Tag: shivasakthinews

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

జడ్‌ కేటగిరి భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ తన వాహనశ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు ...

Read moreDetails

ఏపీ కేబినెట్ సమావేశంలో 40కిపైగా కీలక అజెండా అంశాలు

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 40కిపైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో ఉబర్‌ గ్లోబల్ లీడర్‌షిప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉబర్‌ సీఈఓ దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందంతో జరిగిన ఈ ...

Read moreDetails

కోస్తాంధ్ర, రాయలసీమలో 48 గంటల్లో వర్షాల సూచన

నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ...

Read moreDetails

సీఈసీ తర్వాత ఏ కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు?

కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్‌తో కూడిన సీఈసీ గ్రూప్ చదివే విద్యార్థులకు ప్రస్తుతం ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఒకప్పుడు సీఈసీ అంటే కేవలం బీకామ్ ...

Read moreDetails

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మరియు బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఇండియన్ ఆర్మీ, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ ...

Read moreDetails

వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్

వాట్సప్ యూజర్ల కోసం మెటా మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ పేరుతో వచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఏఐ ...

Read moreDetails

హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట డివిజన్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మధురానగర్‌లో ఉన్న భార్గవి లేడీస్ హాస్టల్ భవనం టెర్రస్‌పై నివసిస్తున్న హారిక (40) ...

Read moreDetails

టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,793 కోట్లకు చేరగా, ...

Read moreDetails

నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను ఖండించిన యూఏఈ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యూఏఈలో రహస్యంగా పర్యటించారన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని యునైటెడ్ ...

Read moreDetails

తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి భారీ మెజారిటీ

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న అసెంబ్లీ బలపరీక్షలో అధికార పార్టీ టీవీకే ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, టీవీకేకు అనుకూలంగా 144 ...

Read moreDetails

తెలంగాణలో కార్యకలాపాల విస్తరణకు ఉబర్‌ ఆసక్తి

హైదరాబాద్‌లో ఉబర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్‌ ఇదేనని, ...

Read moreDetails

ప్రధాని పిలుపుతో కాన్వాయ్‌లు కుదించిన చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ...

Read moreDetails

త్వరలో రియల్‌మీ 16T 5G లాంచ్.. కొత్త T-సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన T-సిరీస్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే రియల్‌మీ 16T 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంచి ఆదరణ ...

Read moreDetails

ఆంథ్రోపిక్–వాల్ స్ట్రీట్ జాయింట్ వెంచర్‌తో $1.5 బిలియన్ AI బాంబ్

ప్రపంచ స్థాయి AI దిగ్గజాలు ఆంథ్రోపిక్ మరియు ఓపెన్‌ఏఐ భారత ఐటీ మార్కెట్‌లోకి ప్రవేశించడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారీ కంపెనీలకు కొత్త పోటీ ఏర్పడుతోంది. వాల్ ...

Read moreDetails

డిగ్రీ తర్వాత ఏది బెస్ట్? ఎమ్మెస్సీనా లేక బీఎడ్‌నా?

బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీలతో బీఎస్సీ చేస్తున్న విద్యార్థులకు డిగ్రీ తర్వాత ఏ దారి ఎంచుకోవాలి అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఎమ్మెస్సీ చేయాలా లేదా బీఎడ్ చేయాలా అన్నది ...

Read moreDetails

బీఏ, బీకామ్, బీఎస్సీతోనే బంగారు భవిత.. పెద్ద చదువులే అవసరం లేదు

ఉన్నత ఉద్యోగాలు, ఆకర్షణీయ వేతనాలు పొందడానికి తప్పనిసరిగా పెద్ద చదువులే అవసరం లేదని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీలతోనే మంచి ...

Read moreDetails

ఈవీ వైపు భారీ మలుపు.. దిల్లీ కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ

దేశ రాజధాని దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2026–30 ...

