిత ...

Read moreDetails

ఫ్రాన్స్‌లో అనాయాస మరణ బిల్లుకు ఆమోదం.. కఠిన నిబంధనలతో అమలు

ఫ్రాన్స్‌ జాతీయ చట్టసభ అనాయాస మరణం (Assisted Dying)కు అనుమతించే బిల్లుకు తుది ఆమోదం తెలపడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. నయం చేయలేని తీవ్ర అనారోగ్య సమస్యలతో ...

Read moreDetails

సీబీఎస్‌ఈ డిజిటల్‌ మార్కుల విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన

కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) అమలు చేస్తున్న డిజిటల్‌ మార్కుల వ్యవస్థపై విద్యార్థుల్లో నెలకొన్న అసంతృప్తిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ...

Read moreDetails

అమిత్‌షాపై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు ఊరట, రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ స్వర నమూనాలను ఫోరెన్సిక్‌ ...

Read moreDetails

రెండో కాన్పుకూ 180 రోజుల ప్రసూతి సెలవు ఇవ్వాల్సిందే: హైకోర్టు స్పష్టం

మొదటి కాన్పులో కవలలు జన్మించారనే కారణంతో రెండో కాన్పుకు ప్రసూతి సెలవు నిరాకరించడం చట్టవిరుద్ధమని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా ఉద్యోగుల ప్రసూతి హక్కులను పరిరక్షిస్తూ.. ...

Read moreDetails

పోలవరం-బనకచర్ల పిటిషన్‌లో కీలక పరిణామం.. ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పిటిషన్‌పై ప్రాథమిక ...

Read moreDetails

పాస్‌పోర్టు విదేశీ ప్రయాణ పత్రమే.. పౌరసత్వ గుర్తింపు కాదు: కేంద్రం స్పష్టత

పాస్‌పోర్టు ఉద్దేశ్యం, దాని చట్టపరమైన ప్రాముఖ్యతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశ పౌరుల విదేశీ ప్రయాణాలను క్రమబద్ధీకరించేందుకు జారీ చేసే అధికారిక పత్రమే పాస్‌పోర్టు ...

Read moreDetails

దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఏపీ బెవరేజ్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ, ...

Read moreDetails

సుప్రీంకోర్టులో హైడ్రామా.. న్యాయమూర్తులపై కక్షిదారు దురుసు ప్రవర్తన

సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన కేసును తానే వాదించుకునేందుకు వచ్చిన ఓ కక్షిదారు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ...

Read moreDetails

పోక్సో కేసులో బెయిల్‌.. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్‌

పోక్సో కేసులో అరెస్టైన కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ శుక్రవారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు గురువారం షరతులతో కూడిన సాధారణ బెయిల్‌ ...

Read moreDetails

చిత్రా రామకృష్ణ పిటిషన్‌ కొట్టివేత.. కోలొకేషన్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోలొకేషన్‌ స్కామ్‌ కేసులో తనపై అవినీతి నిరోధక చట్టం (పీసీ ...

Read moreDetails

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక నిందితుడిగా అవినాష్‌ శుక్లా

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ముమ్మరం చేసింది. భక్తులు ఆలయానికి సమర్పించిన నగదు విరాళాల లెక్కింపులో జరిగిన ...

Read moreDetails

సీజీపీ ఎక్స్‌ ఖాతాను పునరుద్ధరించండి.. కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశం

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధికారిక ఖాతా పునరుద్ధరణకు దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ...

Read moreDetails

రెవెన్యూ జాప్యంపై హైకోర్టు ఆగ్రహం.. 4 వారాల్లో ఎస్‌ఓపీ రూపొందించాలని ఆదేశం

రెవెన్యూ శాఖలో దరఖాస్తుల పరిష్కారానికి జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ పరిపాలనలో అధికారులు సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒకే ...

Read moreDetails

మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో (Meghalaya Honeymoon Murder) సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ...

Read moreDetails

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని రాష్ట్ర ...

