Tag: BreakingNews

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan మత్స్యకారుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రెండో ఏడాది ...

Read moreDetails

తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా పెరిగిన భక్తులు

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం ...

Read moreDetails

రెండు టెస్టుల్లోనూ పాకిస్థాన్‌పై గెలిచి 2-0 సిరీస్ విజయం సాధించిన బంగ్లాదేశ్

పాకిస్థాన్ టెస్టు జట్టుకు బంగ్లాదేశ్ భారీ షాక్ ఇచ్చింది. సిలెట్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు ...

Read moreDetails

‘ఆకాశ్.. ఇప్పుడు ఆ చీటీ ఎక్కడ?’: సునీల్ గావస్కర్

రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ పేసర్ మూడు ఓవర్లు వేసి 54 పరుగులు ఇచ్చి ...

Read moreDetails

‘A’ సింబల్ సెలబ్రేషన్స్ వైరల్‌.. అర్థమేంటో చెప్పిన వైభవ్ సూర్యవంశీ

టీనేజీ సంచలనం వైభవ్ సూర్యవంశీ IPL 2026లో తన దూకుడును కొనసాగిస్తూ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మంగళవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ...

Read moreDetails

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం ఆర్జించిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. ఫెనాటిక్ స్పోర్ట్స్, హురూన్ నివేదిక ప్రకారం కోహ్లి తన కెరీర్‌లో ఇప్పటివరకు రూ.230 ...

Read moreDetails

క్రిస్టియానో రొనాల్డో ఆరో ప్రపంచకప్ బరిలోకి — పోర్చుగల్ జట్టుకు సారథ్యం

కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించినా, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇప్పటివరకు ప్రపంచకప్‌ను గెలుచుకోలేకపోయాడు. ఈసారి మాత్రం కప్పు లక్ష్యంగా అతను ఆరోసారి ...

Read moreDetails

లాభాల నుంచి నష్టాల్లోకి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లలో చివరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. భౌగోళిక రాజకీయ ...

Read moreDetails

‘NBK111’లో కీలక పాత్రలో మంచు మనోజ్ — అధికారిక ప్రకటన

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘#NBK111’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ...

Read moreDetails

ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ విడుదల

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ అవతారంలో చెప్పిన డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతూ సినిమాపై భారీ ఆసక్తిని రేపింది. “దేవుడు నాకొక గొప్ప వరం ఇచ్చాడు... ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం” అంటూ ...

Read moreDetails

శక్తివంతమైన పాత్రలో బాలకృష్ణను డిజైన్ చేసినట్లు దర్శకుడు కొరటాల శివ ప్లాన్

కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందనున్న కొత్త సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్వ నిర్మాణ ...

Read moreDetails

హెచ్‌సీయూలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

University of Hyderabad లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మయాంక్‌(23) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ మొదటి ...

Read moreDetails

ఇరాన్ గ్యాస్ కేసులో సెటిల్‌మెంట్.. 275 మిలియన్ డాలర్లు చెల్లింపుకు ఒప్పందం

భారత బిలియనీర్ Gautam Adani పై నమోదైన కొన్ని కీలక క్రిమినల్ కేసులను అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇరాన్ గ్యాస్ కొనుగోలు వ్యవహారంలో ...

Read moreDetails

ఇరాన్ ఉద్రిక్తతల మధ్య స్టాక్ మార్కెట్ లావాదేవీలపై విమర్శలు

Donald Trump కుటుంబ పెట్టుబడులపై అమెరికాలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ కుటుంబం రక్షణరంగ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ...

Read moreDetails

వచ్చే ఎన్నికల్లో భార్య తప్పక పోటీ చేస్తుంది —మంచు మనోజ్‌

ప్రజల గొంతుకగా నిలవాలనే ఉద్దేశంతో ‘ఐక్య ధైర్య సేనా సమితి’ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామని, దీని ...

Read moreDetails

హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి Manohar Lal Khattar తో సమావేశమై హైదరాబాద్‌లో కొనసాగుతున్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు కేంద్రమంత్రి G. Kishan Reddy తెలిపారు.ముఖ్యంగా ...

Read moreDetails

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

ఆన్‌లైన్ ఫార్మసీల (ఈ-ఫార్మసీ) అమ్మకాలను వ్యతిరేకిస్తూ All India Organisation of Chemists and Druggists మరియు Telangana Chemists and Druggists Association పిలుపు మేరకు ...