Read moreDetails

టాటా మోటార్స్ నుంచి కొత్త ఆల్ట్రోజ్ CNG AMT వేరియంట్ లాంచ్

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్)తో కూడిన టాటా ఆల్ట్రోజ్ ...

Read moreDetails

యూరప్ సముద్రగర్భ మార్కెట్లోకి అదానీ పోర్ట్స్ భారీ ఎంట్రీ

యూరోప్‌లో ప్రత్యేకమైన సముద్రగర్భ, తీరప్రాంత సేవల విభాగంలోకి ప్రవేశించేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ విస్తరణ ...

Read moreDetails

దేశీయ నౌకలకు రక్షణ కవచం.. భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ప్రారంభం

అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో, ముఖ్యంగా యుద్ధ ప్రాంతాలు మరియు అధిక ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే భారతీయ నౌకలకు బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం ...

Read moreDetails

డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో భారీ క్షీణత

ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 2025-26 మార్చి త్రైమాసికంలో రూ.220.1 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,593.9 ...

Read moreDetails

ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలతో దూసుకెళ్తున్నాయి

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) 2025-26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచాయి. వరుసగా నాలుగో సంవత్సరం లాభాల్లో కొనసాగుతూ మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర ...

Read moreDetails

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

ప్రకాశం జిల్లా పొదిలి-మార్కాపురం రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గోగినేనివారిపాలెంకు చెందిన ఐదుగురు స్నేహితులు ...

Read moreDetails

అత్యంత శక్తివంతమైన ‘సార్మాట్‌’ క్షిపణి పరీక్షించిన రష్యా

రష్యా తన అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ‘సార్మాట్‌’ను విజయవంతంగా పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అస్త్రంగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ...

Read moreDetails

ఇరాన్‌పై అమెరికా కొత్త వ్యూహం.. ‘ఆపరేషన్‌ స్లెడ్జ్‌ హ్యామర్‌’ సిద్ధం?

ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో జరిగిన దాడుల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం ...

Read moreDetails

గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కోవర్ట్‌ ఆపరేషన్‌ల కలకలం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కువైట్‌లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన బుబియాన్‌ దీవిలోకి ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ నేవీ సిబ్బంది చొరబడేందుకు ప్రయత్నించారని కువైట్‌ ...

Read moreDetails

భార్య ఉషపై ప్రేమను వ్యక్తం చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన భార్య ఉష వాన్స్‌పై ఉన్న ప్రేమను ఆసక్తికరంగా వెల్లడించారు. యేల్‌ లా స్కూల్‌లో తొలిసారి కలిసిన ఉషను పెళ్లి చేసుకోకపోతే ...

Read moreDetails

నీట్‌-యూజీ 2026 రద్దు.. దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్షలు

దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీ 2026 పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) రద్దు చేసింది. ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణలు తీవ్రరూపం దాల్చడంతో ఈ ...

Read moreDetails

రోజుకు 100 సర్వీసులు తగ్గిస్తున్న ఎయిరిండియా

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీగా నడుపుతున్న ...

Read moreDetails

మహారాష్ట్ర బారామతిలో శిక్షణ విమానం కూలింది

మహారాష్ట్రలోని పుణే జిల్లా బారామతిలో బుధవారం ఉదయం శిక్షణ విమానం కూలిన ఘటన కలకలం రేపింది. రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ సాంకేతిక లోపంతో ...

Read moreDetails

జ్యోతిషుడి ఓఎస్డీ నియామకం రద్దు చేసిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్డీ)గా నియమించిన జ్యోతిషుడు రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు ...

Read moreDetails

నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన కార్పొరేటర్ ఇంటిపై బుల్డోజర్

నాసిక్‌లో సంచలనం సృష్టించిన టీసీఎస్‌ కార్యాలయ లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ మతిన్ పటేల్‌కు భారీ ...

Read moreDetails

మాజీ సీఎం ములాయం సింగ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ అనుమానాస్పద మృతి

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం రాజకీయ వర్గాల్లో కలకలం ...

