Tag: Breaking news

గంభీర్ లీడర్‌షిప్‌పై ధోనీ ప్రత్యేక వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్‌ 2026ను టీమ్‌ ఇండియా ఘనంగా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించి మరోసారి ప్రపంచ ...

Read moreDetails

ఇంట్లో ఉంచిన తుపాకీతో ఆట.. బాలుడి ప్రాణాలు పోయాయి!!

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఆరో తరగతి విద్యార్థి మృతి ఘటనలో మిస్టరీ వీడింది. తోటి విద్యార్థి చేతిలో ఉన్న నాటు తుపాకీ పేలడంతోనే ...

Read moreDetails

మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో అవకతవకలు.. 81 మంది సస్పెండ్

మహారాష్ట్రలో బోర్డు పరీక్షల సందర్భంగా చీటింగ్‌కు సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు కాపీయింగ్‌ చేయడానికి చాట్‌జీపీటీ (ChatGPT) సహాయాన్ని ఉపయోగించగా, కొంతమంది ఎగ్జామినేషన్‌ సిబ్బంది కూడా ...

Read moreDetails

త్రిషపై వ్యాఖ్యల వివాదం.. దర్శకుడి క్షమాపణలు!!

చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నటి త్రిష గురించి నటుడు, దర్శకుడు ఆర్‌. పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ...

Read moreDetails

ఐటీ ఉద్యోగులకు ఊరట.. లేఆఫ్‌లపై టెక్ మహీంద్రా స్పందన

ఇటీవల ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 30 వేల మంది ...

Read moreDetails

వరుసగా రెండో ప్రపంచకప్.. టీమిండియాపై సినీలోకం ప్రశంసలు..!!

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన టీమిండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభిమానులు, క్రీడా ...

Read moreDetails

బళ్లారిలో దారుణం..నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి దాడి!

కర్ణాటకలోని బళ్లారిలో ఒక ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న తోటి విద్యార్థులపై ఓ విద్యార్థి చాకు, ఇనుప కడ్డీతో దాడి చేయడంతో ఒకరు ...

Read moreDetails

ఆహార రంగంలో కెరీర్ నిర్మించాలనుకుంటున్నారా?

ఇటీవల కాలంలో ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల తయారీ, నిల్వ, నాణ్యత నియంత్రణ వంటి అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తోంది. దీంతో ...

Read moreDetails

రూ.66 లక్షల బీమా కోసం భర్తను కారుతో ఢీకొట్టించిన భార్య!!

ఖమ్మం జిల్లాలో బీమా సొమ్ము కోసం భార్య భర్తను హత్య చేయించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న భర్త త్వరలో చనిపోతాడని భావించిన భార్య, ...

Read moreDetails

జేఈఈ మెయిన్‌ సెషన్-2కు సిద్ధమా? విజయం కోసం సరైన ప్రణాళిక అవసరం

జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నాయి. మొదటి సెషన్‌లో ఆశించిన విధంగా రాయలేని విద్యార్థులకు, మెరుగైన పర్సంటైల్‌ సాధించాలని ...

Read moreDetails

స్వీయ అవగాహనతో విజయానికి తొలి అడుగు

నేటి పోటీ ప్రపంచంలో అనేక మంది విద్యార్థులు, యువతకు మంచి సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ధైర్యం తగ్గిపోతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు వెనుకడుగు వేస్తారు. కానీ విజయం ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. ఎగిసిపడుతున్న చమురు ధరలు.!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ...

Read moreDetails

టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత్.. చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం..!!

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ...

Read moreDetails

భారీ పతనంతో ప్రారంభమైన మార్కెట్లు.. సెన్సెక్స్ 2400 పాయింట్లు డౌన్

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు ధరలను పెంచడంతో మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా ...

Read moreDetails

రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ లోపం.. బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నలు

పశ్చిమ బెంగాల్ పర్యటనలో చోటుచేసుకున్న ప్రొటోకాల్‌ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు..పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు రోజువారీగా భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాల కోసం రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతమైన మార్గంగా ...

Read moreDetails

278 అంతర్జాతీయ విమానాలు రద్దు.. ప్రయాణికులు ఇబ్బందులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి నడిచే దాదాపు 278కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ...