Read moreDetails

ఒంటరిగా ఉన్నాను” పోస్ట్‌పై వివరణ ఇచ్చిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్‌ అగ్రహీరో సల్మాన్‌ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ చుట్టూ పెద్ద చర్చ జరిగింది. “ఒంటరిగా ఉండడం” అనే క్యాప్షన్‌తో ఆయన పెట్టిన ...

Read moreDetails

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధుల కొరత ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి హామీ

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎలాంటి జాప్యం లేకుండా నిధులు కేటాయిస్తామని ...

Read moreDetails

ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపు

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ...

Read moreDetails

హైదరాబాద్‌ లులు మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న లులు మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల సోషల్‌ మీడియాలో ‘మిక్చర్‌లో బల్లి’ అంటూ వైరల్‌ అయిన ...

Read moreDetails

దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేసిన వ్యాపారులు

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండరు ధర ప్రకారం పసుపు కొనుగోలు చేయాలని ...

Read moreDetails

కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కృష్ణానదిలో మత్స్యకారుల భారీ బోట్ల ర్యాలీ

విజయవాడలో కృష్ణానదిపై మత్స్యకారులు భారీ స్థాయిలో బోట్ల ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గంగపుత్రులు తమ బోట్లతో ప్రత్యేక ప్రదర్శన ...

Read moreDetails

ఏపీ మత్స్యకారులకు రూ.262 కోట్ల ఆర్థిక సాయం

నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “తీరం మనదే.. బోటు మనదే.. ...

Read moreDetails

బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ కోర్సులకు పెరుగుతున్న అవకాశాలు

ఇంటర్మీడియట్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ రంగం ఒక మంచి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. కళలపై ఆసక్తి, సృజనాత్మకత ఉన్న విద్యార్థులు బీఎఫ్‌ఏ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ...

Read moreDetails

ధోని ఆడటం కష్టమే: సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు

ఒకవైపు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరేందుకు అత్యంత కీలకమైన మ్యాచ్.. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని పునరాగమనంపై కొనసాగుతున్న ఊహాగానాలు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ...

Read moreDetails

థాయ్‌లాండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా సాత్విక్-చిరాగ్ జోడీ.. ఫైనల్లో తృటిలో ఓటమి

థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి రన్నరప్‌గా నిలిచారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో ఈ జంట ...

Read moreDetails

గాయంపై జాగ్రత్తలు పట్టించుకోలేదా? KKRపై బీసీసీఐ కన్నెర్ర

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కోల్‌కతా నైట్ రైడర్స్ కొనసాగించడంపై బీసీసీఐ దృష్టి సారించినట్లు సమాచారం. వరుణ్ బీసీసీఐ ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(18-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

అభిమానులకు నచ్చకపోయినా ఇదే స్ట్రాటజీ: ‘టాక్సిక్’పై యశ్ వ్యాఖ్యలు

కన్నడ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ (Toxic) విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ...

Read moreDetails

శ్రీలీల–తిలక్ వర్మ డేటింగ్ వార్తలు అవాస్తవం.. స్పష్టతనిచ్చిన తల్లి స్వర్ణలత

నటి శ్రీలీల, భారత క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు మరింతగా విస్తరించడంతో, శ్రీలీల ...

Read moreDetails

‘దృశ్యం 3’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు మోహన్‌లాల్.. రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఫ్రాంచైజీ

మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్ మరోసారి తన సూపర్‌హిట్ ఫ్రాంచైజీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దృశ్యం 3’. ఈ ...

Read moreDetails

రియల్‌మీ 16 సిరీస్ ధరలు పెంపు.. రూ.1000 నుంచి రూ.3000 వరకు సవరింపు

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ తన 16 సిరీస్ ధరలను పెంచింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ...

Read moreDetails

మార్కెట్ క్యాప్‌లో రెండో స్థానానికి ఎయిర్‌టెల్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను దాటిన టెలికాం దిగ్గజం

టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టి ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలపై పెరుగుతున్న ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ...

Read moreDetails

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. స్టాక్ మార్కెట్లలో కొనసాగనున్న ఊగిసలాట

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలపై కొనసాగుతున్న ఆందోళనలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. శాంతి చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వకపోతే ఈ ...