Read moreDetails

ఈ. జీన్ కారోల్ కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. తీర్పు పక్కన పెట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన ఈ. జీన్‌ కారోల్ కేసులో ఆయనకు పెద్ద న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. 1990 ప్రాంతంలో మన్‌హట్టన్‌లోని ఒక దుకాణంలో ట్రంప్ ...

Read moreDetails

సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా జస్టిస్ పీఎస్ నరసింహ నియామకం

జస్టిస్ పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టులో ఐదేళ్లపాటు సేవలందించిన జస్టిస్ జేకే మహేశ్వరి ఆదివారం పదవీ విరమణ చేయడంతో ఈ మార్పు ...

Read moreDetails

రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

ఇరుగు పొరుగువారి మధ్య కేవలం రూ.500 విలువైన చేతి గడియారం కారణంగా ప్రారంభమైన వివాదం, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో ముగిసింది. ఈ ఘటనలో ...

Read moreDetails

ఆస్తి పంపకం

ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే వ్యక్తి చాలా కష్టపడి సంపాదించిన ఆస్తితో జీవించేవాడు. అతనికి ఇద్దరు కుమారులు—సురేష్, మహేష్. చిన్నప్పటి నుంచే ఇద్దరూ తండ్రి మీద ...

Read moreDetails

కోర్టు ధిక్కరణ కేసులో విద్యాశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

కోర్టు ధిక్కరణ కేసులో హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరుకాకపోవడంపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాపై హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “కోర్టులకు ...

Read moreDetails

ఇమ్మిగ్రేషన్ కోర్టుల్లో వలసదారుల అరెస్టులపై అమెరికా ఫెడరల్ కోర్టు ఆంక్షలు

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ కోర్టుల ప్రాంగణాల్లో వలసదారులను అరెస్టు చేసే చర్యలను నిలిపివేయాలని ఫెడరల్ న్యాయస్థానం ఆదేశించింది. కోర్టులకు హాజరయ్యే వలసదారులను అరెస్టు చేయడం న్యాయ ప్రక్రియపై ప్రతికూల ...

Read moreDetails

రాజస్థాన్ ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజులపై నియంత్రణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

రాజస్థాన్‌లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ కేసులో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ జోయ్‌మల్యా ...

Read moreDetails

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

సింగరేణి ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ...

Read moreDetails

నైతిక దుష్ప్రవర్తన కేసుల్లో గ్రీన్‌కార్డ్ హోల్డర్ల బహిష్కరణకు అమెరికా సుప్రీంకోర్టు సమర్థన

డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) కేసుల్లో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది. నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడిన శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లను దేశం ...

Read moreDetails

న్యాయ విచారణలో ఫోర్జరీ పత్రాలు సమర్పించడం తీవ్ర నేరమని సుప్రీంకోర్టు స్పష్టం

న్యాయ విచారణ ప్రక్రియలో ఫోర్జరీ పత్రాలు సమర్పించడం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని తేలికగా తీసుకునే ప్రసక్తే లేదని ధర్మాసనం ...

Read moreDetails

కొలీజియం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలకు సంబంధించిన కొలీజియం (Collegium) వ్యవస్థలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవస్థలో జోక్యం చేయడం ద్వారా అనవసర వివాదాలు, సమస్యలు ...

Read moreDetails

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అల్లు అర్జున్

సంధ్య థియేటర్‌లో గతంలో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ముంబయిలో ...

Read moreDetails

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం – ఎస్‌జీ తుషార్ మెహతా కొనసాగింపు

కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) తుషార్ మెహతా పదవీకాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు జులై 1 నుంచి ...

Read moreDetails

సంధ్య థియేటర్ కేసు – కోర్టుకు హాజరుకాని సినీనటుడు అల్లు అర్జున్

సంధ్య థియేటర్‌ కేసులో సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరినట్లు ...

Read moreDetails

బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా నియామకం

బిమల్ పటేల్ అంతర్జాతీయ సముద్ర న్యాయ ట్రైబ్యునల్ (ITLOS) న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రముఖ అంతర్జాతీయ న్యాయశాస్త్ర కోవిదుడైన ఆయన రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా సేవలందిస్తున్నారు. ...