Read moreDetails

పశ్చిమ బెంగాల్‌లో ‘యువ సాథి’ పథకం.. నిరుద్యోగులకు ఆర్థిక సహాయం

పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉద్యోగాలు లేని ...

Read moreDetails

శరీరంలోని వాపే అనేక వ్యాధులకు కారణం.. వాపును తగ్గించే సులభమైన మార్గాలు

మన శరీరంలో లోపల జరిగే వాపు (Inflammation) అనేది అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా మారుతుంది. గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు, ...

Read moreDetails

ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 44% వృద్ధి: ఫాడా నివేదిక

దేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) వెల్లడించింది.గత ...

Read moreDetails

మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ...

Read moreDetails

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభకు గుర్తింపు: చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ...

Read moreDetails

న్యూట్రాన్‌ను కనుగొన్న మహా శాస్త్రవేత్త జేమ్స్ చాడ్విక్

ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త జేమ్స్‌ చాడ్విక్‌ అణు భౌతిక శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అణువులోని న్యూట్రాన్‌ను ...

Read moreDetails

అస్సాంలో సుఖోయ్-30 ఎంకేఐ కూలింది.. ఇద్దరు వాయుసేన పైలట్లు మృతి

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30MKI) యుద్ధవిమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన (IAF) శుక్రవారం ...

Read moreDetails

గల్ఫ్‌పై దాడులు ఇక లేవు.. ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన

అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు

అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు ...

Read moreDetails

విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లో చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ యాసిడ్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ...

Read moreDetails

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. బంగారుపేటలో కార్డన్ సెర్చ్‌లో కలకలం.!

కర్నూలు నగరంలోని బంగారుపేట ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా ...

Read moreDetails

ఫైనల్‌కు ముందు టీమ్‌ఇండియా హోటల్ మార్పు.. అసలు కారణం ఏమిటి?

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు టీమ్‌ఇండియా బసలో కీలక మార్పు జరిగినట్లు సమాచారం. భారత్‌, న్యూజిలాండ్ మధ్య జరిగే తుది పోరు రేపు (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ ...

Read moreDetails

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఖాతాలను లాక్ చేసుకునే అవకాశం!

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడిదారుల ఖాతాల నుంచి వారి ...

Read moreDetails

అర్ధరాత్రి ప్రమాదం..ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు!!

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. అతివేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ...

Read moreDetails

సినీ ప్రపంచానికి సత్కారం.. గద్దర్ అవార్డులు 2025 ప్రకటింపు!!

తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించే గద్దర్ అవార్డులు–2025 జాబితాను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈసారి అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ ...

Read moreDetails

విజయవాడలో పోలీసులపై కాల్పుల యత్నం.. నిందితుడు అదుపులో!

విజయవాడ నగరంలో పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా పోలీసులు, ఈగల్‌ టీమ్‌ సంయుక్తంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ...

Read moreDetails

పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గాలా?.. ఈ సులభ టిప్స్ పాటించండి!!

బరువు తగ్గడం అంటే చాలా మందికి జిమ్‌లు, ఖరీదైన డైట్ ప్లాన్‌లు, ప్రత్యేక ఫిట్నెస్ ట్రైనర్లు గుర్తుకొస్తాయి. కానీ నిజానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు ...

Read moreDetails

వాట్సాప్ వాడుతున్నారా?.. మార్చి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నియమాలు తెలుసుకోండి!!

భారతదేశంలో మెసేజింగ్ యాప్‌ల వినియోగానికి సంబంధించిన కొత్త భద్రతా నియమాలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి యాప్‌ల వినియోగంలో కీలక మార్పులు ...

Read moreDetails

మత్తులో మళ్లీ మహానగరం.. వారం రోజుల్లో వరుసగా డ్రగ్స్ కేసులు!!

హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల దందా మళ్లీ చురుకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరుసగా డ్రగ్స్ కేసులు వెలుగులోకి రావడం ...

Read moreDetails

దివ్యక్షేత్రం రామేశ్వరం.. ఈ 22 బావుల్లో స్నానం ఎందుకు చేస్తారు?

భారతదేశం అనాదికాలం నుంచి ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచిన పవిత్ర భూమి. దేవాలయాలు, తీర్థక్షేత్రాలు, నదులు – ప్రతి చోట దైవత్వం నిండిపోయి ఉంటుంది. అలాంటి పవిత్ర క్షేత్రాల్లో ...