Read moreDetails

500 కి.మీ పైగా రేంజ్‌తో టాటా సియెరా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ తమ ప్రముఖ మధ్య శ్రేణి ఎస్‌యూవీ ‘సియెరా’లో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఆధునిక సాంకేతికతతో ...

Read moreDetails

టెస్లా వై మోడళ్ల ధరలు పెంపు.. అమెరికాలో $1,000 వరకు పెరిగిన రేట్లు

విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ టెస్లా తమ వై సిరీస్ మోడళ్ల ధరలను అమెరికాలో పెంచినట్లు ప్రకటించింది. తాజా సవరణల ప్రకారం కొన్ని మోడళ్ల ధరలు 1,000 ...

Read moreDetails

సీఎన్‌జీ ధర మరోసారి పెంపు.. కిలోకు రూ.1 పెంచిన కంపెనీలు

దిల్లీలో సీఎన్‌జీ (కంప్రెస్టెడ్ నేచురల్ గ్యాస్) ధరలు మరోసారి పెరిగాయి. కిలోకు రూ.1 చొప్పున పెంపును సంస్థలు ఆదివారం ప్రకటించాయి. అంతకుముందు గత గురువారం కిలోకు రూ.2 ...

Read moreDetails

అనకాపల్లి జిల్లాలో మహిళ మెడలో 2.5 తులాల బంగారు గొలుసు చోరీ

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జాజులవానిపాలెంలో చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాన్ షాప్ వద్ద ఉన్న ఓ మహిళ మెడలో ఉన్న సుమారు ...

Read moreDetails

ఇమ్రాన్ ఖాన్ తొలగింపు వెనుక అమెరికా హస్తం?

పాక్‌ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) పదవి నుంచి తొలగించడం వెనుక అమెరికా (USA) హస్తం ఉందన్న ...

Read moreDetails

1976 తర్వాత 17వసారి ఎబోలా వ్యాప్తి.. కాంగోలో పరిస్థితి ఆందోళనకరం

ఆఫ్రికా ఖండంలోని కాంగోలో ఎబోలా వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటివరకు 88 మంది మరణించగా, మరో 300 మందికి పైగా కేసులు ...

Read moreDetails

భారత్–నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. 17 ఒప్పందాలపై సంతకాలు

ప్రపంచ భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్ తన విదేశాంగ వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్, స్వీడన్‌లతో భాగస్వామ్య బంధాన్ని వ్యూహాత్మక ...

Read moreDetails

ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధం.. ట్రంప్ హెచ్చరిక

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇరాన్‌పై దాడులను పునఃప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాల్లో వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల ...

Read moreDetails

చెన్నై కార్యాలయంలో రూ.2.2 కోట్ల మోసం.. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఆరోపణ

శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తమ చెన్నై కార్యాలయంలో జరిగిన భారీ ఆర్థిక మోసంపై తీవ్ర ఆరోపణలు చేసింది. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అక్కడ పనిచేస్తున్న కొందరు ...

Read moreDetails

నీట్ పేపర్ లీక్ కేసు.. బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే కీలక పాత్రలో సీబీఐ దర్యాప్తు

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా అనేక కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ కేసులో కీలకమైన మలుపుగా, బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే పాత్రను సీబీఐ ప్రాథమిక ...

Read moreDetails

వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు దిల్లీ అడ్వైజరీ

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యలను పెంపొందించేందుకు దిల్లీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు కీలక సూచనలు జారీ చేసింది. ఈ ...

Read moreDetails

కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. దీంతో దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ...

Read moreDetails

ఉత్తరాఖండ్‌లో ఏనుగు కవల పిల్లల జననం.. వన్యప్రాణి ప్రేమికుల్లో ఆనందం

ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో అరుదైన వన్యప్రాణి ఘటన చోటుచేసుకుంది. ఓ ఏనుగు ఆరోగ్యకరమైన రెండు గున్న ఏనుగులకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన జంతు ...

Read moreDetails

ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఎం రూట్‌లో ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు

చెన్నైలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన వాహనశ్రేణి కారణంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కొత్త విధానాన్ని అమలు చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు ...

Read moreDetails
Page 11 of 43 1 10 11 12 43

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News