Read moreDetails

నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్ర నిషేధం సరైనదే: దిల్లీ హైకోర్టు

నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని దిల్లీ హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమేనని ...

Read moreDetails

కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు ఆదేశం

జాతీయస్థాయిలో వైరలైన కుంభమేళా మోనాలిసా (Monalisa)కు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫర్మాన్ ఖాన్‌ను మతాంతర వివాహం చేసుకున్న మోనాలిసా ఈ వ్యవహారంలో ...

Read moreDetails

రాయదుర్గం భూమి కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని 5.09 ఎకరాల భూమి వివాదం మరింత జటిలంగా మారింది. ఆ ...

Read moreDetails

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు Allu Arjunకు నాంపల్లి కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ (సోమవారం) విచారణకు ...

Read moreDetails

CBSE త్రిభాషా సూత్రంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

సీబీఎస్‌ఈ తాజాగా తీసుకొచ్చిన త్రిభాషా సూత్రం అమలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 9వ ...

Read moreDetails

వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు

ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి దాఖలు చేసిన మధ్యంతర ...

Read moreDetails

భర్త మరణానంతరం కూడా మాజీ భార్యకు భరణం హక్కు ఉంటుందని బాంబే హైకోర్టు తీర్పు

దంపతులు విడిపోయిన కేసుల్లో భరణం హక్కుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త మరణానంతరం కూడా మాజీ భార్యకు అతని ఆస్తి నుంచి భరణం పొందే ...

Read moreDetails

చింతమనేని కుటుంబంపై వ్యాఖ్యలు.. న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు అరెస్ట్

ఏలూరు నగరంలో రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైన ఘటనలో న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబును పోలీసులు అరెస్టు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత ...

Read moreDetails

అనంతబాబు రిమాండ్ పొడిగింపు, జైలు వసతులపై కోర్టులో వాదనలు

దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు కావడంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు ఈ నెల ...

Read moreDetails

వినేశ్ ఫోగాట్‌కు సుప్రీం కోర్టులో ఊరట.. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌కు అనుమతి

సీనియర్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు సుప్రీం కోర్టులో మరోసారి ఊరట లభించింది. దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) దాఖలు ...

Read moreDetails

ఆన్‌లైన్ దుర్వినియోగంపై నాగచైతన్యకు దిల్లీ హైకోర్టు మధ్యంతర రక్షణ

తన పేరు, చిత్రాలను వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా వినియోగించడంతో పాటు, అభ్యంతరకరమైన కంటెంట్‌తో ఆన్‌లైన్‌లో దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ కథానాయకుడు నాగచైతన్య దిల్లీ హైకోర్టును ...

Read moreDetails

రుణగ్రస్తుడిపై ముందుగా చర్యలు అవసరం లేదు: హైకోర్టు స్పష్టం

చిట్‌ఫండ్‌ బకాయిల వసూళ్ల విషయంలో పూచీకత్తుదారుల బాధ్యతపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రుణగ్రస్తుడిపై ముందుగా రికవరీ చర్యలు చేపట్టకుండానే పూచీకత్తుదారుపై నేరుగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం ...

Read moreDetails

అరుదైన గౌరవం అందుకున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు

Justice Lavu Nageswara Raoకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని చారిత్రక న్యాయ సంస్థ Inner Temple గౌరవ బెంచర్‌గా ఆయన ఎంపికయ్యారు.ఈ పదవికి ...

Read moreDetails

కులగణన వద్దంటూ దాఖలైన పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court of India జనగణనలో కులగణనను మినహాయించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించింది. కులగణన సమాచారాన్ని ప్రభుత్వ ఏజెన్సీలు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ...

Read moreDetails

బండి భగీరథ్ కేసుతో భాజపాకు సంబంధం లేదు: రామచందర్‌రావు

బండి భగీరథ్‌పై నమోదైన కేసుతో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay Kumar అన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత ...

Read moreDetails

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. వెంటనే విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

కేంద్రమంత్రి Bandi Sanjay Kumar కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy ఆదేశించారు. కేసు నమోదైనప్పటికీ చర్యల్లో ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News