Read moreDetails

ఎండలు మండిపోతున్నాయి.. ఏసీ కొనుగోలు చేయాలా? ముందు ఇవి తెలుసుకోండి..!

వేసవి కాలం దగ్గరపడుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బయటికి వెళ్లడమే కాకుండా ఇంట్లో ఉండటం కూడా కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ...

Read moreDetails

ఈరోజు బంగారం -వెండి ధరలు (07-03-2026)

మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న మార్పులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు వంటి అంశాలు ...

Read moreDetails

అనారోగ్య బాధలు తట్టుకోలేక ఘోర నిర్ణయం తీసుకున్న భర్త!!

ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి, తనను ఆత్మహత్య చేసుకోనీయడంలేదని భావించి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి, అనంతరం తానే ...

Read moreDetails

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’కు భారీ ఓటీటీ డీల్.. 20 నిమిషాల్లో ఒప్పందం!

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు సృష్టిస్తోంది. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ...

Read moreDetails

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..‘విత్ లవ్’ చూడదగ్గ మూవీనా..?

వారాంతంలో ఓటీటీ ప్రేక్షకులకు కొత్త వినోదాన్ని అందించేందుకు విడుదలైన చిత్రాల్లో ‘విత్‌ లవ్‌’ ఒకటి. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో గుర్తింపు పొందిన అభిషన్ జీవింత్ హీరోగా నటించిన ఈ ...

Read moreDetails

మిస్టరీ స్పిన్నర్‌కు ఏమైంది?.. కీలక మ్యాచ్‌ల్లో తేలిపోయిన వరుణ్!!

భారత జట్టులో మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన వరుణ్ చక్రవర్తి ఇటీవల మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కీలక ఆటగాడిగా నిలిచిన ...

Read moreDetails

ఇంగ్లాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ..‘7 స్పెషల్’గా వైరల్ అయిన మ్యాచ్!!

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌లో మరోసారి తన సత్తా చాటింది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్‌ ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పతనం!!

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఉపశమనం ఒక్కరోజుకే పరిమితమైంది. శుక్రవారం ట్రేడింగ్‌లో సూచీలు మళ్లీ భారీ నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ముడి చమురు ధరల ...

Read moreDetails

ఇరాన్ నావికులను తిరిగి పంపొద్దు… అమెరికా సూచన

ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా-75 యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచేసిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఇరాన్ నావికులను ...

Read moreDetails

ఔన్సుకు 30 డాలర్ల తగ్గింపు.. దుబాయ్ గోల్డ్ మార్కెట్‌లో సంచలనం..!!

ఇరాన్‌ యుద్ధ పరిస్థితుల ప్రభావం గల్ఫ్‌ దేశాలపై కూడా పడుతోంది. విమానాలు, నౌకా రవాణా వ్యవస్థల్లో ఏర్పడిన ఆటంకాల కారణంగా దుబాయ్‌లో బంగారాన్ని కూడా రాయితీపై విక్రయిస్తున్న ...

Read moreDetails

కేంద్ర విశ్వవిద్యాలయాల్లో MBA ప్రవేశం: CUET PG, CAT, MAT స్కోర్లు కీలకం.!!

తక్కువ ఫీజుతో నాణ్యమైన బోధన, పరిశోధన, స్థిరమైన ప్లేస్‌మెంట్ అవకాశాలను పొందాలంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ చేయడం ఉత్తమం. అయితే, ప్రవేశ పరీక్షలు, గ్రూప్ డిస్కషన్ (GD), ...

Read moreDetails

స్మార్ట్‌ వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహం-రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో కొత్త పథకాలు..!

దేశంలో వ్యవసాయాన్ని సాంకేతికతతో మరింత ఉత్పాదకంగా, లాభసాటిగా మార్చేందుకు 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది. సంప్రదాయ సాగు విధానాల నుంచి స్మార్ట్‌ ఫార్మింగ్‌, కృత్రిమ ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. వంటగ్యాస్ సరఫరా భద్రతకు కేంద్రం చర్యలు..!

పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ...

Read moreDetails
Page 16 of 33 1 15 16 17 33

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News