Read moreDetails

జిల్లాకో సమస్యపై పోరాటానికి సిద్ధమవ్వాలి: కేసీఆర్

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కో ప్రధాన సమస్య నెలకొని ఉందని, వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి పార్టీ శ్రేణులు ఉద్యమాలకు సిద్ధం కావాలని భారాస అధినేత కేసీఆర్ పార్టీ ...

Read moreDetails

జూన్‌ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...

Read moreDetails

కుమారుడి వ్యవహారంపై భావోద్వేగంగా స్పందించిన బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భావోద్వేగంగా స్పందించారు. కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడుతూ, ‘‘నిజంగా నా ...

Read moreDetails

‘నీట్‌’కు ఆన్‌లైన్‌ పరీక్షే శాశ్వత పరిష్కారం: నిపుణులు

నీట్‌ పరీక్షల్లో తరచూ ప్రశ్నపత్రాల లీక్‌లు జరుగుతుండటంతో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ మళ్లీ బలంగా వినిపిస్తోంది. జేఈఈ మెయిన్‌ తరహాలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ...

Read moreDetails

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్‌-2026 పరీక్ష

తెలంగాణ వ్యాప్తంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) బుధవారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన ...

Read moreDetails

భగీరథ్‌కు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయాలి: కవిత

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, భగీరథ్‌పై తీవ్ర ...

Read moreDetails

సెలవుల్లో బాల్యవివాహాలు.. 18 ఏళ్లకే తల్లులవుతున్న బాలికలు

అన్నమయ్య జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజ్ గర్భధారణలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో బాలికలు ప్రేమ పేరుతో మోసపోవడం, గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు జరగడం వంటి ...

Read moreDetails

అమరావతిలో రీజినల్ పోస్టాఫీస్ నిర్మాణానికి త్వరలో శ్రీకారం

అమరావతిలో రీజినల్ పోస్టాఫీస్ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన అంచనా వ్యయం భారీగా పెరగడంతో ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం పంపినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ...

Read moreDetails

ఇండియానా స్టేట్ అటార్నీగా సాయిశ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలుగు యువకుడు సాయిశ్రీనివాస్‌రెడ్డి అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఇండియానా స్టేట్ అటార్నీగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆనందాన్ని నింపింది. ఈ ...

Read moreDetails

రాయలసీమను టెక్నాలజీ, ఏరోస్పేస్ హబ్‌గా మారుస్తాం

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేవలం అమరావతిపైనే కాదు, విశాఖపట్నాన్ని కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ...

Read moreDetails

యాపిల్‌కు పోటీగా గూగుల్‌బుక్‌.. గూగుల్ కొత్త ఏఐ ల్యాప్‌టాప్ ఆవిష్కరణ

టెక్ దిగ్గజం గూగుల్ మరో సరికొత్త ఏఐ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘గూగుల్‌బుక్’ పేరుతో జెమినై ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. గూగుల్ నిర్వహించిన ఆండ్రాయిడ్ షో ...

Read moreDetails

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమైతే ...

Read moreDetails

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలాయపాలెం మండలం మేకలతండా అడ్డరోడ్డు వద్ద ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు భారీ వేగంతో ...

Read moreDetails

అమెరికాలో చదువుతున్న భారతీయుల్లో ఆందోళన

అమెరికాలో విదేశీ విద్యార్థులపై మరింత కఠిన నిఘా కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా విధానాలను కఠినతరం చేస్తున్న యూఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ...

Read moreDetails

ఇంధన పొదుపుపై ప్రధాని కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇంధన పొదుపు అవసరమని సూచించిన ప్రధాని నరేంద్రమోదీ, ఇప్పుడు అదే సందేశాన్ని స్వయంగా ఆచరణలో పెట్టేందుకు ముందుకొచ్చారు. తన ...

Read moreDetails

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి ...

Read moreDetails
Page 16 of 41 1 15 16 17 41

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News